వైసీపీ కీలక నేత, జగన్ కు అత్యంత సన్నిహితుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గోల ఇప్పుడు మరీ ఎక్కవ అయిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో వైసీపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్న మద్యం కుంభకోణంలో చెవిరెడ్డికి పాత్ర ఉందో, లేదో తెలియదు గానీ… చెవిరెడ్డి మాత్రం తనను ఈ కేసులో అరెస్టు చేసేందుకు కుట్ర జరుగుతోందని పలుమార్లు ఆరోపించారు. చెవిరెడ్డి కోరినట్లుగానే ఆయనను సిట్ అధికారులు …
Read More »జగన్ పాదయాత్ర 2.0, ఇప్పట్లో లేనట్టేనా…?
వైసీపీ శ్రేణులంతా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మునుపటి మాదిరిగా రాష్ట్రవ్యాప్త పాదయాత్ర ఎప్పుడు ప్రారంభిస్తారంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురుచూపులకు కూడా జగనే కారణమని కూడా చెప్పాలి. ఎందుకంటే మొన్నామధ్య త్వరలోనే తన పాదయాత్ర ఉంటుందని, అది గత పాదయాత్ర కంటే కూడా సుదీర్ఘంగా ఉంటుందని స్వయంగా జగనే ప్రకటించారు. అయితే తన పాదయాత్ర ఇప్పుడప్పుడే ఉండదంటూ జగన్ మంగళవారం కుండబద్దలు కొట్టేశారు. దీంతో అప్పటిదాకా హుషారుగా ఉన్న …
Read More »`చెల్లి` మాటెత్తకుండా.. `అమ్మ`కు జగన్ క్రెడిట్!
వైసీపీ అధినేత జగన్.. తాజాగా వైసీపీ యువ జన విభాగం కార్యకర్తలు, నాయకులతో తాడేపల్లిలోని నివా సంలో భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువజన విభాగం కార్యకర్తలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ప్రస్తానం నుంచి గత ఏడాది ఎన్నికల వరకు జరిగిన అన్ని విషయాలను వారితో పంచుకున్నారు. అంతేకాదు.. యువజన విభాగంతో జగన్ భేటీ కావడం కూడా.. గత 7 సంవత్సరాల్లోఇదే తొలిసారి కావడం …
Read More »39కి చేరిన మృతులు.. మరో 43 మంది ఏమయ్యారో?
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం జరిగిన ప్రమాదం భారీ ప్రమాదం ఎంతమాత్రం కాదు. అంతకు వంద రెట్లకు మించిన ప్రమాదం అది. సోమవారం ప్రమాదం జరిగిన సమయంలో 8 మంది చనిపోగా… మంగళవారం ఉదయానికంతా మృతుల సంఖ్య ఏకంగా 39కి చేరిపోయింది. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 12 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఇదిలా ఉంటే… ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలోనే ఉన్న …
Read More »వైఫల్యం నుంచి వైఫల్యం దిశగా..
ఏపీలో ప్రతిపక్ష పార్టీగా 11 స్థానాలకు పరిమితైన వైసీపీలో మార్పులు కొనసాగుతూనే ఉన్నాయి. గత ఎన్నికలకు ముందు నాయకులను అటు ఇటు మార్చి నియోజకవర్గంలో ప్రయోగాలు చేసిన వైసిపి అధినేత జగన్.. ఆ తర్వాత కూడా దానిని కొనసాగిస్తున్నారు. వాస్తవానికి నియోజకవర్గం మార్పు అనేది వికటించిన ప్రయోగం. చాలామంది నాయకులు ఓడిపోవడానికి ఈ మార్పు కారణం అన్న చర్చ కూడా పార్టీలో ఉంది. అయితే దీనిపై ఏమాత్రం విశ్లేషణ చేయకుండా …
Read More »జూనియర్ చెవిరెడ్డికీ ఇక జైలే గతి!
ఏపీలో లిక్కర్ కేసులో అరెస్టుల సంఖ్య సోమవారం నాటికి 11కి చేరింది. ఈ సంఖ్య త్వరలోనే 12కు చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. ఆ 12 అరెస్టు మరెవరిదో కాదు…చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి పెద్ద కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అని తెలుస్తోంది. ఈ కేసులో 39వ నిందితుడిగా ఉన్న మోహిత్ తనకు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అటు ట్రయల్ కోర్టుతో పాటు ఏపీ హైకోర్టును కూడా కోరారు. ఈ …
Read More »ఆ విషయం తేల్చకుండా.. జగన్ తొందరపడ్డారు!
వైసీపీ నాయకుల్లో ఇప్పుడు ఈ చర్చే సాగుతోంది. ఆ విషయం తేల్చకుండా.. జగన్ తొందరపడ్డా రంటూ.. మెజారిటీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో నాయకులు గడప దాటడంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. మరోవైపు.. జగన్ పెట్టిన డెడ్ లైన్ కూడా దాటిపోయింది. ఇంటింటికీ వెళ్లి.. సీఎం చంద్రబాబు గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేయాలని.. ప్రజలను ప్రభుత్వంపై ఉసి గొల్పాలని జగన్ తేల్చి చెప్పారు. దీనికి …
Read More »ఒకరు బయటకు నలుగురు లోపలికి!
వైసీపీ నాయకుల కష్టాలు భిన్నంగా ఉన్నాయి. ఒకరు బయటకు వస్తే.. నలుగురు లోపలికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు.. పార్టీ ఐదు వారాల పాటు ఇంటింటికీ ప్రచారం కార్యక్రమాన్ని ప్రారంబించింది. దీంతో కీలక నాయకులు లేకపోవడంతో నియోజకవర్గాలలో సందడి లేకుండా పోయింది. మరోవైపు..జిల్లాస్థాయి నాయకుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. దీంతో పార్టీ కష్టాలు మామూలుగా లేవన్న మాట వినిపిస్తోంది. తాజాగా మద్యం కేసులో నిధులను వేర్వేరు దేశాలకు మళ్లించేందుకు …
Read More »ఈ సారి బాబు వదిలేలా లేరే.. తమ్ముళ్ల గుసగుస.. !
టీడీపీ ఎమ్మెల్యేలకు, నాయకులకు సీఎం చంద్రబాబు మంచి టార్గెట్ పెట్టారు. ప్రతి ఒక్కరూ ప్రజలను కలుసుకోవాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలని చెప్పుకొచ్చారు. అదేసమయంలో పథ కాలపైనా ప్రచారం చేయాలన్నారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు అవకాశం ఉంటుందని తేల్చి చెప్పారు. కట్ చేస్తే.. ఈ ఒక్కటే కాకుండా.. ఇలా చేసిన వారిని మాత్రమే వచ్చే ఎన్ని కలలో పోటీకి అర్హులుగా నిర్ణయిస్తామని కూడాతేల్చేశారు. ఇది ఒక రకంగా.. …
Read More »బీసీ సీఎం: ఒక కోయిల ముందే కూసింది
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. బీసీ నాయకుడినే ముఖ్యమంత్రిని చేస్తారని.. కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర చీఫ్ నియామకం వ్యవహారం కాక రేపుతున్న సమయంలో బండి చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిగా మారాయి. నిజానికి రాష్ట్రంలో ఎన్నికలు జరిగేందుకు మూడేళ్ల సమయం ఉంది. పైగా.. బీజేపీ క్షేత్రస్థాయిలో ఎంత వరకు పుంజుకుందనేది తేలాల్సి కూడా ఉంది. అయినా.. బండి …
Read More »సొంత ఎంపీ పై జగన్ ఫైర్?
“నీతీరేంది సామీ.. నువ్వే పార్టీలో ఉన్నావ్.. ? ఏం చేస్తున్నావ్?” ఇదీ.. వైసీపీకి చెందిన ఓ కీలక ఎంపీని ఉద్దేశించి.. ఆ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు. గత ఎన్నికల్లో వైసీపీకి నాలుగు ఎంపీ సీట్లు దక్కాయి. వీటిలో రాజంపేట నుంచి మిథున్ రెడ్డి, తిరుపతి నుంచి గురుమూర్తి, కడప నుంచి అవినాష్ రెడ్డి విజయం దక్కించుకున్నారు. అరకు నుంచి మాత్రం తనూజా రాణి తొలిసారి గెలుపు గుర్రం …
Read More »బీజేపీ సంస్థాగత ఎన్నికలతో బాబుకేం పని..?
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. నాలుగున్నర దశాబ్దాల తన రాజకీయ ప్రస్థానంలో తన పార్టీ వ్యవహారాలు కాకుండా ఇతరత్రా పార్టీల పనుల్లో చంద్రబాబు వేళ్లు, కాళ్లు పెట్టిన సందర్భాలే లేవని చెప్పాలి. ఇక పొత్తుల్లో ఉన్న పార్టీల వ్యవహారాల్లోనూ ఉమ్మడి నిర్ణయాలైతేనే చంద్రబాబు ఎంటర్ అవుతారు.. అలా కాకుండా కూటమిలోని ఏ ఒక్క రాజకీయ పార్టీ వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates