Political News

12 పెట్టెల్లో 11 కోట్లు… :  లిక్క‌ర్ స్కామ్‌లో `సిట్` సీజ్‌

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు అమ‌లు చేసిన మ‌ద్యం విధానం దేశంలోనే అతి పెద్ద కుంభ‌కోణం అని దీనిని విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ కేసును విచార‌ణ‌కు చేప‌ట్టి 9 మాసాల‌కుపైగానే అవుతోంది. ఒక‌వైపు అరెస్టులు.. జ‌రుగుతూనే ఉన్నాయి.. మ‌రోవైపు కేసులో ఎంత విచారించినా.. రోజు రోజుకు కొత్త విష‌యాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అక్ర‌మాలు బ‌య‌ట ప‌డుతూనే ఉన్నాయి. తాజాగా …

Read More »

సుజ‌నా చౌద‌రికి ల‌క్కు క‌లిసొచ్చేనా ..!

సుజ‌నా చౌద‌రి.. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌.. రాజ‌కీయ నాయ‌కుడు కూడా. 2014-18 మ‌ధ్య కేంద్ర మంత్రిగా.. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే.. ఆయ‌న‌కు ల‌క్కు క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. వాస్త‌వానికి ఆయ‌న 2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉండి.. బీజేపీలోకి చేరిపోయారు. ఏదైనా చ‌ర్చ జ‌రిగితే.. బీజేపీలో జ‌ర‌గాలి. కానీ.. ఆయ‌న గురించి టీడీపీలోనే ఎక్కువ‌గా చ‌ర్చ …

Read More »

దేశంలో ఒక్కొక్క‌రిపై 1.32 ల‌క్ష‌ల అప్పు: కేంద్రం

దేశంలో జ‌నాభా ప్ర‌స్తుత లెక్క‌ల ప్ర‌కారం.. 142 కోట్ల వ‌ర‌కు ఉంటుంది. తాజా అంచ‌నాల ప్ర‌కారం.. 142 కోట్ల 9 ల‌క్ష‌ల 30 వేల‌కు పైగానే జ‌నాభా ఉన్నారు. అయితే.. వీరికి ఒక్కొక్క‌రిపై.. ల‌క్షా 32 వేల 59 రూపాయ‌ల చొప్పున అప్పు ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా పార్ల‌మెంటులో వెల్ల‌డించింది. అయితే.. సొమ్మేమీ.. వ్య‌క్తిగ‌తంగా ప్ర‌జ‌లు తీసుకున్న అప్పులో.. లేక బ్యాంకులు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన రుణాలో కాదు. కేంద్ర …

Read More »

నారా లోకేష్ చైర్మ‌న్‌గా క‌మిటీ.. విష‌యం ఏంటంటే!

టీడీపీ యువ నాయ‌కుడు.. మంత్రి నారా లోకేష్ చైర్మ‌న్‌గా `పెట్టుబ‌డుల భాగ‌స్వామ్య` క‌మిటీని ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. న‌వంబ‌రు 14, 15 తేదీల్లో.. విశాఖ‌ప‌ట్నం కేంద్రంగా పెట్టుబ‌డుల భాగ‌స్వామ్య స‌ద‌స్సుకు ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్ప‌టికే రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చిన ప‌రిశ్ర‌మ‌ల అధిప‌తులు, ఐటీ దిగ్గ‌జాల‌తోపాటు.. మ‌రింత మంది పెట్టుబ‌డి దారుల‌ను ఆక‌ర్షించాల‌నే ల‌క్ష్యంతో ఈ స‌ద‌స్సును నిర్వ‌హిస్తున్నారు. వ‌చ్చే నాలుగేళ్ల‌లో 50 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు …

Read More »

బిరబిరా కృష్ణ‌మ్మ‌.. చంద్ర‌బాబు సెంటిమెంట్ బ్రేక్‌..!

ఎగువన ఉత్త‌రాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వ‌ర్షాలు, వ‌ర‌దల కార‌ణంగా.. కృష్ణాన‌దికి నీటి జోరు పెరిగింది. అంతేకాదు.. ఇరు తెలుగు రాష్ట్రాల జ‌ల‌వ‌న‌రుల శాఖ నిపుణులు చెబుతున్న లెక్క‌ల ప్ర‌కారం.. దాదాపు 18 సంవ‌త్స‌రాల త‌ర్వాత‌.. ఆ స్థాయిలో ఇప్పుడు కృష్ణ‌మ్మ‌కు నీటి ప్ర‌వాహం పెరిగింద‌ని చెబుతున్నారు. తాజాగా మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నాగార్జున సాగ‌ర్ నుంచి నీటిని విడుద‌ల చేశారు. అయితే.. దీనిపై ఏపీలోనూ కూట‌మి ప్ర‌భుత్వం …

Read More »

ట్రంప్ వ్యాఖ్యలను ఖండించాలన్న విపక్షాలకు మోదీ జవాబు

పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లనూ కుదిపేస్తున్న కీల‌క అంశం… ఆప‌రేష‌న్ సిందూర్‌. ఈ ఏడాది ఏప్రిల్ 22న జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతం ప‌హ‌ల్గాంలో ఉగ్ర‌వాదులు చెల‌రేగిపోయి.. ప‌ర్యాట‌కుల‌పై కాల్పులు జ‌రిపిన విష‌యం తెలిసిందే. పేర్లు, ఊర్లు అడిగి మ‌రీ ప‌ర్యాట‌కుల‌ను హ‌త మార్చారు. నేపాల్ పౌరుడు స‌హా ఈ ఘ‌ట‌న‌లో 26 మంది చ‌నిపోయారు. వీరిలో ఏపీకి చెందిన వారు కూడా ఉన్నారు. అయితే.. ఆ త‌ర్వాత చోటు …

Read More »

జగన్‌ ఇంటికెళ్తే.. వైసీపీ కండువా వేసేశారట

లెజెండరీ నటి జయసుధ నట వారసత్వాన్ని అందుకుంటూ సినిమాల్లోకి అడుగు పెట్టారు ఆమె తనయులు నిహార్ కపూర్, శ్రేయాన్ కపూర్. ఐతే వీరిలో శ్రేయాన్ హీరోగా ‘బస్తీ’ అనే ఒక సినిమా చేసి తెరమరుగు అయ్యాడు. నిహార్ మాత్రం నెగెటివ్, క్యారెక్టర్ రోల్స్‌తో టాలీవుడ్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’లో అతను ఓ కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు.  ‘బాహుబలి’లో భల్లాలదేవ పాత్ర తాను …

Read More »

వారంతా క‌లెక్ష‌న్ కింగ్‌లు: జ‌గ‌న్‌

రాష్ట్రంలోని పోలీసు వ్య‌వ‌స్థ‌పై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. పోలీసులు క‌లెక్ష‌న్ కింగ్‌లుగా మారిపోయార‌ని వ్యాఖ్యానించారు. గ‌తంలో డీఐజీ స్థాయి అధికారులు క‌లెక్ష‌న్ కింగులుగా మారారన్న జ‌గ‌న్‌.. తాజాగా కానిస్టేబుల్ నుంచి హోం గార్డు వ‌ర‌కు కూడా అంద‌రూ క‌లెక్ష‌న్ ఏజెంట్లుగా, కింగులుగా మారార‌ని అన్నారు. ఈ సొమ్మును కీల‌క నాయ‌కుడు, ఆయ‌న కుమారుడికి చేర‌వేస్తున్నార‌ని చెప్పారు. ఇక‌, మ‌ద్యం …

Read More »

మోడీ పొదుపు.. విదేశీ ప‌ర్య‌ట‌న‌కు ఎన్ని కోట్లో తెల్పిన కేంద్రం!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు చేసిన ఖ‌ర్చు.. 370 కోట్ల పైచిలుకుగా ఉంద‌ని.. కేంద్రం వెల్ల‌డించింది. ఈ మేర‌కు కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి చౌధ‌రి.. లోక్‌స‌భ‌కు లిఖిత పూర్వ‌కంగా వివ‌రించారు. ఇది.. గ‌త ఐదేళ్ల‌కు సంబంధించిన ఖ‌ర్చు అని ఆయ‌న తెలిపారు. 2021-25(మార్చి 31) వ‌ర‌కు చేసిన ఖ‌ర్చుగాఆయ‌న పేర్కొన్నారు. ఈ ఐదేళ్ల‌లో మొత్తం 33 దేశాల‌కు ప్ర‌ధాని వెళ్లార‌ని తెలిపారు. ఆయా దేశాల్లో …

Read More »

`స‌రస్వ‌తి` షేర్ల బ‌దిలీ నిలిపివేత‌: జ‌గ‌న్‌కు ఊర‌ట‌, షర్మిలకు షాక్

వైసీపీ అధినేత జ‌గ‌న్ ఫ్యామిలీ ప్యాక్ వివాదంలో కీల‌క‌మైన స‌రస్వ‌తి ప‌వ‌ర్ అండ్ ఇండ‌స్ట్రీస్ షేర్ల వ్య‌వ‌హారంలో హైద‌రాబాద్‌లోని కంపెనీ లా  ట్రైబ్యున‌ల్ కీల‌క తీర్పు వెలువ‌రించింది. ఈ కంపెనీలోని షేర్ల‌ను ట్రాన్స్ ఫ‌ర్ చేయ‌డానికి వీల్లేద‌ని స్ప‌ష్టం చేస్తూ.. గ‌తంలో తీసుకున్న నిర్ణ‌యాన్ని నిలిపివేసింది. ఈ మేర‌కు తాజాగా తీర్పు ఇచ్చింది. ఈ ప‌రిణామం.. జ‌గ‌న్‌కు ఊర‌ట‌నివ్వ‌గా.. ష‌ర్మిల‌, విజ‌య‌మ్మ‌ల‌కు ఒకింత షాక్ అనే చెబుతున్నారు న్యాయ‌నిపుణులు. ఏంటీ …

Read More »

ఉత్త‌మ్‌పై కోమ‌టిరెడ్డి ఆగ్ర‌హం… కార్య‌క్ర‌మానికి డుమ్మా!

తెలంగాణ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి చిర్రెత్తు కొచ్చింది. మ‌మ్మ‌ల్ని 9గంట‌లకే ర‌మ్మ‌ని.. ప‌దే ప‌దే చెప్పి.. 10గంట‌ల‌కు మీరు వ‌స్తారా? అంటూ.. మ‌రో మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డిపై ఆయ‌న అస‌హ‌నం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఉత్త‌మ్‌కుమార్ రెడ్డితో క‌లిసి కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల్సిన కోమ‌టిరెడ్డి స‌ద‌రు కార్యక్ర‌మానికి ఏకంగా డుమ్మా కొట్టారు. దీంతో ఈ వ్య‌వ‌హారం ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి చేరింది. మ‌రో వైపు.. కోమ‌టిరెడ్డి లేకుండానే.. మంత్రి ఉత్త‌మ్ …

Read More »

అక్క‌డా `అదే` ప్ర‌శ్న‌.. చంద్ర‌బాబు ఏం చెప్పారంటే!

సింగ‌పూర్‌లో ప‌ర్య‌టిస్తున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. పెట్టుబ‌డులు.. అమ‌రావ‌తి నిర్మాణంపై అక్క‌డి పారిశ్రామిక వేత్త‌ల‌కు అనేక విష‌యాలు వెల్ల‌డించారు. సోమ‌వారం రాత్రి `ఏపీ-సింగపూర్‌` బిజినెస్‌ ఫోరం, సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వ‌హించారు. దీనిలో చంద్ర‌బాబు పారిశ్రామిక వేత్త‌ల‌కు ఏపీ అభివృద్ధి, అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణంపై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. ఏపీ, సింగపూర్‌ స్టార్టప్‌ ఫెస్టివల్ త్వ‌ర‌లోనే నిర్వహిస్తామని చెప్పారు. స్టార్టప్‌ల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్త‌లు స‌హ‌క‌రించాల‌ని పిలుపునిచ్చారు. తొలుత ఆయ‌న‌.. …

Read More »