Political News

పాక్ రక్తం పారిస్తే!… భారత్ నీళ్లను ఆపేసింది!

అప్పుడెప్పుడో 9 ఏళ్ల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నోట నుంచి వచ్చిన మాటలు నేడు నిజమయ్యాయి. 2016లో సరిహద్దులో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల వల్ల నెలకొన్ని ఉద్రిక్తతల నేపథ్యంలో “ఒకే సమయంలో, ఒకే చోట నెత్తురు, నీళ్లు ప్రవహించవు” అని మోదీ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఈ వ్యాఖ్యలను తిరిగి పలకాల్సిన అవసరం గానీ, వాటిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం గానీ రాలేదనే చెప్పాలి. పాక్ ఎప్పటికప్పుడు …

Read More »

ఏడాదిలో మ‌కాం మార్పు.. చంద్ర‌బాబు ప‌క్కాలెక్క‌..!

ఏడాది తర్వాత‌.. సీఎం చంద్ర‌బాబు స‌హా.. అధికారులంతా ఎక్క‌డ నుంచి ప‌నిచేస్తారు? ఎక్క‌డ ఉంటారు? అంటే.. తాజాగా ప్ర‌భుత్వం చెబుతున్న స‌మాచారం ప్ర‌కారం.. అమ‌రావ‌తిలోని ఐకానిక్ ట‌వ‌ర్ల నుంచే అని! ప్ర‌స్తుతం కాంట్రాక్టులు.. బిడ్డింగుల ప‌నుల్లో ఉన్న ఈ వ్య‌వ‌హారంపై తాజాగా బ్లూప్రింట్ విడుద‌ల చేశారు. దీని ప్ర‌కారం.. ఏడాదిలో ఉన్న‌తాధికారుల భ‌వ‌నాలు పూర్తికానున్నాయి. దీనికి సంబంధించి.. ప‌క్కా లెక్క‌లు వేసుకున్నారు. ప్ర‌స్తుతం మూడు ఐకానిక్ ట‌వ‌ర్ల నిర్మాణానికి.. షెడ్యూల్ …

Read More »

వైసీపీలో వీరింతే.. మారలేదు…!

వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించారు. నోటికి ఎంత మాట వ‌స్తే.. అంత మాట అనేయ డ‌మేరాజ‌కీయం అనుకున్నారు. అలానే చేశారు. అధికారం పోయింది.. కొంద‌రు ఇత‌ర పార్టీల్లోకి వ‌చ్చి విజ‌యం ద‌క్కించుకున్నారు. మ‌రికొంద‌రు సొంత పార్టీలోనే ఉండిపోయారు. కానీ, చింత చ‌చ్చినా పులుపు చావ‌లేద‌న్న‌ట్టుగా.. నాయ‌కులు కొంద‌రు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో వారికి వారు త‌మ గోతులు తామే తీసుకుంటూ.. పార్టీకి కూడా తీస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు.. ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, ఆర్కే …

Read More »

భారత్ సంచలనం : పాకిస్తానీలు దేశం విడిచి వెళ్ళిపోవాలి!

కశ్మీర్ లోని పెహల్ గాంలో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ లోని పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్ర దాడి వెనుక దాయాదీ దేశం పాకిస్తాన్ హస్తం ఉందని నిర్ధారించిన భారత్… పాక్ తో సంబంధాలను పూర్తిగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన భద్రతపై కేబినెట్  కమిటీ భేటీలో కేంద్రం ఈ నిర్ణయాన్ని …

Read More »

గుడివాడ వైసీపీ కొలాప్స్ ?

ఉమ్మ‌డి కృష్నా జిల్లాలోని గుడివాడ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం అంటే.. కొడాలి నానితోపాటు.. వైసీపీ పేరు కూడా వినిపిస్తుంది. నానితో పాటు.. పార్టీ కోసం అనేక మంది నాయ‌కుల ప‌ని చేశారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ప‌రాజ‌యం త‌ర్వాత‌.. ఇక‌, ఆపార్టీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. ఈ నేప‌థ్యంలో తాజాగా కీల‌క నాటీట‌త‌య‌కులు.. ఒక‌ప్పుడు వైసీపీ జెండా క‌ట్టిన వారు.. వైసీపీ రాజీనామా చేశారు. వీరంతా త్వ‌ర‌లోనే టీడీపీ బాట …

Read More »

వీళ్లు మ‌నుషులు కాదు మృగాలు: చంద్ర‌బాబు

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని అమ్మ‌న‌బ్రోలుకు చెందిన టీడీపీ నాయ‌కుడు వీర‌య్య చౌద‌రి దారుణ హ‌త్య‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న, ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బుధ‌వారం సాయంత్రం ఆయ‌న వీరయ్య చౌద‌రి ఇంటికి వెళ్లి మృత దేశాన్ని ప‌రిశీలించారు. అనంత‌రం ఆయ‌న కుటుంబాన్ని ఓదార్చారు. పార్టీ అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. మృత దేహంపై స్వ‌యంగా టీడీపీ జెండాను క‌ప్పారు. అనంత‌రం.. కొద్ద దూరం అంతిమ‌యాత్ర‌లోనూ …

Read More »

“ఎన్టీఆర్ భవన్ కాదండోయ్… ఛార్లెస్ శోభరాజ్ భవన్‌” – నాని

విజ‌య‌వాడ ప్ర‌స్తుత ఎంపీ.. కేశినేని చిన్ని(శివ‌నాథ్‌), మాజీ ఎంపీ కేశినేని నాని(శ్రీనివాస్) ఇద్ద‌రూ తోడ‌బుట్టిన అన్న‌ద‌మ్ములు. రాజ‌కీయంగా వైరం లేక‌పోయినా.. ఆస్తులు.. అప్పుల వివాదాలు, వ్యాపారాల ఘ‌ర్ష‌ణ ల నేప‌థ్యంలో ఇరువురూ విభేదించుకుంటున్న విష‌యం తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచి ఇది.. రాజ‌కీయ యుద్ధంగా మారింది. అన్న‌కు వ్య‌తిరేకంగా త‌మ్ముడు.. త‌మ్ముడికి వ్య‌తిరేకంగాఅన్న రాజ‌కీయాలు చేసుకుంటూ… పొలిటిక‌ల్ స‌మ‌రంలో దూకుడుగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే 2024 పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో …

Read More »

వీరయ్య చౌదరి హత్య…రంగంలోకి 12 పోలీసు బృందాలు!

ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో టిడిపి నేత ముప్పవరపు వీరయ్య చౌదరిని దారుణంగా హతమార్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.  నాగులుప్పలపాడు మండల టిడిపి అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ అయిన వీరయ్య చౌదరిని గుర్తు తెలియని దుండగులు పాశవికంగా హతమార్చారు. ఒంగోలులోని తన కార్యాలయంలో వీరయ్య చౌదరి ఉండగా కత్తులతో నలుగురు వ్యక్తులు దాడి చేసి హత మార్చారు.  ఈ క్రమంలోనే వీరయ్య చౌదరి మృతిపై ఏపీ సీఎం …

Read More »

పీఎస్ఆర్ ఆంజనేయులుకు 14 రోజుల రిమాండ్!

బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని కిడ్నాప్ కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ ఆర్ ఆంజనేయులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడ కోర్టులో ఆయనను హాజరుపరచగా 14 రోజులపాటు ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. ఆంజనేయులును విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు.ఈ కేసులో మంగళవారం నాడు ఆంజనేయులును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలోనే ఆంజనేయులు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడైనట్లు …

Read More »

మ‌హానాడు.. పొలిటిక‌ల్‌ పంబ‌రేగేలా..!

టీడీపీ నిర్వ‌హించ త‌ల‌పెట్టిన మ‌హానాడు ఈ ద‌ఫా పంబ‌రేగ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పోయి పోయి.. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇలాకాలో పెడుతున్న ఈ మ‌హానాడుకు చాలా విశేషాలు ఉన్నాయి. పార్టీ అధినేత చంద్ర‌బాబు 75వ సంవత్సరం పూర్తి చేసుకోవ‌డంతోపాటు.. ఆయన సుదీర్ఘ‌కాలంగా పార్టీకి అధ్య‌క్షుడిగా ఉన్న రికార్డును సృష్టించారు. ఈ క్ర‌మంలో నిర్వ‌హిస్తున్న మ‌హానాడుకు.. అతిర‌థుల‌ను కూడా ఆహ్వానించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఎన్డీయే కూట‌మిలోని కీల‌క భాగ‌స్వామ్య ప‌క్షాల‌ను ఈ …

Read More »

పహల్గాం ఉగ్రదాడి.. ఐపీఎల్ మ్యాచ్ లో చీర్ లీడర్ల బంద్!

పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్ తో పాటు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలో కశ్మీర్లో ముష్కరులు అమాయకులపై దాడి చేసిన వైనం కలవరపాటుకు గురిచేసింది. కశ్మీర్ అందాలను తిలకించేందుకు వచ్చిన పర్యాటకులే లక్ష్యంగా టెర్రరిస్టులు పాశవికంగా జరిపిన ఈ దాడిలో 30 మంది చనిపోయారు. ఈ క్రమంలోనే పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రజలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద …

Read More »

పహల్గామ్‌ మార‌ణ హోమానికి మూడు కార‌ణాలు!

జ‌మ్ముక‌శ్మీర్ లోని పహల్గామ్‌ మార‌ణ హోమం.. దేశాన్నే కాదు.. ప్ర‌పంచ దేశాల‌ను కూడా కుదిపేస్తోంది. దేశంలో ఉగ్ర‌వాదానికి చాలా మ‌టుకు తుద‌ముట్టించామ‌ని.. ఇప్పుడు అంత‌ర్గ‌త శ‌త్రువుల‌తో(రాజ‌కీయ నేత‌లు) పోరాడుతున్నామ‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పిన రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం.. ఏపీ స‌హా ప‌లు ప్రాంతాల‌కు చెందిన ప‌ర్య‌ట‌కులు ఉగ్ర‌దాడుల్లో ప్రాణాలు కోల్పోవ‌డం.. మ‌రో వంద‌ల సంఖ్య‌లో ప‌ర్యాట‌కులు స్థానికంగా చిక్కుకు …

Read More »