ఏపీ శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ పై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది కదా. మంగళవారం రాత్రి ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటన, దువ్వాడ తీరుపై మంగళవారం రాత్రి నుంచే సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ తనకు అన్యాయం చేశారని దువ్వాడ ఏకంగా బోరుమంటూ విలపిస్తున్నారని కొందరంటే… అదేమీ లేదు.. టీడీడీ జాతీయ ప్రధాన …
Read More »పల్లెలంటే ప్రాణం.. రాజకీయాలు చూడం: పవన్ కల్యాణ్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు పాలనలో పెద్దగా అనుభవం లేదని చెప్పాలి. ఓ డిప్యూటీ సీఎంగా ఉన్న నేత ఈ విషయాన్ని అంత ఈజీగా ఒప్పుకోరనే చెప్పాలి. అయితే పవన్ మాత్రం అందుకు విరుద్ధం. ఎందుకంటే… పాలనలో తనకు తగిన మేర అనుభవం లేదని ఆయనే బహిరంగంగా ప్రకటించారు. అయినా కూడా పల్లె ప్రగతి కోసం అహరహం శ్రమిస్తున్నామని ఆయన పేర్కొన్న తీరు అందరినీ ఆకట్టుకుంది. గురువారం …
Read More »‘విశ్వగురు’కు విషమ పరీక్ష… అమెరికా-చైనా ఎటువైపు?
విశ్వగురుగా…పేరు తెచ్చుకున్నప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పెహల్గామ్ ఉగ్రదాడి విషమ పరీక్ష పెడుతోందా? ప్రపంచ దేశాలకు శాంతి సందేశం అందిస్తున్న మోడీకి.. ఈ విషయం.. భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు మేధావులు. భారత దేశ పరిధిలో ఉన్నంత వరకు .. కేంద్రం సంచలన నిర్ణయాలనే తీసుకుంది. పాక్ పౌరులను దేశం నుంచి పొమ్మనడం.. మన వారిని రప్పించడం.. దౌత్య కార్యాలయాల్లో సిబ్బందిని తగ్గించడం.. సరిహద్దుల మూసి వేత …
Read More »‘చంద్రబాబు గారి తాలూకా’.. ఇదో రకం దందా!
గత ఏడాది కూటమి విజయం దక్కించుకున్నాక.. ముఖ్యంగా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించిన తర్వాత.. ‘పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా’ అనే బోర్డులు వెలిశాయి. బ్యానర్లు కూడా.. భారీ ఎత్తున కనిపించాయి. వాహనాలకు సైలెన్సర్లు తీసేసి.. యాగీ చేసిన యువత కూడా పేట్రేగారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు అప్పట్లో అధికారులు.. పోలీసులు వెనుకాడిన సందర్భాలు ఉన్నాయి. ఫలితంగా ‘పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా’ మనుషులు రెచ్చిపోయారు. అయితే.. …
Read More »లోకల్ టాక్: వైసీపీని వదిలేద్దాం!
గత ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైన వైసీపీని చాలా మంది వదిలేశారు. కీలక రెడ్డి నాయకుల నుంచి అనేక మంది బీసీల వరకు.. కూడా పార్టీకి దూరమయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు కీలకమైన కార్యకర్తల వంతు వచ్చింది. ఏ పార్టీకైనా.. నాయకులతోపాటు.. కార్యకర్తలు చాలా కీలకం. నాయకులు జంప్ చేస్తారు..కానీ.. కార్యకర్తలు మాత్రం ఎంతో కొంత అంకిత భావంతో పార్టీలను అంటిపెట్టుకుని ఉంటారు. ఎన్నికల …
Read More »అమరావతి… జాతీయం- బాబు సూపర్ స్కెచ్!
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని.. ఇప్పటి వరకు ఊహిస్తున్న దానికి భిన్నంగా.. మరింత డెవలప్ చేసేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు ప్రయత్నాలుచేస్తోంది. దీనిలో భాగంగా.. రాజధానిని జాతీయ ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో ప్రధాన జాతీయ రహదారులతో రాజదానిని అనుసంధానించే ప్రక్రియకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇది పూర్తయితే.. అమరావతి.. అందరిదీ అనే భావనను మరింత పెంచి.. దీనిని పొరుగు రాష్ట్రాలకు కూడా …
Read More »పహల్గామ్ దాడి: ఐదుగురు ఉగ్రవాదుల గుర్తింపు… ముగ్గురూ పాక్కు చెందినవారే!
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ దాడి దర్యాప్తులో కీలక పురోగతి నమోదైంది. బైసరన్ మైదానంలో అమాయక పర్యాటకులపై జరిగిన కాల్పులకు పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులను అధికారులు గుర్తించారు. ఇందులో ముగ్గురు పాకిస్తాన్ లు కాగా, ఇద్దరు జమ్మూ కాశ్మీర్కు చెందినవారే కావడం ఆందోళన కలిగిస్తోంది. దాడి అనంతరం వీరు పీర్ పంజాల్ పర్వతాల్లోకి పారిపోయినట్టు అనుమానిస్తున్నారు. గుర్తించబడిన పాక్ ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ అలియాస్ మూసా, సులేమాన్ షా అలియాస్ యూనస్, …
Read More »‘వైసీపీ మత్తు’ వదిలిస్తున్న సిట్.. 4 రోజుల్లో నివేదిక!
ఏపీలో వైసీపీ హయంలో జరిగిన మద్యం కొనుగోళ్లు.. విక్రయాల ద్వారా సుమారు రూ.2 – 3 వేల కోట్ల వరకు అక్రమాలు జరిగాయని..దీనిలో సగానికిపైగానే ‘కీలక నేత’ ఖాతాలోకి చేరాయని భావిస్తున్న ప్రత్యేక దర్యా ప్తు బృందం ఆ దిశగా దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలో తవ్వుతున్న కొద్దీ కొత్త విషయాలు.. కొత్త మనుషులు కూడా బయటకు వస్తున్నారు. వాస్తవానికి వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి తనయుడు …
Read More »లోకేష్ టీంకు చాలానే పని పడిందా..?
లోకేష్ టీంకు చాలానే పని పడిందా? ప్రజలకు ప్రభుత్వానికి మధ్య పెరుగుతున్న స్వల్ప గ్యాప్ ను తగ్గించాల్సిన అవసరం ఏర్పడిందా? అంటే అవుననే అంటున్నాయి టిడిపి వర్గాలు. వాస్తవానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలని వారికి వివరించాలని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అంతేకాదు నాయకులు కుమ్ములాటలు పక్కన పెట్టి ఉమ్మడిగా కలిసికట్టుగా పనిచేయాలని కూడా ఆయన హితవు పలుకుతున్నారు. అయినప్పటికీ చాలామంది నాయకులు ఈ …
Read More »మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్ట్!
వైసీపీ నాయకురాలు..మాజీ మంత్రి విడదల రజనీకి భారీ షాక్ తగిలింది. ఆమె మరిది.. విడదల గోపీని ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఇతర రాష్ట్రాలకు పారిపోయేందుకు రెడీ అవుతున్నాడన్న సమాచారం తో హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్న ఏసీబీ అధికారులు ఆయనను గురువారం తెల్లవారు జామున 5.30 గంటల సమయంలో అరెస్టు చేశారు. గురువారం ఉదయం 9 గంటలకు ఇతర దేశాలకు వెళ్లేందుకు గోపి షెడ్యూల్ చేసుకున్నట్టు ఏసీబీ అధికారులకు సమాచారం …
Read More »పాక్ రక్తం పారిస్తే!… భారత్ నీళ్లను ఆపేసింది!
అప్పుడెప్పుడో 9 ఏళ్ల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నోట నుంచి వచ్చిన మాటలు నేడు నిజమయ్యాయి. 2016లో సరిహద్దులో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల వల్ల నెలకొన్ని ఉద్రిక్తతల నేపథ్యంలో “ఒకే సమయంలో, ఒకే చోట నెత్తురు, నీళ్లు ప్రవహించవు” అని మోదీ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఈ వ్యాఖ్యలను తిరిగి పలకాల్సిన అవసరం గానీ, వాటిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం గానీ రాలేదనే చెప్పాలి. పాక్ ఎప్పటికప్పుడు …
Read More »ఏడాదిలో మకాం మార్పు.. చంద్రబాబు పక్కాలెక్క..!
ఏడాది తర్వాత.. సీఎం చంద్రబాబు సహా.. అధికారులంతా ఎక్కడ నుంచి పనిచేస్తారు? ఎక్కడ ఉంటారు? అంటే.. తాజాగా ప్రభుత్వం చెబుతున్న సమాచారం ప్రకారం.. అమరావతిలోని ఐకానిక్ టవర్ల నుంచే అని! ప్రస్తుతం కాంట్రాక్టులు.. బిడ్డింగుల పనుల్లో ఉన్న ఈ వ్యవహారంపై తాజాగా బ్లూప్రింట్ విడుదల చేశారు. దీని ప్రకారం.. ఏడాదిలో ఉన్నతాధికారుల భవనాలు పూర్తికానున్నాయి. దీనికి సంబంధించి.. పక్కా లెక్కలు వేసుకున్నారు. ప్రస్తుతం మూడు ఐకానిక్ టవర్ల నిర్మాణానికి.. షెడ్యూల్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates