Political News

బాల‌య్య ఇలాకాలో జ‌గ‌న్ త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తున్నారా…?

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. ఈ క్రమంలో గత ఐదేళ్లలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం పార్టీ అధినేత జగన్‌కు ఉంది. అయితే టిడిపి కంచుకోటలో పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తూ మరింతగా దిగజారుతున్న వాతావరణం కనిపిస్తోంది. తెలుగుదేశం కంచుకోట హిందూపురం నియోజకవర్గం.. ఇక్కడ …

Read More »

రోజాను అరెస్టు చేయాలా.. వ‌ద్దా …!

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు, మాజీ మంత్రి రోజా వ్య‌వ‌హారం వైసీపీలోనే కాదు.. కూట‌మిలో కూడా చ‌ర్చనీయాంశంగా మారింది. ఆమె మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ‘ఆడుదాం ఆంధ్ర‌’ పేరుతో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల్లో అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని.. పేర్కొంటూ కూట‌మి ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించింది. దీనిపై దృష్టి పెట్టిన విజిలెన్స్ అధికారులు తాజాగా త‌మ నివేదిక‌ను ప్ర‌భుత్వానికి అందించారు. దీనిలో సుమారు 40 కోట్ల రూపాయ‌ల లోపు అక్ర‌మాలు జ‌రిగాయ‌ని పేర్కొన్నారు. …

Read More »

క‌దిరిలో కందికుంట పాలిటిక్స్‌ ప్ర‌శాంతం ..!

నియోజ‌క‌వ‌ర్గాల రాజ‌కీయాలు కూడా ఆస‌క్తిగా మారుతుంటాయి. ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గానికి ఒక్కొక్క హిస్ట‌రీ ఉంటుంది. అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌ల మ‌ధ్య వాడి వేడిగా ఉన్న నియోజ‌క‌వర్గాలు కొన్న‌యితే.. ఎలాంటి వివాదాలు లేని నియోజ‌క‌వ‌ర్గాలు కొన్నిఉన్నాయి. రాయ‌ల‌సీమ ప్రాంతాన్ని తీసుకుంటే.. ఇక్క‌డి 53 నియోజకవ‌ర్గాల్లో స‌గానికిపైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌కీయాలు దూకుడుగా ఉన్నాయి. అధికార ప‌క్షం ఎమ్మెల్యేల వైఖ‌రి కొన్ని కొన్ని చోట్ల వివాదం కూడా అవుతోంది. అయితే.. మ‌రికొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం.. ప్ర‌శాంతమైన …

Read More »

మంగ‌ళ‌గిరితో ‘బ్రాహ్మ‌ణి’ బాండింగ్‌.. పెద్ద స్ట్రాట‌జీ!

మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న స‌తీమ‌ణి, బాల‌య్య కుమార్తె నారా బ్రాహ్మ‌ణి సంద‌డి చేశారు. ఉద‌యం 12 గంట‌ల స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చిన ఆమె.. సాయంత్రం 6 వ‌ర‌కు ప‌లు ప్రాంతాల్లో పర్య‌టించారు. ముఖ్యంగా చేనేత కార్మికులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప‌రిశీలించారు. నూత‌నంగా తీసుకువ‌చ్చిన డిజైన్ల‌ను ప‌రిశీలించి.. సంతృప్తి వ్య‌క్తం చేశారు. అనంత‌రం.. మ‌హిళ‌ల కోసం తాను స్వ‌యంగా ఏర్పాటు చేసిన ‘స్త్రీ …

Read More »

జ‌గ‌న్‌.. నీకిదే చెబుతున్నా: బాబు వార్నింగ్‌

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. చేసిన వ్యాఖ్య‌ల‌పై టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్‌గా స్పందించారు. జ‌గ‌న్ మీడియా స‌మావేశాన్ని చంద్ర‌బాబు టీవీలో ప్ర‌త్య‌క్షంగా వీక్షించినట్టు తెలిసింది. అనంత‌రం.. ఆయ‌న మాట్లాడుతూ.. జ‌గ‌న్ నీకిదే చెబుతున్నా.. అంటూ గ‌ట్టి వార్నింగే ఇచ్చారు. ముఖ్యంగా త‌న పాల‌న‌ను చంబ‌ల్ లోయ‌తో పోల్చి మాట్లాడ‌డాన్ని చంద్ర‌బాబు సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఈ క్ర‌మంలో మ‌రింత సీరియ‌స్ అయ్యారు. “నేనంటే ఏమ‌నుకున్నావ్‌. మీ నాన్న …

Read More »

జగన్ కు తెలంగాణ ఎంపీ ఇచ్చిపడేశారు!

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు హాట్ లైన్ లో ఉంటారంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఇటు టీడీపీ నేతలతో పాటు అటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. కౌంటర్లు ఇవ్వడంలో ఓ రేంజి స్పీడు చూపించే టీ కాంగ్ నేత, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.. జగన్ …

Read More »

అమ‌రావతిలో బాల‌య్య 750 కోట్ల పెట్టుబ‌డి

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో టీడీపీ ఎమ్మెల్యే, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ 750 కోట్ల రూపాయ‌ల మేర‌కు పెట్టుబ‌డి పెట్ట‌నున్నారు. పెట్టుబ‌డుల‌కు పెద్ద పీట వేస్తున్న కూట‌మి ప్ర‌భుత్వం.. రాజ‌ధానిలో బాల‌య్య చైర్మ‌న్‌గా ఉన్న బ‌స‌వ‌తార‌కం ఇండో అమెరికన్ కేన్స‌ర్ ఆసుప‌త్రికి 21 ఎక‌రాల‌ను కేటాయించింది. దీనిలో స‌మ‌గ్ర కేన్స‌ర్ ఆసుప‌త్రి నిర్మాణం చేప‌ట్టేందుకు బ‌స‌వ తార‌కం సంస్థ ముందుకు వ‌చ్చింది. మొత్తం ప్రాజెక్టును రెండు ద‌శ‌ల్లో పూర్తి చేయ‌నున్నారు. 21 …

Read More »

‘సింహం సింగిల్ గా’ బలం జగన్ కు అర్థమైనట్టే!

ఏపీలో విపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు ఎప్పుడూ జగన్ ను, వారి పార్టీని సింహం సింగిల్ గా వస్తుంది అంటూ కీర్తిస్తూ ఉంటారు. ఇతర పార్టీల మద్దతు లేకుండానే నెట్టుకు వస్తున్నామని, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ మాదిరిగా ఇతర పార్టీల మద్దతు తమకు అవసరం లేదని కూడా చెబుతూ ఉంటారు. అయితే ఆ సింగిల్ సింహం బలమెంతో పార్టీ అధినేత జగన్ కు ఇప్పుడు బాగానే అర్థమైనట్టే ఉందని …

Read More »

సుప్రీం ఎఫెక్ట్‌: ప‌ద‌వులు కోల్పోయిన కోదండ‌రామ్‌, అమీర్

తెలంగాణ శాస‌న మండ‌లి స‌భ్యులుగా ఉన్న ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్‌, అమీర్ అలీలు త‌మ స‌భ్య‌త్వాల‌ను కోల్పోయారు. వీరిద్ద‌రి శాస‌న మండ‌లి స‌భ్య‌త్వాల‌ను ర‌ద్దు చేస్తూ.. సుప్రీంకోర్టు బుధ‌వారం సాయంత్రం సంచ‌ల‌న ఆదేశాలు ఇచ్చింది. త‌క్ష‌ణ‌మే ఇవి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని.. వారికి క‌ల్పించిన అన్నిసౌక‌ర్యాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని, అదేవిధంగా అధికారిక నివాసాల‌ను ఇచ్చి ఉంటే.. వాటిని కూడా త‌క్ష‌ణ‌మే ఖాళీ చేయించాల‌ని ఆదేశాల్లో స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. ఈ ఇద్ద‌రి స‌భ్య‌త్వాలు …

Read More »

ఈ బీజేపీ ఎంపీ రాహుల్ ను మస్తు ఖుషీ చేసిండు!

అసలే ఇప్పుడు బీజేపీ పేరు వినిపిస్తేనే కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భగ్గుమంటున్నారు. అలాంటి సమయంలో బీజేపీకి చెందిన ఓ కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి మాత్రం రాహుల్ ను మస్తు ఖుషీ చేసిండంటే నమ్మొచ్చా? అంత అనుమానం అక్కర్లేదు. ఆ బీజేపీ ఎంపీ నిజంగానే రాహుల్ ను సంతోషంలో ముంచెత్తారు. మోదీ సర్కారుపై పోరుకు సంబంధించి ఆ …

Read More »

పులివెందులలో రీపోలింగ్.. తాడేపల్లిలో వైసీపీ అభ్యర్థి

ఏపీలో అటు అధికార పక్షం రథసారథి టీడీపీ, ఇటు విపక్షం వైసీపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మంగళవారం పోలింగ్ ముగిసిన తర్వాత బుధవారం కూడా ఈ విచిత్రాల పరంపర కొనసాగింది. పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక తీరుపై ఒకింత అనుమానం కలిగిన ఎన్నికల సంఘం… రెండు పోలింగ్ కేంద్రాల్లో బుధవారం రీపోలింగ్ కు ఆదేశాలు జారీ చేసింది. …

Read More »

‘అది వైసీపీ ‘ల‌క్కీ’ నెంబ‌రు క‌దా’

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీపై ఎప్పుడూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసే చంద్ర‌బాబు తాజాగా జోకులు పేల్చారు. అమ‌రావ‌తిపై స‌మీక్ష చేస్తున్న స‌మ‌యంలో మంత్రి నారాయ‌ణ‌కు ఓ మెసేజ్ వ‌చ్చింది. ‘పులివెందుల‌లో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. మొత్తం 11 మంది పోటీలో ఉన్నారు. అంతా ప్ర‌శాంతంగా జ‌రిగిపోయింది. ప్ర‌జాస్వామ్య యుతంగా ఎన్నిక‌లు నిర్వంహించాం.’ అని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీనివాస‌రావు ఫోన్ నుంచి మంత్రి నారాయ‌ణ‌కు మెసేజ్ వ‌చ్చింది. దీనిని ఆయ‌న …

Read More »