Political News

బూతుల ‘నానీ’కన్నా పనిచేసే రాము మిన్న

ఎన్టీఆర్ జిల్లాలోని గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం పేరు చెబితె వెంట‌నే గుర్తుకు వ‌చ్చే పేరు కొడాలి నానీ. ఆయ న అస‌లు ఏదున్నా.. ఆయ‌న మాత్రం నానీ పేరుతోనే ఫేమ‌స్ అయ్యారు. అయితే.. ఒక్క ఓట‌మి నాయ కుల‌ను కుంగ‌దీయ‌క‌పోవ‌చ్చు. వారి పేరును కూడా భూస్థాపితం చేయ‌క‌పోవ‌చ్చు. కానీ, ఒక అభివృద్ధి.. ఒక సంక్షేమం.. ప్ర‌జ‌ల‌ను ఆకట్టుకునే నాయ‌కుడు. వారిని అక్కున చేర్చుకునే నాయ‌కుడు ఉంటే మాత్రం ఎంత పేరెన్నిక‌గ‌న్న నాయ‌కుడైనా.. …

Read More »

బ్రేకింగ్: జ‌మిలి ఎన్నికలు ఎప్పుడంటే…

దేశంలో `వ‌న్ నేష‌న్-వ‌న్ ఎల‌క్ష‌న్` పేరుతో ఒకేసారి అసెంబ్లీ, పార్ల‌మెంటుకు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని.. కేంద్రం త‌ల‌పోస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై అధ్య‌య‌నానికి మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ అధ్య‌క్ష‌త‌న క‌మిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీ త‌న ప‌ని పూర్తి చేసి.. ఆరు మాసాల కింద‌టే కేంద్రానికి నివేదిక‌స‌మ‌ర్పించింది. ఇక, అప్ప‌టి నుంచి కూడా.. జ‌మిలి ఎన్నిక‌ల‌పై పెద్ద ఎత్తున దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నడుస్తోంది. ఎప్పుడైనా ఎన్నిక‌లు రావొచ్చ‌ని.. …

Read More »

విమర్శల సుడిలో మీనాక్షి… ఏం జరిగింది?

మీనాక్షి నటరాజన్… .పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా. నిజమే… ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీగా బాధ్యతలు చేపట్టి తనదైన మార్కును చూపిన కాంగ్రెస్ పార్టీ నేతనే మీనాక్షి నటరాజన్. మధ్య ప్రదేశ్ కు చెందిన ఈ కాంగ్రెస్ మాజీ ఎంపీ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ బృందంలో సభ్యురాలు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ యూఐ నుంచి వచ్చిన ఈ మహిళా నేత …

Read More »

పీ-4కు స్పంద‌న‌.. 10 కోట్లు విరాళం

సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మం పీ-4(ప‌బ్లిక్‌-ప్రైవేటు-పీపుల్స్‌-పార్ట‌న‌ర్‌షిప్‌)కు ఉన్న‌త స్థాయి వ‌ర్గాల నుంచి స్పంద‌న వ‌స్తోంది. స‌మాజంలోని పేద‌ల‌ను ఆదుకుని.. వారిని విద్య‌, ఉద్యోగాలు, నివాసం స‌హా.. అన్ని కోణాల్లోనూ ఆదుకుని వారిని కూడాసంప‌న్నులుగా తీర్చిదిద్ద‌డ‌మే పీ-4 కీల‌క ల‌క్ష్యం. ఈ ల‌క్ష్య సాధ‌న‌కు క‌ల‌సి రావాలంటూ.. ఉన్న‌త స్థాయి వ‌ర్గాల‌కు చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్ల‌లో ఎంపిక చేసిన ఓ బంగారు కుటుంబాన్ని కూడా ఆయ‌న …

Read More »

పిఠాప‌రంలో రాజకీయాల కోసం రాలేదట

జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నాగ‌బాబు రెండో రోజు శ‌నివారం కూడా.. పిఠాపురంలో ప‌ర్య‌టించారు. శుక్ర‌వారం పిఠాపురానికి వెళ్లిన ఆయ‌న‌.. అన్న క్యాంటీన్‌ను ప్రారంభించి.. ప‌లువురికి భోజ‌నాలు వ‌డ్డించిన విష‌యం తెలిసిందే. తాజాగా రెండో రోజు కూడా.. అక్క‌డే ఉండి.. ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. ఈ క్ర‌మంలో గ‌త ఏడాది సెప్టెంబ‌రులో ఒకే రోజు చేప‌ట్టిన ప‌ల్లె పండుగ‌ కార్య‌క్ర‌మం కింద‌ నియోజకవర్గ వ్యాప్తంగా ఉపాధి హామీ …

Read More »

ఏపీ vs తెలంగాణ‌.. ముదురుతున్న నీటి యుద్ధం!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య నీటి యుద్ధం ముదురుతోంది. వేస‌వి కాలం ప్రారంభం అయిన నేప‌థ్యంలో సాగు, తాగు నీటి అవ‌స‌రాలు .. రెండు రాష్ట్రాల్లోనూ పెరిగాయి. దీంతో ముందుగా తెలంగాణ అప్ర‌మ‌త్తమైంది. చుక్క‌నీటిని కూడా.. వ‌దులుకోరాదంటూ.. అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి స్వ‌యంగా ఆదేశాలు జారీ చేశారు. మ‌రోవైపు సాగ‌ర్ వ‌ద్ద అప్ర‌మ‌త్తంగా కూడా ఉంటున్నారు. ఒక‌ప్పుడు ఉద‌యం వేళ‌ల్లో మాత్ర‌మే ఇంజ‌నీర్లు.. సాగ‌ర్ ద‌గ్గ‌ర ఉండేవారు. కానీ, …

Read More »

బాబుకు నచ్చక పోతే ఇలానే వుంటదా

టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్ట‌యిలే వేరు. పార్టీ నాయ‌కుల విష‌యంలో ఆయ‌న అన్ని కోణాల్లోనూ ప‌రిశీ ల‌న చేస్తారు. విన‌య విధేయ‌తతో ఉన్న‌వారికి ఆయ‌న వీర‌తాళ్లు వేయ‌డం తెలిసిందే. పార్టీని అన్ని విధాల పైకి తీసుకువ‌స్తార‌ని భావిస్తే.. మ‌ట్టిలో ఉన్నా.. మాణిక్యాలుగా మారుస్తారు. అలాంటి చంద్ర‌బాబే.. తేడా వ‌స్తే.. అంతే వేగంగా నాయ‌కుల‌ను ప‌క్క‌న పెడ‌తారు. తాజాగా నందిగామ పర్యటనలో తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుని ప‌క్క‌న పెట్టారు చంద్ర‌బాబు. …

Read More »

పోటాపోటీ నినాదాల మధ్య నాగబాబు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో గడచి రెండు రోజులుగా టీడీపీ, జనసేన నినాదాలు హోరెత్తుతున్నాయి. జనసేన తరఫున ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన పవన్ సోదరుడు కొణిదెల నాగేంద్ర రావు అలియాస్ నాగబాబు శుక్రవారం పిఠాపురంలో అధికారిక పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా నాగబాబుకు జనసేన శ్రేణులు భారీ ఎత్తున స్వాగత సత్కారాలు చేశాయి. అదే సమయంలో టీడీపీ శ్రేణులు కూడా నాగబాబు …

Read More »

పొట్లంలో భోజనం.. ఆరేడు కిలోమీటర్ల నడకతో బాబు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన బాల్యం, విద్యాభ్యాసం గురించి శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదికలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్ల గ్రామంలో పర్యటించిన సందర్భంగా గ్రామంలో బంగారు కుటుంబంగా ఎంపికైన ఓ కుటుంబం వద్దకు వెళ్లిన ఆయన ఆ కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా గడిపారు. వారి ఇంటిలో టీ పెట్టుకుని మరీ వారితో కలిసి సేవించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక …

Read More »

విశాఖలో సురేశ్ ప్రొడక్షన్ష్ భూముల్లో ఏం జరుగుతోంది..?

ఏపీ వాణిజ్య రాజధాని విశాఖపట్నంలో సెంటు భూమి కూడా అత్యంత విలువైనదే. అలాంటి నగరంలో ఇప్పుడు 15.17 ఎకరాల భూమిపై పెద్ద వివాదమే నడుస్తోంది. ఈ భూమిని తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో 2003లో అప్పటి టీడీపీ సర్కారు రామానాయుడు స్టూడియో నిర్మాణం కోసం కేటాయించింది. స్టూడియో నిర్వాహకులుగా ఉన్న సురేశ్ ప్రొడక్షన్స్ కు నాడు టీడీపీ సర్కారు 34.44 ఎకరాల భూమిని కేటాయించింది. అక్కడ సినిమా …

Read More »

ఈ నెల 15న జపాన్ కు రేవంత్… 8 రోజుల టూర్ లక్ష్యమేంటి?

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 15న మరోమారు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. సీఎం హోదాలో ఇప్పటికే దావోస్, సింగపూర్ లలో పర్యటించిన రేవంత్… ఇప్పుడు జపాన్ పర్యటనకు వెళుతున్నారు. సింగపూర్, దావోస్ పర్యటనలను వారం వ్యవధిలోనే ముగించుకుని వచ్చిన రేవంత్ రెడ్డి.. జపాన్ టూర్ ను మాత్రం ఏకంగా 8 రోజుల పాటు కొనసాగించనున్నారు. ఈ లెక్కన భారీ లక్ష్యాలనే పెట్టుకుని రేవంత్ జపాన్ టూర్ …

Read More »

విశాఖలోనే కాదు… అమరావతిలోనూ లులూ మాల్స్

హైపర్ మార్కెట్లు, మాల్స్, మల్టీప్లెక్స్ ల నిర్మాణం, నిర్వహణలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ ఏపీలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టేందుకు ఓ అంగీకారానికి వచ్చింది. ఏపీ వాణిజ్య రాజధాని విశాఖలో ఆ సంస్థ ఓ మాల్ సహా కన్వెన్షన్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. విశాఖలో ఈ కంపెనీ దాదాపుగా రూ.1,500 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది. ఇలాంటి తరుణంలో ఆ …

Read More »