Political News

అమరావతికి రక్షణ కవచంలా ‘గుల్లలమోద’

శత్రు దుర్బేధ్యంగా దేశాన్ని తీర్చిదిద్దే క్రమంలో భారత్ తన సాధనా సంపత్తిని పెంచుకుంటోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న క్షిపణి పరీక్షా కేంద్రాల సంఖ్యను కూడా పెంచుకుంటోంది. అందులో భాగంగా ఏపీలో ఓ క్షిపణి పరీక్షా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం అటు జాతీయ భద్రతతో పాటుగా నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి కూడా రక్షణ కవచంగా మారనుందని చెప్పక తప్పదు. అమరావతికి కూతవేటు దూరంలో ఏర్పాటు …

Read More »

10 మాసాలు.. అమ‌రావ‌తి వేదిక‌గా చంద్ర‌బాబు 10 రికార్డులు!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం పాల‌న ప్రారంభించి 10 మాసాలు అయిపోయాయి. తాజాగా రాజ‌ధాని అమ‌రావతికి ప‌నులను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు నేతృత్వంలోని ప్ర‌భుత్వం ఈ ప‌ది మాసాల్లో సాధించిన ప్ర‌గ‌తిని, రికార్డుల‌ను ఈ వేదిక‌గా భారీ స్క్రీన్ల‌పై ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్త‌య్యాయి. మొత్తం 20 కి పైగా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వీటిని స‌భ‌కు వ‌చ్చే వారు ఎక్క‌డ నుంచైనా చూసేలా …

Read More »

ఈ దేశాలకు వెళ్ళేవారికి పెద్ద షాక్ : పెరగనున్న టికెట్ ధరలు?

పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పెహల్ గాంలో జరిపిన దాడి పలు అనర్థాలకు దారి తీస్తోంది. ఇప్పటి భారత్, పాక్ మధ్య దౌత్యపరమైన అన్ని రకాల సంబంధాలకు తెర పడిపోగా… ఇరు దేశాలు తమ గగన తలాలను ప్రత్యర్థి దేశాల విమానాలకు మూసివేశాయి. ఫలితంగా అటు పాక్ తో పాటు ఇటు భారత్ కు చెందిన విమాన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. పాక్ ప్రయాణికుల పరిస్థితిని అలా పక్కనపెడితే… భారత్ నుంచి ఉత్తర …

Read More »

జ‌గ‌న్‌కు స‌ల‌హాలు: తిట్టొద్దు.. వెళ్లిపోతారు..!

వైసీపీలో ఏం జ‌రుగుతోంది? అంటే.. వినేవారు వింటున్నారు.. ఎవ‌రి మానాన వారు ఉంటున్నారు. ఈ మాట ఎవ‌రో కాదు.. జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితంగా ఉంటున్న‌వారే చెబుతున్న మాట‌. ఈ క్ర‌మంలో ఎవ‌రినీ తిట్టొద్ద‌ని.. తిడితే.. వారు వెళ్లిపోతార‌ని.. కీల‌క స‌ల‌హాదారు జ‌గ‌న్‌కు సూచించారు. ఇది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. తాడేప‌ల్లిలోని పార్టీ కార్యాల‌యంలో వ‌రుస‌గా భేటీ లు నిర్వ‌హిస్తున్న అధినేత‌.. జిల్లాల్లో నాయ‌కుల ప‌నితీరును ప్ర‌శ్నిస్తున్నారు. ముందుగానే రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. ఈ …

Read More »

కొత్త‌గా రెక్క‌లొచ్చేశాయ్‌.. అమ‌రావ‌తి ప‌రుగే..!

అమ‌రావ‌తి రాజ‌ధానికి కొత్త‌గా రెక్క‌లు తొడిగాయి. సీఎం చంద్ర‌బాబు దూర‌దృష్టికి.. ఇప్పుడు ప్ర‌పంచ స్థాయి పెట్టుబ‌డి దారులు క్యూక‌ట్టారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ వ‌చ్చి.. ఇక్క‌డ అమ‌రావ‌తి ప‌నులకు శంకుస్థాప‌న చేస్తున్న నేప‌థ్యంలో దీనికి మ‌రింత హైప్ వ‌చ్చింది. ఇప్ప‌టికే ప‌లు సంస్థ‌లు ఇక్క‌డ పాగా వేసేందుకు రెడీ కాగా.. తాజాగా అంత‌ర్జాతీయంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌, చేస్తున్న ప్ర‌చారం క‌లిసి వ‌చ్చాయి. దీంతో అమ‌రావ‌తిలో పెట్టుబ‌డులు పెట్టేందుకు దుబాయ్‌కి …

Read More »

జ‌గ‌న్ ఇలానే ఉంటే.. మ‌రో ప‌దేళ్లు ఇంతే ..!

త‌ప్పులెన్నువారు త‌మ త‌ప్పులెరుగ‌రు.. అన్న సామెత వైసీపీ అధినేత జ‌గ‌న్ విష‌యంలో అక్ష‌రాలా నిజమ‌వుతోంది. అనేక మంది నాయ‌కులు, అధికారులు పోలీసుల కేసుల్లో చిక్కుకున్నారు. కొంద‌రు ఇప్ప‌టికీ జైళ్ల‌లోనే ఉన్నారు. వీరికి బెయిల్ కూడా ల‌భించ‌డం లేదు. ఇక‌, అధికారుల సంగ‌తి స‌రేస‌రి! ఎప్పుడు ఎలాంటి కేసు త‌మ‌కు చుట్టుకుంటుందో అని వైసీపీ హ‌యాంలో చ‌క్రం తిప్పిన అధికారులు బిక్కు బిక్కు మంటున్నారు. ఈ ప‌రిణామాలు.. వైసీపీ అధినేత జ‌గ‌న్ …

Read More »

అమరావతి కూలీల కడుపు నింపుతోంది!

నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ఇప్పుడు ఎక్కడ చూసినా నిర్మాణ రంగ పనులతో కోలాహలంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రానికి చెందిన ఈ రాజధాని నిర్మాణ పనుల్లో తెలుగు కార్మికులే కాకుండా దేశం నలుమూలల నుంచి వచ్చిన కార్మికులు… అమరావతి నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు. అమరావతిలో తమ జీవనోపాధిని చూసుకుంటున్నారు. తమ కడుపునూ నింపుకుంటున్నారు. మే 1న కార్మిక దినోత్సవం సందర్భంగా అమరావతి పరిధిలో ఏ కార్మికుడిని కదిలించినా.. అమరావతి లాంటి …

Read More »

ష‌ర్మిల ర‌చ్చ రాజ‌కీయం.. ఇలా అయితే క‌ష్ట‌మే..!

కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. ప్ర‌జా రాజ‌కీయాల కంటే కూడా.. ర‌చ్చ రాజ‌కీయాల‌ను ఎంచుకున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆమెకు చాలానే ఫ్యూచ‌ర్ ఉంద‌ని.. కానీ, ఆమె వేస్తున్న అడుగులు వివాదాల‌కు, విధ్వంసాల‌కు దారి తీస్తున్నాయ‌ని.. త‌ద్వారా ఆమె త‌న భ‌విత‌ను తానే కాల‌రాసుకుంటున్నార‌ని కూడా చెబుతున్నారు. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వంపైనా.. రాష్ట్ర ప్ర‌భుత్వంపైనా ష‌ర్మిల చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. అటు ప్ర‌ధానిని, …

Read More »

ఏపీ బీజేపీని ఓవ‌ర్ టేక్ చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ..!

తాజాగా జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతం ప‌హ‌ల్గామ్‌లో జ‌రిగిన ఉగ్ర‌వాదుల దాడిలో.. ఏపీ వాసులు స‌హా 26 మంది మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌పై ఒక‌వైపు కేంద్రం తీవ్రంగా చ‌ర్య‌లు తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. దాయాది దేశం పాకిస్థాన్‌పై ఆంక్ష‌లు విధించేందుకు కూడా రెడీ అవుతోంది. ఇలాంటి స‌మ‌యంలో అంత‌ర్గ‌తంగా బీజేపీ నాయ‌కులు.. ఈ దాడిని ఖండిస్తున్నారు. నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. క్యాండిల్ ర్యాలీలు కూడా నిర్వ‌హించారు. అయితే.. …

Read More »

ఇది చాలా సున్నితమైన అంశం

కులాల వారీగా దేశంలో జనాభాను గణించేందుకు మార్గం సుగమం అయ్యింది. ఏళ్ల తరబడి పలు వర్గాల నుంచి ఈ డిమాండ్ వినిపిస్తున్నా… ఆ దిశగా ఇప్పటిదాకా అడుగు ముందుకు పడలేదు. అయితే తాజాగా బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కుల గణన దిశగా కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వచ్చే ఏడాది చేపట్టనున్న జన గణన సమయంలోనే కుల గణనను కూడా చేపట్టాలని కేంద్రం …

Read More »

కూటమి దమ్మేంటో వైసీపీకి తెలిసొచ్చినట్టే!

ఏపీలో విపక్షం వైసీపీ గతంలో మాదిరిగా దూకుడుగా సాగడం లేదు. వైసీపీ వేస్తున్న ప్రతి అడుగూ బెడిసికొడుతుండటం, అధికార పక్షంపై తాను చేస్తున్న దాడి అంతగా వర్కవుట్ కాకపోవడం… అధికార పక్షం చేస్తున్న దాడిని తిప్పికొట్టలేక వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతుండటం ఇందుకు కారణాలుగా నిలుస్తున్నాయి. వెరసి వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయిందన్న మాట గట్టిగానే వినిపిస్తోంది. ఈ మాటను వైసీపీ కీలక నేతలే తమ పార్టీ శ్రేణులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో ఓపెన్ …

Read More »

పాపం కూట‌మి.. వివాదాలు – విప‌త్తులు.. !

అభివృద్ధి-సంక్షేమం రెండు క‌ళ్లుగా దూసుకుపోతున్న కూట‌మి ప్ర‌భుత్వానికి పంటి కింద రాళ్ల మాదిరిగా విప‌త్తులు-వివాదాలు ముసురుకుంటున్నాయి. ప‌ది మాసాల పాల‌న‌లో ఎదురైన అనుభ‌వాల‌ను చూస్తే.. ఆయా విప‌త్తులు.. స‌ర్కారుకు పెను సవాలుగానే ప‌రిణ‌మించాయ‌ని చెప్ప‌క‌ త‌ప్ప‌దు. అయిన‌ప్ప‌టికీ కూట‌మి ప్ర‌భుత్వం దూకుడుగా ముందుకు సాగుతోంది. ప్ర‌బుత్వం ఏర్ప‌డిన కొత్త‌లో గ‌త ఏడాది సెప్టెంబ‌రులో విజ‌య‌వాడ‌ను బుడ‌మేరు ముంచేసింది. దీంతో వేలాది కుటుంబాలు నీట చిక్కుకున్నాయి. దీంతో స్వ‌యంగా రంగంలోకి దిగిన …

Read More »