Political News

ఔను.. నా ఫోన్ ట్యాప్ చేసి.. నాకే వినిపించారు!: ష‌ర్మిల‌

వైసీపీ హ‌యాంలో త‌న ఫోన్‌ను ట్యాప్ చేసిన మాట వాస్త‌వ‌మేన‌ని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల చెప్పారు. తాజాగా ఆమె విశాఖ‌ప‌ట్నంలో మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవమేన‌ని చెప్పారు. “నా ఫోన్, నా భర్త ఫోన్, నా దగ్గర వాళ్ళ ఫోన్ లు ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారు. ఆనాడు ట్యాపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి …

Read More »

హైదరాబాద్ కు మరో మణిహారం.. జీఎస్ఈసీ ప్రారంభం

భాగ్య నగరి హైదరాబాద్ ఐటీలో దూసుకుపోతోంది. నాడు టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వేసిన ఐటీ అడుగులు… ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని దాదాపుగా అన్ని ఐటీ దిగ్గజాల కార్యాలయాలు హైదరాబాద్ లో ఉన్నాయి. తాజాగా భాగ్యనగరిలో మంగళవారం గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (జీఎస్ఈసీ) ఓపెన్ అయిపోయింది. దీనిని సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబులు ప్రారంభించారు. …

Read More »

జ‌గ‌న్ కాన్వాయ్ ఢీ.. వృద్ధుడి మృతి!

వైసీపీ అధినేత జ‌గ‌న్ గుంటూరు జిల్లా ప‌ల్నాడు ప్రాంతంలోని రెంట‌పాళ్ల‌లో ఈ రోజు ప‌ర్య‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న తాడేప‌ల్లి నుంచి భారీ ఎత్తున కాన్వాయ్‌తో బ‌య‌లు దేరారు. పోలీసులు కేవ‌లం 100మంది కార్య‌క‌ర్త‌ల‌కు, 30 మంది నాయ‌కుల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ ఆయ‌న అనుచ‌రులు మాత్రం వంద‌ల సంఖ్య‌లో బ‌య‌లు దేరారు. ర‌హ‌దారి పొడ‌వునా సుమారు 70 కిలో మీట‌ర్ల మేర‌కు రోడ్ షో నిర్వ‌హిస్తూ.. …

Read More »

సీఎం రేవంత్ ను పొగిడిన బీజేపీ ఎమ్మెల్యే

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ రథ సారధి ఎనుముల రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలును ఒకింత నెమ్మదిగా అయినా… పక్కాగా అమలు చేస్తూ సాగుతున్న రేవంత్ సర్కారు ప్రజల మన్ననలను చూరగొంటోంది. తాజాగా విపక్షం బీజేపీకి చెందిన కీలక నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా రేవంత్ ను ఆకాశానికెత్తేశారు. దేశంలోనే రేవంత్ రెండో అత్యుత్తమ ముఖ్యమంత్రి అంటూ రాజా సింగ్ …

Read More »

లిక్కర్ కేసులో చెవిరెడ్డి అరెస్టు

ఏపీలో కలకలం రేపుతున్న మద్యం కుంభకోణంలో అరెస్టు పరంపర కొనసాగుతోంది. సోమవారం దాకా ఈ కేసులో ఏడుగురు నిందితులు అరెస్టు కాగా… మంగళవారం రాత్రి మరో ఇద్దరిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా అరెస్టు అయిన వారిలో వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ఆయన బాల్య మిత్రుడు వెంకటేశ్ నాయుడు ఉన్నారు. …

Read More »

‘ఫోన్ ట్యాపింగ్’ బాధితులు 600 మంది.. భారీ కుట్ర‌!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు 2023లో బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై వ‌చ్చిన ప్ర‌ధాన ఆరోప‌ణ‌.. ఫోన్ ట్యాపింగ్‌. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ స‌హా.. అధికార ప‌క్షంలోని కొంద‌రు రెబ‌ల్ నాయ‌కుల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయ‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. దీనిపైనే కేసు న‌మోదై.. దాదాపు ఏడాది అవుతోంది. గ‌త ఏడాదిలో మొద‌లైన ఈ కేసు విచార‌ణ ఇప్ప‌టికీ సాగుతోంది. అయితే.. కేసు విచార‌ణ తుది ద‌శ‌కు చేరుకుంద‌ని …

Read More »

‘వృద్ధి’లో ఏపీ ప‌రుగులు.. ఎలాగో చెప్పిన సీఎం చంద్ర‌బాబు

త‌ల‌స‌రి వృద్ధి.. దేశానికి, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్దిని సూచిస్తుంది. ఈ విష‌యంలోనే రాష్ట్రాలు కూడా పోటీ ప‌డ‌తాయి. తాజాగా కేంద్ర త‌ల‌స‌రి వృద్ధితో పోల్చుకుంటే.. ఏపీ జోరుగా ముందుకుసాగుతోంద‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. ఇది ఎలా సాధ్య‌మైందో కూడా ఆయ‌న గ‌ణాంకాల రూపంలో వివ‌రించారు. తాజాగా అమ‌రావ‌తిలో సీఎం చంద్ర‌బాబు ప్ర‌ణాళిక శాఖ‌పై స‌మీక్షించారు. ప్ర‌స్తుతం.. ఏపీ త‌ల‌స‌రి వృద్ధి 11.89 శాతంగా న‌మోదైన‌ట్టు తెలిపారు. అదే దేశీయంగా చూసుకుంటే …

Read More »

‘కొత్త, వింత కథ’పై సిట్ స్ట్రాంగ్ కౌంటర్

మద్యం కుంభకోణం దర్యాప్తునకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందంపై వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాజీ గన్ మన్ మదన్ రెడ్డి మంగళవారం సంచలన ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చెవిరెడ్డికి పాత్ర ఉన్నట్లుగా స్టేట్ మెంట్ ఇవ్వాలని ఒత్తిడి తీసుకురావడంతో పాటుగా తనపై సిట్ అదికారులు దాడికి దిగారంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన మదన్… ఆ పిటిషన్ లోని …

Read More »

టీపీసీసీ చీఫ్ కు కేటీఆర్ లీగల్ సవాల్

తెలంగాణలో ఏడాదిన్నరగా రాజకీయం రంజుగా సాగుతోంది. రోజుకో కొత్త మలుపులతో సాగుతున్న టీ పాలిటిక్స్ లో ఎప్పటికప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణలు.. దూషణలు, ప్రతి దూషణలు.. కేసులు, ప్రతి కేసులు.. విచారణలు, హెచ్చరికలు.. ఇలా రసవత్తరంగా రాజకీయం నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీపీసీసీ చీఫ్ బొమ్మా మహేశ్ కుమార్ గౌడ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి ఏకంగా లీగల్ నోటీసులు పంపించారు.  అసలేం జరిగిందన్న …

Read More »

సాక్షిలో కొత్తగా ‘డిస్క్లైమర్’

సాక్షి టీవీలో ఇటీవల జరిగిన ఒక చర్చా కార్యక్రమం ఎంత వివాదాస్పదం అయిందో తెలిసిందే. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించే ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు అనే మరో సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేశారు. అమరావతిని దేవతల రాజధాని అనడం తప్పు అంటూ.. అది వేశ్యల రాజధాని అని పేర్కొనడం తీవ్ర దుమారమే రేపింది. ఇటు కొమ్మినేనిపై, అటు కృష్ణంరాజుపై రాష్ట్రవ్యాప్తంగా పలు …

Read More »

పల్నాడులో జగన్ రచ్చ తప్పదా..?

వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని రెంటపాళ్ల గ్రామంలో పర్యటించనున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థుల బెదిరింపులు, దౌర్జన్యంతో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్న గ్రామ మాజీ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ ఆ గ్రామానికి వెళుతున్నారు. ఈ సందర్భంగా జగన్ గత పర్యటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు తొలుత జగన్ టూర్ కు …

Read More »

చెవిరెడ్డి ఉబలాటం తీర్చేసిన సిట్!

మద్యం కుంభకోణంలో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. నన్ను అరెస్టు చేయాలని చూస్తున్నారు. ఇందుకోసం నా వద్ద పనిచేసిన, నా స్నేహితులపై ఒత్తిడి తీసుకుని వచ్చి తప్పుడు స్టేట్ మెంట్ల కోసం సిట్ యత్నిస్తోంది. నన్ను అరెస్టు చేయాలనుకుంటే… కేవలం సమాచారం ఇస్తే చాలు. నేనే సిట్ కార్యాలయానికి వస్తా. మీకు ఏమాత్రం శ్రమ అవసరం లేదు. అంటూ కొన్ని రోజులుగా చెబుతూ వస్తున్న వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి …

Read More »