భాగ్యనగరం హైదరాబాద్లో జరుగుతున్న 74వ ప్రపంచ అందాల సుందరుల(మిస్ వరల్డ్) పోటీలు కొనసాగుతున్నాయి. అంగ రంగ వైభవంగా సాగుతున్న ఈ పోటీల్లో పలు దేశాలకు చెందిన అందాల ముద్దుగుమ్మలు సందడి చేస్తున్నారు. ఇప్పటికే గత 15 రోజులుగా ఈ పోటీలకు వచ్చిన సుందరాంగులు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ.. ఆహూతులకు ఆనందాన్ని పంచుతున్నా రు. అదేసమయంలో పోటీని కూడా రసరమ్యం చేస్తున్నారు. ఇక, తెలంగాణ ప్రభుత్వం కూడా.. ఈ పోటీలకు ప్రత్యేక …
Read More »ముహూర్తం పెట్టేశారా.. జగన్ అరెస్టు ఖాయమేనా.. ?
ఎస్! ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారం పీక్ స్టేజ్కు చేరుకుంది. దీనిలో కీలక పాత్ర వహించిన వారిని ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. వీరు ఇస్తున్న సమాచారం ఆధారంగా.. మరింత మందిని అరెస్టు చేస్తున్నారు. ఇప్పుడు మరో పేరు బాల్ రెడ్డి అని వినిపిస్తోంది. ఈయన ఎవరు ఏంటనేది .. సిట్ అధికారులు కూపీ లాగుతున్నారు. …
Read More »అమరావతికి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పేసినట్టే.. !
ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాజధాని అమరావతి వ్యవహారంలో మరో కీలక ఘట్టం తెర మీదికి వచ్చింది. కేంద్రం నుంచి మరో గుడ్ న్యూస్ కూడా రాజధానికి వచ్చింది. రాజధాని విషయంలో గతంలో వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు ఇటీవల కీలక నిర్ణయం తీసుకు న్నారు. ప్రస్తుతం రాజధానిని మరింత విస్తరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే 33 వేల ఎకరాల భూములను రైతులనుంచి తీసుకున్నారు. అయితే.. …
Read More »కాళేశ్వరంపై కీలక నిర్ణయం.. బీఆర్ఎస్లో వణుకు?
బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రాణప్రదంగా భావిస్తున్నట్టు అప్పటి సీఎం కేసీఆర్ చెప్పా రు. అయితే.. ఈ కాళేశ్వరమే.. కాసులు కురిపించిందని.. కోట్లకు కోట్ల సొమ్మును వెనుకేసుకునేలా చేసిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ క్రమంలోనే రేవంత్రెడ్డి సీఎంగా పగ్గాలు చేపట్టాక అవకాశం కోసం ఎదురు చూశారు. ఇంతలోనే కాళేశ్వరానికి అనుసంధానంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు కూలింది. దీంతో కాళేశ్వరంపై దుమ్ముదులిపే చర్యలకు రంగం రెడీ చేసుకున్నారు. ఈ క్రమంలో …
Read More »చంద్రబాబును ఫాలో కావాలన్న మోదీ
ఏపీ సీఎంగా చంద్రబాబు, భారత ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసింది మొదలు వికసిత్ భారత్-2047 కోసం నిర్విరామంగా శ్రమిస్తోన్న సంగతి తెలిసిందే. రాబోయే రెండు దశాబ్దాల కాలంలో సాధించవలసిన ప్రగతి, అందుకు సంబంధించి ఇప్పటి నుంచే రూపొందించాల్సినా కార్యచరణపై ఈ ఇద్దరు నేతలు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే వికసిత్ ఆంధ్ర, వికసిత్ భారత్ కోసం సీఎం చంద్రబాబు ఓ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఏపీలో ప్రతి …
Read More »చెల్లి లేఖపై కేటీఆర్ రియాక్షేన్
బీఆర్ ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత రాసిన సంచలన లేఖ.. రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. ఇక, బీఆర్ ఎస్పై తీవ్ర చర్చకు కూడా దారితీసింది. దీనిపై కవిత శుక్రవారం రాత్రే స్పందించారు. ఆ లేఖ తాను రాసిందేనన్నారు. అయితే.. కొందరు కోవర్టుల కారణంగానే అది బయటకు వచ్చి ఉంటుందన్న ఆమె.. కేసీఆర్ను దేవుడితో పోల్చారు. ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని …
Read More »కవిత.. మరో షర్మిలగా మారుతున్నారా!
బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత.. వ్యవహారం పై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఆమె గత కొన్నాళ్లుగా వ్యవహరిస్తున్న తీరు.. ప్రస్తుతం తన తండ్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు రాసిన లేఖ వంటివి.. రాజకీయ వర్గాలను కుది పేస్తున్నాయి. ఇప్పటి వరకు కేసీఆర్ను ప్రశ్నించిన కుటుంబ సభ్యులు లేరంటే లేరు. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇష్టమైనా … అయిష్టమైనా వాటిని కొనసాగించారు. వాటిని పాటించారు. దేశవ్యాప్తంగా పొత్తులు …
Read More »11 మాసాల్లో పవన్ దూకుడు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆ పదవిని తీసుకుని.. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి 11 మాసాలు అయింది. ఈ పదకొండు మాసాల్లో కీలకమైన పలు కార్యక్రమాలను పవన్ కల్యాణ్ ఒంటరిగానే చేపట్టడం గమనార్హం. ఈ కార్యక్రమాలు కూడా.. సూపర్ హిట్ కొట్టడం మరో ముఖ్య వ్యవహారం. వీటిలో ప్రధానంగా పల్లె పండుగ, గ్రామ సభలు, అడవితల్లి బాట, మన వూరు మాటా-మంతి వంటివి ఉన్నాయి. వీటిని చాలా ప్రతిష్టాత్మకంగా …
Read More »ఇంత జరుగుతున్నా.. అడ్రస్ లేని ‘ధర్మాన’ బ్రదర్స్ ..!
ధర్మాన బ్రదర్స్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఇప్పుడు వైసీపీలో ఇదే చర్చ సాగుతోంది. వైసీపీ హయాంలో మంత్రులుగా పనిచేశారు. వీరిలో ఒకరు ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశారు. కానీ.. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత.. ధర్మాన బ్రదర్స్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. వారి వాయిస్ కూడా వినిపించడం లేదు. ధర్మాన కృష్ణదాస్.. అసలు పార్టీ నుంచే కాకుండా.. రాజకీయాల నుంచి కూడా తప్పుకొన్నట్టు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ధర్మాన …
Read More »ఆ భవనం తెలంగాణకే: ఆస్తుల అప్పగింతలో ఏపీ కీలక నిర్ణయం!
2014నాటి ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం’ ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు జరగాల్సి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో నిర్మించిన పలు భవనాల్లో ఏపీకి కూడా వాటాలు ఉన్నాయి. వీటిని చట్టంలోనే పేర్కొన్నారు. అయితే.. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటిపోయినా.. రాజకీయ పరమైన వివాదాల కారణంగా ఆయా ఆస్తుల పంపకాల విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ.. నీటి వివాదాలు కొనసాగుతున్నట్టే.. ఆస్తుల వివాదాలు …
Read More »ఎస్-400: మరో రెండిటి కోసం రంగంలోకి అజిత్ దోవల్
అత్యాధునిక రక్షణ వ్యవస్థలలో ఒకటైన ఎస్-400 ట్రయంఫ్, గగనతల భద్రతకు అగ్రశ్రేణి కవచంలా నిలుస్తోంది. ఇది 400 కిలోమీటర్ల దూరం వరకు బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు, యుద్ధవిమానాలను గుర్తించి ధ్వంసం చేయగలదు. శత్రు రేడార్ జామింగ్ వ్యవస్థలను ఎదుర్కొని పనిచేసే సామర్థ్యం ఇందులో ఉంది. భారత వైమానిక దళం పంజాబ్, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు ఎస్-400 వ్యవస్థలను మోహరించింది. ఇక మిగిలిన రెండు యూనిట్ల డెలివరీపై …
Read More »భారత్ లో ఆపిల్.. ఈసారి సుంకం హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఆపిల్పై మరోసారి గట్టి హెచ్చరికలు చేశారు. అమెరికాలో అమ్మే ఐఫోన్లను ఇతర దేశాల్లో తయారు చేయడం తాము సహించబోమని స్పష్టం చేశారు. ముఖ్యంగా భారత్లో ఉత్పత్తి చేస్తున్నందుకు ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి ఇప్పటికే ఆపిల్ సీఈఓ టిమ్ కుక్కు తన అభిప్రాయం చెప్పినట్లు తెలిపారు. అలాగే ఆపిల్ కూడా ట్రంప్ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates