వైసీపీ నుంచి బయటకు వచ్చిన రఘురామకృష్ణరాజు.. టీడీపీలో చేరి.. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఉండినియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం కూడా దక్కించుకున్నారు. అయితే.. అసలు వైసీపీ నుంచి ఆయన బయటకు ఎందుకు వచ్చారన్న విషయంపై ఇప్పటికీ అనేక చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. రఘురామ ఎంపీగా ఉన్నారు. కొన్నాళ్లు బాగానే ఉన్నా.. తర్వాత రివర్స్ అయ్యారు. నిరంతరం.. జగన్పై ఎద్దేవా చేస్తూ.. వ్యాఖ్యలు సంధించారు. అయితే.. …
Read More »ఇది నిజంగా సీఎం రేవంత్ `రికార్డే`!
తెలంగాణ గొప్పతనాన్ని దశదిశలా చాటుతామని చెప్పిన వారు… ఏం చేశారో.. ఏమో తెలియదుకానీ.. ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి మాత్రం నిజంగానే ఆ పనిచేశారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ఆయన.. తెలంగాణ కీర్తిని అక్కడ రెపరెపలాడించారు. జపాన్లో ఏటా.. ఏప్రిల్ మధ్య వారం నుంచి `ఒసాకా` ఎక్స్పో నిర్వహిస్తారు. ఇది చాలా ప్రతిష్టాత్మకం. పెద్ద పెద్ద కంపెనీలే కాదు.. పెద్ద పెద్ద దేశాలకు చెందిన వారే పాల్గొంటారు. ఇప్పటి వరకు …
Read More »జగన్.. `నీ స్వామి`దే అయినా.. బాబు కూల్చట్లేదు!
వైసీపీ అధినేత జగన్కు అత్యంత ఇష్టమైన ఆధ్యాత్మిక గురువు.. విశాఖలోని చినముషిడివాడలో ఉన్న శారదా పీఠం స్వామి.. స్వరూపానందేంద్ర. ఆయన చెప్పినట్టే అనేక పనులు చేశారు. ఎవరికీ తల వంచడని వైసీపీ నాయకులు చెప్పే జగన్.. స్వరూపానంద వద్ద మాత్రం తల వంచారు. పీఠానికి వెళ్లి.. పూజల్లోనూ పాల్గొన్నారు. 2019 ఎన్నికలకు ముందు.. జగన్ సీఎం కావాలని స్వరూపానంద.. యాగాలు కూడా చేశారు. దీంతో ఆయన రుణాన్ని స్థలాలు.. భూముల …
Read More »టీడీపీకి కార్యకర్తల తర్వాతే ఎవరైనా..!
నిజమే.. తెలుగు దేశం పార్టీ(టీడీపీ)కి కార్యకర్తలు అంటే ప్రాణమే. విపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా… టీడీపీ వైఖరి ఇదే. సమకాలీన రాజకీయాల్లో విపక్షంలో ఉన్నప్పుడే కార్యకర్తల సేవలు అవసరమని రాజకీయ పార్టీలు ఆలోచిస్తాయి. అధికారంలో ఉంటే మాత్రం పార్టీ విజయానికి కష్టపడ్డ కేడర్ గురించి ఆయా పార్టీలు అంతగా ఆలోచించవు. అయితే టీడీపీ అందుకు పూర్తిగా విరుద్ధం. పార్టీ ఉనికికి కేడరే ప్రాథమిక పునాది అని భావించే టీడీపీ… ఆ దిశగానే కేడర్ సెంట్రిక్ గానే ముందుకు సాగుతుంది. ఇందుకు నిదర్శనంగా ఆ పార్టీ …
Read More »జగన్ వచ్చుంటే.. చేతులు కాలాక వైసీపీ ఆవేదన.. !
విశాఖపట్నం గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పదవీచ్యుతులయ్యారు. కూటమి పార్టీలు.. రెండు మాసాల ముందు నుంచి చాలా వ్యూహాత్మకంగా ఇక్కడ చక్రం తిప్పి ఆమెనుపక్కన పెట్టాయి. కార్పొరేటర్లను ముందు నుంచి కూడా.. తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేశాయి. దీనిని తప్పుబట్టాల్సిన పనిలేదు. అధికారంలో ఉన్నవారు.. అంతే! గతంలో వైసీపీ కూడా ఇలానే చేసిందన్న ఆరోపణలు వున్నాయి. ఇక, అవిశ్వాస పరీక్షలో కూటమి విజయం దక్కించుకుంది. …
Read More »కూటమి సర్వే – రిజల్ట్ ఏంటంటే…
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి 80 శాతం వరకు ఉన్నట్టు తాజా సర్వే ఒకటి తేల్చి చెప్పింది. గత నెల రోజులుగా సీఎం చంద్రబాబు పర్యవేక్షణలో ఇంటింటి సర్వే సాగుతోంది. రాష్ట్రంలో చదువుకున్న వారు.. నిరుద్యోగులుగా ఉన్నవారు.. పనులు చేస్తున్నవారు.. చేతివృత్తుల్లో ఉన్నవారు.. ఇలా విభాగాల వారీగా ప్రజల సంఖ్యను తెలుసుకుంటున్నారు. పనిలో పనిగా.. కూటమి సర్కారు చేస్తున్న పనులు, ఇస్తున్న పథకాలపైనా సర్వే చేశారు. దీనిలో చదువుకుని కూడా …
Read More »జగన్… ఇదీ.. అసలు సిసలు నాడు – నేడు ..!
రాష్ట్రంలో `నాడు-నేడు` అనే మాట వినిపించగానే చటుక్కున జగనే గుర్తుకు వస్తారు. తన పాలన ప్రారంభం నుంచి ఆయన నాడు-నేడు అంటూ.. గత టీడీపీ ప్రభుత్వానికి(2014-19) తన ప్రభుత్వానికి మధ్య తేడా చూడాలంటూ.. ఆయన ఊరూవాడా ప్రచారం దంచి కొట్టారు. అనేక కార్యక్రమాలకు ఆయన నాడు-నేడును ఆపాదించారు కూడా. అయితే.. నాడు-నేడు అంటే కేవలం పథకాలు అమలు చేయడం.. ప్రజలకు సొమ్ములు ఇవ్వడం.. వరకే పరిమితం అని జగన్ భావించారు. …
Read More »చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు: తీవ్ర విషాదం!
ఏపీ సీఎం చంద్రబాబు 75వ పుట్టిన రోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా ప్రశాంతంగా జరిగాయి. అయితే..కర్నూలు జిల్లాలో మాత్రం ఈ వేడుకలు తీవ్ర విషాదం నింపాయి. కర్నూలులో ఆదివారం సాయంత్రం.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో పార్టీ కీలక జిల్లా నాయకుడు, అధికార ప్రతినిధి బోయ సురేంద్ర.. హఠాత్తుగా కుప్పకూలిపోయారు. సురేంద్ర వయసు 35 సంవత్సరాలని …
Read More »గుడివాడ-గన్నవరం.. కేరాఫ్ టీడీపీ!
గుడివాడ-గన్నవరం నియోజకవర్గాలు.. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ.. చర్చకు వచ్చేవే. బలమైన నాయకులుగా… ఒకప్పుడు ఈ రెండు నియోజకవర్గాలను శాసించిన.. వల్లభనేని వంశీ, కొడాలి నానీలు.. ఇతర పార్టీల నాయకులను కదలకుండా మెదలకుండా కూడా చేశారు. చిత్రం ఏంటంటే.. ఇద్దరూ కూడా.. టీడీపీలో ఎదిగిన వారే.. టీడీపీ పంచన మొలిచిన వారే. కానీ.. తల్లిపాలు తాగి ఏదో చేసినట్టుగా.. ఇద్దరూ టీడీపీకి శత్రువులుగా మారారు. పార్టీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అయితే.. …
Read More »చంద్రబాబు.. మరో పాతికేళ్ల తర్వాత..!
ఏపీ సీఎం చంద్రబాబు 75వ పుట్టిన రోజు ఈ రోజు. అయితే.. భవిష్యత్తును స్వప్నించే చంద్రబాబు.. మరో పాతికేళ్ల తర్వాత.. ఎలా ఉంటారు? అంటే.. ఊహించలేం కానీ.. ఆయన వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న పనులు మాత్రంమరో పాతికేళ్ల తర్వాత ఏపీని సమూలంగా మార్చివేస్తాయని అంటున్నారు మేధావులు. చంద్రబాబు పేరు ఇప్పుడు కాదు.. అప్పుడు మార్మోగుతుందని చెబుతున్నారు. రాజధాని అమరావతి నగరాన్ని ప్రపంచానికే తలమానికంగా తీర్చిదిద్దడంలో ఆయన చేస్తున్న …
Read More »కేశినేని యూటర్న్.. పొలిటికల్ టాపిక్!
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయంగా యూటర్న్ తీసుకున్నారా? ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో పాలన బాగానే ఉందంటూ.. ఆయన ఫేస్బుక్ వేదికగా మెసేజ్ పెట్టారు. ఆ సమ యంలో వైసీపీ రాష్ట్రంలో పాలనపై విమర్శలు గుప్పించింది. ఖచ్చితంగా అదేసమయంలో నాని తన ఫేస్బుక్లో ఈ మెసేజ్ పెట్టారు. ఇక, పార్లమెంటు నియోజకవర్గాల …
Read More »హైడ్రాకు వ్యతిరేకంగా కోబ్రా..!
తెలంగాణలో ప్రత్యేకించి భాగ్యనగరి హైదరాబాద్ లో హైడ్రా పేరు వింటేనే జనం హడలెత్తిపోతున్నారు. హైదరాబాద్ లోని నాలాలు, చెరువుల పరిరక్షణ కోసం అంటూ ఎనముల రేవంత్ రెడ్డి నేతత్వంలోని కాంగ్రెస్ సర్కారు తీసుకువచ్చిన ఈ కొత్త వ్యవస్థ ఇప్పటికే చాలా ఆస్తులను ప్రభుత్వానికి స్వాధీనం చేసింది. అదే సమయంలో పలువురు పేదలతో పాటు కొందరు పెద్దల నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చేసింది. హైడ్రాపై కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates