Political News

అమరావతికి మరో గుడ్ న్యూస్.. కేంద్రం నుంచి రూ.750 కోట్లు విడుదల

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి నిధుల కష్టాలు తొలగిపోయాయి. అమరావతిలోని ప్రధాన భవనాల నిర్మాణం కోసం ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, అసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రూ.15,000 కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్ల నిధుల మంజూరు అయ్యాయి. అదే సమయంలో కేంద్రం తన వాటా కింద అమరావతికి రూ.1,500 కోట్ల నిధులను ఇస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిధులు… ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి …

Read More »

కిం క‌ర్త‌వ్యం.. వ‌క్ఫ్‌పై చిక్కుల్లో వైసీపీ ..!

వ‌క్ఫ్ బోర్డు స‌వ‌ర‌ణ బిల్లుకు అనుకూలంగా వైసీపీ ఓటేసింద‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. దీనిపై మై నారిటీ ముస్లింలు.. చ‌ర్చ చేస్తున్నారు. దీనిలో వాస్త‌వం ఎంత‌? అనేదానిపై వారు దృష్టి పెట్టారు. అయితే.. ఈ విషయంపై వైసీపీ ఎదురు దాడి చేసింది. తాము పూర్తిగా మైనారిటీల‌కు అనుకూల‌మేన‌ని.. లోక్‌స‌భ‌లో ఈ మేర‌కు ఓటింగుకు కూడా దూరంగా ఉండి.. వ్య‌తిరేకంగా ఓటేశామని చెప్పింది. కానీ, రాజ్య‌స‌భ‌కు వ‌చ్చే స‌రికి.. మాత్రం.. వైసీపీ …

Read More »

బాబు భద్రతపై ఇంత నిర్లక్ష్యమా?.. ఏం జరుగుతోంది?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దేశంలో అతి కొద్ది మంది ప్రముఖులకు మాత్రమే దక్కుతున్న పటిస్ట భద్రతా వలయంలో కొనసాగుతున్నారు. దాదాపుగా దేశ ప్రధానికి అందుతున్న భద్రతా వలయానికి కాస్త అటూ ఇటూగా చంద్రబాబుకు భద్రత కొనసాగుతోంది. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ పటిష్ట భద్రతలోనూ లోపాలు కనిపిస్తున్న తీరు నిజంగానే ఆందోళనకు గురి చేసేదే. ఈ భద్రతా వలయంలో ఉన్న నేతలు ఎక్కడికి వెళ్లినా.. …

Read More »

బీఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వం.. ఏర్పాట్లు స‌రే.. అస‌లు స‌మ‌స్య ఇదే!

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ పార్టీ ర‌జ‌తోత్స‌వాల‌కు రెడీ అయింది. ఈ నెల 27వ తేదీకి బీఆర్ ఎస్‌(అప్ప‌టి టీఆర్ ఎస్‌) పెట్టి.. 25 సంవ‌త్స‌రాలు పూర్త‌వుతాయి. ఈ నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాల‌ను అంగ‌రంగా వైభ‌వంగా నిర్వ‌హించాల‌ని పార్టీ భావించిం ది. పోరాటాల పురిటి గ‌డ్డ వ‌రంగ‌ల్లును వేదిక‌గా నిర్ణ‌యించుకుంది. 2023 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. 2024 పార్ల‌మెంటు ఎన్నికల్లో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత‌.. పార్టీ శ్రేణులు …

Read More »

పవన్ ‘బాట’తో డోలీ కష్టాలకు తెర పడినట్టే!

డోలీ మోతలు… గిరిజన గూడేల్లో నిత్యం కనిపించే కష్టాలు. పట్టణ ప్రాంతాలు ఎంతగా అభివృద్ది చెందుతున్నా.. పూర్తిగా అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరి పుత్రులకు రవాణా సౌకర్యాలు మాత్రం అందుబాటులోకి రావడం లేదు. ఫలితంగా అనారోగ్యం బారిన పడినా, ప్రసవ వేదన మొదలైనా, మెరుగైన చికిత్సల కోసమైనా గిరిజనులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. అయితే జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనకు అందిన అదికారంతో పల్లె సీమలకు సంపూర్ణంగా …

Read More »

క‌మ్యూనిస్టులకు కొత్త సార‌థి.. ఎవ‌రంటే!

క‌మ్యూనిస్టు పార్టీ సీపీఎంకు కొత్త సార‌థి వ‌చ్చారు. తమిళ‌నాడులో జ‌రుగుతున్న 24వ అఖిల భార‌త మ‌హా స‌భల వేదిక‌గా.. కొత్త నాయ‌కుడిని ఎన్నుకుంటూ క‌మ్యూనిస్టులు తీర్మానం చేశారు. సుదీర్ఘ‌కాలంగా పార్టీతో అనుబంధంతోపాటు.. పార్టీకి హోల్ టైమ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఎంఏ బేబీకి ఈ ద‌ఫా సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి ద‌క్కింది. ఈ మేర‌కు ఆయ‌న పేరును సీపీఎం స‌మ‌న్వ‌య క‌ర్త‌, తాత్కాలిక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న ప్ర‌కాశ్ కార‌త్ ప్ర‌తిపాదించారు. …

Read More »

రాజ‌ధానిలో రైలు కూత‌లు.. నేరుగా క‌నెక్టివిటీ!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి ఇప్పుడు ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చేవారు.. విజ‌య‌వాడ‌కు వ‌చ్చి.. అటు నుంచి గుంటూరు మీదుగా అమ‌రావ‌తికి చేరాల్సి వుంటుంది. అయితే.. ఇది నేరుగా అమ‌రావ‌తిని క‌నెక్ట్ చేయ‌డం లేదు. దాదాపు 50 కిలో మీట‌ర్ల మేర‌కు.. చుట్టు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం.. అమ‌రావ‌తికి నేరుగా క‌నెక్టివిటీని పెంచేందుకు ప్ర‌య‌త్నాలు చేప‌ట్టింది. దీనిలో భాగంగా తెలంగాణ నుంచి …

Read More »

అప్పుడు ఫైబ‌ర్ నెట్ ఇప్పుడు శాప్‌?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రీడాప్రాదికార సంస్థ‌(శాప్‌) చైర్మ‌న్ ర‌వినాయుడు.. వ‌ర్సెస్ వైసీపీ మాజీ మంత్రి రోజా మ‌ధ్య ఇప్పుడు రాజ‌కీయం జోరుగా సాగుతోంది. వాస్త‌వానికి రోజా నేరుగా ర‌వి నాయుడిని టార్గెట్ చేయ‌లేదు. కానీ, చంద్ర‌బాబు పైనా.. మంత్రి నారా లోకేష్‌పైనా ఆమె విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనిని తిప్పికొడుతూ.. ర‌వి నాయుడు.. రోజాపై నిప్పులు చెరిగారు. అరెస్టు చేసేందుకు వారెంటు చాల‌ని.. ద‌మ్ముతో ప‌నిలేద‌ని అన్నా రు. అంతేకాదు.. రోజా వ‌ల్లే వైసీపీ …

Read More »

అమెరికా టారిఫ్‌… కేంద్రానికి చంద్ర‌బాబు లేఖ‌!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో సారి ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. ప్ర‌పంచ దేశాల దిగుమ‌తుల‌పై భారీఎత్తున సుంకాలు (టారిఫ్‌లు) విధిస్తున్న విష‌యం తెలిసిందే. త‌న-మ‌న అన్న తేడా లేకుండా.. అన్ని  దేశాల‌పైనా ఆయ‌న సుంకాల కొర‌డా ఝ‌ళి పిస్తున్నారు. దీంతో భార‌త దేశంపైనా భారీఎత్తున ప్ర‌భావం ప‌డుతోంది. కానీ.. ఈ విష‌యంపై కేంద్ర ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న వాద‌న కూడా ఉంది. అమెరికాతో చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని చెబుతున్నా.. …

Read More »

ఏపీ రైజింగ్… వృద్ధిలో దేశంలోనే రెండో స్థానం

ఏపీ వృద్ధి రేటులో దూసుకుపోతోంది. కూటమి పాలనలో గడచిన 10 నెలల్లోనే ఏపీ గణనీయ వృద్ధి రేటును సాధించింది. దేశంలోని అత్యధిక వృద్ధి రేటును నమోదు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో ఏకంగా రెండో స్థానంలో నిలిచింది. అంతేకాకుడా కేవలం ఏడాది వ్యవధిలో రాష్ట్రం తన వృద్ధి రేటును ఏకంగా 2 శాతానికి మించి వృద్ధి రేటును నమోదు చేసింది. అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఈ వృద్ధిని నమోదు చేయడం నిజంగానే ఆశ్చర్యమేనని చెప్పాలి. …

Read More »

హ్యాండ్సప్!.. అమెరికా రోడ్డెక్కిన జనం!

అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలకు తెర లేసింది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ సహా వాణిజ్య రాజధాని న్యూయార్క్… దేశంలోని చాలా ప్రాంతాల్లో జనం రోడ్ల మీదకు వచ్చేశారు. హ్యాండ్సప్ పేరిట జరుగుతున్న ఈ నిరసనల్లో లక్షలాది మంది అమెరికా పౌరులు నిరసనలకు దిగారు. ఫలితంగా అమెరికాలోని కీలక నగరాలు నిరసనలు, నిదాలతో హోరెత్తిపోతున్నాయి. ఈ నిరసనల ఏరియల్ వ్యూ దృశ్యాలు ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేస్తున్నాయి. …

Read More »

రాష్ట్రపతి ఆమోదం… చట్టంగా వక్ఫ్ సవరణ బిల్లు

వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారిపోయింది. ఈ మేరకు వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత తన ఆమోదం తెలిపారు. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన ఈ బిల్లుకు రాష్ట్రపతి సంతకం ద్వారా మిగిలి ఉన్న ఆ లాంఛనం కూడా పూర్తి అయిపోయింది. ఫలితింగా దేశంలో వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చినట్టు అయ్యింది. రాష్ట్రపతి ముర్ము ఈ బిల్లుపై సంతకం చేసిన …

Read More »