Political News

జగన్ కోరికలకు షా బ్రేకులు?

2019 సార్వత్రిక ఎన్నికలు ఏపీ చరిత్రలో నిలిచిపోతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. 151 సీట్ల భారీ మెజారిటీతో ఏపీ సీఎంగా వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టారు. దీనికితోడు, కేంద్రంలో బీజేపీతో సత్సంబంధాలు…పొరుగు రాష్ట్రం అయిన తెలంగాణ ప్రభుత్వంతో స్నేహం కొనసాగిస్తూ జగన్ ఏపీలో పాలనను కొనసాగిస్తున్నారు. చంద్రబాబుపై గుర్రుగా ఉన్న ప్రధాని మోడీ, బీజేపీ పెద్దలు సైతం జగన్ కు సపోర్ట్ చేశారు. ఇదే ఊపులో జగన్ తనకు కావాల్సిన …

Read More »

తెలంగాణ‌లో డిసెంబ‌ర్ వ‌ర‌కు లాక్‌డౌన్‌?

తెలంగాణలో డిసెంబర్ వరకు లాక్ డౌన్ పొడిగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ తరుపున లేఖ రాస్తానని జ‌గ్గారెడ్డి ప్ర‌క‌టించారు. రంజాన్ తరువాత మోహర్రం , బోనాలు , దసరా పండుగ లు వచ్చే అవకాశం ఉండటంతో లాక్ డౌన్ డిసెంబర్ వరకు పొడిగించాలని జ‌గ్గారెడ్డి డిమాండ్ చేశారు. పండుగల పేరుతో లాక్ డౌన్ ఎత్తి వేస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు కష్టపడిందంత వృధా అవుతుందని జ‌గ్గారెడ్డి విశ్లేషించారు. కరోన …

Read More »

అక్షయ్‌పై నెగెటివ్ కామెంట్.. హరీష్‌ శంకర్‌కు మండిపోయింది

సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండే టాలీవుడ్ డైరెక్టర్లో హరీష్ శంకర్ ఒకడు. రాజకీయ, సామాజిక అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి హరీష్ అస్సలు మొహమాట పడడు. ఈ మధ్య బాలీవుడ్ సోకాల్డ్ ‘లిబరల్స్’ మీద హరీష్ ఎలా పంచులు వేశాడో తెలిసిందే. మైనారిటీలకు వ్యతిరేకంగా ఏం జరిగినా గళం విప్పే ఈ సూడో సెక్యూలరిస్టులు.. ఇటీవల మహారాష్ట్రలో సాధువుల్ని దారుణంగా కొట్టి చంపితే ఎందుకు మాట్లాడలేదంటూ హరీష్ …

Read More »

సీత‌క్క కొత్త ఛాలెంజ్..

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేసిన ఎత్తుగ‌డ‌ల ఫ‌లితంగా తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షం జాడ వెతుక్కునే ప‌రిస్థితి ఉంద‌నే సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిపక్ష కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున గెలిచిన కొద్ది మంది ఎమ్మెల్యేల్లో మెజార్టీ గులాబీ గూటికి చేరిపోగా కొంద‌రు మాత్ర‌మే పార్టీకి క‌ట్టుబ‌డి ఉన్నారు. ఇలాంటి వారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క ఒక‌రు. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండే ఎమ్మెల్యే సీత‌క్క తీరు గ‌త కొద్దికాలంగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న సంగ‌తి …

Read More »

ఏపిలో విచిత్రం.. వేతనాలకు డబ్బుల్లేవ్, పథకాలకు కొదవ లేదు

అసలే లోటు బడ్జెట్. ఆపై కేంద్రం నుంచి ఏమాత్రం సహకారం లేదు. మరి పరిస్థితి ఎలా ఉంటుంది? పైసా పైసాకూ వెతుక్కునే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ప్రాణాంతక వైరస్ కరోనా ఎంట్రీతో ఏపీతో పాటు మొత్తం దేశమంతా లాక్ డౌన్. ఉన్న రాబడి భారీగా తగ్గితే… అంతోఇంతో ఆదుకుంటుందనుకున్న కేంద్రానికి రాబడి తగ్గిపోయింది. ఫలితంగా సంక్షేమ పథకాలకు నిధుల లోటు ఓ రేంజిలో పెరిగిపోయింది. ఉద్యోగులకు సరిగ్గా జీతాలివ్వలేని పరిస్థితి. …

Read More »

కరోనా వ్యాప్తికి టీడీపీ కుట్రలు

అక్కడ కేంద్రంలో.. పక్కన తెలంగాణలో కరోనా వ్యాప్తి దిశగా ప్రభుత్వాలు సైలెంటుగా తమ పని తాము చేసుకుపోతున్నాయి. కేంద్రంలో ప్రతిపక్షాలు కొంత మేర ప్రభుత్వానికి సహకారం అందిస్తుండగా.. తెలంగాణలో అపోజిషన్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా సైలెంటుగా ఉంటున్నాయి. ఈ రెండు చోట్లా ప్రభుత్వం కూడా ప్రతిపక్షాల గురించి ఏమీ మాట్లాడట్లేదు. చాలా రాష్ట్రాల్లో కూడా ఈ కష్ట కాలంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి దీనికి …

Read More »

ఏపీలో కేసులు అందుకే పెరుగుతున్నాయా?

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రోజువారీగా వెల్లడిస్తున్న కేసుల లెక్క చూసినోళ్లంతా అవాక్కు అవుతున్నారు. పక్కనున్న తెలంగాణలో కేసుల సంఖ్య పరిమితంగానే బయటకు వస్తుంటే.. అందుకు భిన్నమైన పరిస్థితి ఏపీలో ఎందుకు ఉందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో కేసుల నమోదు అంతకంతకూ పెరగటం వెనుక పలు వాదనలు వినిపిస్తున్నప్పటికీ వాస్తవం మాత్రం వేరుగా ఉందని చెప్పాలి. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో కరోనా పరీక్షలు …

Read More »

లాక్‌డౌన్ పొడిగింపుపై కేసీఆర్ కొత్త మాట

ఏప్రిల్ 14 త‌ర్వాత తెలంగాణ‌లో లాక్ డౌన్ పొడిగించ‌డం ప‌క్కా అని ముందే జ‌నాల‌కు అర్థ‌మైపోయింది. ఈ దిశ‌గా ముఖ్య‌మంత్రి కేసీఆర్ చాలా ముందుగానే సంకేతాలు ఇచ్చేశారు. కేంద్రం లాక్ డౌన్‌ను 14 త‌ర్వాత పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డానికి ముందే ఆయ‌న తెలంగాణ‌లో పొడిగింపు గురించి ప్ర‌క‌ట‌న చేసేశారు. మ‌రి మే 3 త‌ర్వాత లాక్ డౌన్ ప‌రిస్థితేంటి.. తెలంగాణ‌లో ఏమైనా స‌డ‌లింపులుంటాయా.. అక్క‌డితో లాక్ డౌన్‌కు తెర‌ప‌డుతుందా అన్న ఉత్కంఠ …

Read More »

ట్విట్ట‌ర్లో జ‌న‌సేన పార్టీ రికార్డ్

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభ‌వం ఎదుర్కొన్న‌ప్ప‌టికీ.. దాన్నుంచి త్వ‌ర‌గానే కోలుకుని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తోంది జ‌న‌సేన పార్టీ. క‌రోనా విజృంభిస్తున్న వేళ ఏపీలో జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు చేప‌డుతున్న సేవా కార్య‌క్ర‌మాలు ప్ర‌శంస‌లందుకుంటున్నాయి. ఎన్నిక‌ల‌తో సంబంధం లేకుండా సోష‌ల్ మీడియాలో కూడా జ‌న‌సేన మ‌ద్ద‌తుదారులు చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క‌రోనాపై అవ‌గాహ‌న పెంచ‌డానికి, సేవా కార్య‌క్ర‌మాల‌కు, పార్టీ విధానాల్ని జ‌నాల్లోకి తీసుకెళ్లేందుకు.. అలాగే అధికార పార్టీని ఎదుర్కొనేందుకు …

Read More »

‘భారతదేశంలో ఆల్రెడీ 2 కోట్ల మందికి కరోనా సోకి ఉంటుంది’

కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనకు టెస్టులు చేస్తున్నాం కాబట్టి బయటపడింది. మనం ఊహించినదానికంటే ఎక్కువగా ఇండియాలో కరోనా ఉంది. 30-40 రోజుల నుంచి కేసులు పెరుగుతూ వస్తున్నాయి. టెస్టులు చేస్తున్నాం కాబట్టి ఇపుడు బయటపడుతున్నాయి. దీనిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కరోనా కర్నూలులో నాలుగో దశలో ఉంది. నాకు తెలిసి దేశంలో కరోనా సుమారు 2 కోట్ల మందికి సోకి …

Read More »

డాక్టర్ చేతులు వణికి.. కిమ్ పరిస్థితి విషమం?

కిమ్ జాంగ్ వున్.. ఈ ఉత్తర కొరియా నియంత గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పరమ దుర్మార్గుడు, కఠినాత్ముడిగా పేరున్న కిమ్‌ అనారోగ్యంతో చనిపోయినట్లుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కొందరేమో అతను బ్రెయిన్ డెడ్ అయ్యాడని.. కోమాలో ఉన్నాడని.. బతికి ఉన్నా చచ్చినట్లే అని అంటున్నారు. ఇంకొందరేమో అతడి ప్రాణాలు పోయాయని చెబుతున్నారు. దీనిపై ఉత్తర కొరియా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కిమ్ గురించి …

Read More »

లాక్ డౌన్ 2.0 ఏం చేద్దాం? జగన్ కు షా ఫోన్

కరోనా కట్టడి కోసం మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 దేశం మొత్తం లాక్ డౌన్ విధించాలని ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 24న సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కోరలు పీకేందుకు స్వీయ గృహనిర్బంధం ఒక్కటే మార్గమని మోడీ ఇచ్చిన పిలుపునకు దేశంలోని అన్ని రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మద్దతు తెలిపాయి. ఏప్రిల్ 14 తర్వాత కరోనా ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ …

Read More »