కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్లే చేస్తున్న పొలిటికల్ ట్రిక్స్ జాతీయ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బి క్కిరికి గురి చేస్తున్నాయి. కీలక సమయంలో మోడీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు కాంగ్రెస్కు మింగు డు పడడం లేదు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ ఏమి సేతురా.. అంటూ తల పట్టుకుంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేరళ రాజధాని తిరువనంతపురం పార్లమెంటు సభ్యుడు శశి థరూర్ ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటాడో తెలియక …
Read More »వైసీపీ మాజీ ఎంపీకి మళ్లీ అదే జైలు.. అదే గది!
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్కు జైలు అధికారులు మళ్లీ అదే జైలును, అదే గదిని కేటాయించారు. తాజాగా నందిగం సురేష్ అరెస్టు కావడం తెలిసిందే. టీడీపీ నాయకుడిపై చేయి చేసుకున్నారన్న కేసులో మాజీ ఎంపీపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఆయనను అరెస్టు చేశారు. సోమవారం ఉదయం గుంటూరు కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో వచ్చే 2వ తేదీ(14 రోజులు) వరకు …
Read More »ఊపిరి వచ్చే వేళ.. ఈ ఉపద్రవాలేంటో?
ఆంధ్రుల హక్కు… విశాఖ ఉక్కు అన్న నినాదాన్ని కూటమి సర్కారు సజీవంగా నిలిపింది. అప్పటిదాకా మార్కెట్లో అంగడి సరుకులా నిలిచిన విశాఖ ఉక్కును పరిరక్షించుందామని హామీ ఇచ్చిన కూటమి సర్కారు…అదికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఇచ్చిన హామీని అమలు చేసి తన మాటను నిలబెట్టుకుంది. విశాఖ ఉక్కును అమ్మేద్దామని ప్రణాళికలు రచించి వడివడిగా సాగిన కేంద్ర ప్రభుత్వం చేత అదే విశాఖ ఉక్కుకు ఊపిరి ఊదే బాధ్యతను భుజానికెత్తింది. ఇదంతా …
Read More »అయితే అతి.. లేకపోతే సైలెంట్.. ఈ ఎమ్మెల్యే ఇంతే.. !
అయితే.. అతి చేయడం, లేకపోతే సైలెంట్ అయిపోవడం.. కొందరు ఎమ్మెల్యేల వ్యవహారంగా మారింది. దీంతో నియోజకవర్గంలో సమస్యలు పట్టించుకునే నాథుడు లేకపోవడంతో ప్రజలు ప్రతిపక్ష నాయకుల ను ఆశ్రయిస్తున్నారు. ఉదాహరణకు తిరువూరు, సత్యవేడు, కడప సహా పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నియోజకవర్గాల్లో టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే.. ఈ ఎమ్మెల్యేలు ఉంటే దూకుడుగా లేకపోతే.. మౌనంగా ఉంటున్నారు. తిరువూరు ఎమ్మెల్యే విషయం అందరికీ తెలిసిందే. ఆయన …
Read More »సేమ్ ఈక్వేషన్.. గట్టి కూటమి!
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి దాదాపు 11 మాసాలు పూర్తయ్యాయి. ఈ పదకొండు మాసాల్లో చిన్న పాటి ఉపద్రవం కాదు కదా.. విభేదం కూడా రాలేదు. క్షేత్రస్థాయి చిన్నపాటి గొడవలు.. దూరాలు.. ఉన్నా.. ఉన్నత స్థాయిలో మాత్రం కలివిడి స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కూటమి బలంగానే ఉందన్న సంకేతాలు వస్తున్నాయి. ఇక, పదవుల పంపకం నుంచి గౌరవ మర్యాదల వరకు కూడా.. కూటమి పార్టీల మధ్య ఎలాంటి తేడా కనిపించడం లేదు. …
Read More »అనిల్ వ్యూహమేంటి?.. దాడినా?, ఆత్మరక్షణా?
మొన్నటి సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఎక్కడో నెల్లూరు జిల్లా నుంచి పల్నాడు జిల్లాకు వచ్చి తొడకొట్టి మరీ ఓడిపోయిన వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ మొన్నటిదాకా పత్తా లేకుండా పోయారు. ఏమైందో తెలియదు గానీ… ఇటీవలే అజ్ఞాతం వీడిన అనిల్.. నేరుగా మీడియా ముందుకు వచ్చి టీడీపీ నేతలపై సంచలన ఆరోపణలు గుప్పించారు. తాజాగా ఆదివారం కూడా ఆయన మరోమారు మీడియా …
Read More »లోకేష్ పెద్దలకు పరిచయం.. బాబు స్ట్రాటజీ
నారా లోకేష్.. ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అంతర్గతంగా చెప్పాలంటే.. టీడీపీలో ఆయనే ఇప్పుడు నెంబర్ 1 అనే టాక్ నడుస్తోంది. ఇది మంచిదే భవిష్యత్తులో పార్టీ పగ్గాలు చేపట్టేది ఆయనే కాబట్టి..ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదు కాబట్టి ఆయన ఇప్పటి నుంచే నెంబర్ 1గా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. తెరచాటుగా అదే జరుగుతోందని కూడా అంటున్నారు. గత ఎన్నికల్లో నారా లోకేష్ కు …
Read More »నందిగం సురేశ్ మళ్లీ అరెస్టు!… ఈసారి కేసేంటి?
వైసీపీ కీలక నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఆదివారం మరోమారు అరెస్టు అయ్యారు. ఇప్పటికే పలు కేసుల్లో అరెస్టు అయి…రోజుల తరబడి జైల్లో ఉండి… ఎలాగోలా బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన ఆయనను తుళ్లూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కేసులో మరి ఆయనకు రిమాండ్ పడుతుందో… లేదంటే అక్కడికక్కడే బెయిల్ లభిస్తుందో చూడాలి. ఒకవేళ రిమాండ్ ఖరారైతే మాత్రం నందిగంకు మళ్లీ …
Read More »ప్రాణాలమీదకు తెస్తున్న బట్టతల..
ఇటీవల హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చికిత్సల నేపథ్యంలో కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఒకే క్లినిక్లో ఇద్దరు ఇంజనీర్లు చికిత్స అనంతరం ప్రాణాలు కోల్పోయిన కేసులు వెలుగుచూశాయి. ముఖ్యంగా సెప్టిసెమిక్ షాక్ (Septic Shock) అనేది తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల రక్తంలో బాక్టీరియా వ్యాప్తి చెందడం (సెప్టిసీమియా) వల్ల ప్రమాదం ఎదురవుతోంది. ఇది శరీరంలో రక్తపోటు అతి తక్కువ స్థాయికి పడిపోవడం, …
Read More »ఆ యూట్యూబర్ అమాయకురాలు కాదు
పాకిస్థాన్కు దేశ రహస్యాలు అందజేస్తోందంటూ జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ను తాజాగా హరియాణా పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇండియా, పాకిస్థాన్ మధ్య గత కొన్ని వారాలుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని చిన్నపాటి యుద్ధం కూడా జరిగిన నేపథ్యంలో ఈ అరెస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. డానిష్ అనే పాకిస్థాన్ హై కమిషన్కు చెందిన అధికారితో జ్యోతి సంబంధాలు కలిగి ఉందని.. ఆమె దేశానికి సంబంధించిన ముఖ్యమైన …
Read More »జలీల్ ఖాన్.. పాలిటిక్స్ ఎండ్..!
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, బలమైన మైనారిటీ నాయకుడు జలీల్ ఖాన్ పాలిటిక్స్ దాదాపు ముగిసిపోయాయని ఆయన అనుచరులే చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నా రు. అయితే.. ఎక్కడా ఉలుకు పలుకు లేదు. పైగా వయసు సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. 2019 ఎన్నికల్లో కుమార్తకు టికెట్ ఇప్పించుకున్నా.. ఆమె పరాజయం పాలయ్యారు. ఆ వెంటనే ఆమె అమెరికా కూడా వెళ్లిపోయారు. ఇక, గత ఎన్నికల్లో అసలు …
Read More »కొడాలి నాని అమెరికా వెళ్లిపోతున్నారా..?
వైసీపీ కీలక నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (కొడాలి నాని) ప్రస్తుతం హైదరాబాద్ లోని తన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవలే గుండె సంబంధిత సమస్యలతో సతమతమైన నాని..ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని వచ్చారు. ఇందుకోసం ముంబైలో చాలారోజులే ఉన్న నాని…ఇటివలే తిరిగివచ్చారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఆయన ఇప్పుడు అమెరికా వెళ్లాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గుండె వ్యాధులకు చికిత్స తర్వాత …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates