Political News

తమ్ముడి పై ఫిర్యాదుచేసిన ఎంపీ

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినాని కుటుంబంలో విబేధాలు ముదిరి పాకానపడ్డాయి. తమ్ముడిపైనే ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు కేసు బుక్ చేయటం ఇపుడు పార్టీలో సంచలనంగా మారింది. ఎంపీ చేసిన ఫిర్యాదు దాదాపు నెల క్రితం చేస్తే ఇపుడు బయటపడింది. ఇంతకీ ఆ ఫిర్యాదు ఏమిటంటే ఎంపీగా తన పేరున్న స్టిక్కర్ ను ఒక అజ్ఞాత వ్యక్తి కారుకు అతికించుకుని వాడుకుంటున్నారట. కారు ఎక్కడైనా వివాదంలో ఇరుక్కుంటే తనపేరే …

Read More »

వైసీపీ కోరుకున్నది, పవన్ చేస్తున్నది ఒకటేనా

ప్ర‌శ్నిస్తానంటూ.. పార్టీ పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. చుట్టూ.. ఇప్పుడు ప్ర‌శ్న‌లే మిగులుతున్నాయి. వ‌చ్చే ఎన్నికల‌పై ఆయ‌న క్లారిటీ లేని ప్ర‌క‌ట‌న‌లు చేస్తుండ‌డంతో.. పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్న నాయ‌కులు కూడా వెనుక‌డుగు వేస్తున్నారు. అదేస‌మ‌యంలో ఉన్న నాయ‌కుల్లోనూ.. ఉత్సాహం క‌నిపించ‌డం లేదు. ప‌వ‌న్ వ‌స్తే.. పండ‌గ‌. లేక‌పోతే.. పార్టీ ఊసు కూడా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. పోనీ.. ఆయ‌న వ‌చ్చిన త‌ర్వాత‌.. అయినా.. పార్టీపై క్లారిటీతో ఉన్నారా? అంటే.. లేదు. …

Read More »

జోరు పెంచిన రేవంత్‌.. అధికార‌మే టార్గెట్‌

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. గ‌తానికి భిన్నంగా పార్టీనిముందుకు న‌డిపించేందుకు ఆయ‌న వ్యూహ‌త్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ ని బ‌లోపేతం చేయ‌డం.. ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం.. త‌ద్వారా.. పార్టీకి జ‌వ‌స‌త్వాలు ఇవ్వ‌డం వంటి కీల‌క ప‌రిణామాల దిశ‌గా ఆయ‌న అడుగులు వేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంటున్న వేళ… రేవంత్‌రెడ్డి జోరు పెంచ‌డంరాజ‌కీయగా చ‌ర్చ‌కు దారితీసింది. పార్టీ ప్రక్షాళన కోసం.. బూత్ స్థాయి …

Read More »

మా ఎంపీతో వేగ‌లేక‌పోతున్నా.. ఎమ్మెల్యే ఫిర్యాదు!

గుంటూరు వైసీపీ రాజ‌కీయాలు తాడేప‌ల్లి ప్యాల‌స్‌కు చేరుకున్నాయి. తాజాగా న‌ర‌సారావుపేట ఎంపీపై ఒక ఎమ్మెల్యే ఘాటుగా ఫిర్యాదు చేసిన‌ట్టు పార్టీలో గుస‌గుస వినిపిస్తోంది. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీ పెత్తనం ఎక్కువ‌గా ఉంద‌ని.. క‌నీసం త‌న‌ను కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఆయ‌న ఫిర్యాదు చేసిన‌ట్టు స‌మాచారం. ఇప్పుడు ఇదే విష‌యం గుంటూరులోనూ చ‌ర్చ‌కు దారితీసింది. ఇటీవ‌ల కేంద్రం నుంచి నిధులు వ‌చ్చాయి. ప‌ల్నాడు జిల్లాలో(కొత్త‌ది) గ్రామీణ ప్రాంతాల్లో రహ‌దారుల అభివృద్ధికి వీటిని …

Read More »

ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే.. ఆల‌స్యం: పోల‌వ‌రంపై కేంద్రం

పోల‌వ‌రం బ‌హుళార్థ సాధ‌క ప్రాజెక్టు విష‌యంపై కేంద్రలోని మోడీ ప్ర‌భుత్వం తొలిసారి తీవ్ర‌స్థాయిలో రియా క్ట్ అయింది. పార్ల‌మెంటు వేదిగా.. వైసీపీ స‌ర్కారును క‌డిగేసింది. “త‌ప్పు మాది కాదు.. ఏపీదే.. ఏపీ చేసింది ముమ్మాటికీ త‌ప్పే.. పోల‌వ‌రం జాప్యం ఏపీ స‌ర్కారు వ‌ల్లే అవుతోంది” అని కేంద్రం తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ లు గుప్పించింది. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది …

Read More »

‘బ‌ట‌న్ నొక్కితే బాధ్య‌త తీరిపోదు జ‌గ‌న్ రెడ్డి’

గోదావరి వరద పరిస్థితులపై వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం అప్రమత్తంగా లేదని జనసేన అధినేత పవన్ మండిపడ్డారు. బ‌ట‌న్ నొక్కితే బాధ్య‌త తీరిపోదు జ‌గ‌న్ రెడ్డి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. బాధ్య‌త తీసుకోవాల‌ని సూచించారు. బాధితులు వేలల్లో ఉంటే నామమాత్రంగా పునరావాసకేంద్రాలు ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి వరద తీవ్రత తగ్గుముఖం పట్టినా.. ముంపు బాధితుల ఇక్కట్లు రోజురోజుకీ పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి …

Read More »

నాలుగు ఉల్లిపాయ‌లు, నాలుగు బంగాళ దుంప‌లు.. నాలుగు ట‌మాటాలు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైసీపీ స‌ర్కారును, ముఖ్యంగా సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి.. ఆస‌క్తిక‌ర మైన ట్వీట్ చేశారు. “లెక్క చూసుకో జ‌గ‌న్ రెడ్డీ.. నాలుగంటే.. నాలుగే!!” అని న‌ర్మ‌గ‌ర్భంగా ఆయ‌న చేసిన ట్వీట్ ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. విష‌యం లోకి వెళ్తే.. గోదావ‌రి జిల్లాల‌ను వ‌ర‌ద ముంచెత్తింది. దీనికి సంబంధించి ప్ర‌భుత్వం… వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకుంటా మ‌ని ప్ర‌క‌టించింది. సీఎం జ‌గ‌న్ దీనిపై వ‌రుస స‌మీక్ష‌లు కూడా చేశారు. అధికారుల‌ను …

Read More »

మీ వ‌ల్లే మేం మునుగుతున్నాం.. ఏపీపై మంత్రి పువ్వాడ ఫైర్‌

ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ, తెలంగాణ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్‌ల మ‌ధ్య వివాదం చెల‌రేగింది. మీ వ‌ల్లే మా భ‌ద్రాచ‌లం మునిగిపోయింద‌ని.. మంత్రి పువ్వాడ అజ‌య్ అన‌గానే.. అటు వైపు ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ వెంట‌నే రియాక్ట్ అయ్యారు. మీ ప‌నిమీరు చూసుకుంటే మంచిది.. అని ఆయ‌న కౌంట‌ర్ ఇచ్చారు. ఏం జ‌రిగిందంటే..ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలానికి ముంపు ముప్పు ఉందని తెలంగాణ రాష్ట్ర …

Read More »

ఆ లేడీ ఎమ్మెల్యే ఇక‌ ఆసుప‌త్రికే ప‌రిమితం!

ఆమె లేడీ డాక్ట‌ర్‌. మ‌రోమాట‌లో చెప్పాలంటే.. సీఎం జ‌గ‌న్ ఇంటి డాక్ట‌ర్ కూడా. హైద‌రాబాద్‌లో ఆమెకు ఉన్న ఆమె మ‌ల్టీస్పెషాలిటీ ఆసుప‌త్రిలోనే.. సీఎం జ‌గ‌న్ కుటుంబం త‌ర‌చుగా వైద్య సేవ‌లు పొందుతూ ఉంటుంద‌ని అంటారు. ఈ ప‌రిచ‌యాల నేప‌థ్యంలోనే 2019 ఎన్నిక‌ల్లో ఆమెకు జ‌గ‌న్ పిలిచి టికెట్ ఇచ్చారు. అప్ప‌టి వ‌ర‌కు పార్టీ కోసం ప‌నిచేసిన వారిని కూడా ప‌క్క‌న పెట్టి మ‌రీ.. లేడీ డాక్ట‌ర్‌కు టికెట్ కేటాయించారు. ఆమే.. …

Read More »

గోమూత్రం అమ్ముతాం.. కొనుక్కోండి..బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌

బీజేపీ పాలిత ప్ర‌భుత్వాలు.. వింత వింత ప‌నుల‌తో వార్త‌ల్లో నిలుస్తున్నాయి. త‌మ‌కు ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న వారి ఇళ్ల‌పైకి రాత్రి వేళ ఏదో ఒక కార‌ణం చెప్పి.. బుల్ డోజ‌ర్లు పంపించ‌డం.. హిజాబ్ ర‌గ‌డ‌ల‌కు.. త‌మ వారినే ప్రోత్స‌హించడం .. వంటివి తెర‌మీదికి వ‌స్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఇప్పుడు.. గోమూత్రం అమ్ముతామంటూ.. బీజేపీ స‌ర్కారు బేరం పెట్టింది. లీటర్ ఆవు మూత్రాన్ని రూ.4 చొప్పున కొనుగోలు చేసి స‌బ్సిడీపై తాము …

Read More »

టీడీపీ, జనసేన పోటీచేస్తాయా ?

మార్చిలో రాబోతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పోటీ చేస్తాయా ? ఇపుడిదే అంశంపై చర్చ మొదలైంది. వచ్చే మార్చిలో మూడు ఎంఎల్సీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీచేయబోయే అభ్యర్ధులను జగన్మోహన్ రెడ్డి ఫైనల్ చేసేశారు. పట్టభద్రుల నియోజకవర్గాల కోటాలో భర్తీ అవబోయే ఎంఎల్సీల సంఖ్య మూడే అయినా ఓటర్లు మాత్రం తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ఉన్నారు. ఈ మూడు నియోజకర్గాలు ఏమిటంటే …

Read More »

ఈ ఎంఎల్ఏకి టికెట్ డౌటేనా ?

జగన్మోహన్ రెడ్డి ఎంఎల్ఏలతో సోమవారం నిర్వహించిన సమీక్ష తర్వాత ఇదే విషయం చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఎంఎల్ఏలందరు హాజరయ్యారు కాబట్టి జగన్ గడపగడపకు వైసీపీ కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సమీక్షలో మంత్రులు, ఎంఎల్ఏలు ఎవరెవరు ఎన్నెన్ని రోజులు కార్యక్రమంలో పాల్గొన్నారనే విషయాన్ని జగన్ నివేదిక రూపంలో చదివి వినిపించారు. కార్యక్రమంలో తాము పాల్గొంటున్నది లేనిది తెలుసుకునేందుకు జగన్ ఇంత లోతుగా రోజువారి నివేదికలు తెప్పించుకుంటారని బహుశా ఎంఎల్ఏలు …

Read More »