Political News

ప్రైవేట్ రిసార్టులో గ్రూప్ 1 మూల్యాంకనమా..?

గ్రూప్ 1 పరీక్ష రాష్ట్ర స్థాయిలో అత్యున్నత స్థాయి అధికారులను నియమించేందుకు నిర్వహించే పరీక్ష. దేశంలోనే అత్యున్నత స్థాయి అయిన సివిల్ సర్వీసెస్ తర్వాత స్థాయి సర్వీసు ఉద్యోగులు వీరే. వీరే ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ అధికారులుగా ప్రమోట్ అవుతారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన గ్రూప్ 1 పరీక్షా పత్రాల మూల్యాంకనం (వాల్యూయేషన్) ఎంత పకడ్బందీగా జరగాలి. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉద్యోగార్థులకు ఎలాంటి అనుమానాలు రేకెత్తని రీతిలో …

Read More »

పిక్ టాక్.. ఒకే ఫ్రేమ్ లో రేవంత్, లోకేశ్

ఏపీ పొలిటికల్ కేపిటల్ విజయవాడలో బుధవారం ఉదయం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో కలిసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ కనిపించారు. ఒకే ఫ్రేమ్ లో కనిపించిన వీరిద్దరూ అక్కడి వారికి వీనుల విందు చేశారనే చెప్పాలి. ఈ ఇద్దరిలో రేవంత్ ఇప్పటికే తెలంగాణకు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగా… టీడీపీకి భావి అధినేతగా ప్రొజెక్టు అవుతున్న …

Read More »

వైసీపీ పాల‌న‌లో నాణ్య‌త లేని ‘గోడే’ నిలువునా ముంచేసిందా!

సింహాచలంలోని అప్పన్న ఆల‌యం వ‌ద్ద‌ ఘోర ప్రమాదం జరిగింది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది. మంగ‌ళ‌వారం రాత్రి కురిసిన భారీ వ‌ర్షం కార‌ణంగా 300 రూపాయ‌ల‌ టికెట్ కౌంటర్ దగ్గర గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది భక్తులు మృతి చెందారు. మరో 10 మందికి పైగా భ‌క్తుల‌కు గాయాలయ్యాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారని …

Read More »

వైసీపీ.. ‘వెంట్రుక’ భాష‌లు.. మారితే మంచిది!

ఒక‌సారి త‌ప్పు చేయొచ్చు.. రెండుసార్లు త‌ప్పు చేయొచ్చు. కానీ, ప‌దే ప‌దే అదే త‌ప్పులు చేస్తే.. ప్ర‌జ‌ల్లో మ‌రింత చుల‌క‌న‌వుతారు. ప్ర‌జ‌లు మ‌రింత‌గా ఏవ‌గించుకుంటారు. మ‌రి ఈ విష‌యం వైసీపీ నాయ‌కుల‌కు తెలుసో.. తెలియ‌దో.. కానీ, ఇప్ప‌టికీ వారిలో మార్పు క‌నిపించ‌డం లేదు. అధికారంలో ఉన్న‌ప్పుడు.. నోటికి ఎంత మాట ప‌డితే అంత మాట మాట్లాడారు. బూతుల మంత్రులుగా పేరు తెచ్చుకున్నారు. దీంతో ప్ర‌జలు ఛీత్క‌రించుకున్నారు. ఫ‌లితంగా గ‌త ఎన్నిక‌ల్లో …

Read More »

‘సింహాచలం’మృతులకు రూ.25 లక్షల పరిహారం: చంద్రబాబు

విశాఖ జిల్లాలోని సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా గోడ కూలిన ప్రమాద ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. గోడపై టెంట్ పడడంతో అది కూలి దాని కింద భక్తులు సజీవ సమాధి అయ్యారు. ఈ క్రమంలోనే ఆ ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని …

Read More »

టార్గెట్ జ‌గ‌న్‌.. దొరికిన డొంక‌.. !

వైసీపీ మ‌ద్యం కుంభ‌కోణంలో తీగ లాగుతున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందానికి.. డొంక‌లు క‌దులుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో వైసీపీ హ‌యాంలో మ‌ద్యం పాల‌సీని అడ్డు పెట్టుకుని దోచుకున్న కీల‌క నాయ‌కుడి చుట్టూ.. ఉచ్చు బిగిస్తోందని పేరు వెల్ల‌డించేందుకు ఇష్ట‌ప‌డ‌ని ఓ అధికారి చెప్పారు. ప్ర‌స్తుతం ఈయన కూడా సిట్‌లో స‌భ్యుడిగా ఉన్నారు. మ‌ద్యం ఎక్క‌డ నుంచి వ‌చ్చింది? ఎవ‌రు త‌యారు చేసేశారు? అనే విష‌యాల‌పై ఇప్ప‌టికే ఆరా తీశారు. …

Read More »

సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో ఘోరం… భ‌క్తులు మృతి

ఉత్త‌రాంధ్ర ఇల‌వేల్పు .. విశాఖప‌ట్నం జిల్లాలోని వ‌రాహ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి ఆల‌య‌మైన‌ సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం నేడు. ఏడాదికి ఒక్క‌సారి జ‌రిగే ఈ చంద‌నోత్స‌వం నాడు మాత్ర‌మే స్వామి వారి నిజ‌రూప ద‌ర్శ‌నం ల‌భిస్తుంది. ఈ నేప‌థ్యంలో ఈ ఒక్క‌రోజు కోసం.. 364 రోజులు వేచి చూసే భ‌క్తులు స్వామి ఆల‌యానికి పోటెత్తుతారు. అలానే.. ఈ రోజు(బుధ‌వారం) కూడా భ‌క్తులు భారీ సంఖ్య‌లో ఆల‌యానికి చేరుకున్నారు. అయితే.. …

Read More »

అమరావతికి గట్టి భద్రత కావాల్సిందే!

తెలుగు నేల విభజన తర్వాత కనీసం రాజధాని కూడా లేకుండా నవ్యాంధ్రప్రదేశ్ నూతన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ తరహా పరిస్థితి శత్రు రాజ్యాలకు కూడా రాకూడదు. ఎందుకంటే… రాజధాని లేకుండా పాలన సాగించేదెలా? వ్యవస్థలను పకడ్బందీగా నిర్వహించేదెలా? రాజధాని లేని రాజ్యం తల లేని మొండెం మాదిరే కదా. ఇదే భావనతో సాగిన టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన తొలి పాలనలో ఏడాది వ్యవధిలోనే ఏపీకి …

Read More »

క‌శ్మీర్ ఎప్ప‌టికీ మ‌న‌దే.. పాక్‌పై ప్రేముంటే వెళ్లిపోండి

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గామ్‌లో ఇటీ వ‌ల జ‌రిగిన ఉగ్ర‌వాద దాడిపై ఆయ‌న స్పందించారు. తాజాగా జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో నాటి ఉగ్ర దాడిలో మృతి చెందిన వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుతూ.. నివాళుల‌ర్పించారు. అనంత‌రం.. పార్టీ కార్యాలయంలో స‌భ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నాయ‌కులు, కార్య‌కర్త‌లు.. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంత‌రం.. ప‌వ‌న్ క‌ల్యాణ్ …

Read More »

జగన్ తన్నితే.. బాబు అక్కున చేర్చుకుంటున్నారు

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌నులను వ‌చ్చే నెల 2న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పునః ప్రారంభించ‌నున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా అమ‌రావ‌తి రైతుల‌తో సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఉండ‌వ‌ల్లిలోని త‌న నివాసంలో ఉన్న కాన్ఫ‌రెన్స్ హాల్లో ప్ర‌త్యేకంగా భేటీ అయిన ఆయ‌న‌.. వారిని అమ‌రావ‌తి నిర్మాణ ప‌నుల‌కు ఆహ్వానించారు. మే 2వ తేదీ రాష్ట్ర చరిత్రలో కీలక …

Read More »

ల‌క్ష మంది ముందు.. ఏఎస్పీని కొట్ట‌బోయిన సీఎం!

సిద్ధరామయ్య గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ నేత. అంతేనా… కర్ణాటకకు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నేత. ఇప్పుడే కాదు… గతంలోనూ ఆయన కర్ణాటకకు సీఎంగా వ్యవహరించారు. అదేంటో గానీ… ఎప్పుడు సీఎంగా ఉన్నా కూడా సిద్ధరామయ్య వివాదాలను కొని తెచ్చుకుంటారు. తనకు నచ్చని పని జరిగిందంటే… తానెక్కడున్నాను?.. ఆ సందర్భం ఏమిటి?.. తన ఎదురుగా ఉన్నది ఎవరు? అన్న విషయాలను ఆయన ఏమాత్రం పట్టించుకోరనే చెప్పాలి. కోపం వచ్చిందంటే… ఆయన చేయి దానికదే పైకి లేస్తుంది. ఎదురుగా ఉన్న …

Read More »

పాక్ ఆర్మీ చీఫ్ మిస్సింగ్.. పాక్ క్లారిటీ ఇచ్చింది కానీ..

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ లో తీవ్ర అవ్యవస్థ నెలకొంది. భారత్ చర్యల నేపథ్యంలో పాక్ లో భయటపడని భయం నెలకొందనే సంకేతాలు వస్తున్నాయి. పాక్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన సందర్భంలోనే భారత్ పై కావాలని విషం చిమ్మారు అనేది మరో కారణం. దేశం మీద మరక పడకూడదని జనాల దృష్టిని మళ్ళించి ఈ తరహా గొడవలు క్రియేట్ చేస్తున్నారనే ఉదాహరణలు అందుతున్నాయి. ఇక భారత్ ప్రతిఘటన అనంతరం ఆర్మీ …

Read More »