Political News

జూన్ నెల‌లో జ‌నాల‌కు డ‌బ్బే డ‌బ్బు..!

కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు 2024 ఎన్నిక‌లకు ముందు ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీల్లో రెండు ప‌థ‌కాల‌కు మ‌రో 30 రోజుల్లో మోక్షం ల‌భించ‌నుంది. అదేవిధంగా మ‌రో కీల‌క కార్య‌క్ర‌మానికి కూడా ఆయ‌న ఈ నెల‌లోనే శ్రీకారం చుట్టనున్నారు. దీంతో జ‌నాల చేతుల‌లోకి దండిగానే సొమ్ములు రానున్నాయ‌ని కూటమి పార్టీల నాయ‌కులు చెబుతున్నారు. దీనికి సంబంధించి క్షేత్ర‌స్థాయిలో రంగం కూడా రెడీ అయింద‌ని …

Read More »

సైన్య‌మా.. కదిలించిన బిగ్ బీ పోస్టు

‘భార‌త సైన్యమా.. వెనుక‌డుగు వేయ‌కు.. నీ ప్ర‌యాణం ఎప్ప‌టికీ ఆగ‌దు!’ అంటూ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ సంచ‌ల‌న పోస్టుచేశారు. భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్‌పై బాలీవుడ్ నుంచి ప‌లువురు ప్ర‌ముఖులు ఇప్ప‌టికే స్పందించినా.. అమితాబ్ బ‌చ్చ‌న్ చాలా సంయ‌మ‌నం పాటించారు. తాజాగా ఆయ‌న సోష‌ల్ మీడియాలో భార‌త సైన్యాన్ని.. ప‌హ‌ల్గామ్ దాడిలో త‌మ నుదిటి సిందూరాన్ని కోల్పోయిన భార‌త పుత్రిక‌ల‌ను ఉద్దేశించి సుదీర్ఘ పోస్టు చేశారు. ప‌హ‌ల్గామ్ దాడిలో …

Read More »

పాక్‌పై మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్థాన్ విష‌యంలో ఎవ‌రి మ‌ధ్య‌వ‌ర్తిత్వాన్ని తాము కోరుకోవ‌డం లేద‌ని న‌ర్మ‌గ‌ర్భంగా అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్ విష‌యంలో త‌మ విధానం ఎప్పుడూ మార‌బోద‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఈ విష‌యంలో పాకిస్థాన్‌కు ప్ర‌త్యామ్నాయ మార్గం అంటూ మ‌రొక‌టి లేద‌ని.. పాకిస్థాన్ ఏ భూభాగాన్న‌యితే ఆక్ర‌మించుకుందో.. దానిని తిరిగిభార‌త్‌కు ఇచ్చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇంత‌కు మించిన ఆశ‌లు …

Read More »

పంతం నాదా-నీదా.. ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే.. !

పంతాల‌కు పోవ‌ద్దు.. క‌లిసి మెలిసి ప‌నిచేయండి.. అని సీఎం చంద్ర‌బాబు త‌ర‌చుగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు చెబుతున్నారు. అంతేకాదు.. నియోజ‌క‌వ‌ర్గాల గొడ‌వ‌ల‌ను పెద్ద‌వి కూడా చేసుకోవ‌ద్ద‌ని ఆయ‌న సూచిస్తున్నారు. అయినా.. ఆయ‌న మాట‌ల‌ను పెద్ద‌గా లెక్క‌లోకి తీసుకున్న‌ట్టుగా క‌నిపించడం లేదు. క‌ర్నూలు జిల్లాలోని ఎమ్మెల్యేలకు, ఎంపీ శ‌బ‌రికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటున్న పరిస్థితి క‌నిపిస్తోంది. ఎక్క‌డిక్క‌డ నాయ‌కులు శ‌బ‌రికి వ్య‌తిరేకంగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అయితే.. వీరికంటే నేనేం త‌క్కువ …

Read More »

వైసీపీ టాక్‌: కేసుల‌కు భ‌య‌ప‌డుతున్న ఫైర్ బ్రాండ్‌.. !

ఆయ‌న ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు. మీసం మెలేసి మ‌రీ ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు స‌వాళ్లు రువ్విన నాయ‌కుడు. అధికారంలో ఉన్న‌ప్పుడు.. అసెంబ్లీ వేదిక‌గానే తొడ‌గొట్టే ప్ర‌య‌త్నం చేసిన నాయ‌కుడు. కానీ, ఇప్పుడు పార్టీ అధికారం నుంచి దిగిపోయే స‌రికి.. ఆయ‌నకు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. ఎక్క‌డ ఏకేసు త‌న‌ను చుట్టుముడుతుందోన‌న్న బెంగ వేధిస్తోంది. అలాగ‌ని మౌనంగా ఉంటే.. పార్టీ నుంచి త‌న కార్య‌క‌ర్త‌ల నుంచి ఒత్తిళ్లు భ‌రించ‌లేక పోతున్నార‌ట‌. ఈ క్ర‌మంలో నిర‌స‌న‌ల‌కు, …

Read More »

వారి క‌న్నీళ్లు చూసి.. క‌రిగిపోయిన ప‌వ‌న్‌!

రాష్ట్రానికి ఉప ముఖ్య‌మంత్రి, ఒక పార్టీకి అధినేత‌.. భ‌యంక‌ర‌మైన అభిమానుల కోలాహలం.. ఇంత పెద్ద హంగామా ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కన్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ప‌క్క‌వారి క‌ష్టాన్ని చూసి ఆయ‌న చ‌లించిపోయారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చే క్ర‌మంలో ఆయ‌నా క‌న్నీరు పెట్టుకున్నారు. ఆప‌రేష‌న్ సిందూర్‌ లో పాల్గొని జ‌మ్ముకశ్మీర్‌లోని రాజౌరీలో పాక్ ఎదురు కాల్పుల్లో అమ‌ర‌వీరుడైనా అనంత‌పురం జిల్లా కిళ్లి తండాకు చెందిన అగ్నివీర్ ముర‌ళీనాయ‌క్‌.. అంత్య‌క్రియ‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ పాల్గొన్నారు. …

Read More »

మురళీ నాయక్ కుటుంబానికి పవన్ ఆర్థిక సాయం

ఆపరేషన్ సిందూర్ లో భాగంగా సరిహద్దు వద్ద ఇరు దేశాల సైనికులు కాల్పులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు, అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే మురళీ నాయక్ పార్థివ దేహానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. ప్రభుత్వం అందిస్తున్న రూ.50 లక్షల ఆర్థిక సాయానికి తోడు పవన్ వ్యక్తిగతంగా రూ.25 …

Read More »

ఖాకీలంటే భయం లేదు!… కేసులంటే లెక్క లేదు!

ఏపీలో ఇప్పుడు ఓ విచిత్ర వాతావరణం నెలకొంది. ఐధేళ్ల పాటు వైసీపీ రాష్ట్రాన్ని పాలించగా… రాష్ట్ర ప్రజలు మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీకి అధికారం నుంచి దించేసి… టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమిని గద్దెనెక్కించారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయంటూ పలు కేసులు నమోదు చేసిన కూటమి సర్కారు… వాటి దర్యాప్తునకు ఏకంగా సిఐడీ, సిట్, లోకల్ పోలీస్ విభాగాలను రంగంలోకి దించింది. ఆదిలో …

Read More »

ట్రంప్‌ది ప్ర‌య‌త్న‌మే.. విజ‌యం మోడీదే..

భార‌త్-పాకిస్థాన్‌ల మ‌ధ్య త‌లెత్తిన భీక‌ర ఉద్రిక్త‌త‌లు.. దాడుల‌కు ఫుల్ స్టాప్ ప‌డింది. దీనిని యావ‌త్ భార‌త దేశం హ‌ర్షిస్తోంది. అయితే.. అమెరికా మీడియా స‌హా.. ప‌లు ప్ర‌పంచ స్థాయి మీడియా చానెళ్లు.. అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. ఆయ‌న జోక్యం కార‌ణంగానే పాక్‌-భార‌త్ ల మ‌ధ్య త‌లెత్తిన ఉద్రిక్త‌త‌ల‌కు..యుద్ధానికి దారి తీసే ప‌రిస్థితులు కూడా స‌మ‌సిపోయాయ‌ని.. పేర్కొంటున్నాయి. ట్రంప్ ఈజ్ హీరో.. అంటూ అమెరికా మీడియా సీఎన్ ఎన్ …

Read More »

పోతిన‌కు సెగ‌.. ఫోన్లు స్విచ్ఛాఫ్.. !

విజ‌య‌వాడ‌కు చెందిన ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ జ‌న‌సేన నేత‌.. ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న పోతిన వెంక‌ట మ‌హేష్‌కు తొలి అడుగులోనే సెగ పుట్టింది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో విజ‌య‌వాడ వెస్ట్ నియోజ‌క వ‌ర్గం నుంచి జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున పోటీ చేయాల‌ని భావించిన పోతిన‌కు .. పార్టీ అధిష్టానం శ్రీముఖం చూపించింది. దీంతో నాలుగు మాట‌లు అనేసి.. ఆ వెంట‌నే వైసీపీలోకి జంప్ అయ్యారు. అప్ప‌టి ఉంచి ఖాళీగా …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర‌.. కొన్ని ప్ర‌శ్న‌లు.. !

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. వ‌చ్చే ఏడాది నుంచో ఆపై ఏడాది నుంచో పాద‌యాత్ర‌కు రెడీ అవుతున్న‌ట్టుగా సంకేతాలు పంపుతున్నారు. ఈవిష‌యంపై అనుకూల మీడియా జోరుగా క‌థ‌నాలు రాస్తోంది. అయితే..ఈ పాద‌యాత్ర‌పై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఇదిలావుంటే.. అస‌లు పాద‌యాత్ర ప్రారంభిస్తే.. జ‌గ‌న్ కు కొన్నిప్ర‌శ్న‌లు ఎదురు కాక‌త‌ప్ప‌దు. పాద‌యాత్ర అనేది నాయ‌కులు చేయ‌డం త‌ప్పుకాదు. ఆమాట‌కు వ‌స్తే.. న‌ర్మ‌దా బ‌చావో ఆందోళ‌న్ స‌మ‌యంలో అనేక మంది …

Read More »

పాక్ వ‌క్ర‌బుద్ధి: `ఒప్పందానికి` తూట్లు.. మ‌ళ్లీ కాల్పులు

పాకిస్థాన్ త‌న వ‌క్ర‌బుద్దిని మ‌రోసారి బ‌య‌ట పెట్టుకుంది. భార‌త్ దాడుల‌కు భీతిల్లిన దాయాది దేశం.. అమెరికాతో మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేయించుకుని.. కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి ముందుకు వ‌చ్చింది. దీంతో భార‌త్ కూడా.. స‌రేన‌ని ఒప్పుకుంది. ఈ ఒప్పందం ప్ర‌కారం.. శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల నుంచి ఇరు దేశాలు కూడా.. కాల్పులకు పాల్ప‌డ‌కూడ‌ద‌ని.. పాల్ప‌డ‌వ‌ని కూడా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని, భార‌త్‌, పాకిస్థాన్‌లు కూడా ధ్రువీక‌రించారు. …

Read More »