Political News

2 వారాలు ఓకే.. తర్వాతేంటి?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నెల పల్నాడు జిల్లా రెంటపాళ్లలో జరిపిన పర్యటన సందర్భంగా ఇద్దరు వైసీపీ కార్యకర్తలు మరణించారు. వారిలో సింగయ్య నేరుగా జగన్ కారు ముందు టైరు కింద పడే చనిపోయినట్టుగా ఆ తర్వాత వీడియోలు బయటకు వచ్చి వైరల్ అయ్యాయి. వీటిపై కేసులు నమోదు చేసిన పోలీసులు…కారులోని జగన్ పైనా కేసు పెట్టారు. ఈ కేసును కొట్టివేయాలంటూ జగన్ దాఖలు చేసిన …

Read More »

తెలంగాణ పాలిటిక్స్‌లో రామ‌చంద‌ర్ కు అన్నీ టెస్టులే!

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా అవ‌కాశం ద‌క్కించుకున్న నార‌ప‌రాజు రామ‌చంద్ర‌ర్‌రావు.. ఏమేర‌కు పార్టీని బ‌లోపేతం చేయనున్నారు? ప్ర‌తిప‌క్షం, అధికారప‌క్షాన్ని ఎంతవ‌ర‌కు నిలువ‌రించ‌నున్నారు? పార్టీని ఏ ర‌కంగా ముందుకు తీసుకువెళ్తారు? అనేది ఆస‌క్తిక‌ర విష‌యం. తాంబూలాలిచ్చేశామంటూ.. బీజేపీ అగ్ర‌నాయ‌కులు రామ‌చందర్‌రావుకు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించేశారు. లాంఛ‌న ప్రాయంగానే ఎన్నిక నిర్వ‌హించ‌డం..ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నార‌ని ప్ర‌క‌టించ‌డం.. జ‌రిగిపోయాయి. ఇక‌, బీజేపీని న‌డిపించే బాధ్య‌త రామ‌చంద‌ర్‌రావుపైనే ప‌డింది. అనేక స‌మ‌స్య‌లు.. అయితే.. రామ‌చంద‌ర్‌రావుకు బీజేపీ …

Read More »

అమ‌రావ‌తి-బ‌న‌క‌చ‌ర్ల‌.. త‌గ్గేదేలా!

కీల‌క ప్రాజెక్టులైన అమ‌రావ‌తి, బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుల‌పై వెనక్కి త‌గ్గేదేలేద‌ని కూట‌మి ప్ర‌భుత్వం స్పష్టం చేసింది. ఎట్టి ప‌రిస్థితిలోనూ వాటిని నిర్మించి పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించింది. అయితే.. ఇక్క‌డ డౌటు రావొచ్చు.. బ‌న‌క‌చ‌ర్ల అంటే..తెలంగాణ రాష్ట్రంతో వివాదం ఉంది కాబ‌ట్టి.. దీనికి కేంద్రం నుంచి అడ్డంకులు వ‌స్తున్నాయి కాబ‌ట్టి.. ఈ విష‌యంలో స‌ర్కారు గ‌ట్టిగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న నేప‌థ్యంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూట‌మి ప్ర‌భుత్వం ‘త‌గ్గేదేలా’ అని కామెంట్లు చేయ‌డంలో …

Read More »

క్లాస్ అండ్ మాస్‌.. చంద్ర‌బాబు న్యూ యాంగిల్‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటే.. ఐటీ మ్యాన్ అనే పేరుంది. ఆయ‌న ఉన్న‌త వ‌ర్గాల‌కు చేరువ‌గా ఉంటార‌న్న నానుడి కూడా ఉంది. అయితే.. ఇది గ‌తం. కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ఆయ‌న మాస్‌కు చేరువ అవుతున్నారు. ప్ర‌తి నెలా 1న సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌ను పంపిణీ చేసేందుకు వెళ్లే క్ర‌మంలో ఆయ‌న పూర్తిస్థాయి మాస్ నాయ‌కుడిగా మారుతున్నారు. అంతేకాదు.. మాస్‌తో క‌లిసి పోతున్నారు. వారింట్లో టీ, కాఫీలు త‌యారు …

Read More »

“కూట‌మి పాల‌న చూసి జ‌గ‌న్‌కు నిద్ర‌ప‌ట్ట‌ట్లేదట‌”

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై ఏపీ సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లుచేశారు. కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న చూసిన తర్వాత‌.. జ‌గ‌న్‌కు నిద్ర‌ప‌ట్ట‌డం లేద‌ని చెప్పారు. ఈ విష‌యాన్ని త‌న‌కు కొంద‌రు చెప్పార‌న్న ఆయ‌న‌.. కూట‌మి పాల‌న‌లో పార ద‌ర్శ‌క‌త‌, జ‌వాబుదారీ త‌నం చూసి.. వైసీపీ నాయ‌కులు బెంబేలెత్తుతున్నార‌ని చెప్పారు. ఇలాంటి పాల‌న‌ను ప్ర‌జ‌లు వ‌దులు కోర‌ని తెలిసి.. ఏం చేయాలో తెలియ‌క తాడేప‌ల్లి కొంప‌లో జాగారం చేస్తున్నార‌ని ఎద్దేవా …

Read More »

పవన్ పై క్రిమినల్ కేసు… ఎక్కడ? ఎందుకు?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మంగళవారం ఓ కేసు నమోదు అయ్యింది. అది కూడా సాదాసీదా కేసు కాదు. ఏకంగా క్రిమినల్ కేసే పవన్ పై నమోదు అయిపోయింది. అదేంటీ?… పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా ఆయనపైనా కేసులు నమోదు అవుతాయా? అన్న రీతిలో జనం.. ప్రత్యేకించి జనసైనికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇందులో ఆశ్చర్యపోవడానికేమీ లేదు. ఎందుకంటే.. ఈ కేసు నమోదు …

Read More »

సిలికాన్ వ్యాలీ – క్వాంటం వ్యాలీ : తేడా ఏంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. గ‌త వారం నుంచి `క్వాంట‌మ్ వ్యాలీ` గురించి హైలెట్ చేస్తున్నారు. దీనిని ఆయ‌న అమెరికాలోని సిలికాన్ వ్యాలీతో పోలుస్తున్నారు. అంతేకాదు.. “అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయాలన్నది మా లక్ష్యం“ అని కూడా చెబుతున్నారు. అంటే.. రాజ‌ధాని అమ‌రావ‌తిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటైతే.. ఇక‌, అమెరికాకు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదా?  అగ్ర‌రాజ్యంలో ఉద్యోగాల వేటతో ప‌నిలేదా? అనే విష‌యాలు ఆస‌క్తిగా …

Read More »

జ‌గ‌న్ కోసం.. కేసీఆర్ సంత‌కాలు చేశాడు: రేవంత్

ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. జ‌గ‌న్ ప్ర‌యోజ‌నాల కోసం.. జ‌గ‌న్‌తో చేసుకున్న లాలూచీ రాజ‌కీయాల కోసం.. తెలంగాణ ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ఆనాడు సంత‌కాలు చేశార‌ని, దీనికి అప్ప‌టి జ‌ల‌వ‌న‌రుల మంత్రిగా హ‌రీష్‌రావు కూడా సంత‌కాలు పెట్టార‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దుయ్య‌బ‌ట్టారు. అందుకే.. ఇప్పుడు చంద్ర‌బాబుకు అవ‌కాశం వ‌చ్చిన‌ట్టు అయింద‌న్నారు. గోదావ‌రి జిల్లాల‌కు సంబంధించి 811 టీఎంసీల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని ఆనాడు కేసీఆర్ రాజీ ప‌డ్డార‌ని …

Read More »

రాజా సింగ్‌కు శివ‌సేన ప‌గ్గాలు?.. హాట్ డిబేట్‌!

తెలంగాణ బీజేపీ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. త‌న‌కు తెలంగాణ పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లోపోటీ చేసేందుకు అవ‌కాశం క‌ల్పించ‌లేద‌న్న కార‌ణంగా ఆయ‌న అలిగి .. త‌క్ష‌ణ‌మే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీపైనా తీవ్ర విమ‌ర్శ‌లే చేశారు. అంతేకాదు.. కొన్నాళ్లుగా ఆయ‌న పార్టీ నేత‌ల‌పైనా విమ‌ర్శ‌లు చేస్తూ.. వివాదాల‌కు కేంద్రంగానే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేయ‌డం …

Read More »

వైసీపీలో `ఓడిన` పూలు విక‌సిస్తాయా .. ?

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో  వైసీపీ త‌ర‌ఫున 175 మంది పోటీ చేస్తే.. 164 మంది ప‌రాజ‌యం పాల‌య్యారు. వీరిలో ఉద్ధండులు.. మేదావులు.. అస‌లు గెలుపే త‌ప్ప‌.. ఓట‌మి అన్న మాటే తెలియ‌ని నాయ‌కులు ఉన్నారు. మ‌రి ఎందుకు ఓడారంటే.. వైసీపీ వాద‌న ఒక‌విధంగా ఉంది. కూట‌మి ప్ర‌భావం, త‌మ‌కంటే ఎక్కువ సంక్షేమం అమ‌లు చేస్తామ‌ని కూట‌మి నాయ‌కులు ఇచ్చిన హామీల‌తోనే తాము ఓడామ‌ని అంటున్నారు. కానీ, స‌ర్వేప‌ల్లి, గుడివాడ‌, ప్రొద్దుటూరు, …

Read More »

సిగాచీ యాజమాన్యానికి ఎందుకింత నిర్లక్ష్యం..?

తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు పటాన్ చెరు పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో కార్యకలాపాలు సాగిస్తున్న సిగాచీ కెమికల్ కంపెనీపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిగాచీలో సోమవారం ఉదయం భారీ రియాక్టర్ పేలగా.. ప్రమాదంలో ఇప్పటిదాకా 39 మంది చనిపోగా… 35 మంది చికిత్స పొందుతున్నారు. ఇక ఇంకో 43 మంది కంపెనీ కార్మికుల జాడే తెలియడం లేదు. ప్రమాదం జరిగి బుధవారం ఉదయానికి 48 గంటలు పూర్తి కానుంది. …

Read More »

బ్రేకింగ్!… వంశీకి అన్ని కేసుల్లో బెయిల్!

వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కు మంగళవారం భారీ ఊరట లభించింది. అయితే ఈ ఊరట పర్మనెంటా?, లేదంటే తాత్కాలికమేనా? అన్నది బుధవారం మధ్యాహ్నానికి గాని తెలియదు. ఏదైనా కొత్త కేసు నమోదు కాకపోతే వంశీ బెయిల్ పై బయటకు వచ్చినట్టే. లేదంటే అంతే సంగతులు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా… ఇదివరకే ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన …

Read More »