Political News

పిఠాపురంలో పొలిటిక‌ల్ హీట్‌?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం వేడెక్కింది. గ‌త నాలుగు రోజులుగా ఇక్క‌డ ఇసుక త‌వ్వ‌కాలు అన‌ధికారికంగా జ‌రుగుతున్నాయ‌ని.. ప‌ట్టించుకునే నాధుడు కూడా లేడ‌ని.. సాక్షాత్తూ.. టీడీపీ నాయ‌కుడు, ప‌వ‌న్ కోసం టికెట్ త్యాగం చేసిన వ‌ర్మ ఆరోపించారు. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. ఇసుక త‌వ్వ‌కాలు జ‌రుగుతున్న ప్రాంతానికి మీడియాను కూడా తీసుకువెళ్లారు. స్తానికంగా ఉన్న ప‌రిస్థితుల‌ను కూడా ఆయ‌న వివ‌రించారు. ఇదేస‌మ‌యంలో …

Read More »

తెలంగాణ ప్ర‌భుత్వం… బియ్యం వ్యాపారం!

ఏ ప్ర‌భుత్వ‌మైనా ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు మాత్ర‌మే ఉండాల‌న్న‌ది ఒకప్ప‌టి మాట‌. అయితే.. త‌ర‌చుగా ప్ర‌ధాని మోడీ కూడా ఇదే మాట చెబుతారు. వ్యాపారం చేసేందుకు మేం లేమంటూ.. ఆయ‌న ప‌రిశ్ర‌మ‌ల‌లో వాటాను వెన‌క్కి తీసుకుంటున్నారు. అయితే.. కాలానికి అనుగుణంగా మార్పులు ఎలా కీల‌క‌మో.. ప్ర‌భుత్వాలు కూడా అంతే. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వాలు.. కూడా వ్యాపారాల‌ను చేస్తున్నాయి. ప్ర‌ధానంగా ప‌ర్యాట‌క రంగానికి, ఆతిథ్య రంగానికి కూడా.. ప్ర‌భుత్వాలు పెద్ద‌పీట వేస్తున్నాయి. ఈ …

Read More »

అమ‌రావ‌తి ఘ‌ట‌న‌పై చంద్ర‌బాబు సీరియ‌స్‌.. ఏమ‌న్నారంటే!

అమ‌రావ‌తిలో మ‌హిళ‌ల‌పై వైసీపీకి చెందిన సాక్షి చానెల్‌లో ఓ వ్యాఖ్యాత చేసిన కామెంట్ల‌పై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఆదివారం ఉద‌యం పార్టీ నాయ‌కుల‌తోనే కాకుండా.. మంత్రుల‌తోనూ ఆయ‌న చ‌ర్చించారు. ఈ వ్యాఖ్య‌లను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్టు చెప్పిన ఆయ‌న‌.. దీనిపై ఎవ‌రూ స్పందించ‌రాద‌ని ఆదేశించిన‌ట్టు తెలిసింది. ప్ర‌భుత్వం ప‌రంగా.. చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని.. దీనిపై ఎవ‌రూ మాట్లాడొద్ద‌ని పార్టీ ప‌రంగా తేల్చి చెప్పారు. ఈ క్ర‌మంలో మంత్రుల‌తోనూ ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు. ఇప్పుడున్న …

Read More »

మాగంటి పార్థీవ దేహం వద్ద కేసీఆర్ కన్నీటిపర్యంతం

గుండెపోటు కారణంగా మూడు రోజుల పాటు జీవన పోరాటం చేసిన బీఆర్ఎస్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాగంటికి నివాళి అర్పించేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మాగంటి ఇంటికి వచ్చారు. ఈ సందర్బంగా మాగంటి పార్థీవ దేహాన్ని చూసినంతనే కేసీఆర్ కన్నీటిపర్యంతం అయ్యారు. భావోద్వేగంతో కేసీఆర్ కన్నీరు పెట్టుకుని ఏడ్చేశారు. ఆ తర్వాత కాస్తంత …

Read More »

మ‌ట్టిని కూడా వ‌ద‌ల్లేదా.. వైసీపీ నేత‌ల‌పై నివేదిక‌లు..!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన అక్ర‌మాలు, అవినీతిపై ప్ర‌భుత్వం ఇంకా నివేదిక‌లు తెప్పించుకుంటూనే ఉంది. గ‌త జ‌గ‌న్ పాల‌న‌లో జ‌రిగిన మ‌ద్యం, ఇసుక అక్ర‌మాల‌పై విచార‌ణ‌లు జ‌రుగుతున్నాయి. అయితే.. ఇప్పుడు ఇసుక ల‌భ్య‌త లేని సీమ‌లోని ప‌లు జిల్లాల్లో మ‌ట్టి అక్ర‌మాల‌పై విచార‌ణ చేయించేందుకు ప్ర‌భు త్వం రెడీ అయింది. మ‌ట్టిని కూడా వ‌ద‌ల‌కుండా గ‌త వైసీపీ నాయ‌కులు, మంత్రులు దోచుకున్నార‌న్న‌ది స‌ర్కారుకు వ‌చ్చిన ఫిర్యాదుల‌ను బ‌ట్టి తెలుస్తోంది. వీటిపైనే ఇప్పుడు …

Read More »

ఈ కనువిప్పు జోగిదేనా?, జగన్ ది కూడానా?

ఓ మనిషి ఏదైనా తప్పు చేసినప్పుడు అది తప్పని తెలియాలంటే… ఏదో పెద్ద జరగరాని ఘటన జరిగితే తప్ప కనువిప్పు కలగదు. ఇప్పుడు ఏపీలోని విపక్షం వైసీపీలోనూ అదే తరహా మార్పు కనిపిస్తోంది. అధికారంలో ఉన్నంత కాలం రాజధాని అమరావతి కాదని, మూడు రాజధానులు అని కదం తొక్కిన జగన్ అండ్ కో… విశాఖను రాజధానిగా చేసి అమరావతి కలను కూల్చాలని యత్నించారు. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో జనం …

Read More »

ఇంటా-బ‌యటా.. చంద్ర‌బాబుకు స‌వాళ్లు!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఇంటా-బ‌య‌టా కూడా.. ప్ర‌ధాన సవాళ్లు ఎదుర‌వుతున్నాయి. గ‌తంలో టీడీపీలో ప‌నిచేసి.. ప్ర‌స్తుతం ఆ పార్టీకి దూరంగా ఉంటున్న ఒక‌రిద్ద‌రు సీనియ‌ర్ నాయ‌కులు రాజ‌ధాని అమ‌రావ‌తికివ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున ఉద్య‌మ‌మే లేవదీ స్తున్నారు. వ‌య‌సు రీత్యా వృద్ధులే అయినా.. మాట‌ల ప‌రంగా వారు చేస్తున్న ప్ర‌చారం.. అమ‌రావ‌తికి శ‌రాఘాతంగా మారు తోంది. ఉదాహ‌ర‌ణ‌కు మాజీ మంత్రి, టీడీపీ మాజీ నాయ‌కుడు వ‌డ్డే శోభ‌నాద్రీశ్వ‌ర‌రావు.. అమ‌రావ‌తి రాజ‌ధానికి వ్య‌తిరేకంగా …

Read More »

ప్ర‌జ‌ల‌కు చేరువ‌.. ఈ ఎమ్మెల్యేలు సూప‌ర్‌.. !

కూట‌మి ప్ర‌భుత్వంలో కొందరు ఎమ్మెల్యేల చొర‌వ అద్భుతః అని అనిపిస్తోంది. ఇది ఎవ‌రో వారంటే ఇష్టమైనవారు.. వారికి అనుచ‌రులుగా ఉన్న వారు చెబుతున్న మాట కాదు. అచ్చంగా జ‌నాల నుంచే ఈ మాట వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు వ‌స్తుంటే.. హార‌తులు ప‌ట్టే ప‌రిస్థితి మ‌రోసారి ఏపీలో క‌నిపిస్తోంది. ఇది ఒక‌ప్ప‌టి సంప్ర‌దాయం. ఎమ్మెల్యేలు త‌మ‌కు మేలు చేశార‌ని భావిస్తే.. ప్ర‌జ‌లు వారిని ఎలా నెత్తిన పెట్టుకుంటారన్న‌ది గ‌తంలో ఎప్పుడో జ‌రిగింది. ఇప్పుడు …

Read More »

చంద్ర‌బాబు సీరియ‌స్ వార్నింగ్.. త‌మ్ముళ్లూ విన్నారా?

టీడీపీ అధినేత‌, పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి గ‌తంలో ఎప్పుడూ ఇవ్వ‌ని వార్నింగ్ ఇచ్చారు. బ‌హుశ ఆయ‌న పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన మూడు ద‌శాబ్దాల కాలంలో ఎప్పుడూ కూడా ఇలా ఇంత సీరియ‌స్ అయి ఉండ‌రు. కానీ.. ఇప్పుడు స‌మ‌యం వ‌చ్చింద‌ని భావిస్తున్న‌ట్టు ఉన్నారు. అందుకే.. పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ‌కు పెద్ద‌పీట వేస్తామ‌ని చెప్పిన బాబు.. దీనిని క‌ట్టు త‌ప్పిన వారు ఎంత‌టి వారైనా పార్టీ …

Read More »

నేడే కేబినెట్ విస్తరణ… ఆ ముగ్గురు ఎవరంటే?

అదుగో, ఇదుగో అంటూ దాదాపుగా అరు నెలల నుంచి ఊరిస్తూ వస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ఆదివారం ముహూర్తం కుదిరింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.20 గంటల మధ్య రాజ్ భవన్ లో జరగనున్న కేబినెట్ విస్తరణలో కొత్తగా ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. వీరిలో పార్టీపై గట్టి పట్టున్న జి.వివేక్ (మాల)తో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (మాదిగ), వి.శ్రీహరి ముదిరాజ్ (బీసీ)లు ఉన్నారు. …

Read More »

బ్రేకింగ్… జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మృతి

తెలంగాణ రాజధాని హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీకి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు సాధించిన బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ (62) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత గురువారం మధ్యాహ్నం తర్వాత ఇంటిలో గుండెపోటు కారణంగా కింద పడిపోయిన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటీన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆయన మూడు రోజులపాటు మృత్యువుతో పోరాటం చేశారు. అయితే ఈ పోరులో ఓడిన గోపీనాథ్ ఆదివారం తెల్లవారుజామున 5.45 …

Read More »

ఇక టీడీపీలోకి ఎంట్రీ అంత వీజీ కాదు!

మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీకి చెందిన కీలక నేతలు చాలా మంది ఆ పార్టీని వీడారు. వారిలో మోపిదేవి వెంకటరమణ లాంటి వారు టీడీపీలో చేరితే… బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వారు జనసేనలో చేరారు. ఇక ఆర్ కృష్ణయ్య లాంటి వారు బీజేపీలో చేరారు. ఇలాంటి చేరికల్లో జనసేనలోకే అధికంగా జరిగాయి. టీడీపీలోకి మాత్రం వేళ్లమీద లెక్క పెట్టేంత మందికి మాత్రమే ఎంట్రీ లభించింది. బీజేపీలోకీ అంతే. ఇతర పార్టీల పరిస్థితి …

Read More »