Political News

ర‌ఘురామ ఆగ్ర‌హించిన వేళ‌.. ఏం జ‌రిగింది?

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణ‌రాజు రాజ‌కీయ నాయ‌కుడిగానే కాకుండా.. విశ్లేష‌ణా ప‌రుడిగా ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడే త‌త్వం ఉన్న వ్య‌క్తిగా కూడా పేరు తెచ్చుకున్నారు. పార్టీలు ఏవైనా.. ప‌ద‌వులు ఎన్నున్నా.. ఆయ‌న శైలిలో మాత్రం మార్పు పెద్ద‌గా క‌నిపించ‌దు. ఉన్న‌ది ఉన్న‌ట్టు.. కుండ‌బ‌ద్ద‌లు కొట్ట‌డమే ఆయ‌న నైజం. ఇది కొంద‌రికి న‌చ్చొచ్చు.. కొంద‌రికి న‌చ్చ‌క‌పోవ‌చ్చు. అయినా.. ర‌ఘురామ మాత్రం చెప్పాల్సింది చెప్పేస్తారు. గ‌తంలో వైసీపీలో ఉన్న‌ప్పుడు.. అప్ప‌టి పాల‌న‌పై …

Read More »

ఇంటింటికీ వైసీపీ.. జ‌గ‌న్‌కు మేలు చేస్తుందా ..!

ఇంటింటికి వైసీపీ పేరుతో వైసిపి అధినేత జగన్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఒక లక్ష నిర్దేశం చేశారు. రాజకీయాల్లో ప్రజలను కలుసుకోవడం, ప్రజా సమస్యల ప్రస్తావించడం, వారి సమస్యలపై పోరాటం చేయటం అనేది ప్రతిపక్షంగా నాయకులు చేయాల్సిన కర్తవ్యం. వాస్తవానికి చెప్పాలంటే 2019లో టిడిపి అధినేత చంద్రబాబు కేవలం 6 మాసాల గడువు లోపే ప్రజల మధ్యకు వచ్చేశారు. అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన తూర్పారబట్టారు. ఆయనతో పోల్చి చూసుకుంటే …

Read More »

టార్గెట్ @ 2035.. ప‌వ‌న్ చెప్పేశారు!

రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్త‌యింది. అయితే.. మ‌రో నాలుగేళ్ల‌కు ఎన్నిక‌లు వ‌స్తా యి. కానీ, అధికారంలో ఉన్న కూట‌మి నిర్దిష్ట ల‌క్ష్యం పెట్టుకుంది. అదే.. మ‌ళ్లీ తామే అధికారంలో ఉండా లని!. అలా ఉంటేనే సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాల‌ను సాధించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని కూట‌మి పాల‌కులు చెబుతున్నారు. అయితే.. దీనిలో ఒక నిర్దిష్ఠ గ‌డువు అంటూ ఏమీ చెప్ప‌క‌పోయినా.. తాజాగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన …

Read More »

Pic Talk: ‘అఖండ గోదవరి’లో హీరో లుక్కులో పవన్!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యణ్ వస్త్రధారణలో చాలా ప్రత్యేకతను చూపుతారు. ఏ కార్యక్రమానికి ఎలాంటి వస్త్రధారణ అవసరమో… అందుకనుగుణంగానే ఆయన వెళతారు. అందులో భాగంగా ఇప్పటిదాకా ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాల్లో ఆయన సినిమా హీరో లుక్కుతో కనిపించేలా వెళ్లలేదు. అయితే ఫర్ ద ఫస్ట్ టైమ్ గురువారం పవన్… రాజమహేంద్రవరంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించిన అఖండ గోదావరి ప్రాజెక్టు కోసం సినీ …

Read More »

కూట‌మికి కొరుకుడు ప‌డ‌ని ‘బెజ‌వాడ‌’ .. !

రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు. స్థానిక సంస్థలను కూటమి నాయకులు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అంతర్గత విభేదాలు కావచ్చు, వైసీపీ ఓడిపోయిన నేపద్యంలో ఆ పార్టీకి చెందిన నాయకులు దూరంగా జరగడం కావచ్చు, ఏదేమైనా పలు స్థానిక సంస్థల్లో కూటమి పార్టీలు జెండా ఎగరేసాయి. కీలకమైన గుంటూరు, విశాఖపట్నం కార్పొరేషన్లను కూడా టిడిపి, జనసేనలు దక్కించుకున్నాయి. అయితే ఈ పరంపరలో మరో కీలకమైన కార్పొరేషన్ వ్యవహారం మాత్రం కూటమికి కొరుకుడు …

Read More »

చ‌ర్చ‌లంటూనే.. లీగ‌ల్ ఫైటా..

ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య చోటు చేసుకున్న జ‌ల వివాదంలో కీల‌క మ‌లుపు చోటు చేసుకుంది. దీనిపై న్యాయ‌ప‌ర‌మైన పోరాటానికి సిద్ధం కావాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి ఎలా వెళ్లాలి? ఏం చేయాల‌నే దానిపై న్యాయ‌వాదుల నుంచి, అదేవిధంగా అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ నుంచి అభిప్రాయాలు తీసుకుని ఒక ఫైల్ రెడీ చేయాల‌ని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి జ‌ల‌వ‌న‌రుల‌శాఖ అధికారులను ఆదేశించారు. దీనికి రెండు రోజులే గ‌డువు విధించారు. …

Read More »

రేవంత్ రెడీ అవుతుండగానే హైకోర్టు తీర్పు!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే ఈ ఎన్నికలకు సంబందించిన ఓ ప్రకటన విడుదల అయ్యే అవకాశాలున్నాయన్న వార్తలు చాలా రోజుల నుంచే వినిపిస్తున్నాయి. ఒకానొక సమయంలో అయితే ఈ నెలాఖరులోనే స్థానిక సంస్థల ఎన్నికన్న ప్రచారమూ జరిగింది. అయితే రిజర్వేషన్ల ఖరారు భారీ కసరత్తుతో కూడుకున్నది కదా… అందుకే ఓ మోస్తరు ఆలస్యం అవుతోంది. ఇలాంటి క్రమంలో …

Read More »

వైసీపీకి దేవినేని ద‌బిడి… దిబిడి!

ప్ర‌చారం మంచిదే.. కానీ.. వికృత ప్ర‌చారం.. అది కూడా ప‌రాకాష్ఠ‌కు చేరితే.. అది తీవ్ర ప‌ర్య‌వ‌సానాల‌కు దారి తీస్తుంది. ఇప్ప‌డు వైసీపీ విష‌యంలోనూ అదే జ‌రిగింది. తాజాగా టీడీపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు సుగ‌వాసి బాల‌సుబ్ర‌మ‌ణ్యం వైసీపీ జెండా క‌ప్పుకొన్నారు. దీనిని ఎవ‌రూ త‌ప్పుబ‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. ఎవ‌రి రాజ‌కీయ జీవితం వారిది. ఎక్క‌డ బాగుంటుంద‌ని అను కుంటే అక్క‌డ‌కు వెళ్తారు. ఎవ‌రి వేదిక వారిది. అయితే..ఇదే అదునుగా వైసీపీ …

Read More »

ఎమ‌ర్జెన్సీకి.. మోడీకి సంబంధ‌మేంటి?.. తెలుసా?

దేశంలో 1975, జూన్ 25 అర్ధ‌రాత్రి ఎమ‌ర్జెన్సీ విధించారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల ప్రాథ‌మిక హ‌క్కులపై స‌ర్కా రు ఉక్కుపాదం మోపింది. అనేక మంది నాయ‌కుల‌ను అరెస్టు చేసి జైళ్ల‌లో కూడా పెట్టారు. చిత్రం ఏం టంటే.. ఆనాటి ప్ర‌ధాని ఇందిర.. త‌న సొంత పార్టీ కాంగ్రెస్‌కు చెందిన వారిని కూడా జైలుకు పంపించింది. త‌న‌ను వ్య‌తిరేకించిన వారు, ఎమ‌ర్జెన్సీని త‌ప్పుబ‌ట్టిన వారు.. ఎంత‌టి వారైనా స‌రే.. జైల్లో మ‌గ్గాల్సిందే …

Read More »

పవన్ 2 లక్షల పుస్తకాల వెనుక అసలు స్టోరీ ఇదే!

జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఎంత చెయ్యాలో అంత చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అయితే పవన్ మీద ఎన్నెన్ని దుష్ప్రచారాలు చేసిందో లెక్కలేదు. పవన్ గురించి సోషల్ మీడియాలో వెటకారాలు ఆడడానికి ఉపయోగించే విషయాల్లో ఆయన పుస్తక పఠనానికి సంబంధించిన రూమర్ ఒకటి. తాను 2 లక్షల పుస్తకాలు చదివినట్లు పవన్ …

Read More »

ఇంటింటికీ బటన్ నొక్కే పని – జగన్ కొత్త అలోచన

ఏపీలో అధికార కూటమి, విపక్ష వైసీపీల మధ్య నిత్యం రాజకీయ మంటలు రాజుకుంటూనే ఉన్నాయి. ప్రభుత్వ అసమర్థత పై ప్రశ్నిస్తానంటూ వరుస ప్రకటనలు చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. క్యూఆర్ కోడ్ తో ఇంటింటికీ వైసీపీ అంటూ చెప్పిన జగన్… …

Read More »

ఎమ‌ర్జెన్సీలో అసాధార‌ణ అకృత్యం.. ఎంత ఘోరం అంటే!

ప్ర‌పంచ ప్ర‌జాస్వామ్య దేశాల‌కు త‌ల‌మానికంగా ఉన్న భార‌త్‌లో 1975, జూన్ 25న విధించిన అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి.. ఇప్ప‌టికీ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌జాస్వామ్య వాదులు.. సమాజ ఉద్ధ‌ర‌ణ సంఘాలు కూడా నాడు అనేక హింస‌ల‌కు గుర‌య్యాయి. నాయ‌కుల‌ను జైళ్ల‌లో బందీలు చేశారు. అంతేకాదు.. ముంబై, అహ్మ‌దాబాద్ వంటి న‌గ‌రాల్లో ప్ర‌త్యేకంగా జైళ్ల‌ను నిర్మించి మ‌రీ.. ఖైదీల‌ను అందులో పెట్టారు. ఇప్ప‌టికీ.. ఇవి నాటికి గుర్తుగా ఉన్నాయి. ఇవి అత్యంత ఇరుకైనా జైళ్లుగా …

Read More »