ఏపీ.. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామ్య పక్షంగా ఉన్న బీజేపీలో అసంతృప్తి పెల్లుబుకుతోంది. కూటమిలో తాము కీలకంగా ఉన్నామని.. అయినా.. తమకు ప్రాధాన్యం అంతంత మాత్రమేనని సీనియర్ నాయకులు, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న నాయకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయింది. అయితే.. ఈ ఏడాదిలో కొన్ని నామినేటెడ్ పదవులను సీఎం చంద్రబాబు భర్తీ చేశారు. వీటిలో కొన్నింటిని బీజేపీకి ఇచ్చారు. ఈ వ్యవహారమే ఇప్పుడు.. చర్చగా …
Read More »జగన్ ఇలా చేసి వుంటే తిరుగుండేది కాదు
వైసీపీ అధినేత జగన్ గత ఎన్నికలకు ముందు ఎక్కడ ప్రసంగించాల్సి వచ్చినా.. నా ఎస్సీలు, నా ఎస్టీ లు, నా మైనారిటీలు.. అంటూ.. ప్రసంగాలు ప్రారంభించేవారు. వారిని తాను ఆదుకుంటున్నానని.. అన్నధోరణిలో జగన్ వాయిస్ ఉండేది. మనసులో జగన్కు ఏమున్నా.. పైకి మాత్రం నాఎస్సీలు .. అనే చెప్పేవారు. దీనిపై అప్పట్లోనే అనేక విమర్శలు వచ్చాయి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆయన గుమ్మం బయటే ఉంచేశారన్న …
Read More »లిక్కర్ రూట్లో ఆదాయం పెరిగేలా ఏపీ న్యూ స్ట్రాటజీ
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పాత మద్యం విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టిన ఈ ప్రభుత్వం, మద్యం ప్రియులకు మరో బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. తాజాగా మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్లకు మళ్లీ అనుమతినిచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. వైకాపా హయాంలో పూర్తిగా రద్దైన పర్మిట్ రూమ్ల విధానాన్ని తిరిగి ప్రారంభించాలనే నిర్ణయానికి ఎక్సైజ్ శాఖ వచ్చింది. ఆదాయం పెంపునే లక్ష్యంగా సెప్టెంబర్ …
Read More »కన్నా.. ప్రత్యర్థి రాజకీయాలు మిన్న ..!
పాలిటిక్స్లో ఒక చిత్రమైన మాట వినిపిస్తుంది. మన బలం లేనప్పుడు.. ప్రత్యర్థుల బలహీనత మనకు సాయం చేస్తుందని!. ఇది నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రత్యర్థుల్లో బలహీనతలను తమ బలంగా మార్చుకున్న నాయకులు ఉన్నారు. విజయం దక్కించుకున్న వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇదే తరహాలో ఇద్దరు నాయకులు రాజకీయాలుచేస్తున్నారు. వీరిలో ఒకరు అధికార పార్టీకి చెందిన నాయకులు కాగా.. మరొకరు వైసీపీకి చెందిన నాయకుడు. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా …
Read More »2 వారాలు ఓకే.. తర్వాతేంటి?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నెల పల్నాడు జిల్లా రెంటపాళ్లలో జరిపిన పర్యటన సందర్భంగా ఇద్దరు వైసీపీ కార్యకర్తలు మరణించారు. వారిలో సింగయ్య నేరుగా జగన్ కారు ముందు టైరు కింద పడే చనిపోయినట్టుగా ఆ తర్వాత వీడియోలు బయటకు వచ్చి వైరల్ అయ్యాయి. వీటిపై కేసులు నమోదు చేసిన పోలీసులు…కారులోని జగన్ పైనా కేసు పెట్టారు. ఈ కేసును కొట్టివేయాలంటూ జగన్ దాఖలు చేసిన …
Read More »తెలంగాణ పాలిటిక్స్లో రామచందర్ కు అన్నీ టెస్టులే!
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం దక్కించుకున్న నారపరాజు రామచంద్రర్రావు.. ఏమేరకు పార్టీని బలోపేతం చేయనున్నారు? ప్రతిపక్షం, అధికారపక్షాన్ని ఎంతవరకు నిలువరించనున్నారు? పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్తారు? అనేది ఆసక్తికర విషయం. తాంబూలాలిచ్చేశామంటూ.. బీజేపీ అగ్రనాయకులు రామచందర్రావుకు పార్టీ పగ్గాలు అప్పగించేశారు. లాంఛన ప్రాయంగానే ఎన్నిక నిర్వహించడం..ఆయన విజయం దక్కించుకున్నారని ప్రకటించడం.. జరిగిపోయాయి. ఇక, బీజేపీని నడిపించే బాధ్యత రామచందర్రావుపైనే పడింది. అనేక సమస్యలు.. అయితే.. రామచందర్రావుకు బీజేపీ …
Read More »అమరావతి-బనకచర్ల.. తగ్గేదేలా!
కీలక ప్రాజెక్టులైన అమరావతి, బనకచర్ల ప్రాజెక్టులపై వెనక్కి తగ్గేదేలేదని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితిలోనూ వాటిని నిర్మించి పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే.. ఇక్కడ డౌటు రావొచ్చు.. బనకచర్ల అంటే..తెలంగాణ రాష్ట్రంతో వివాదం ఉంది కాబట్టి.. దీనికి కేంద్రం నుంచి అడ్డంకులు వస్తున్నాయి కాబట్టి.. ఈ విషయంలో సర్కారు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూటమి ప్రభుత్వం ‘తగ్గేదేలా’ అని కామెంట్లు చేయడంలో …
Read More »క్లాస్ అండ్ మాస్.. చంద్రబాబు న్యూ యాంగిల్!
ఏపీ సీఎం చంద్రబాబు అంటే.. ఐటీ మ్యాన్ అనే పేరుంది. ఆయన ఉన్నత వర్గాలకు చేరువగా ఉంటారన్న నానుడి కూడా ఉంది. అయితే.. ఇది గతం. కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. ఆయన మాస్కు చేరువ అవుతున్నారు. ప్రతి నెలా 1న సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేసేందుకు వెళ్లే క్రమంలో ఆయన పూర్తిస్థాయి మాస్ నాయకుడిగా మారుతున్నారు. అంతేకాదు.. మాస్తో కలిసి పోతున్నారు. వారింట్లో టీ, కాఫీలు తయారు …
Read More »“కూటమి పాలన చూసి జగన్కు నిద్రపట్టట్లేదట”
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలుచేశారు. కూటమి ప్రభుత్వ పాలన చూసిన తర్వాత.. జగన్కు నిద్రపట్టడం లేదని చెప్పారు. ఈ విషయాన్ని తనకు కొందరు చెప్పారన్న ఆయన.. కూటమి పాలనలో పార దర్శకత, జవాబుదారీ తనం చూసి.. వైసీపీ నాయకులు బెంబేలెత్తుతున్నారని చెప్పారు. ఇలాంటి పాలనను ప్రజలు వదులు కోరని తెలిసి.. ఏం చేయాలో తెలియక తాడేపల్లి కొంపలో జాగారం చేస్తున్నారని ఎద్దేవా …
Read More »పవన్ పై క్రిమినల్ కేసు… ఎక్కడ? ఎందుకు?
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మంగళవారం ఓ కేసు నమోదు అయ్యింది. అది కూడా సాదాసీదా కేసు కాదు. ఏకంగా క్రిమినల్ కేసే పవన్ పై నమోదు అయిపోయింది. అదేంటీ?… పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా ఆయనపైనా కేసులు నమోదు అవుతాయా? అన్న రీతిలో జనం.. ప్రత్యేకించి జనసైనికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇందులో ఆశ్చర్యపోవడానికేమీ లేదు. ఎందుకంటే.. ఈ కేసు నమోదు …
Read More »సిలికాన్ వ్యాలీ – క్వాంటం వ్యాలీ : తేడా ఏంటి?
ఏపీ సీఎం చంద్రబాబు.. గత వారం నుంచి `క్వాంటమ్ వ్యాలీ` గురించి హైలెట్ చేస్తున్నారు. దీనిని ఆయన అమెరికాలోని సిలికాన్ వ్యాలీతో పోలుస్తున్నారు. అంతేకాదు.. “అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయాలన్నది మా లక్ష్యం“ అని కూడా చెబుతున్నారు. అంటే.. రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటైతే.. ఇక, అమెరికాకు వెళ్లాల్సిన అవసరం లేదా? అగ్రరాజ్యంలో ఉద్యోగాల వేటతో పనిలేదా? అనే విషయాలు ఆసక్తిగా …
Read More »జగన్ కోసం.. కేసీఆర్ సంతకాలు చేశాడు: రేవంత్
ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. జగన్ ప్రయోజనాల కోసం.. జగన్తో చేసుకున్న లాలూచీ రాజకీయాల కోసం.. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆనాడు సంతకాలు చేశారని, దీనికి అప్పటి జలవనరుల మంత్రిగా హరీష్రావు కూడా సంతకాలు పెట్టారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. అందుకే.. ఇప్పుడు చంద్రబాబుకు అవకాశం వచ్చినట్టు అయిందన్నారు. గోదావరి జిల్లాలకు సంబంధించి 811 టీఎంసీల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని ఆనాడు కేసీఆర్ రాజీ పడ్డారని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates