Political News

‘నేను చెప్పినా.. రేపు మావాళ్లు వినేప‌రిస్థితి ఉండ‌దు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. సీఎం చంద్ర‌బాబుకు గ‌ట్టి వార్నింగే ఇచ్చారు. త‌ప్పులు తెలుసుకోవాలని.. త‌క్ష‌ణ మే స‌రిదిద్దుకోవాల‌ని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత‌గా త‌న‌పైనైనా.. త‌న పార్టీ నాయ‌కుల‌పైనై నా కూడా త‌ప్పుడు కేసులు పెడుతున్నార‌ని.. త‌ప్పుడు సాక్ష్యాల‌తో కేసుల్లో ఇరికిస్తున్నార‌ని అన్నారు. ఇదే సంప్ర‌దాయం కొన‌సాగిస్తే.. రేపు త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాతైనా కూడా.. దెబ్బ‌లు తిన్న‌వీళ్లు.. దెబ్బ‌లు త‌గిలిన వీళ్లు.. ప్ర‌తిచ‌ర్య‌గా ఇదే ప‌నిచేయ‌డం ప్రారంభిస్తే.. మీ …

Read More »

15 శాతం స‌రే.. 40 శాతం నిల‌బ‌డేనా ..!

గత ఎన్నికల్లో వైసిపి 40% ఓటు బ్యాంకు ను తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చిన టిడిపి, జనసేన, బిజెపి కూటమికి వైసీపీకి మధ్య కేవలం 10 శాతం మాత్రమే వ్యత్యాసం కనిపిస్తుంది. దీనిని అధిగమించి వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలనేది వైసిపి భావిస్తున్న కీలక అంశం. ఈ క్రమంలో గత ఎన్నికల్లో వచ్చిన 40 శాతం ఓటు బ్యాంకు స్థిరంగా ఉంటుందని లెక్కలు వేసుకుంటోంది. దీనికి అదనంగా …

Read More »

తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా యంగ్ టీడీపీ ఎంపీ…!

తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న వారిలో పార్ల‌మెంటు స‌భ్యులు కూడా ఉన్నారు. వీరిలో ఒక‌రికి కేంద్ర మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కింది. అయితే.. ప‌ద‌వుల‌తో ప‌నిలేకుండా.. ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్న యువ ఎంపీగా.. తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్నా.. తండ్రి బాట‌లో న‌డుస్తూ.. ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్న నాయ‌కుడిగా.. పేరు తెచ్చుకుంటున్నారు అమ‌లాపురం ఎంపీ గంటి హ‌రీష్‌. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూట‌మి హ‌వాకు తోడు.. యువ నేతగా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు …

Read More »

ఆ జిల్లాను స‌రిచేయ‌క‌పోతే కూట‌మి కూసాలు క‌దులిపోతాయ్‌..!

అధికార పార్టీ బ‌లాన్ని ఎలా అంచనా వేస్తార‌నేది ప్ర‌శ్న‌. దీనికి స‌మాధానం.. నాయ‌కుల ప‌నితీరు… జిల్లాల్లో ఆయా పార్టీలపై జ‌రుగుతున్న చ‌ర్చ వంటివి ప్ర‌ధానంగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. ఇలా చూసుకునే జిల్లాల్లో ఆయా పార్టీల ప‌నితీరుపై అంచ‌నా వేసుకునే.. అధికార పార్టీల‌పై ఒక అంచ‌నాకు వ‌స్తారు. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా.. జిల్లాల వారీగా స‌మీక్ష‌లు.. అంచ‌నాలు పెద్ద ఎత్తున వ‌చ్చేవి. జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రుల ప‌నితీరును.. లెక్క‌లోకి తీసుకునేవారు. …

Read More »

పోలీసులను మరోసారి అవమానించిన జగన్

అధికారం ఉంది కదా అని మాజీ సీఎం జగన్ గతంలో నోటికి వచ్చినట్లు మాట్లాడిన సంగతి తెలిసిందే. కానీ, గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 11 సీట్లకు పరిమితమైనప్పటికీ జగన్ తీరు మాత్రం మారడం లేదు. స్వయంకృతాపరాధంతో 151 నుంచి 11 సీట్లకు పడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో ఉన్న జగన్…పోలీసులపై చాలాసార్లు నోరు పారేసుకున్నారు. ఈ వ్యవహారంపై పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినా సరే జగన్ …

Read More »

ఐటీ విప్ల‌వం.. ఆయ‌న వ‌ల్లే: చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటే..ఐటీ!. ఐటీ.. అంటే చంద్ర‌బాబు!. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. తెలుగు నేల‌కు ఐటీని ప‌రిచ‌యం చేసింది ఆయ‌నే. ఈ విష‌యంలో సందేహం లేదు. సిలికాన్ వ్యాలీ వంటి చోట్ల ఉద్యోగం చేసేవారు.. వారి ఇళ్ల‌లో చంద్ర‌బాబు ఫొటోలు సైతం పెట్టుకున్నామ‌ని.. ఇటీవ‌ల సామాజిక మాధ్య‌మాల్లో చెప్పుకొచ్చారు. అలాంటి చంద్ర‌బాబు.. తాజాగా ఐటీ విప్ల‌వం గురించి మాట్లాడుతూ.. ఈ క్రెడిట్‌ను మాజీ ప్ర‌ధాన మంత్రి పీవీ …

Read More »

మ‌ద్యం కుంభ‌కోణంలో వైసీపీ ఎంపీకి షాక్.. ముంద‌స్తు బెయిల్ నో!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంలో ఇప్ప‌టి వ‌ర‌కు 41 మందిని ప్ర‌త్యేక‌ద‌ర్యాప్తు బృందం(సిట్‌) విచారించింది. కొందరిని అరెస్టు కూడా చేసింది. ప్ర‌స్తుతం వారంతా జైల్లో ఉన్నారు. ఇదే కేసులో ‘మాస్ట‌ర్ మైండ్‌’గా వ్య‌వ‌హ‌రించార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని కూడా సిట్ అధికారులు రెండు సార్లు విచారించారు. అయితే.. త‌న‌ను అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్న ఆయ‌న‌.. గ‌తంలో సుప్రీం కోర్టుకు వెళ్లారు. ముంద‌స్తు బెయిల్ …

Read More »

బాబు 4.0.. మామూలుగా లేదుగా!

రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రారంభించిన 4.0 ప్రభుత్వం ఊహకు అందని నిర్ణయాలు, ఆశ్చర్య‌గొలిపే నిర్ణయాలు తీసుకుంటోంది. వాస్తవానికి సాధారణంగా చంద్రబాబు పరిపాలన అంటే హైటెక్ సిటీ లాగా ఐటి పరిపాలనకు ఆయన ప్రాధాన్య ఇస్తారు. అదేవిధంగా పెట్టుబడులకు పరిశ్రమలకు ఎక్కువ అవకాశాలు ఉండేలా చూస్తారు. ఇది అందరికీ తెలిసిందే. గత ఏడాది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో ఇదే తరహాలో పెట్టుబడులు కల్పనకు అభివృద్ధికి చంద్రబాబు …

Read More »

ప‌వ‌న్ వ్యూహం ఫ‌లిస్తోంది.. ఇక‌, దూకుడే!

కూట‌మి ప్ర‌భుత్వంలో కీలక భాగ‌స్వామి.. జ‌న‌సేన పార్టీ వేస్తున్న వ్యూహాత్మ‌క అడుగులు ఫ‌లిస్తున్నాయి. గ్రామీణ స్థాయిలో పార్టీ ప‌ట్టు పెరుగుతోంది. దీనినే పార్టీ అధినేత, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆశించారు. బ‌ల‌మైన వైసీపీ ఓటు బ్యాంకును బ‌దాబ‌ద‌లు చేయ‌డంలో రెండు కీల‌క అంశాల‌ను ప్రాతిప‌దిక‌గా చేసుకుని జన‌సేన ముందుకు సాగుతోంది. దీనిలో ప్ర‌ధానంగా గ్రామీణ, గిరిజ‌న ఓటు బ్యాంకు కీల‌కం. వీటిని వైసీపీకి దూరం చేయ‌డం ద్వారా.. కూట‌మి …

Read More »

ఆ పొలిటిక‌ల్‌ మేడంలు అంతే.. అసంతృప్తి..!

రాజ‌కీయంగా సీనియ‌ర్ నాయ‌కురాలు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీకి సిద్ధ‌మై.. సొమ్ములు కూడా రెడీ చేసుకున్నారు. కానీ.. ఏం చేస్తారు.. ఈక్వేష‌న్లు కుద‌ర‌లేదు. టికెట్ ద‌క్క‌లేదు. కానీ.. ఎస్సీ సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన గుర్తింపు ఉంద‌ని చెప్పుకొనే ఆమె.. గ‌తంలో కేంద్ర మంత్రిగా చేసి ఉండ‌డంతో చంద్ర‌బాబుకు ప్రాధాన్యం ఇవ్వ‌క త‌ప్పింది కాదు. ఈ క్ర‌మంలోనే ఆమెకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డులో మెంబ‌ర్‌గా నియమించారు. ఎంతో మంది బ‌రిలో ఉన్నా.. …

Read More »

మ‌ళ్లీ బాబే.. తేల్చేసి మ‌హిళా లోకం!

టిడిపి అధినేత చంద్రబాబు తాజాగా పార్టీ నాయకులకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న చర్యలు, చేస్తున్న అభివృద్ధి, సాధిస్తున్న పెట్టుబడులు వంటి వాటిపై ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, ప్రచారం చేయాలని చంద్రబాబు చెప్పారు. ఇది జరిగి ఐదు రోజులు అయింది. ఈ ఐదు రోజుల్లో ఏ ఏ నాయకులు ఎలా పని చేస్తున్నారు? ఏ ఏ …

Read More »

బ్యాక్ బెంచ్ మినిస్ట‌ర్స్ వీరేనా? ఏం జ‌రుగుతుంది ..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మంత్రి వ‌ర్గంలో 25 మంది మంత్రులు ఉన్నారు. దీనిలో ముఖ్య‌మంత్రి, ఉప ము ఖ్య‌మంత్రి పోస్టులు ప‌క్క‌న పెడితే.. 23 మంది మినిస్ట‌ర్లు అవ‌కాశం ద‌క్కించుకున్నారు. వీరిలోనూ జ‌న‌సేన కు చెందిన ఇద్ద‌రు, బీజేపీకి చెందిన ఒక‌రిని ప‌క్క‌న పెడితే.. మ‌రో 20 మంది అచ్చంగా టీడీపీ కి చెందిన మంత్రులే ఉన్నారు. వీరిపైనే సీఎం చంద్ర‌బాబుకు చాలా ఆశ‌లు ఉన్నాయి. అనేక వ‌డ‌పోత‌లు, సామాజిక …

Read More »