Political News

సర్వర్ లేకున్నా రేషన్ ఇవ్వండి…నాదెండ్ల ఆదేశం

ఏపీలో రేషన్ కార్డుల దరఖాస్తు విధానం మొదలు పంపిణీ వరకు కూటమి ప్రభుత్వం పలు విప్లవాత్మకమైన మార్పులు చేసిన సంగతి తెలిసిందే. వాట్సాప్ లో రేష్ కార్డు అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు. వృద్ధులకు రేషన్ డోర్ డెలివరీ వంటి సౌకర్యాలు కల్పించి ప్రజల మన్ననలు పొందింది. ఈ క్రమంలోనే తాజాగా రేషన్ పంపిణీ వ్యవహారంలో కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ పీవోఎస్ మెషీన్ సర్వర్ పనిచేయనప్పుడు …

Read More »

జూలై నుంచి ఏపీలో టీడీపీ కొత్త ప్లాన్‌.. !

టీడీపీ కీల‌క కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌నుంది. వ‌చ్చే జూలై 1 నుంచి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మాన్ని ప్రారంబించ‌నుంది. దీనికి సంబంధించి ప‌క్కా ప్రణాళిక‌ను ఇప్ప‌టికే రూపొందించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఏడాది పూర్త‌యిన నేప‌థ్యంలో పాల నా పరంగా తీసుకున్న నిర్ణ‌యాలు, ప్ర‌జ‌ల‌కు చేసిన మేళ్లు, సంక్షేమం, అభివృద్ధి వంటి అనేక అంశాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌ను న్నారు. ప్ర‌జ‌ల ప‌రంగా పార్టీ హ‌వా త‌గ్గ‌కూడ‌ద‌న్న వ్యూహాన్ని కూడా అమ‌లు చేస్తున్నారు. ప్ర‌తి …

Read More »

“జ‌గ‌న్ వెధ‌వ‌”.. రేణుకా చౌద‌రి అనుచిత వ్యాఖ్య‌లు

వైసీపీ అధినేత జ‌గ‌న్ పై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు గుప్పించే కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు, తెలంగాణ‌కు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యురాలు రేణుకా చౌద‌రి తాజాగా అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌ను ‘వెధ‌వ‌’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌పై తీవ్ర ఆందోళ న‌, ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అంతేకాదు.. ఆమె మ‌రో సంచ‌ల‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య కూడా చేశారు. “జ‌గ‌న్ పుట్టిన‌ప్పు డే.. విజ‌య‌మ్మ గొంతు నులిమి చంపేసి ఉంటే బాగుండేది” అని …

Read More »

ఆర్థిక సంపద పెంచి పేదలకు పంచుతాం: చంద్రబాబు

ఏపీలో ‘స్వ‌ర్ణాంధ్ర‌’ పేరుతో సీఎం చంద్ర‌బాబు కార్యాల‌యాల‌ను ప్రారంభించారు. వీటి ద్వారా ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ సేవ‌ల‌ను మ‌రింత చేరువ చేయ‌నున్నారు. వాస్త‌వానికి ఇప్ప‌టికే డిజిట‌ల్ గ‌వ‌ర్నెన్స్ పేరుతో ప్ర‌భుత్వం వాట్సాప్ ద్వారా 300 ర‌కాల సేవ‌ల‌ను చేరువ చేసింది. అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ డిజిట‌ల్ సేవ‌లు అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో స్వ‌ర్ణాంధ్ర కార్యాల‌యాల ద్వారా సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తారు. ఈ కార్యాల‌యాల‌ను వ‌ర్చువ‌ల్‌గా ఆయ‌న ప్రారంభించారు. …

Read More »

జ‌గ‌న్‌-భార‌తి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే: ష‌ర్మిల‌

అమ‌రావ‌తి విష‌యంపై చ‌ర్చ పెట్టి.. అక్క‌డి మ‌హిళ‌ల‌ను తీవ్రంగా అవ‌మానించిన వ్య‌వ‌హారంపై ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌, వైసీపీ అధినేత జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల స్పందించారు. ఈ వ్య‌వ‌హారంపై జ‌గ‌న్‌, ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి ఇద్ద‌రూ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాపణ‌లు చెప్పాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. అస‌లు రాజ‌ధానిపై మాట్లాడే అర్హ‌త సాక్షి యాజమాన్యానికి లేద‌న్నారు. గ‌తంలో అనేక సార్లు కూడా అవ‌మానక‌రంగా ఇక్క‌డి వారిని మాట్లాడార‌ని.. చెప్పారు. మూడు రాజ‌ధానుల‌కు …

Read More »

ఇంకా కాంప్లికేట్ చేసిన సజ్జల

వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడు ఓ పెద్ద తలనొప్పి మెడకు చుట్టుకుంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి చెందిన సాక్షి టీవీ ఛానెల్లో ఇటీవలే కృష్ణంరాజు అనే రాజకీయ విశ్లేషకుడు అమరావతి మహిళలను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. అమరావతిని దేవతల రాజధాని అనడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. అది వేశ్యల రాజధాని అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. ఈ వ్యాఖ్యలపై నవ్వుతూ మాట్లాడ్డమే కాక.. …

Read More »

‘ఆర్టీసీ’ బాదుడు.. రేవంత్ స‌ర్కారుపై జ‌నం టాక్ ఇదే!

తెలంగాణ ప్ర‌భుత్వం అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. ఆర్టీసీ చార్జీల‌ను భారీగా పెంచుతూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే.. ఈ నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం కింద‌.. రాష్ట్రంలో గ‌త 15 నెల‌లకుపైగానే ఉచిత ఆర్టీసీ బ‌స్సును మ‌హిళ‌ల‌కు అందుబాటులోకి తీసుకు వచ్చారు. అయితే.. దీనివ‌ల్ల చాలా న‌ష్టాలు వ‌స్తున్నాయ‌న్న‌ది ఆర్టీసీ యాజ‌మాన్యం చెబుతున్న మాట‌. అయిన‌ప్ప‌టికీ.. పంటిబిగువ‌న ఆ భారాల‌ను ప్ర‌భుత్వం భ‌రిస్తోంది. ఇక‌, ఆ …

Read More »

కూతురి ఆరోపణలపై ముద్రగడ ఏమన్నారంటే?

తన తండ్రి ముద్రగడ పద్మనాభం క్యాన్సర్ బారిన పడ్డారని, కానీ ఆయనకు సరైన చికిత్స అందించకుండా తన అన్నయ్య గిరి అడ్డు పడుతున్నాడని ఆరోపిస్తూ ముద్రగడ తనయురాలు క్రాంతి ఇటీవల పెట్టిన సోషల్ మీడియా పోస్టు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ముద్రగడ క్యాన్సర్‌తో బాధ పడుతున్నట్లు ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. ఈ సంగతి ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేసింది. పైగా ఆయనకు సరైన చికిత్స అందట్లేదని తెలిసేసరికి …

Read More »

సాక్షి జర్నలిస్ట్ అరెస్టుపై స్పందించిన జగన్

సాక్షి ఇన్ పుట్ ఎడిటర్ గా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమ్మినేని అరెస్టును ఖండిస్తూ జగన్ సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్టును పెట్టారు. అందులో కొమ్మినేనిని 70 ఏళ్ల వృద్ధుడిగా, సీనియర్ జర్నలిస్టుగా ఆయన పేర్కొన్నారు. కొమ్మినేని అరెస్టుతో కూటమి సర్కారు కక్షసాధింపుల విష సంస్కృతిని పతాకస్థాయికి తీసుకెళ్లిందని ఆయన ధ్వజమెత్తారు. …

Read More »

అన్నీ నిజాలే చెప్పా: హ‌రీష్ రావు

కాళేశ్వరం క‌మిష‌న్ చైర్మ‌న్ జ‌స్టిస్ పీసీ ఘోష్ విచార‌ణ‌కు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయ‌కుడు హ‌రీష్ రావు సోమ‌వారం హాజ‌ర‌య్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఆయ‌న‌ను క‌మిష‌న్ స‌భ్యులు విచా రించారు. అనంత‌రం మీడియా ముందుకు వ‌చ్చిన హ‌రీష్ రావు.. క‌మిష‌న్ స‌భ్యులు అడిగిన ప్ర‌తి ప్ర‌శ్నకూ తాను.. అన్నీ నిజాలే చెప్పాన‌ని తెలిపారు. ముఖ్యంగా రీ డిజైనింగ్‌పై ఎక్కువ‌గా గుచ్చి గుచ్చి ప్ర‌శ్నించార‌ని తెలిపారు. అయితే.. …

Read More »

‘సాక్షి’పై తిరుగుబాటు.. విజ‌య‌వాడ‌లో టెన్ష‌న్‌-టెన్ష‌న్‌!

మ‌హిళ‌ల తిరుగుబాటు ఎలా ఉంటుందో వైసీపీ అధినేత జ‌గ‌న్ మీడియాకు తెలిసి వ‌చ్చింది. అమ‌రావ‌తి లో నివ‌సించే మ‌హిళ‌ల‌పై ఓ అన‌లిస్టు చేసిన జుగుప్సాక‌ర వ్యాఖ్య‌ల‌పై మ‌హిళ‌లు తిర‌గ‌బ‌డ్డారు. ఆదివా రం, శ‌నివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మించిన మ‌హిళ‌లు.. సోమ‌వారం.. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కొమ్మినేని శ్రీనివాస‌రావు అరెస్టుతో శాంతించ‌లేదు. జ‌గ‌న్‌, ఆయ‌న స‌తీమ‌ణి, సాక్షి మీడియా చైర్మ‌న్ భార‌తిలు క్ష‌మాప‌ణ‌లు చెప్పి తీరాల్సిందేన‌న్న ప‌ట్టుద‌ల‌తో క‌దం తొక్కారు. విజయవాడ, ఆటో …

Read More »

కొమ్మినేనికి బెయిల్ కూడా క‌ష్ట‌మే.. సాక్షిపైనా కేసు!

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కొమ్మినేని శ్రీనివాస‌రావు(కేఎస్ ఆర్‌) అరెస్టు నేప‌థ్యంలో ఆయ‌న‌పై న‌మోదైన కేసుల వివ‌రాల‌ను పోలీసులు వెల్ల‌డించారు. అమ‌రావ‌తిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం..అక్క‌డి మ‌హిళ‌ల‌ను తీవ్రంగా కించ‌ప‌ర‌చ‌డం వంటివి సాక్షి టీవీలో వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ వ్యాఖ్య‌లు చేసింది ఎవ‌రైనా.. నాడు యాంక‌ర్‌గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు వీటిని అప్ప‌టిక‌ప్పుడు ఖండించ‌లేద‌న్న‌ది ప్ర‌ధాన విమ‌ర్శ‌. ఈ నేప‌థ్యంలో గుంటూరు జిల్లా అమ‌రావ‌తి ప్రాంతానికి చెందిన తుళ్లూరు మ‌హిళ‌లు.. ఇచ్చిన …

Read More »