Political News

తుమ్మ‌ల బ్యాక్.. టీడీపీలో జోష్‌!

సీనియ‌ర్ నాయ‌కుడు, వివాద ర‌హిత నేత‌, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు అంద‌రికీ సుప‌రిచితులే. తెలంగాణలోని ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో చ‌క్రం తిప్పిన ఆయ‌న టీడీపీలో ఉండ‌గా మంత్రిగా కూడా ప‌నిచేశారు. జిల్లాను శాసించే స్థాయికి ఎదిగారు. అయితే, తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత టీడీపీ కొంత వెనుక బ‌డ‌డంతో ఆయ‌న త‌న రాజ‌కీయాల‌ను మార్చుకుని తెలంగాణ రాష్ట్ర‌స‌మితిలోకి వెళ్లిపోయారు. అయితే.. ఇక్క‌డ మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో మ‌ళ్లీ ఆయ‌న టీడీపీ సైకిల్ …

Read More »

విశాఖ‌లో ప‌వ‌న్ సంచ‌ల‌న ‘మార్చ్‌!’

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విశాఖ‌ను విడిచి పెట్ట‌డం లేదు. ఈ నెల 5న విశాఖ కేంద్రంగా ఆయ‌న జ‌న‌వాణి కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. అయితే, అదేరోజు వైసీపీ నాయ‌కులు గ‌ర్జ‌న పేరుతో హ‌ల్చ‌ల్ చేశారు. విశాఖ‌ను పాల‌నా రాజ‌ధాని చేయాల‌నే డిమాండ్‌తో వైసీపీ నేత‌లు ఇక్క‌డ ర్యాలీ నిర్వ‌హించారు.ఆ త‌ర్వాత విశాఖ విమానాశ్ర‌యంంలో ఏర్ప‌డిన వివాదం చినుకు చినుకు గాలి వాన అయిన చందంగా ప‌వ‌న్‌కు, వైసీపీ నేత‌ల‌కు …

Read More »

మునుగోడులో రైతు అవ‌తారం ఎత్తిన‌ పాల్!

ఈ ఫొటోలో ఉన్న‌ది ఎవ‌రో గుర్తు ప‌ట్టారా? త‌మిళ‌సినీ ఇండ‌స్ట్రీకి చెందిన క‌మెడియ‌న్‌లా ఉన్నాడు క‌దూ! కానీ, కాదు. మ‌నోడో.. మ‌న పాలే! మునుగోడు ఉప ఎన్నిక‌లో త‌న‌దైన శైలిలోదూసుకుపోతున్న ప్ర‌జాశాంతి పార్టీ అధినేత‌, శాంతి దూత‌గా చెప్పుకొనే కేఏ పాలే తాజాగా ఈ వేషం క‌ట్టారు. ప‌క్కా రైతు వేషంలో ఓటర్లను పలకరించి.. కాసేపు వారితో ముచ్చటించారు. చండూరులో రైతు వేషంలో ఓటర్లను పలకరించారు పాల్‌. తలకు కండువా …

Read More »

ఫామ్‌హౌజ్ కేసులో హైకోర్టు తీర్పు ఇదే!

ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఫామ్‌హౌజ్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. నిందితులను రిమాండ్ కు త‌ర‌లించాల‌ని ఆదేశించింది. అంతేకాదు, ఈ కేసులో అవినీతి నిరోధ‌క శాఖ కోర్టు రిమాండ్‌కు పంప‌డాన్ని తిర‌స్క‌రిస్తూ ఇచ్చిన తీర్పును హైకోర్టు స‌స్పెండ్ చేసింది. వాస్త‌వానికి ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని సైబరాబాద్‌ పోలీసులు హైకోర్టులో సవాల్‌ చేస్తూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ధర్మాసనంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. తొలుత దీనిపై నిందితులు …

Read More »

మూడు రాజ‌ధానుల‌పై వైసీపీలోనే మంట‌లు!

మూడు రాజధానుల విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుంటున్న వైసీపీ ప్ర‌భుత్వం కానీ, ఆ పార్టీ నాయ‌కులు కానీ ప్ర‌జ‌లను ఏమేర‌కు ఒప్పిస్తున్నారో తెలియ‌దు కానీ, వారిలో వారే వింత వైఖ‌రిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇటీవ‌ల విశాఖ రాజ‌ధానికి మ‌ద్ద‌తుగా గ‌ర్జ‌న‌ నిర్వ‌హించారు. ఇప్పుడు దీనికి కొన‌సాగింపుగా.. ‘వైసీపీ ఆత్మగౌరవ మహా ప్రదర్శన’ పేరుతో భారీ ర్యాలీకి రెడీ అయింది. అయితే, దీనిపై రాయ‌ల సీమలోని వైసీపీ నేతల్లో భిన్న వైఖరి వ్యక్తమైంది. దీనికి …

Read More »

పిక్ టాక్: రాహుల్‌తో పీకే

హెడ్డింగ్ చూడగానే ఈ పీకే ఎవరు..? జనసేన అధినేత పవన్ కళ్యాణా.. లేక మోస్ట్ వాంటెడ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోరా అన్న ఆలోచన కలిగి ఉంటుంది. కానీ ఈ పీకే ఆ ఇద్దరిలో ఎవరూ కాదు.. పూనమ్ కౌర్. ఈ పంజాబీ భామ సినిమాల్లో పెద్దగా మెరుపులు మెరిపించింది లేదు కానీ.. వ్యక్తిగత విషయాలతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది.  పవన్ కళ్యాణ్‌తో ఆమె పేరును ముడిపెడుతూ రకరకాల ఊహాగానాలు షికార్లు చేయడం …

Read More »

ఇంట్లో ప‌ని.. కోడ‌లి కేసు పై హై కోర్టు షాకింగ్ తీర్పు

సాధార‌ణంగా ఏ కుటుంబంలో అయినా.. పెళ్లియి అత్త‌వారి ఇంటికి వ‌చ్చిన కోడ‌లు ఇంట్లో ప‌నులు చేసుకుంటుంది. దీనిని ఎవ‌రూ త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. అయితే ఇదే విష‌యంపై ఒక కోడ‌లు కోర్టుకు ఎక్కింది. ఇంటి పనులు చేయాలని త‌న‌ను అత్త‌గారు పోరు పెడుపెడుతోంద‌ని.. ఇది క్రూర‌త్వ‌మ‌ని పేర్కొంటూ బాంబే హైకోర్టులో కేసు వేసింది. దీనిని విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు ఇది చాలా స్పెష‌ల్ కేసు అని పేర్కొంది. అంతేకాదు ఇంట్లో …

Read More »

అమ‌రావ‌తిలో పేద‌ల‌కు ఇళ్లు.. వైసీపీ స‌ర్కారు త‌గ్గేదేలే!

ఏపీలో వైసీపీ స‌ర్కారు త‌గ్గేదేలే! అనే విధంగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. రాజధాని అమ‌రావ‌తి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రత్యేక జోను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్-5 జోన్ పేరిట పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్ ను ఏర్పాటు చేస్తున్నట్టుగా ముసాయిదాలో వెల్లడించింది. రాజధాని పరిధిలో ఉన్న ఐదు గ్రామల్లో 900.97 ఎకరాలను పేదల ఇళ్ల కోసం జోనింగ్ చేస్తున్నట్టు నోటిఫికేషన్లో వెల్లడించింది. …

Read More »

వైసీపీకి ఈ ఒక్క ఎన్నికే ఎందుకు ప్ర‌తిష్టాత్మ‌కం..?

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. ఇటీవ‌ల కాలంలో నియోజ‌క‌వ‌ర్గం పార్టీ పెద్ద‌లు, ఇంచార్జ్‌ల‌తో వ‌రుస భేటీలు అవుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ గెలిచి తీరాల‌ని.. ఎట్టి ప‌రిస్థితిలోనూ.. అధికారం మ‌నదే కావాల‌ని కూడా.. వారికి సూచిస్తున్నారు. ఈ క్ర‌మంలోకొన్ని కొన్ని విష‌యాల‌ను కూడా.. ఎలాంటి దాప‌రికం లేకుండా చెప్పేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌లు ఎంత బలంగా ఉన్నా.. వాటిని ఎదుర్కొనాలి. వాటిలో విజ‌యం ద‌క్కించుకోవాలి. ఆ త‌ర్వాత‌.. 30 ఏళ్ల పాటు …

Read More »

లోకేష్ గ్రాఫ్‌ పెరిగిందా.. తాజా స‌ర్వే ఏం చెప్పింది…!

తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌ తో భేటీ అయ్యారు. నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష‌లో భాగంగా.. లోకేష్‌ తో చంద్ర‌బాబు మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంపై చ‌ర్చించారు. సాధార‌ణంగా.. నారా లోకేష్ దూకుడు, నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు మీడియాలో జొరుగానే ప్ర‌చారం జ‌రుగుతున్నాయి. వీటిని బ‌ట్టి.. ఎవ‌రైనా..లోకేష్ దూకుడు సూప‌రెహే! అనే అనుకుంటారు. కానీ, చంద్ర‌బాబు చేయించి న లేటెస్ట్ స‌ర్వేలో మాత్రం.. లోకేష్‌కు త‌క్కువ …

Read More »

స‌రైన కేండెట్ ఉంటే.. ఆ సీటు టీడీపీదే..

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఒక నియోజ‌క‌వ‌ర్గంంలో అస‌లు పొలిటికల్ ప‌రిస్థితి బాగో లేద‌నే టాక్ వినిపిస్తోంది. ఈ జిల్లాలో కీల‌క నాయ‌కుడు.. రాజ‌కీయంగా దూరంగా ఉన్నారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తంద‌ని.. భావించిన ఆయ‌న‌.. రాక‌పోవ‌డంతో సైలెంట్ అయిపోయారు. దానికి ముందు కూడా.. అనారోగ్యం.. ఇత‌రత్రా స‌మ‌స్య‌ల‌తో రాజ‌కీయంగా దూకుడు చూపించ‌లేక పోయారు. పైగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వార‌సుడిని రంగంలోకి దింపాల‌ని ప్లాన్ …

Read More »

111 నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మీక్ష పూర్తి.. బాబు ఏం తేల్చారంటే..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు గ‌త కొన్నాళ్లుగా చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 111 నియోజ‌క‌వ‌ర్గాల‌పై ఆయ‌న దృష్టి సారించారు. తా జాగా పార్టీ కార్యాల‌యం.. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది. రాష్ట్రంలో మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటే.. ఏకంగా.. 111 నియోజ‌క‌వర్గాల పై చంద్ర‌బాబు స‌మీక్ష పూర్తి చేయ‌డం.. నిజంగా రికార్డే. అయితే.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తేల్చింది ఏంటి? పార్టీని గాడిలో పెట్టింది ఏంటి? నేత‌ల‌కు చేసిన …

Read More »