ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై తాను స్వయంగా పుస్తకం రాయనున్నట్టు వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన విషయాన్ని బయట పెట్టారు. వైసీపీ చేపట్టిన బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ఆదివారం పెద్దిరెడ్డి తన సొంత నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా తరలి వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. “చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రి …
Read More »రండి మాట్లాడుకుందాం.. రేవంత్, బాబులకు ఆహ్వానం!
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలకు సంబంధించి పరిష్కారం చూపించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రెడీ అయింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి రావాలని.. తమ సమక్షంలోనే కూర్చుని చర్చించుకోవచ్చని తెలిపింది. ఈ నెల 16న ఢిల్లీకి వచ్చేందుకు వీలు అవు తుందో లేదో చెప్పాలని.. ఆ రోజు కూర్చుని మాట్లాడుకుందామని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తాజాగా లేఖలు …
Read More »గవర్నర్ పోస్టు పై గజపతి రాజు ఫస్ట్ రియాక్షన్..
గోవా గవర్నర్గా నియమితులైన.. టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి భవన్ నుంచి తనకు ముందుగానే సమాచారం అందిందన్న ఆయన.. నోటిఫికేషన్ వచ్చే వరకు వేచి చూశానని చెప్పారు. సీఎం చంద్రబాబు కృషి, ఆయన సిఫారసు తోనే తనకు ఈ అత్యున్నత పదవి దక్కిందని భావిస్తున్నట్టు చెప్పారు. మరోసారి దేశానికి సేవ చేసుకునే భాగ్యం కలిగిందని గజపతి రాజు …
Read More »ప్రశాంతి రెడ్డి.. మూటలు అందిస్తున్నారు: పేర్ని మరో వివాదం
వైసీపీ నాయకుడు, సీనియర్ నేత పేర్ని నాని మరోసారి తీవ్ర వివాదానికి తెరదీశారు. నెల్లూరు జిల్లా కోవూ రు ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై పేర్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిల్లా లో మైనింగ్ కార్యక్రమాలు అన్నీ కూడా ఆమె కనుసన్నల్లోనే జరుగుతున్నాయని.. ఆమె మూటలు అంది స్తున్నారని.. అవి తీసుకుంటున్న కొందరు మంత్రులు ఆమెపై ఈగవాల కుండా చూసుకుంటున్నారని ఆరోపించారు. మీకు మూటలు అందిస్తోంది కాబట్టి.. …
Read More »బాబు యత్నం: అశోకగజపతి రాజు ఇక, గవర్నర్!
టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ గిరీ దక్కింది. ఆయనను గోవా(అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం)కు గవర్నర్గా నియమిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. సుదీర్ఘ కాలంగా రాజకీయాలలో ఉన్న అశోక్ గజపతి రాజు అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలోకి వచ్చారు. ఈయన సోదరుడు ఆనంద గజపతిరాజు కూడా కొన్నాళ్లు టీడీపీ లో పనిచేశారు. విజయనగర్ పార్లమెంటు, అసెంబ్లీ …
Read More »‘తీన్మార్’ కొత్త పార్టీ.. సంచలన ప్రకటన
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న చింతపండు నవీన్.. ఉరఫ్ తీన్మార్ మల్లన్న.. కొత్త పార్టీని స్థాపించనున్నట్టు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. బీసీ సామాజిక వర్గం కోసమే పార్టీని స్థాపించనున్నట్టు ప్రకటించారు. అయితే.. పార్టీ పేరు.. ఎప్పుడు పెట్టేది మాత్రం ఆయన సస్పెన్సులో ఉంచారు. తాజాగా బీఆర్ ఎస్ నాయకురాలు.. కవిత.. బీసీ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు.. ఈ క్రమంలో ఆమెను …
Read More »మల్లన్నా – కవిత, ఏమిటీ గొడవ
తెలంగాణ జాగృతి సంస్థకు చెందిన కార్యకర్తలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుచరులు, ఆయన గన్ మెన్ సైతం విరుచు కుపడ్డారు. తుపాకీతో బెదిరించడమే కాకుండా.. భౌతికంగా కూడా వారిపై దాడి చేశారు. బీసీ రిజర్వేషన్ వి షయంపై బీఆర్ ఎస్ నాయకురాలు, తెలంగాణ జాగృతి చీఫ్.. కవిత ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రిజర్వేషన్ వ్యవహారం.. కాంగ్రెస్-కవితల మధ్య మాటల తూటాలు పేలుస్తోంది. అయితే.. ఈ వ్యవహారంలో కవితను …
Read More »వైసీపీ సెల్ఫ్ గోల్
ఆరేళ్ల ముందు 151 సీట్లతో అసాధారణ విజయం.. ఏడాది కిందట 11 సీట్లతో అనూహ్య పరాజయం.. ఈ రెండూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే చెల్లాయి. అంతటి విజయం తర్వాత ఇంతటి పరాభవాన్ని ఎవ్వరూ ఊహించి ఉండరు. ప్రతిపక్షంలోకి వచ్చాక దిద్దుబాటు చర్యలు చేపట్టి మళ్లీ అధికారం చేపట్టడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ వైసీపీ తీరు ఎంతమాత్రం మారడం లేదు. అధికారంలో ఉండగా చేసిన తప్పులనే …
Read More »వన్ టైం ఎమ్మెల్యే.. అయితేనేం
కోట శ్రీనివాసరావు.. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. ఒకే ఫ్రేమ్ నవరసాలను ఒలికించగల దిట్ట. ఆదివారం తెల్లవారు జామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన సినీ రంగంలో చేసిన పాత్రలు.. పక్క న పెడితే.. రాజకీయాల్లోనూ.. ఆయన తనదైన ముద్ర వేశారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు.. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం దక్కించుకు న్నారు. ఇలా.. పార్టీ కండువా కప్పుకొని …
Read More »మాట-చేత.. రెండింటిలోనూ ఈ రెడ్లు టాపే.. !
రాజకీయాల్లో రెడ్డి సామాజిక వర్గానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. వైసీపీలో అయినా.. టీడీపీలో అయినా.. రెడ్లు టాప్లోనే ఉంటారు. ఉన్నారు కూడా. మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు చెందిన రెడ్లు అయితే.. మాట, చేత రెండిట్లోనూ దూకుడుగానే ఉంటున్నారు. వైసీపీ హయాం నుంచి టీడీపీ హయాం వరకు కూడా రెడ్డి నేతలు.. దూకుడుగానే వ్యవహరిస్తు్న్నారు. ఇంకోరకంగా చెప్పాలంటే.. వైసీపీ హయాంలో కంటే కూడా.. టీడీపీ హయాంలోనే రెడ్డి నాయకులు దూకుడుగా …
Read More »రాజా ‘నిప్పు!’ ఇదే.. పెద్ద చిక్కు!!
తెలంగాణ ఫైర్ బ్రాండ్ నేత, ప్రస్తుత ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్.. బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను కూడా పార్టీ ఆమోదించింది. అయితే.. ఇప్పుడున్న రాజకీయాల్లో నాయకులు ఇలా రాజీనామా చేయకముందే.. అలా.. మరో పార్టీ చంకనెక్కించుకుంటోంది. అది ఏపీ అయినా.. తెలంగాణ అయినా.. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా.. ప్రత్యర్థి పార్టీల నుంచి తాలూ తప్ప అనుకునే నాయకులకే భారీ డిమాండ్ ఉంది. …
Read More »వన్ వే ట్రాఫిక్లో మహిళా నేతలు.. !
రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం. నిన్న ఉన్నట్టుగా నేడు ఉండదు. నేడు న్నట్టుగా రేపు ఉండదు. వ్యక్తిగతంగా ఎదిగేందుకు నాయకులు ప్రయత్నాలు చేసినా ఒక్కొక్కసారి బెడిసి కొడుతుంది. దీంతో పార్టీలనే నమ్ముకోక తప్పని పరిస్థితి కూడా వారికి ఎదురవుతుంది. అయితే.. ఆ పార్టీలు తమకు అన్యాయం చేస్తున్నాయని.. తమకు గౌరవం ఇవ్వడం లేదని భావించే వారి సంఖ్య రానురాను పెరుగుతోంది. దీంతో కొందరు నాయకులు అటు-ఇటు అంటూ.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates