Political News

భాగ్య‌న‌గ‌రంలో కాల్పులు… సీపీఐ నేత మృతి

ఇటీవ‌ల ద‌శాబ్ద కాలంలో ప్ర‌శాంతంగా ఉన్న భాగ్య‌న‌గ‌రంలో ఒక్క‌సారిగా అల‌జ‌డి రేగింది. మార్నింగ్ వాక్ కు వచ్చిన క‌మ్యూనిస్టు నాయ‌కుడే ల‌క్ష్యంగా కొంద‌రు దుండ‌గులు.. తుపాకీల‌తో కాల్పులు జ‌రిపారు. దీంతో హైద‌రాబాద్ న‌గ‌రం యావ‌త్తు పొద్దు పొద్దున్నే ఉలిక్కి ప‌డింది. అస‌లేం జ‌రిగిందంటూ.. అందరూ ఆరా తీశారు. వాస్త‌వానికి తెలంగాణ‌లో తుపాకీ సంస్కృతి లేదు. తుపాకులు ఉన్న నాయ‌కులు ఉన్నా.. ఎప్పుడూ వాటిని బ‌య‌ట‌కు కూడా తీసిన‌ట్టు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. …

Read More »

జ‌గ‌న్‌కు అడ్డుక‌ట్ట‌.. రెండు మాసాల్లో మాస్టర్ ప్లాన్‌.. !

జగన్‌కు అడ్డుకట్ట వేసే విషయంలో కూటమి ప్రభుత్వంలో సీనియర్ నాయకులు తర్జ‌న భ‌ర్జ‌న‌ పడుతున్నారు. ఒకవైపు నిరసనల పేరుతో జ‌గ‌న్‌ రోడ్డు మీదకు వస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ పెట్టుబడులకు సంబంధించి ఆయా కంపెనీలకు ఇక్కడ ఉన్న పరిస్థితులను వివరిస్తూ ఈమెయిల్ రూపంలో సమాచారం పంపిస్తూ అడ్డుకుంటున్నారనేది కూటమి నాయకులు చెబుతున్న మాట. దాదాపు 200 ఈ-మెయిల్ లను పంపించి తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారనేది మంత్రి పయ్యావుల …

Read More »

కాపులు హ్యాపీస్‌.. విష‌యం ఏంటంటే!

కాపు సామాజిక వ‌ర్గం ఖుషీ అయ్యే వార్త ఇది!. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని వీరి కోరిక‌. అందుకే త‌ర‌చుగా ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ల్లోనూ.. ఆయ‌న ఎక్క‌డైనా పాల్గున్న‌ప్పుడు కూడా.. సీఎం-సీఎం అంటూ.. పెద్ద ఎత్తున హ‌డావుడి చేస్తున్నారు. అయితే.. ఇప్ప‌టికిప్పుడు ఆ ప‌ద‌వి త‌న‌కు భారమ‌ని ప‌వ‌న్ చెబుతున్నారు. మ‌రో 15 ఏళ్ల వ‌ర‌కు కూట‌మిగానే ఉంటాన‌ని అంటున్నారు. దీంతో కాపులు ఒకింత హ‌ర్ట్ అవుతున్నారు. ఈ …

Read More »

పద‌వుల పందేరం.. లెక్క చూస్తున్న చంద్ర‌బాబు!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం.. నామినేటెడ్ ప‌ద‌వుల‌ను నాయ‌కుల‌కు క‌ట్ట‌బెట్టేందుకు రంగం రెడీ చేసింది. మ‌రో 15-20 రోజుల్లోనే నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ ద‌ఫా దాదాపు 3 వేల నామినేట‌డ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేయాల‌ని భావిస్తున్నారు. ఎన్నిక‌ల్లో బ‌లంగా ప‌ని చేసిన వారు, పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారు చాలా మంది ఉన్నారు. వీరిలో కొంద‌రికి ఇప్ప‌టికే చైర్మ‌న్‌లు ప‌ద వులు …

Read More »

ఆ రెండు జిల్లాల‌కు మ‌హ‌ర్ద‌శ‌..

ఏపీలో ప్రాంతాల వారీగా అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు కూట‌మి ప్ర‌భుత్వం పెద్ద‌పీట వేస్తోంది. రాయ‌ల‌సీమ నుంచిఉత్త‌రాంధ్ర వ‌ర‌కు కూడా ప్రాంతాల‌ను డెవ‌ల‌ప్ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను కూడా అందిపుచ్చుకుని రాష్ట్రంలో పెట్టుబ‌డులకు అనుకూలంగా మార్గాల‌ను సుగ‌మం చేసుకుంటోంది. తాజాగా ఏపీ స్పేస్ పాల‌సీపేరిట ప్ర‌భుత్వం ఓ నివేదిక‌ను విడుద‌ల చేసింది. కేంద్రం అమ‌లు చేస్తున్న స్పేస్ మిష‌న్ ప్రాజెక్టుకు అనుబంధంగా ఏపీలో …

Read More »

వివాదాల్లో జ‌న‌సేన నేత‌లు.. ఇలా అయితే క‌ష్ట‌మే.. !

జనసేన నాయకులు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్న అంశాలు కూడా తెలిసిందే. నిజానికి జనసేన పార్టీ అంటే నిబద్ధతకు, ప్రజా సేవకు, ప్రశ్నించే తత్వానికి కీలకమని ఆ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాను కూడా అదే విధానాన్ని అవలంబిస్తానని ఆయన అన్నారు. అయితే అనూహ్యంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు పార్టీని, పార్టీ అధినేతను కూడా ఇరుకున పడేస్తున్నాయి. …

Read More »

‘సుప‌రిపాల‌న‌’పై.. జ‌నం ఏం చెబుతున్నారంటే..!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి, పెట్టుబడులు తీసుకురావడం వంటి వాటిపై ఆనందం వ్యక్తం చేస్తున్నారా? అనేది ప్రస్తుతం టిడిపి నాయకులు నిర్వహిస్తున్న ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం తెలుసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికి సుమారు 60 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని తొలి విడత పూర్తి చేశారు. దీనికి …

Read More »

బాబు తో పోలికా పెద్దిరెడ్డీ!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై తాను స్వ‌యంగా పుస్త‌కం రాయ‌నున్న‌ట్టు వైసీపీ సీనియ‌ర్ నాయకుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి సంచ‌ల‌న విష‌యాన్ని బ‌య‌ట పెట్టారు. వైసీపీ చేప‌ట్టిన బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ కార్య‌క్ర‌మాన్ని ఆదివారం పెద్దిరెడ్డి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని పుంగ‌నూరులో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా త‌ర‌లి వ‌చ్చిన కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించిన ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. “చంద్ర‌బాబు నాలుగు సార్లు ముఖ్య‌మంత్రి …

Read More »

రండి మాట్లాడుకుందాం.. రేవంత్‌, బాబుల‌కు ఆహ్వానం!

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదాల‌కు సంబంధించి ప‌రిష్కారం చూపించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్ర‌భుత్వం రెడీ అయింది. ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఢిల్లీకి రావాల‌ని.. త‌మ స‌మ‌క్షంలోనే కూర్చుని చ‌ర్చించుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఈ నెల 16న ఢిల్లీకి వ‌చ్చేందుకు వీలు అవు తుందో లేదో చెప్పాల‌ని.. ఆ రోజు కూర్చుని మాట్లాడుకుందామ‌ని కేంద్రం పేర్కొంది. ఈ మేర‌కు రెండు తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం తాజాగా లేఖ‌లు …

Read More »

గ‌వ‌ర్న‌ర్ పోస్టు పై గ‌జ‌ప‌తి రాజు ఫ‌స్ట్ రియాక్ష‌న్‌..

గోవా గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితులైన‌.. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి పూస‌పాటి అశోక్ గ‌జపతిరాజు సంతోషం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ నుంచి త‌న‌కు ముందుగానే స‌మాచారం అందింద‌న్న ఆయ‌న‌.. నోటిఫికేష‌న్ వ‌చ్చే వ‌ర‌కు వేచి చూశాన‌ని చెప్పారు. సీఎం చంద్ర‌బాబు కృషి, ఆయన సిఫార‌సు తోనే త‌న‌కు ఈ అత్యున్న‌త ప‌ద‌వి ద‌క్కింద‌ని భావిస్తున్న‌ట్టు చెప్పారు. మ‌రోసారి దేశానికి సేవ చేసుకునే భాగ్యం క‌లిగింద‌ని గ‌జ‌ప‌తి రాజు …

Read More »

ప్ర‌శాంతి రెడ్డి.. మూట‌లు అందిస్తున్నారు: పేర్ని మరో వివాదం

వైసీపీ నాయ‌కుడు, సీనియ‌ర్ నేత పేర్ని నాని మ‌రోసారి తీవ్ర వివాదానికి తెర‌దీశారు. నెల్లూరు జిల్లా కోవూ రు ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కురాలు వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డిపై పేర్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. జిల్లా లో మైనింగ్ కార్య‌క్ర‌మాలు అన్నీ కూడా ఆమె క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతున్నాయ‌ని.. ఆమె మూట‌లు అంది స్తున్నార‌ని.. అవి తీసుకుంటున్న కొంద‌రు మంత్రులు ఆమెపై ఈగ‌వాల కుండా చూసుకుంటున్నార‌ని ఆరోపించారు. మీకు మూట‌లు అందిస్తోంది కాబ‌ట్టి.. …

Read More »

బాబు య‌త్నం: అశోక‌గ‌జ‌ప‌తి రాజు ఇక‌, గ‌వ‌ర్న‌ర్‌!

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గ‌జ‌ప‌తిరాజుకు గ‌వ‌ర్న‌ర్ గిరీ ద‌క్కింది. ఆయ‌న‌ను గోవా(అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం)కు గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మిస్తూ.. రాష్ట్రప‌తి ద్రౌపది ముర్ము ఉత్త‌ర్వులు జారీ చేశారు. సుదీర్ఘ కాలంగా రాజ‌కీయాల‌లో ఉన్న అశోక్ గ‌జ‌ప‌తి రాజు అన్న‌గారు ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలోకి వ‌చ్చారు. ఈయ‌న సోద‌రుడు ఆనంద గ‌జ‌ప‌తిరాజు కూడా కొన్నాళ్లు టీడీపీ లో ప‌నిచేశారు. విజ‌య‌న‌గ‌ర్ పార్ల‌మెంటు, అసెంబ్లీ …

Read More »