Political News

రాధాకృష్ణ‌న్‌కు `జై కొట్టిన` విపక్ష ఎంపీలు ఎవరు?

తాజాగా ముగిసిన దేశ ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూట‌మికి చెందిన కొంద‌రు ఎంపీలు కూడా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మి అభ్య‌ర్థి(విజ‌యం ద‌క్కించుకున్నారు) రాధాకృష్ణ‌న్‌కే జై కొట్టారు. వాస్త‌వానికి ఆది నుంచి `రాజ్యాంగం వ‌ర్సెస్ ఆర్ ఎస్ ఎస్` వాదానికి జ‌రుగుతున్న ఎన్నిక‌లుగా కాంగ్రెస్ పార్టీ దీనిని ప్ర‌చారం చేసింది. అంతేకాదు.. దేశ‌వ్యాప్తంగా కూడా ప్ర‌చారం చేశారు. ఇండియా కూట‌మి నుంచి జ‌స్టిస్ బీ. సుద‌ర్శ‌న్ …

Read More »

కేటీఆర్ ను కలిసేందుకు రేవంత్ పర్మిషన్ కావాలా?: లోకేశ్

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో మంత్రి నారా లోకేశ్‌ కొద్ది రోజుల క్రితం భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఆ భేటీని సీఎం రేవంత్ రెడ్డి తప్పుబడుతూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే ఆ కామెంట్లపై తాజాగా లోకేశ్ స్పందించారు. కేటీఆర్‌ను కలిసేందుకు రేవంత్‌ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా అని లోకేశ్ అడిగారు. గతంలోనూ వివిధ సందర్భాల్లో కేటీఆర్‌ను కలిశానని గుర్తుచేశారు. అవసరమైతే కేటీఆర్‌ను మళ్లీ కలుస్తానని, ఆయనను …

Read More »

వివేకా హ‌త్య కేసు..తేల్చుకోలేక పోతున్న సీబీఐ.. తాజా అప్డేట్ ఇదే!

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత బాబాయి.. వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో మ‌రో మ‌లుపు చోటు చేసుకుంది. ఈ కేసులో బెయిల్‌పై ఉన్న క‌డ‌ప ఎంపి అవినాష్ రెడ్డి స‌హా.. ఇత‌ర నిందితుల బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని వివేకా కుమార్తె సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసిన విష‌యం తెలిసిందే. దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న సుప్రీంకోర్టు సీబీఐని ఏం చేయ‌మంటారు? అని ప్ర‌శ్నించింది. అదేస‌మ‌యంలో వివేకా కేసు విచార‌ణ …

Read More »

కేటీఆర్‌కు ఉచ్చు.. ఏసీబీ నివేదిక రెడీ!

బీఆర్ఎస్ పార్టీ ప్ర‌భుత్వ పాల‌న‌లో జ‌రిగిన ఫార్ములా ఈ-రేస్ వ్య‌వ‌హారంలో నిధుల దుర్వినియోగం జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌లు గ‌తంలో ప్ర‌కంప‌న‌లు సృష్టించిన విష‌యం తెలిసిందే. అవ‌స‌రం లేకుండానే.. నిర్వ‌హ‌ణ కంపెనీకి నిధులు మంజూరు చేశార‌ని.. ఈ విష‌యంలో అప్ప‌టి మంత్రి, బీఆర్ ఎస్ నేత కేటీఆర్‌కు ప్ర‌మేయం ఉంద‌ని కూడా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాగానే.. దీనిపై విచార‌ణ‌కు ఆదేశించింది. ఈ కేసును ఏసీబీకి అప్ప‌గించారు. దీంతో …

Read More »

`సూప‌ర్ సిక్స్`తో త్రిముఖ వ్యూహం: బాబు స్ట్రాట‌జీ ..!

టీడీపీ నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి 15 మాసాలు పూర్త‌యిన నేప‌థ్యంలో బుధ‌వారం నిర్వ హిస్తున్న సూప‌ర్ సిక్స్‌-సూప‌ర్ హిట్ కార్య‌క్ర‌మానికి అనంత‌పురం వేదిక‌గా మారింది. అయితే.. ఈ కార్యక్ర‌మం ప్ర‌ధాన ల‌క్ష్యం ఏంటో అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు చేసిన సంక్షేమ కార్య‌క్ర‌మాలు.. ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల‌కు మ‌రోసారి వివ‌రించ‌డంతోపాటు… కూట‌మి ఐక్య‌త‌ను చాటి చెప్పేలా చేయ‌డ‌మే దీని వెనుక ఉన్న ప్ర‌ధాన ల‌క్ష్యం. ఈ క్ర‌మంలో.. దీనిని …

Read More »

మీరు ముగ్గురూ చ‌రిత్ర హీనులు: ష‌ర్మిల ఫైర్‌

ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మి అభ్య‌ర్థి జ‌స్టిస్ బి. సుద‌ర్శ‌న్ రెడ్డి 300 ఓట్ల వ‌ద్దే ఆగిపోయారు. ఈ వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు. ఏపీలోని మూడు పార్టీల‌ను ఉద్దేశించి ఆమె తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. “మీరు ముగ్గురూ చ‌రిత్ర హీనులు” అంటూ.. టీడీపీ, జ‌న‌సేన‌, వైసీపీ అధినేత‌ల‌పై ఆమె విరుచుకుప‌డ్డారు. ముగ్గురూ క‌లిసి ఉమ్మ‌డిగా ఎన్డీయే అభ్య‌ర్థిని గెలిపించార‌ని …

Read More »

కేసీఆర్ ఆశ‌యం కోసం కొట్లాడుతా: క‌విత‌

సామాజిక తెలంగాణ కోసం కొట్లాడుతాన‌ని బీఆర్ఎస్ నుంచి స‌స్పెండ్ అయిన‌.. ఆ పార్టీకి రాజీనామా చేసిన జాగృతి అధ్య‌క్షురాలు క‌విత తెలిపారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. సామాజిక తెలంగాణ సాధించేందుకు తెలంగాణ జాగృతి ప‌క్షాన పోరాడుతామ‌న్నారు. కేసీఆర్ ఆశ‌యాల‌ను సాధించేందుకు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్తామ‌ని తెలిపారు. “కేసీఆర్ క‌ష్ట‌కాలంలో ఉంటే.. పోరాడేందుకు ముందుకు వ‌చ్చింది మేమే. మా జాగృతి కార్య‌కర్త‌లే” అని క‌విత కీల‌క వ్యాఖ్యలు …

Read More »

భారత నూతన ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్

భారత దేశ నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ఈ రోజు ఉదయం జరిగిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమే అయినప్పటికీ…ఇండి కూటమి బలపరిచిన సుదర్శన్ రెడ్డి గట్టి పోటీ ఇస్తారని భావించారు. ఈ క్రమంలోనే ముందుగా ఊహించినట్లుగానే సీపీ రాధాకృష్ణన్ ఈ ఎన్నికలో గెలుపొందారు. రాధా కృష్ణన్ కు 452 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. …

Read More »

ఏపీలో మోగిన న‌గారా.. స్థానిక స‌మ‌రానికి రంగం రెడీ!

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అయింది. వ‌చ్చే ఏడాదితో రాష్ట్రంలోని కార్పొరేష‌న్లు, మునిసిపాలిటీల‌కు గ‌డువు తీరుతుంది. ఈ క్ర‌మంలో తాజాగా రాష్ట్ర ఎన్నికల క‌మిష‌న‌ర్ నీలం సాహ్ని నోటిఫికేష‌న్ జారీ చేశారు. మొత్తం నాలుగు ద‌శ‌ల్లో స్థానిక ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. మంగళవారం అమరావతిలో నీలం సాహ్ని మీడియాతో మాట్లాడారు. ఈ ద‌ఫా ఎన్నిక‌ల‌ను స్వేచ్ఛ‌గా ప‌క్ష‌పాత రహితంగా నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తుంద‌ని …

Read More »

వైసీపీతో మిలాఖ‌త్‌.. ఇక‌, వారికి చుక్క‌లే.. !

రాష్ట్రంలో చిత్రమైన రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా కొందరు ఎమ్మెల్యేలు వైసీపీలోని నాయకులతో చేతులు కలిపి పనులు చేస్తున్నారన్నది ప్రధాన విమర్శ. ఇది గత ఏడు నెలలుగా వినిపిస్తున్నప్పటికీ.. ఇటీవల కాలంలో మరింత ఎక్కువగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇటువంటి వారికి చెక్ పెట్టేదిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం. ప్రభుత్వం నుంచి చిన్నాచితక కాంట్రాక్టులు తీసుకుంటున్న ఎమ్మెల్యేలు వాటిని వైసిపి లోని అనుకూల నాయకులతో కలిసి …

Read More »

‘సూప‌ర్ సిక్స్‌’కు జీఎస్టీ దెబ్బ‌.. !

జీఎస్టీ తగ్గింపు ప్రభావం రాష్ట్రంలో ఎంతవరకు ఉంటుంది? ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏ మేరకు దీని ప్రభావం పడుతుంది? అనేది ఆర్థిక శాఖలో చర్చిగా మారింది. సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా పన్నులపై ఆధారపడి పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం వంటివి …

Read More »

రూటు మార్చిన ఫైర్ బ్రాండ్‌.. ఇప్పుడు ఆప‌న్న నేత‌..!

ఒకప్పుడు ఆయన నోరు విప్పితే విమర్శలు. నోరు విప్పితే వివాదాలు అనే మాటను సొంతం చేసుకున్నారు. ఇక ఆయన మీడియా ముందుకు వస్తే సంచలనాలకు వేదిక అనే మాట కూడా వినిపించేది. దీంతోనే గత ఎన్నికల సమయంలో అసలు టికెట్ ఇచ్చేందుకు కూడా పార్టీ అధిష్టానం వెనకడుగు వేసింది. అటువంటి నాయకుడు ఇప్పుడు ప్రజల మనిషిగా, ప్రజల నాయకుడిగా ప్రజల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నేతగా రాజకీయ వర్గాల్లో …

Read More »