Political News

టీడీపీతో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ప్ర‌జ‌లే కోరుతున్నారు: ప‌వ‌న్

వ‌చ్చే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల విష‌యంలో తాను తీసుకున్న నిర్ణ‌యం.. త‌న‌ది కాద‌ని, ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన స్పంద‌న‌ను అనుస‌రించి తీసుకున్న నిర్ణ‌యమ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో క‌లిసి జ‌న‌సేన ఎన్నిక‌ల‌కు వెళ్తుంద‌ని ఆయ‌న గ‌తంలోనే వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో పార్టీలో ఏర్ప‌డిన స్తబ్ద‌త‌, కీల‌క నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న మంత‌నాల నేప‌థ్యంలో ఆయా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా …

Read More »

చంద్రబాబుకు సుప్రీం కోర్టు షాక్

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ రోజు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ పై ఈ రోజు తీర్పు వస్తుందని ఆశించిన చంద్రబాబు, టీడీపీ నేతలు, కార్యకర్తలకు నిరాశ తప్పలేదు. క్వాష్ పిటిషన్ పై తీర్పును సుప్రీం కోర్టు నవంబరు 8వ తేదీకి వాయిదా వేసింది. అక్టోబర్ 21 నుంచి 29 వరకు సుప్రీం కోర్టుకు దసరా సెలవులు. ఈ కేసులో ఇరు పక్షాలు …

Read More »

ఏపీ హేట్స్ జగన్…టీడీపీ వినూత్న ప్రచారం

ఏపీకి మరోసారి సీఎం జగన్ అవసరం ఉందని వైసీపీ నేతలు చెబుతోన్న సంగతి తెలిసిందే. వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయితే బాయ్ బాయ్ జగన్ అంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమానికి కౌంటర్ గా టీడీపీ నేతలు తాజాగా ఓ పుస్తకాన్ని విడుదల చేశారు ‘‘ఏపీ హేట్స్‌ జగన్‌’’ పుస్తకాన్ని …

Read More »

విజయశాంతికి మెదక్.. విశ్వేశ్వర రెడ్డికి తాండూర్!

తెలంగాణ బీజేపీలోని అసంత్రుప్త వర్గాన్ని శాంతింపజేసేందుకు హైకమాండ్ రంగంలోకి దిగిందా? ఈ నాయకులకు టికెట్లతో పాటు ప్రాధాన్యతనిస్తామని చెప్పి బుజ్జగిస్తోందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించబోయే అభ్యర్థుల తొలి జాబితాలో విజయశాంతితో పాటు కొండా విశ్వేశ్వర రెడ్డి పేరు ఉందనే ప్రచారమే అందుకు నిదర్శనమని చెప్పాలి. విజయశాంతికి మెదక్, విశ్వేశ్వర రెడ్డికి తాండూర్ టికెట్ ను బీజేపీ కేటాయించిందని …

Read More »

కేటీఆర్ ఈ లాజిక్ ఎలా మర్చిపోయారు?

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బిజీలో పడిపోయారు. పార్టీని మూడో సారి అధికారంలోకి తేవడం కోసం పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై, పార్టీపై ఎలాంటి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నారు. ప్రత్యర్థి పార్టీల ఆరోపణలను, విమర్శలను ఎప్పటికప్పుడూ తిప్పి కొడుతున్నారు. కానీ ఒక విషయంలో మాత్రం కేటీఆర్ తడబడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లాజిక్ లేకుండా వ్యహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ …

Read More »

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు దక్కని ఊరట

ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను నవంబర్ 8వ తేదీకి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై ఈరోజు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం పీటీ వారెంట్ పై నవంబర్ 9వ తేదీ వరకు యధాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఇక, నవంబర్ …

Read More »

తెలంగాణ రాకుంటే కేసీఆర్ బిచ్చమెత్తుకునేటోడు: రేవంత్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సోనియాగాంధీ తెలంగాణను ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా వద్దో, బిర్లా మందిర్ వద్దో బిచ్చమెత్తుకునేటోళ్లు అని రేవంత్ షాకింగ్ కామెంట్లు చేశారు. తెలంగాణ రాకపోతే …

Read More »

బాల‌య్య సినిమాల‌కు, చంద్ర‌బాబుకు లింకెందుకు ?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు, బాల‌కృష్ణ తాజా మూవీ భ‌గ‌వంత్ కేస‌రికి సంబంధించి ఏపీ మంత్రి, వైసీపీ నాయ‌కుడు కారుమూరి నాగేశ్వ‌ర‌రావు తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు ఆస‌క్తిగా రియాక్ట్ అవుతున్నా రు. సినిమాల‌కు, చంద్ర‌బాబుకు లికెందుకు మంత్రివ‌ర్యా?! అని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు అరెస్టును నిర‌సిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయ‌కులు, బాబు కుటుంబ స‌భ్యులు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ నిర‌స‌న‌ల‌ను కార్న‌ర్ చేస్తూ.. …

Read More »

సెంటిమెంటు బాట‌లో రాహుల్‌.. కేసీఆర్‌ను మించి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆమేరకు దూకుడు పెంచింది. తాజాగా విజ‌య‌భేరి స‌భ‌ల పేరుతో ఎన్నిక‌ల స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తోంది. తాజాగా పెద్ద‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన కాంగ్రెస్ విజ‌య‌భేరి స‌భ‌లో అగ్ర‌నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సీఎం కేసీఆర్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీల‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ను అబద్ధాల కోరుగా ఆయ‌న అభివ‌ర్ణించారు. అదేస‌మ‌యంలో మోడీని మోస‌గాడిగా పేర్కొన్నారు. ఈ ఇద్ద‌రి వ‌ల్ల …

Read More »

కాంగ్రెస్ బైక్ ర్యాలీలో ప్ర‌మాదం.. కొండా సురేఖ‌కు గాయాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింది. ఈ క్ర‌మంలో విజ‌య‌భేరి బ‌స్సు యాత్ర, బైకు యాత్రలు చేప‌ట్టింది. తాజాగా భూపాల‌ప‌ల్లిలో చేప‌ట్టిన బైక్ ర్యాలీలో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. అయితే.. ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కురాలు కొండ సురేఖ తృటి భారీ ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నారు. ఆమె న‌డుపుతున్న బైక్‌ను సురేఖ బ్యాలెన్స్ …

Read More »

తెలంగాణ ఎన్నిక‌ల్లో బీజేపీ ఆట‌లో అరటిపండేనా?

తెలంగాణ ఎన్నిక‌ల్లో బీజేపీ ప‌రిస్థితి ఏంటి? ఆ పార్టీ ఏమేర‌కు నెగ్గుకు రాగ‌ల‌దు. అధికారంలోకి వ‌స్తాం.. వ‌చ్చేస్తాం.. అని చెబుతున్న క‌మ‌ల నాథుల ఆశ‌లు నెర‌వేరేనా? అస‌లు ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఏమేర‌కు పోటీ ఇస్తుంది? ఇవీ.. ఇప్పుడు క్షేత్ర‌స్థాయిలో రాజ‌కీయ వ‌ర్గాలే కాకుండా.. సాధార‌ణ పౌరుల్లోనూ చ‌ర్చ‌గా మారిన విష‌యాలు. కేడ‌ర్ ప‌రంగా చూసుకుంటే.. కొన్నికీల‌క‌మైన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో మాత్ర‌మే బీజేపీకి ఒకింత బ‌లం ఉంది. గ్రామీణ స్థాయిలో …

Read More »

కేసీఆర్ పై పోటీ.. ఈటలకు బీఆర్ఎస్ నాయకుల సపోర్ట్!

తెలంగాణలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బీఆర్ఎస్ కు పార్టీలోని అసంత్రుప్త నాయకుల నుంచి తలనొప్పి తప్పడం లేదనే చెప్పాలి. ఈ అసంత్రుప్త నాయకులను బుజ్జగించేందుకు కేటీఆర్, హరీష్ రావు.. ఏకంగా కేసీఆర్ రంగంలోకి దిగినా కొంతమంది నేతలు మాత్రం వినడం లేదని తెలిసింది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ రెబల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి కోసం పని చేసేందుకూ వెనుకాడడం లేదనే టాక్ వినిపిస్తోంది. తాజాగా గజ్వేల్ లో బీఆర్ఎస్ …

Read More »