Political News

నారాయ‌ణ‌.. నారాయ‌ణ‌.. ఏంటీ వ్యాఖ్య‌లు!

ఏపీ మంత్రి పొంగూరు నారాయ‌ణ అంటే.. నిదాన‌స్తుడు.. నిర్మాణాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించే వ్య‌క్తిగా గుర్తింపు పొందారు. ఇత‌ర మంత్రుల మాదిరిగా ఆయ‌నకు నోరు చేసుకునే అల‌వాటు.. తొంద‌ర ప‌డే ధోర‌ణి కూడా లేదు. అలాంటి మంత్రి.. అదుపు త‌ప్పారు. మీడియా చూస్తోంద‌ని కూడా ఆయ‌న మ‌రిచిపోయిన‌ట్టుగా ఉన్నారు. అమ‌రావ‌తి ప‌నుల్లో ఓ ఇంజ‌నీర్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. యూజ్‌లెస్ ఫెలో అంటూ వ్యాఖ్యానించారు. గెటౌట్‌.. అని గ‌ద్దించారు. ఈ వ్యాఖ్య‌లు.. సోష‌ల్ …

Read More »

‘రియ‌ల్ ఎస్టేట్’ రంగానికి బూస్ట్‌ : చంద్ర‌బాబు నిర్ణ‌యం

ఏపీలో గ‌త వైసీపీ హ‌యాంలో రియ‌ల్ ఎస్టేట్ రంగం భారీగా కుదేలైంది. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల కార్మికులు రోడ్డున ప‌డ్డారు. పెట్టుబ‌డి దారులు పొరుగు రాష్ట్రాల‌కు త‌ర‌లిపోయారు. ప‌నులు లేక‌.. ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ్డారు. దీనికితోడు.. ప్ర‌భుత్వానికి కూడా ఆదాయం త‌గ్గిపోయి.. అప్పులు చేసే ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ అంశాల‌పై గ‌త ఏడాది కాలంగా దృష్టి పెట్టిన చంద్ర‌బాబు.. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపార ప్ర‌తినిధుల‌తో త‌ర‌చుగా …

Read More »

ఎడారిలో పూలు పూయించారు.. మ‌నం చేయ‌లేమా?: చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్న విష‌యం తెలిసిందే. ఒక‌వైపు సంక్షేమం ఇస్తూనే మ‌రోవైపు.. అభివృద్ధిని ఆయ‌న స్వ‌ప్నిస్తున్నారు. పెట్టుబ‌డుల‌కు పెద్ద‌పీట వేస్తున్నారు. ఈ క్ర‌మంలో దుబాయ్‌ని ఆయ‌న ఆద‌ర్శంగా తీసుకుంటున్నాన‌ని చెప్పడం విశేషం. ఎడారి దేశంలో అభివృద్ధి పూలు పూయిస్తున్నార‌ని చెప్పిన ఆయ‌న‌.. మ‌నం ఆ మాత్రం చేయ‌లేమా? అని వ్యాఖ్యానించారు. తాజాగా విజయ‌వాడ‌లో ‘ఇన్వెస్టోపియా గ్లోబ‌ల్ ఏపీ’ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. దీనికి ప్ర‌పంచ వ్యాప్తంగా …

Read More »

మా పవన్ అన్న సినిమా.. నారా లోకేష్ ట్వీట్ వైరల్

తెలుగుదేశం అగ్ర నేతల్లో ఒకరైన నారా లోకేష్‌కు, జనసేనాని పవన్ కళ్యాణ్‌కు మధ్య కొన్నేళ్ల నుంచి ఎంత మంచి అనుబంధం కొనసాగుతోందో తెలిసిందే. పరస్పరం గౌరవించుకుంటూ, చక్కటి సమన్వయంతో సాగిపోతున్నారు ఈ ఇద్దరు నేతలు. గత ఏడాది ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించడంలో వీరి మధ్య సమన్వయం కీలక పాత్ర పోషించింది. అధికారంలోకి వచ్చాక కూడా అదే స్నేహాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతుందీ జోడీ. సందర్భం వచ్చినపుడల్లా పరస్పరం గౌరవ భావాన్ని చాటుతూనే ఉన్నారు. …

Read More »

‘రప్పా.. రప్పా.. అంటే చూస్తూ కూర్చుంటామా’

“మాట్లాడితే.. రప్పా రప్పా అంటూ బెదిరిస్తున్నారు. వారి తాకాటు చప్పుళ్లకు బెదిరేది లేదు. రప్పా రప్పా అంటే చూస్తూ ఊరు కుంటామా?” అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. తాము అనేక పోరాటాలు చేసి, ఉద్యమాలు నిర్మించి ఈ స్థాయికి వచ్చామని తెలిపారు. ప్రజలు తమను బలంగా అక్కున చేర్చుకున్నారని చెప్పారు. అలాంటి తమకు ఈ బెదిరింపులు ఒక లెక్కకాదని చెప్పారు. బెదిరింపు రాజకీయాలు …

Read More »

‘ద్వారంపూడి’ ద్వారాల‌కు పొలిటిక‌ల్ తాళం..!

ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. వివాదాస్ప‌ద వైసీపీ నాయ‌కుల జాబితాలో తొలి ముగ్గురిలో ఈయ‌న పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. నిరంతరం మీడియా ముందుకు వ‌చ్చి.. జ‌న‌సేన‌ను టార్గెట్ చేసిన ద్వారంపూడి.. త‌ర్వాత‌.. కాలంలో కూడా.. రెచ్చిపోయారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌. కూడా త‌న ప్రాభ‌వం తగ్గ‌ద‌ని చెప్పారు. అయితే.. ఆ మాట అన్నా.. కూడా.. ఆయ‌న ప్రాభ‌వం ఎక్క‌డా క‌నిపించ‌డం …

Read More »

నెక్ట్స్ యనమలే.. కానీ.. టీడీపీలో భారీ చర్చ!

టీడీపీకి చెందిన కీలక నాయకుల్లో కొందరికి ప్రస్తుత మంత్రివర్గంలో చోటు దక్కలేదు. వీరిలో ఉద్ధండ నాయకులు చాలా మంది ఉన్నా.. కొన్నాళ్లుగా ఇద్దరు ముగ్గురి పేర్లు బాహాటంగా తెరమీదికి వచ్చాయి. వారిలో పూసపాటి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు పేర్లు మరింత ప్రముఖంగా వినిపించాయి. ఇక, పూసపాటికి గవర్నర్ పదవి దక్కింది. ఆయన తాజాగా పార్టీకి కూడా రిజైన్ చేశారు. త్వరలోనే గోవా గవర్నర్‌గా కూడా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. …

Read More »

‘డెడ్ బాడీ డోర్ డెలివరీ’ అనంతబాబుకు మళ్లీ తిప్పలే!

వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు తన వద్ద పనిచేసిన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేసి.. ఆ శవాన్ని అతని ఇంటికే స్వయంగా తీసుకెళ్లి అప్పగించిన విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసు బాధ్యత తనదేనని.. తాను హత్య చేశానని అప్పట్లో పోలీసులకు అనంతబాబు తెలిపారు. ఇది మరో సంచలనం. ఆ కేసులో అరెస్టైన అనంతబాబు కొన్నాళ్లు జైల్లో ఉన్న …

Read More »

వైసీపీ ఫైర్ బ్రాండ్‌కు దబిడిదిబిడే..

వైసీపీ నాయకులు ఒక్కొక్కరికి కేసుల ఉచ్చు మరింత బిగిస్తోంది. తాజాగా ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంద‌ని అధికారులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లా సుదుం మండలంలో క్వార్ట్జ్ మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డ కేసును విచారిస్తున్న అధికారులు.. ఇప్పటికే వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని జైలుకు పంపించారు. ఈ క్రమంలో మరింత లోతుగా ఈ కేసును విచారిస్తున్న …

Read More »

మాజీ మంత్రి మాట.. ఎవ‌రూ విన‌డం లేద‌ట‌!

ఆయ‌న మాజీ మంత్రి. ఒక‌ప్పుడు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఆయ‌న‌కు రెడ్ కార్పెట్ స్వాగతాలు ల‌భించాయి. అంతేకాదు, పార్టీలోనూ కొన్నాళ్లపాటు ఆయ‌న షార్ప్ షూట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ప్రాధాన్యం కూడా ఇచ్చారు. కానీ ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న‌కు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింద‌నే ఆవేద‌న‌లో ఉన్నారు. ఆయ‌నే విశాఖ‌ప‌ట్నం జిల్లా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు. తాజాగా ఆయ‌న అంత‌ర్గ‌త స‌మావేశంలో ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేయ‌డం …

Read More »

బాబా మ‌జాకా.. పీ-4 సాధ‌న‌లో మైలు రాయి!

వ‌చ్చే ఐదేళ్ల‌లో 20 ల‌క్ష‌ల మంది పేద‌ల‌ను పేద‌రికం నుంచి బ‌య‌ట‌కు తీసుకురావాల‌న్న ల‌క్ష్యంతో ఏపీ సీఎం చంద్ర‌బాబు పీ-4 మంత్రాన్ని జ‌పిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న ఎక్క‌డ ఏ వేదిక ఎక్కినా.. పేద‌ల‌ను ద‌త్త‌త తీసుకునేందుకుముందుకు రావాల‌ని పారిశ్రామిక‌, ధ‌నిక వ‌ర్గాల‌కు విన్న విస్తున్నారు. తాజాగా ఈ ల‌క్ష్య సాధ‌న‌లో సీఎం చంద్ర‌బాబు ఒక మైలురాయిని దాటారు. వ‌చ్చే ఐదేళ్ల‌లో 20 ల‌క్ష‌ల మంది పేద …

Read More »

అటు ‘అమ‌రావ‌తి’.. ఇటు ‘ఫ్యూచ‌ర్ సిటీ..’ రేవంత్ ప్లానేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎక్క‌డ మాట్లాడినా.. అమ‌రావ‌తి రాజ‌ధాని, సైబ‌రాబాద్ వంటి కీల‌క ప్రాజెక్టులను ప్ర‌స్తావిస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న హ‌యాంలోనే హైద‌రాబాద్‌లో ఐటీ కేంద్రాల‌కు నెల‌వుగా సైబ‌రాబాద్ నిర్మాణం చేప‌ట్టారు. భాగ్య‌న‌గ‌రంలోనే కాదు.. తెలంగాణ‌లో కూడా ఇదొక రికార్డే. అంతేకాదు.. హైద‌రాబాద్‌కు అతి పెద్ద ఆదాయ వ‌న‌రు కూడా. అక్క‌డితో కూడా హిస్ట‌రీ ఆగ‌దు. హైద‌రాబాద్, సికింద్రాబాద్ త‌ర్వాత‌.. సైబ‌రాబాద్ మూడో న‌గ‌రంగా అభివృద్ధి చెందింది. సైబ‌రాబాద్ నిర్మాణంతో …

Read More »