Political News

ఆ బియ్యం జంతువులూ తినవు – వైసీపీ ఎమ్మెల్యే !!

జగన్ సర్కారు ప్రతిచోటా ఏదో ఒక విషయంలో దొరికిపోతోంది. తాజాగా కరోనా సాయం కింద పంచిన బియ్యం ఎందుకు పనికిరానివని, ముగ్గుబట్టిపోయి జంతువులు కూడా మూతి చూడనంత దారుణంగా ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి. అయితే ఇది ప్రతిపక్షం చేసిన విమర్శలు కావు. జగన్ సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన విమర్శ ఇది. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. ఆ జిల్లా కలెక్టరు కరోనాను లెక్కచేయకుండా పోరాడుతున్న జర్నలిస్టుకు కూడా …

Read More »

తెలుగు విద్యార్థులకు జగన్ ‘గులాబీ’ గిఫ్ట్

ఓ వైపు క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న్ప‌టికీ….ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కారు త‌న నిర్ణ‌యాల ప‌రంప‌ర కొన‌సాగిస్తోంది. కీల‌క‌మైన నియామ‌కాలు, నిర్ణ‌యాల‌తో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వార్త‌ల్లో నిలుస్తున్నారు. తాజాగా అలాంటి ఓ నిర్ణ‌యం మ‌ళ్లీ వార్త‌ల్లోకి ఎక్కింది. అయితే, సీఎం జ‌గ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఖుష్ చేస్తుందంటున్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థుల కోసం జ‌గ‌న్ స‌ర్కారు వెలువ‌రించిన ఆదేశాల గురించే ఈ …

Read More »

కరోనా మీద కేసీఆర్ అంచనా తొలిసారి కరెక్టు అవుతుందా?

ఒక్క రోజు కేవలం రెండు పాజిటివ్ కేసులు నమోదు కావటం తెలంగాణ ప్రజలకు ఆశ్చర్యానికి గురి చేస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆనందానికి కారణంగా మారింది. అందుకేనేమో.. కొద్దిరోజులుగా కామ్ గా ఉంటున్న కేసీఆర్.. వెంటనే ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన నోటి వెంట కీలక వ్యాఖ్య ఒకటి వెలువడింది. రానున్న కొద్దిరోజుల్లోనే కరోనా పాజిటివ్ లేని రాష్ట్రంగా తెలంగాణ మారుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. …

Read More »

డొనాల్డ్ ట్రంప్ సెల్ఫ్ డబ్బా…

డొనాల్డ్ ట్రంప్… అమెరికా అధ్యక్షుడి సంచలన విజయం సాధించిన బిజినెస్ మన్ టర్న్ డ్ పొలిటీషియన్. అమెరికాకు అధ్యక్షులుగా ఎన్నికైన వారిలో ట్రంప్ పై పడ్డంత విమర్శలు దాదాపుగా ఎవరిపైనా పడి ఉండవేమో కూడా. తాను తీసుకున్న ప్రతి నిర్ణయంపైనా ప్రజల్లో నిరసనలు వ్యక్తమయ్యేలా వ్యవహరించిన ట్రంప్… తనను తాను ఆకాశానికి ఎత్తేసుకోవడంలో అందరి కంటే ముందు ఉంటారన్న వాదనలకు ఇప్పుడు ఆయన నోట నుంచి వచ్చిన మాటలే నిదర్శనంగా …

Read More »

ఎన్నికల వాయిదా అనేది గోప్యంగా ఉండాల్సిన వ్యవహారం

ఏపీలో రోజుకో ట్విస్ట్ ఇస్తున్న రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో మరో మలుపు తిరిగింది. కోర్టు కోరకుండానే నిమ్మగడ్డ తనకు తానుగా మరో పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ తాను తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, ఉద్దేశపూర్వకంగానే తాను ఎన్నికలను రద్దు చేసినట్టుగా ఎన్నికల సంఘం కార్యదర్శి రామసుందర రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కు కౌంటర్ గానే …

Read More »

లైవ్ పేరుతో దొరికిపోయిన జ‌గ‌న్‌

Jagan

క‌రోనా మీద ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ‌తంలో పెట్టిన ప్రెస్ మీట్లు ఎంత‌గా ఆయ‌న ఇమేజ్‌ను డ్యామేజ్ చేశాయో తెలిసిందే. క‌రోనా గురించి చాలా తేలిగ్గా మాట్లాడుతూ ఆయ‌న చేసిన కామెంట్లు విమ‌ర్శ‌ల పాల‌య్యాయి. అవి చాల‌వ‌న్న‌ట్లు క‌రోనా పుట్టింది కొరియాలో అంటూ త‌న అవ‌గాహ‌న లేమిని చాటుకున్నాడు. ఈ విష‌యాల్లో మీడియాను ఫేస్ చేయ‌డం ఆయ‌న‌కు చాలా క‌ష్ట‌మైంది. ప్రెస్ మీట్ పెట్టిన ప్ర‌తిసారీ సోష‌ల్ …

Read More »

లాక్ డౌన్ 3.0…ఎక్క‌డెక్క‌డ అమ‌లుతుందంటే…

Lockdown

దేశ‌వ్యాప్తంగా క‌ల‌కలం సృష్టిస్తున్న క‌రోనా కార‌ణంగా విధించిన లాక్ డౌన్ విష‌యంలో మ‌రో కీల‌క ప‌రిణామం. ఇప్ప‌టికే కొన‌సాగుతున్న లాక్ డౌన్ రాబోయే కాలంలోనూ ఇదే రీతిలో ఉంటుందా? లేక‌పోతే ముగిసిపోతుందా? అనే విష‌యంలో క్లారిటీ వ‌చ్్చింది. ఇక అధికారిక ప్ర‌క‌ట‌నే మిగిలింద‌ని తెలుస్తోంది. లాక్ డౌన్ పొడ‌గించ‌డం దాదాపుగా ఖ‌రారైంది. దేశవ్యాప్తంగా రెడ్‌జోన్స్‌కు లాక్‌డౌన్‌ను పరిమితం చేయాలని, గ్రీన్‌జోన్స్‌లో నియంత్రణతో లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు …

Read More »

తెలంగాణలో కరోనా జీరో… కేసులు తగ్గని ఏపీకి కేసీఆర్ గేట్లు ఎత్తేస్తారా?

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రెండో దశ లాక్ డౌన్ మే నెల 3తో ముగియనుంది. ఆ తర్వాత కూడా లాక్ డౌన్ ను పొడిగించాల్సిందేనని పలు రాష్ట్రాలు కోరుతున్నాయి. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పలు రాష్ట్రాల సీఎంలు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అయితే కరోనా కేసులు క్రమంగా …

Read More »

ఇటలీ వాళ్లు లాక్ డౌన్ ఎలా ఎత్తేస్తున్నారంటే..

ఇప్పుడైతే క‌రోనా క‌ల్లోలం వార్త‌ల‌న్నీ అమెరికా చుట్టూ తిరుగుతున్నాయి కానీ.. నెల కింద‌ట అయితే అంద‌రూ ఇట‌లీ గురించే చ‌ర్చించుకున్నారు. మ‌న ద‌గ్గ‌ర దేశ‌వ్యాప్తంగా రోజుకు 30-40 కేసులు, ఒక‌టీ అరా మ‌‌ర‌ణాలు న‌మోద‌వుతున్న త‌రుణంలో ఆ దేశంలో రోజుకు వేల సంఖ్య‌లో కేసులు, వంద‌ల్లో మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. ఒక ద‌శ‌లో రోజుకు 800 మందికి పైగా మ‌ర‌ణించారు ఇట‌లీలో. ఇప్పుడైతే అమెరికా దానికి రెట్టింపు మ‌ర‌ణాల స్థాయికి వెళ్లిపోయింది …

Read More »

క‌రోనాపై జ‌గ‌న్ తాజా ఆణిముత్యాలు

క‌రోనా వైర‌స్‌కు సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఎప్ప‌టిక‌ప్పుడు చేసిన వ్యాఖ్య‌లు ఎంత‌గా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయో తెలిసిందే. ఆ వైర‌స్ గురించి మొద‌ట్నుంచి చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు ఏపీ సీఎం. క‌రోనా విష‌యంలో జ‌నాలు బెంబేలెత్తిపోకుండా ఉండ‌టానికి ధైర్య‌వ‌చ‌నాలు చెప్ప‌డం మంచిదే కానీ.. వైర‌స్ గురించి మ‌రీ తేలిక చేసి మాట్లాడ‌టంతోనే వ‌చ్చింది స‌మ‌స్య‌. వ‌రుస‌గా ప్రెస్ మీట్ల‌లో జ‌గ‌న్ మీడియాకు దొరికేస్తుండ‌టం.. ఆయ‌న అవ‌గాహ‌న లేమి అంతా …

Read More »

జగన్ కామెంట్… కరోనాతో కలిసి సహజీవనం తప్పదేమో

ప్రాణాంతక వైరస్ కరోనా మహమ్మారి పేరు వింటేనే ప్రపంచ దేశాలన్నీ హడలెత్తిపోతుంటే… ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం కాస్తంత నింపాదిగానే కనిపించారన్న మాట వినిపించింది. అసలు కరోనా అంత డేంజరేమీ కాదన్నట్లుగా వ్యవహరించిన జగన్ కారణంగానే రాష్ట్రంలో కరోనా కేసులు అమాంతంగా పెరిగిపోయాయని ఇతర పార్టీలన్నీ కూడా ఆరోపిస్తున్న వైనం మనకు తెలియనిదేమీ కాదు. ఇలాంటి తరుణంలో కరోనా విస్తరణ, భవిష్యత్తులో ఆ వైరస్ తో …

Read More »

రచ్చరచ్చ చేసిన రంజిత్ రెడ్డి

ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందో పరిశీలిస్తూనే మరోవైపు క్షణక్షణం తెలంగాణలో పరిస్థితులను సమీక్షిస్తున్న కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోను ఇతర పెద్ద రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ నుంచి కరోనా తరిమేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుని సమర్థతను చాటుకుంటే భవిష్యత్తులో ఇన్వెస్టర్లు తమ వైపు చూస్తారన్న ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర ప్రణాళిక రచిస్తున్నారు. అయితే, అనుకోని విధంగా ఆయన ఆలోచనకు ఆయన పార్టీ నేతే …

Read More »