Political News

ఆ రెండు జిల్లాల‌కు మ‌హ‌ర్ద‌శ‌..

ఏపీలో ప్రాంతాల వారీగా అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు కూట‌మి ప్ర‌భుత్వం పెద్ద‌పీట వేస్తోంది. రాయ‌ల‌సీమ నుంచిఉత్త‌రాంధ్ర వ‌ర‌కు కూడా ప్రాంతాల‌ను డెవ‌ల‌ప్ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను కూడా అందిపుచ్చుకుని రాష్ట్రంలో పెట్టుబ‌డులకు అనుకూలంగా మార్గాల‌ను సుగ‌మం చేసుకుంటోంది. తాజాగా ఏపీ స్పేస్ పాల‌సీపేరిట ప్ర‌భుత్వం ఓ నివేదిక‌ను విడుద‌ల చేసింది. కేంద్రం అమ‌లు చేస్తున్న స్పేస్ మిష‌న్ ప్రాజెక్టుకు అనుబంధంగా ఏపీలో …

Read More »

వివాదాల్లో జ‌న‌సేన నేత‌లు.. ఇలా అయితే క‌ష్ట‌మే.. !

జనసేన నాయకులు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్న అంశాలు కూడా తెలిసిందే. నిజానికి జనసేన పార్టీ అంటే నిబద్ధతకు, ప్రజా సేవకు, ప్రశ్నించే తత్వానికి కీలకమని ఆ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాను కూడా అదే విధానాన్ని అవలంబిస్తానని ఆయన అన్నారు. అయితే అనూహ్యంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు పార్టీని, పార్టీ అధినేతను కూడా ఇరుకున పడేస్తున్నాయి. …

Read More »

‘సుప‌రిపాల‌న‌’పై.. జ‌నం ఏం చెబుతున్నారంటే..!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి, పెట్టుబడులు తీసుకురావడం వంటి వాటిపై ఆనందం వ్యక్తం చేస్తున్నారా? అనేది ప్రస్తుతం టిడిపి నాయకులు నిర్వహిస్తున్న ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం తెలుసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికి సుమారు 60 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని తొలి విడత పూర్తి చేశారు. దీనికి …

Read More »

బాబు తో పోలికా పెద్దిరెడ్డీ!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై తాను స్వ‌యంగా పుస్త‌కం రాయ‌నున్న‌ట్టు వైసీపీ సీనియ‌ర్ నాయకుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి సంచ‌ల‌న విష‌యాన్ని బ‌య‌ట పెట్టారు. వైసీపీ చేప‌ట్టిన బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ కార్య‌క్ర‌మాన్ని ఆదివారం పెద్దిరెడ్డి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని పుంగ‌నూరులో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా త‌ర‌లి వ‌చ్చిన కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించిన ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. “చంద్ర‌బాబు నాలుగు సార్లు ముఖ్య‌మంత్రి …

Read More »

రండి మాట్లాడుకుందాం.. రేవంత్‌, బాబుల‌కు ఆహ్వానం!

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదాల‌కు సంబంధించి ప‌రిష్కారం చూపించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్ర‌భుత్వం రెడీ అయింది. ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఢిల్లీకి రావాల‌ని.. త‌మ స‌మ‌క్షంలోనే కూర్చుని చ‌ర్చించుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఈ నెల 16న ఢిల్లీకి వ‌చ్చేందుకు వీలు అవు తుందో లేదో చెప్పాల‌ని.. ఆ రోజు కూర్చుని మాట్లాడుకుందామ‌ని కేంద్రం పేర్కొంది. ఈ మేర‌కు రెండు తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం తాజాగా లేఖ‌లు …

Read More »

గ‌వ‌ర్న‌ర్ పోస్టు పై గ‌జ‌ప‌తి రాజు ఫ‌స్ట్ రియాక్ష‌న్‌..

గోవా గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితులైన‌.. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి పూస‌పాటి అశోక్ గ‌జపతిరాజు సంతోషం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ నుంచి త‌న‌కు ముందుగానే స‌మాచారం అందింద‌న్న ఆయ‌న‌.. నోటిఫికేష‌న్ వ‌చ్చే వ‌ర‌కు వేచి చూశాన‌ని చెప్పారు. సీఎం చంద్ర‌బాబు కృషి, ఆయన సిఫార‌సు తోనే త‌న‌కు ఈ అత్యున్న‌త ప‌ద‌వి ద‌క్కింద‌ని భావిస్తున్న‌ట్టు చెప్పారు. మ‌రోసారి దేశానికి సేవ చేసుకునే భాగ్యం క‌లిగింద‌ని గ‌జ‌ప‌తి రాజు …

Read More »

ప్ర‌శాంతి రెడ్డి.. మూట‌లు అందిస్తున్నారు: పేర్ని మరో వివాదం

వైసీపీ నాయ‌కుడు, సీనియ‌ర్ నేత పేర్ని నాని మ‌రోసారి తీవ్ర వివాదానికి తెర‌దీశారు. నెల్లూరు జిల్లా కోవూ రు ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కురాలు వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డిపై పేర్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. జిల్లా లో మైనింగ్ కార్య‌క్ర‌మాలు అన్నీ కూడా ఆమె క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతున్నాయ‌ని.. ఆమె మూట‌లు అంది స్తున్నార‌ని.. అవి తీసుకుంటున్న కొంద‌రు మంత్రులు ఆమెపై ఈగ‌వాల కుండా చూసుకుంటున్నార‌ని ఆరోపించారు. మీకు మూట‌లు అందిస్తోంది కాబ‌ట్టి.. …

Read More »

బాబు య‌త్నం: అశోక‌గ‌జ‌ప‌తి రాజు ఇక‌, గ‌వ‌ర్న‌ర్‌!

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గ‌జ‌ప‌తిరాజుకు గ‌వ‌ర్న‌ర్ గిరీ ద‌క్కింది. ఆయ‌న‌ను గోవా(అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం)కు గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మిస్తూ.. రాష్ట్రప‌తి ద్రౌపది ముర్ము ఉత్త‌ర్వులు జారీ చేశారు. సుదీర్ఘ కాలంగా రాజ‌కీయాల‌లో ఉన్న అశోక్ గ‌జ‌ప‌తి రాజు అన్న‌గారు ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలోకి వ‌చ్చారు. ఈయ‌న సోద‌రుడు ఆనంద గ‌జ‌ప‌తిరాజు కూడా కొన్నాళ్లు టీడీపీ లో ప‌నిచేశారు. విజ‌య‌న‌గ‌ర్ పార్ల‌మెంటు, అసెంబ్లీ …

Read More »

  ‘తీన్మార్’ కొత్త పార్టీ.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న  చింత‌పండు న‌వీన్‌.. ఉర‌ఫ్ తీన్మార్ మ‌ల్ల‌న్న‌.. కొత్త పార్టీని స్థాపించ‌నున్న‌ట్టు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని బ‌లోపేతం చేస్తామ‌ని తెలిపారు. బీసీ సామాజిక వ‌ర్గం కోస‌మే పార్టీని స్థాపించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే.. పార్టీ పేరు.. ఎప్పుడు పెట్టేది మాత్రం ఆయ‌న స‌స్పెన్సులో ఉంచారు. తాజాగా బీఆర్ ఎస్ నాయ‌కురాలు.. క‌విత‌.. బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై చేసిన వ్యాఖ్య‌లు.. ఈ క్ర‌మంలో ఆమెను …

Read More »

మ‌ల్ల‌న్నా – కవిత, ఏమిటీ గొడవ

తెలంగాణ జాగృతి సంస్థ‌కు చెందిన కార్య‌క‌ర్త‌ల‌పై ఎమ్మెల్సీ తీన్మార్‌ మ‌ల్ల‌న్న అనుచ‌రులు, ఆయ‌న గ‌న్ మెన్ సైతం విరుచు కుప‌డ్డారు. తుపాకీతో బెదిరించ‌డ‌మే కాకుండా.. భౌతికంగా కూడా వారిపై దాడి చేశారు. బీసీ రిజ‌ర్వేష‌న్ వి ష‌యంపై బీఆర్ ఎస్ నాయ‌కురాలు, తెలంగాణ జాగృతి చీఫ్‌.. క‌విత ఉద్య‌మిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రిజ‌ర్వేష‌న్ వ్య‌వ‌హారం.. కాంగ్రెస్‌-క‌విత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుస్తోంది. అయితే.. ఈ వ్య‌వ‌హారంలో క‌విత‌ను …

Read More »

వైసీపీ సెల్ఫ్ గోల్

ఆరేళ్ల ముందు 151 సీట్లతో అసాధారణ విజయం.. ఏడాది కిందట 11 సీట్లతో అనూహ్య పరాజయం.. ఈ రెండూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే చెల్లాయి. అంతటి విజయం తర్వాత ఇంతటి పరాభవాన్ని ఎవ్వరూ ఊహించి ఉండరు. ప్రతిపక్షంలోకి వచ్చాక దిద్దుబాటు చర్యలు చేపట్టి మళ్లీ అధికారం చేపట్టడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ వైసీపీ తీరు ఎంతమాత్రం మారడం లేదు. అధికారంలో ఉండగా చేసిన తప్పులనే …

Read More »

వ‌న్ టైం ఎమ్మెల్యే.. అయితేనేం

కోట శ్రీనివాస‌రావు.. ఈ పేరుకు ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఒకే ఫ్రేమ్‌ న‌వ‌ర‌సాల‌ను ఒలికించ‌గ‌ల దిట్ట‌. ఆదివారం తెల్ల‌వారు జామున ఆయ‌న తుదిశ్వాస విడిచారు. ఆయ‌న సినీ రంగంలో చేసిన పాత్ర‌లు.. ప‌క్క న పెడితే.. రాజకీయాల్లోనూ.. ఆయ‌న త‌న‌దైన ముద్ర వేశారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు ముందు.. 1999లో విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకు న్నారు. ఇలా.. పార్టీ కండువా క‌ప్పుకొని …

Read More »