Political News

మ‌రో స‌ర్వే: 10 మంది ఔట్ అంట ..!

తాజాగా రాష్ట్రంలో మ‌రో స‌ర్వే రిపోర్టు వెలుగు చూసింది. 120 నియోజ‌క‌వ‌ర్గాలు, 20 మంది మ‌త్రుల‌పై చేపట్టిన స‌ర్వే.. తాజాగా ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది. గ‌తంలో వ‌చ్చిన స‌ర్వేల‌కు.. ఇప్ప‌టి స‌ర్వేకు మ‌ధ్య చాలా వ్య‌త్యాసం క‌నిపిస్తోంది. గ‌త స‌ర్వేలు కేవ‌లం రెండు మాసాల కింద‌టే వ‌చ్చాయి. కానీ, ఇప్పుడు ఈ రెండు మాసాల వ్య‌వ‌ధిలో చేప‌ట్టిన స‌ర్వేలో.. మ‌రికొన్ని కీల‌క విష‌యాలు వెలుగు చూశాయి. ప్ర‌ధానంగా మంత్రుల విష‌యంపై చేప‌ట్టిన …

Read More »

ఇద్ద‌రు సీఎంల భేటీ.. బ‌న‌క‌చ‌ర్ల‌పై ఏం తేల్చారంటే

ఏపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రులు.. ఢిల్లీలో భేటీ అయ్యారు. చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డిల‌తో కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్ చ‌ర్చించారు. దీనిలో ఏపీ ప్ర‌ధానంగా క‌ర్నూలు జిల్లాలో నిర్మించ త‌ల‌పెట్టిన బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుంది. కానీ, తెలంగాణ మాత్రం గోదావ‌రి బోర్డు స‌హా.. నీటి కేటాయింపులు.. త‌మ రాష్ట్రంలో కొత్త‌గా నిర్మించే ప్రాజెక్టుల విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. బ‌న‌క‌చర్ల అంశంపై చ‌ర్చించేది లేద‌ని తేల్చి చెప్పింది. అయితే.. …

Read More »

జ‌నంలోకి జ‌గ‌న్‌.. ముహూర్తం వాయిదా.. !

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. జ‌నంలోకి వ‌స్తాన‌ని గ‌తంలో రెండు మూడు సార్లు ప్ర‌క‌టించారు. కానీ, జ‌నంలోకి రాలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు ఆయన వాయిదా వేస్తున్నారు. తాజాగా గ‌త నెల‌లో కూడా డేట్ ఫిక్స్ చేశారు. వ‌చ్చే ఏడాది వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని.. ఆ రోజు నుంచి జ‌నంలోకి వ‌స్తాన‌ని చెప్పారు. కానీ.. తాజాగా ఈ వ్య‌వ‌హారంపై కూడా డోలాయ‌మానంలో ఉన్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌జ‌ల్లోకి ఎప్పుడు …

Read More »

నిజం.. ఆ ఏపీ ఎమ్మెల్యేఏలు వైట్ పేప‌ర్సే ..!

రాష్ట్రంలో కొంద‌రు ఎమ్మెల్యేల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మ‌రికొంద‌రిపై అంత తీవ్రం కాక‌పోయినా.. ఇత‌ర వ్య‌వ‌హారాల్లో వేలు పెడుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి. అయితే.. తక్కువ సంఖ్య‌లో మాత్రం ఎమ్మెల్యేలు వైట్ పేప‌ర్లుగా ఉన్నార‌ని టాక్ న‌డుస్తోంది. అయితే.. వీరిలోనూ కొంద‌రు ప్ర‌జ‌లకు చేరువ కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయినా కూడా.. వివాదాల‌కు దూరంగా ఉంటున్నారు. అక్ర‌మాలు, ఇత‌ర వ్యాపారాల‌కు ఇంకా దూరంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో వీరంతా వైట్ పేప‌ర్సేన‌ని అంటున్నారు. …

Read More »

‘నేను చెప్పినా.. రేపు మావాళ్లు వినేప‌రిస్థితి ఉండ‌దు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. సీఎం చంద్ర‌బాబుకు గ‌ట్టి వార్నింగే ఇచ్చారు. త‌ప్పులు తెలుసుకోవాలని.. త‌క్ష‌ణ మే స‌రిదిద్దుకోవాల‌ని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత‌గా త‌న‌పైనైనా.. త‌న పార్టీ నాయ‌కుల‌పైనై నా కూడా త‌ప్పుడు కేసులు పెడుతున్నార‌ని.. త‌ప్పుడు సాక్ష్యాల‌తో కేసుల్లో ఇరికిస్తున్నార‌ని అన్నారు. ఇదే సంప్ర‌దాయం కొన‌సాగిస్తే.. రేపు త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాతైనా కూడా.. దెబ్బ‌లు తిన్న‌వీళ్లు.. దెబ్బ‌లు త‌గిలిన వీళ్లు.. ప్ర‌తిచ‌ర్య‌గా ఇదే ప‌నిచేయ‌డం ప్రారంభిస్తే.. మీ …

Read More »

15 శాతం స‌రే.. 40 శాతం నిల‌బ‌డేనా ..!

గత ఎన్నికల్లో వైసిపి 40% ఓటు బ్యాంకు ను తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చిన టిడిపి, జనసేన, బిజెపి కూటమికి వైసీపీకి మధ్య కేవలం 10 శాతం మాత్రమే వ్యత్యాసం కనిపిస్తుంది. దీనిని అధిగమించి వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలనేది వైసిపి భావిస్తున్న కీలక అంశం. ఈ క్రమంలో గత ఎన్నికల్లో వచ్చిన 40 శాతం ఓటు బ్యాంకు స్థిరంగా ఉంటుందని లెక్కలు వేసుకుంటోంది. దీనికి అదనంగా …

Read More »

తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా యంగ్ టీడీపీ ఎంపీ…!

తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న వారిలో పార్ల‌మెంటు స‌భ్యులు కూడా ఉన్నారు. వీరిలో ఒక‌రికి కేంద్ర మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కింది. అయితే.. ప‌ద‌వుల‌తో ప‌నిలేకుండా.. ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్న యువ ఎంపీగా.. తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్నా.. తండ్రి బాట‌లో న‌డుస్తూ.. ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్న నాయ‌కుడిగా.. పేరు తెచ్చుకుంటున్నారు అమ‌లాపురం ఎంపీ గంటి హ‌రీష్‌. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూట‌మి హ‌వాకు తోడు.. యువ నేతగా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు …

Read More »

ఆ జిల్లాను స‌రిచేయ‌క‌పోతే కూట‌మి కూసాలు క‌దులిపోతాయ్‌..!

అధికార పార్టీ బ‌లాన్ని ఎలా అంచనా వేస్తార‌నేది ప్ర‌శ్న‌. దీనికి స‌మాధానం.. నాయ‌కుల ప‌నితీరు… జిల్లాల్లో ఆయా పార్టీలపై జ‌రుగుతున్న చ‌ర్చ వంటివి ప్ర‌ధానంగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. ఇలా చూసుకునే జిల్లాల్లో ఆయా పార్టీల ప‌నితీరుపై అంచ‌నా వేసుకునే.. అధికార పార్టీల‌పై ఒక అంచ‌నాకు వ‌స్తారు. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా.. జిల్లాల వారీగా స‌మీక్ష‌లు.. అంచ‌నాలు పెద్ద ఎత్తున వ‌చ్చేవి. జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రుల ప‌నితీరును.. లెక్క‌లోకి తీసుకునేవారు. …

Read More »

పోలీసులను మరోసారి అవమానించిన జగన్

అధికారం ఉంది కదా అని మాజీ సీఎం జగన్ గతంలో నోటికి వచ్చినట్లు మాట్లాడిన సంగతి తెలిసిందే. కానీ, గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 11 సీట్లకు పరిమితమైనప్పటికీ జగన్ తీరు మాత్రం మారడం లేదు. స్వయంకృతాపరాధంతో 151 నుంచి 11 సీట్లకు పడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో ఉన్న జగన్…పోలీసులపై చాలాసార్లు నోరు పారేసుకున్నారు. ఈ వ్యవహారంపై పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినా సరే జగన్ …

Read More »

ఐటీ విప్ల‌వం.. ఆయ‌న వ‌ల్లే: చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటే..ఐటీ!. ఐటీ.. అంటే చంద్ర‌బాబు!. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. తెలుగు నేల‌కు ఐటీని ప‌రిచ‌యం చేసింది ఆయ‌నే. ఈ విష‌యంలో సందేహం లేదు. సిలికాన్ వ్యాలీ వంటి చోట్ల ఉద్యోగం చేసేవారు.. వారి ఇళ్ల‌లో చంద్ర‌బాబు ఫొటోలు సైతం పెట్టుకున్నామ‌ని.. ఇటీవ‌ల సామాజిక మాధ్య‌మాల్లో చెప్పుకొచ్చారు. అలాంటి చంద్ర‌బాబు.. తాజాగా ఐటీ విప్ల‌వం గురించి మాట్లాడుతూ.. ఈ క్రెడిట్‌ను మాజీ ప్ర‌ధాన మంత్రి పీవీ …

Read More »

మ‌ద్యం కుంభ‌కోణంలో వైసీపీ ఎంపీకి షాక్.. ముంద‌స్తు బెయిల్ నో!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంలో ఇప్ప‌టి వ‌ర‌కు 41 మందిని ప్ర‌త్యేక‌ద‌ర్యాప్తు బృందం(సిట్‌) విచారించింది. కొందరిని అరెస్టు కూడా చేసింది. ప్ర‌స్తుతం వారంతా జైల్లో ఉన్నారు. ఇదే కేసులో ‘మాస్ట‌ర్ మైండ్‌’గా వ్య‌వ‌హ‌రించార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని కూడా సిట్ అధికారులు రెండు సార్లు విచారించారు. అయితే.. త‌న‌ను అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్న ఆయ‌న‌.. గ‌తంలో సుప్రీం కోర్టుకు వెళ్లారు. ముంద‌స్తు బెయిల్ …

Read More »

బాబు 4.0.. మామూలుగా లేదుగా!

రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రారంభించిన 4.0 ప్రభుత్వం ఊహకు అందని నిర్ణయాలు, ఆశ్చర్య‌గొలిపే నిర్ణయాలు తీసుకుంటోంది. వాస్తవానికి సాధారణంగా చంద్రబాబు పరిపాలన అంటే హైటెక్ సిటీ లాగా ఐటి పరిపాలనకు ఆయన ప్రాధాన్య ఇస్తారు. అదేవిధంగా పెట్టుబడులకు పరిశ్రమలకు ఎక్కువ అవకాశాలు ఉండేలా చూస్తారు. ఇది అందరికీ తెలిసిందే. గత ఏడాది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో ఇదే తరహాలో పెట్టుబడులు కల్పనకు అభివృద్ధికి చంద్రబాబు …

Read More »