Political News

భారత్‌ పై ఈ ఏడుపు ఎందుకు ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఎగుమతులపై భారీ సుంకాలు విధించడమే కాకుండా రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌ను తప్పుపట్టడం అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశమైంది. ట్రంప్ ప్రభుత్వంలోని పీటర్ నవర్రో, స్కాట్ బెస్ెంట్ లాంటి అధికారులు భారత్ రష్యాకు రెవెన్యూ అందించి యుద్ధాన్ని కొనసాగిస్తున్నదని ఆరోపించారు. కానీ వాస్తవ పరిస్థితులు ఈ ఆరోపణలకు విరుద్ధంగా ఉన్నాయి. భారత్ తన అవసరాలకు మించిన ఆయిల్‌ను దిగుమతి చేసుకోవడం లేదని, …

Read More »

రేవంత్ డేరింగ్!… ఒక్క పోలీసు లేకుండా ఓయూకొస్తా!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్య చేశారు. తెలంగాణ ఉద్యమాల గడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేసిన అనంతరం రేవంత్… తిరిగి తాను మరోమారు ఓయూకు వస్తానని, ఈ దఫా ఒక్క పోలీసు కూడా వర్సిటీ ప్రాంగణంలో ఉండరని ఆయన ప్రకటించారు. ఈ మేరకు డీజీపీ, సిటీ పోలీస్ కమిషనర్ లకు ఇప్పుడే ఆదేశాలు జారీ చేస్తున్నానని ఆయన తెలిపారు. రేవంత్ …

Read More »

సీఎం పై దాడి వెనుక ప్లాన్ బయటపడింది

దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై జరిగిన దాడి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో నిందితుడైన రాజేష్‌ సక్రియా కత్తిని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు, ఎందుకు వదిలేశాడు అనే వివరాలను పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. పోలీసుల సమాచారం ప్రకారం, రాజేష్‌ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర కూరగాయల బండి నుంచి కత్తి తీసుకున్నాడు. మొదట అతని లక్ష్యం సుప్రీంకోర్టు. అక్కడ కుక్కలపై ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా …

Read More »

లోకేశ్ గుడ్ న్యూస్… ఉత్సవ మండపాలకు ప్రీ పవర్

అసలే ఇది పండుగల సీజన్. ముందు వినాయక చవితి. ఆ తర్వాత దసరా. ఇలా యావత్తు దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరిగే ఈ పండుగల కోలాహలం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఇలాంటి నేపథ్యంలో గణేశ్ ఉత్సవ సమితులు, వినాయక మండపాల నిర్వాహకులు ఏపీ ప్రభుత్వానికి ఓ విన్నపం చేశారు. అది కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మానవ వనరుల శాఖ అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ద్వారా వారు ఈ వినతిని …

Read More »

జ‌గ‌న్ పాలిటిక్స్‌: మిథున్ రెడ్డిని ప‌రామ‌ర్శించాలా.. వద్దా.. ?

జైల్లో ఉన్న నాయకులను పరామర్శించడం ఇటీవల వైసిపి అధినేత జ‌గ‌న్‌కు కామన్ గా మారిన విషయం తెలిసిందే. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ఓ కేసులో అరెస్టై గుంటూరు జిల్లా జైల్లో ఉన్నప్పుడు జగన్ వెళ్లి పరామర్శించారు. ఆయన పై అక్రమంగా కేసులు బనాయించార‌ని, మరియమ్మ అనే ఎస్సీ మహిళ రెండు వర్గాల ఘర్షణ కారణంగా జరిగిన దాడిలో చనిపోయారని జగన్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మాజీమంత్రి కాకాని …

Read More »

‘సేనతో సేనాని’తో తెలంగాణలో ‘గ్లాసు’ గలగల

టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన ప్రస్తుతం ఏపీలోనే యాక్టివ్ గా ఉంది. ప్రారంభం నాడు రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ కార్యకలాపాలను సాగించేలా వ్యూహం రచించినా… ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో తెలంగాణలో పార్టీ కార్యకలాపాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఎప్పటికప్పుడు తెలంగాణలో కూడా పార్టీని విస్తరిద్దామని అనుకుంటున్నా…ఏవో అవాంతరాలు అడ్డుపడుతూనే ఉన్నాయి. అయితే పార్టీని నమ్ముకుని పవన్ వెంట నడిచిన తెలంగాణ జనసేన …

Read More »

కాంగ్రెస్‌పై జ‌గ‌న్ సీరియ‌స్‌.. ఇంట‌ర్న‌ల్‌ కామెంట్స్‌..!

కాంగ్రెస్ పార్టీకి చెందిన కీల‌క నాయ‌కులు న‌లుగురు వైసీపీ తో ట‌చ్‌లో ఉన్నారు. మ‌రో రాజ్య‌స‌భ స‌భ్యుడు ఏకంగా మ‌ల్లికార్జున ఖ‌ర్గేతోనూ స‌మావేశమ‌య్యారు. త‌న‌కు ఖ‌ర్గేతో 30 ఏళ్ల‌కుపైగా అనుబంధం ఉంద‌ని.. అందుకే క‌లిశాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. దీనిపై వైసీపీ అధినేత స‌ద‌రు నేత‌ను వివ‌ర‌ణ కోరిన‌ట్టు తెలిసింది. ఇక‌, కాంగ్రెస్ పార్టీ నుంచి కీల‌క నాయ‌కులు డీకే శివ‌కుమార్‌, మ‌ల్లికార్జున ఖ‌ర్గే, జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పుతున్న చిదంబ‌రం …

Read More »

కేశినేనికి లైన్ క‌లుపుతున్నారే.. !

విజ‌య‌వాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌.. ఉర‌ఫ్ నాని వ్య‌వ‌హారం మ‌రోసారి రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. విజ‌య‌వాడ పాలిటిక్స్‌లో త‌నదైన ముద్ర వేసిన నాని.. టీడీపీ త‌ర‌ఫున రెండు సార్లు ఎంపీగా విజ‌యం ద‌క్కించుకున్నారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు .. టీడీపీతో విభేదించారు. త‌న సోద‌రుడికి ప్రాధాన్యం ఇస్తున్నార‌ని.. త‌న‌ను ప‌క్క‌న పెట్టార‌ని భావించిన ఆయ‌న టీడీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ త‌ర్వాత‌.. ఓ ఫైన్ మార్నింగ్ …

Read More »

జ‌గ‌న్‌ ఇక్క‌డే ఉన్నాడా… వైసీపీ డౌట్‌.. !

రాజ‌కీయాల్లో ఏ సందేహం అయితే రాకూడ‌దో.. ఏ విష‌యం ఎక్కువ‌గా ప్ర‌చారం కాకూడ‌దో.. ఇప్పుడు వైసీపీ విష‌యంలో అదే ఎక్కువ‌గా ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఏపీలో ఉన్నారో.. బెంగ‌ళూరులో ఉన్నారో తెలియ‌క‌.. కొంద‌రు నాయ‌కులు స‌త‌మతం అయ్యే ప‌రిస్థితి వ‌చ్చింది. ఎన్నిక‌లు జ‌రిగి ఏడాదిన్న‌ర అయిన త‌ర్వాత కూడా.. ఈ సందేహాలు.. వైసీపీలోనే వ‌స్తున్నాయంటే.. ప‌రిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. దీనికి కార‌ణం.. జ‌గ‌న్‌ చేతులు …

Read More »

బాల‌య్య కొత్త రికార్డు: చంద్ర‌బాబు రియాక్ష‌న్ ఇదే!

టీడీపీ ఎమ్మెల్యే, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ స‌రికొత్త రికార్డు సృష్టించారు. తెలుగు సినీ రంగంలో 50 ఏళ్లుగా త‌న న‌ట విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ.. ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న నంద‌మూరి బాల‌య్య.. సుప్ర‌సిద్ధ‌ వ‌ర‌ల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌(గోల్డ్ ఎడిష‌న్‌)లో చోటు సంపాయించుకున్నారు. బాల న‌టుడిగా ప్ర‌స్థానం ప్రారంభించిన బాల‌య్య‌.. అనేక‌ సినిమాల్లో త‌నదైన శైలితో ప్రేక్ష‌కుల‌ను మంత్ర ముగ్ధుల‌నుచేశారు. అన్న‌గారు ఎన్టీఆర్‌తో స‌మానంగా.. ఆయ‌న వార‌సుడిగా తెరంగేట్రం చేసిన బాల‌య్య‌.. అనేక …

Read More »

అయ్య‌న్నకు ఆగ్ర‌హం.. స‌ర్కారు సీరియ‌స్‌!

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు.. ఉన్న‌ది ఉన్న‌ట్టుమొహంపైనే మాట్లాడే నాయ‌కుడు. స్పీక‌ర్‌గా ఉన్నా.. గ‌తంలో మంత్రిగా ప‌నిచేసినా.. ప్ర‌తిప‌క్షంలో కూర్చున్నా.. ఆయ‌న స్ట‌యిల్ మాత్రం ఆయ‌న ఎప్పుడూ కొన‌సాగిస్తున్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్నాం క‌దా.. అని ఆయ‌న వెన‌క్కి త‌గ్గింది లేదు. అధికారంలో ఉన్నాం క‌దా.. అని స‌రిపెట్టుకున్న‌దీ లేదు. ఏ చిన్న తేడా వ‌చ్చినా.. మొహం మీదే అడిగేస్తారు. అలానే ఇప్పుడు.. అయ్య‌న్న పోలీసుల‌పై విరుచుకుప‌డ్డారు. అయ్య‌న్న …

Read More »

‘అమ‌రావ‌తి’ ప్ర‌మోష‌న్ స్టార్ట్‌!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని అన్ని కోణాల్లోనూ ప్ర‌మోట్ చేయాల‌ని కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకుంది. ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు.. దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. అమ‌రావ‌తి పేరును జ‌గ‌ద్వితం చేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా వ‌దిలి పెట్ట‌కుండా అమ‌రావ‌తిని ప్ర‌మోట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే పెట్టుబ‌డుల పేరుతో రాజ‌ధాని పేరును ప్ర‌పంచ వ్యాప్తంగా వినిపించేలా చేశారు. అదేవిధంగా ‘క్వాంట‌మ్ వ్యాలీ’, ఏఐ యూనివ‌ర్సిటీ వంటి కీల‌క రంగాల్లోనూ …

Read More »