Political News

50 నిమిషాలు-20 ప్ర‌శ్న‌లు.. ముగిసిన కేసీఆర్ విచార‌ణ‌

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌.. బుధ‌వారం ఉద‌యం కాళేశ్వ‌రం క‌మిష‌న్ ఎదుట హాజ‌ర‌య్యారు. బీఆర్కే భ‌వ‌న్‌లో జ‌రిగిన ఈ విచార‌ణ‌కు భారీ ఎత్తున మందీ మార్బ‌లంతో వ‌చ్చినప్పటికీ.. అధికారులు కేవ‌లం కేసీఆర్‌, ఒక స్టెనో.. మ‌రో అధికారిని మాత్ర‌మే అనుమ‌తించారు. ఇక‌, అప్ప టికే అక్క‌డ‌కు చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్య‌క‌ర్త‌లు.. నినాదాల‌తో హోరెత్తించారు. ఇక, క‌మిష‌న్ చైర్మ‌న్ పీసీ ఘోష్‌… సుమారు 50 నిమిషాల పాటు …

Read More »

‘కొణిదెల‌’ గ్రామానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ చేయూత ఏం చేశారంటే!

‘కొణిదెల‌’ ఈ పేరు వింటేనే ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేది మెగాస్టార్‌ చిరంజీవి, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఎందుకంటే.. వారి ఇంటి పేరు ‘కొణిదెల‌’. కానీ, ఈ పేరుతోనే ఒక గ్రామం కూడా ఉంది. ఈ విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు. ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గంలో మారు మూల గ్రామమే ఈ కొణిదెల‌. ఇక్క‌డ సుమారు 2 వేల మంది ప్ర‌జ‌లు నివ‌శిస్తున్నారు. గ‌తంలో …

Read More »

గాలి జ‌నార్ద‌న్‌రెడ్డికి భారీ ఊర‌ట‌.. జైలు శిక్షపై స్టే!

ఓబులాపురం మైనింగ్ వ్య‌వ‌హారంలో అక్ర‌మాలు చేసి.. జైలుకు కూడా వెళ్లిన క‌ర్ణాట‌క వ్యాపార వేత్త‌., ఎమ్మెల్యే గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. ఆయ‌న‌కు సీబీఐ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్ష‌పై హైకోర్టు తాజాగా స్టే విధించింది. దీంతో ఆయ‌న‌కు ఊర‌ట ల‌భించిన‌ట్ట‌యింది. ప్ర‌స్తుతం గాలి జ‌నార్ద‌న్ రెడ్డి చంచ‌ల్ గూడ జైల్లో ఉన్న విష‌యం తెలిసిందే. 2009-10 మ‌ధ్య క‌ర్ణాట‌క‌-అనంత‌పురం మ‌ధ్య ఉన్న …

Read More »

జ‌గ‌న్ గారూ.. నాకు క్లాస్‌మెట్స్‌.. మీకు జైలు మేట్స్‌: లోకేష్ పంచ్‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు మంత్రి, టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ పంచ్‌ల‌తో ఝ‌ల‌క్ ఇచ్చారు. రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు, ఆడ‌బిడ్డ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతోంద‌ని.. శాంతి భ‌ద్ర‌త‌ల‌ను గాలికి వ‌దిలి క‌క్ష సాధింపు రాజ‌కీయాల‌కు చంద్ర‌బాబు పాల్ప‌డుతున్నారంటూ.. జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఇదేస‌మ‌యంలో మ‌హిళ‌ల విష‌యంలో చంద్ర‌బాబు, ఆయ‌న బావ‌మ‌రిది, న‌టుడు బాల‌య్య‌, అదేవిధంగా కుమారుడు నారా లోకేష్ ఎలా వ్య‌వ‌హ‌రించారో చూడండి.. అంటూ.. త‌న ఎక్స్ ఖాతాలో జ‌గ‌న్ ప‌లు …

Read More »

న‌న్ను కొడ‌తారు.. బెయిల్ ఇవ్వండి: జ‌ర్న‌లిస్టు పిటిష‌న్‌

అమ‌రావ‌తి రాజ‌ధానిలో నివ‌సించే మ‌హిళ‌ల‌పై అవాకులు, చ‌వాకులు పేలిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ఆర్ వీవీ కృష్ణంరాజుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కేసులు న‌మోదు చేశారు. త‌మ మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయంటూ.. కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు.. పోలీసులు కేసు పెట్టారు. అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌ను ‘ఆ త‌ర‌హా’ మ‌హిళ‌ల‌తో పోల్చ‌డాన్ని స‌హించ‌లేక‌పోతున్న మ‌హిళ‌లు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మాలు చేస్తున్నారు. సాక్షి కార్యాల‌యాల వ‌ద్ద ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు కూడా వ్య‌క్తం చేస్తున్నారు. …

Read More »

బిగ్ బ్రేకింగ్: ఏలూరులో దగ్ధమైంది సాక్షి ఆఫీసు కాదు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన కామెంట్లు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో, సాక్షి మీడియాపై ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో పాటు మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని చోట్ల సాక్షి పత్రిక ప్రతులను నిరసనకారులు తగులబెట్టారు. అదే క్రమంలో ఏలూరులోని సాక్షి ఆఫీసుపై కొందరు మహిళలు దాడి చేశారని, ఆఫీసులో ఫర్నిచర్ దగ్ధం చేశారని సోషల్ మీడియాలో ప్రచారం …

Read More »

కేసీఆర్‌తో క‌విత భేటీ.. లేఖ త‌ర్వాత తొలిసారి!

బీఆర్ఎస్ అధినేత‌, త‌న తండ్రి కేసీఆర్‌తో ఆ పార్టీ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత భేటీ అయ్యారు. బుధవారం ఉద‌యం 6 గంట‌ల స‌మ‌యానికే ఆమె.. త‌న భ‌ర్త అనిల్‌తో క‌లిసి కేసీఆర్ నివాసానికి వెళ్లి క‌లిశారు. అయితే.. ఇక్క‌డ రెండు విష‌యాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. కేసీఆర్‌కు ‘డియ‌ర్ డాడీ’ అంటూ.. క‌విత రాసిన లేఖ సంచ‌ల‌నం సృష్టించిన త‌ర్వాత‌.. తొలిసారి ఆమె ఆయ‌న‌తో భేటీ అయ్యారు. ఆ లేఖ రాసిన …

Read More »

కొమ్మినేని కామెంట్లపై జడ్జి షాకింగ్ వ్యాఖ్యలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ సాక్షి ఛానెల్ లో నిర్వహించిన డిబేట్ లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ చర్చ నిర్వహించిన జర్నలిస్ట్ కొమ్మినేని వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఆయనకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే, ఈ కేసు విచారణ సందర్భంగా జడ్జి అడిగిన ప్రశ్నలకు సమాధానం …

Read More »

ఏపీపై మోదీ ఇంత ప్రత్యేక దృష్టి పెట్టారా?

ఆంధ్ర ప్రదేశ్ అక్షరమాల ప్రకారం చూస్తే… దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే పైన తొలి స్థానంలో కనిపిస్తుంది. అలాంటి ఏపీకి అన్ని రకాలుగా ప్రాధాన్యం దక్కాల్సిందే. నిధుల కేటాయింపులో అయినా, ఇతరత్రా అభివృద్ధి పనుల్లో అయినా ఏపీకి కేటాయింపులు జరిగిన తర్వాతే ఇతర రాష్ట్రాల జోలికి కేంద్రం వెళ్లాలి. అయితే మొన్నటిదాకా ఈ తరహా పరిస్థితి ఏమీ కనిపించలేదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. …

Read More »

‘స‌ర్వే’ చేయించుకుంటున్నారు ..!

రాష్ట్రంలో స‌ర్వేల‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. పార్టీ ఏదైనా.. నాయ‌కులు ఎవ‌రైనా.. స‌ర్వేల‌కు ఇస్తున్న ప్రా ధాన్యం అంతా ఇంతా కాదు. నిజానికి స‌ర్వేలంటే.. ఎన్నిక‌ల‌కు ముందు లేదా.. ఎన్నిక‌ల ఏడాదిలో జ‌రుగుతాయి. అప్పుడు ప్ర‌జ‌ల నాడిని తెలుసుకునేందుకు నాయ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తారు. ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునే ప్ర‌య‌త్నాలు కూడా చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ముంద‌స్తు స‌ర్వేలు చేయించుకుంటారు. ఇది కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న ప‌ద్ధ‌తి. అయితే.. ఇప్పుడు ట్రెండ్ మారింది. …

Read More »

చెవిరెడ్డి ఉబలాటం ఓ సారి తీరిస్తే పోలా..?

వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అదినేతకు అత్యంత విశ్వసనీయుడిగా గుర్తింపు సంపాదించుకున్న చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి ఈ మధ్య పదే పదే మీడియా ముందుకు వస్తున్నారు. ఏపీలో కలకలం రేపుతున్న లిక్కర్ స్కాం గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. లిక్కర్ స్కాంలో తనను ఇరికించాలని కూటమి సర్కారు కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. అదే గనుక జరిగితే… సిట్ అదికారులు తనకు ఫోన్ చేస్తే …

Read More »

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్‌ను రెడ్ల‌కు అమ్మే కుట్ర‌: రాజా సింగ్

హైద‌రాబాద్‌లోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రెండు రోజుల కింద‌ట మృతి చెందిన విష‌యం తెలిసిందే. దీంతో మ‌రో ఆరు మాసాల్లో ఈ స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అయితే.. తాజాగా బీజేపీ నాయ‌కుడు, ఘోషా మ హ‌ల్ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రాజా సింగ్ ఈ వ్య‌వ‌హారంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఉప ఎన్నిక‌కు ఇంకా ముహూర్తం ఖ‌రారు కాక‌ముందే.. ఈ టికెట్‌ను రెడ్ల‌కు …

Read More »