పజిల్ వీడిపోయింది. మాటలు చెప్పడానికి వాటిని ఆచరించటానికి మధ్య అంతరం ఎంతలా ఉంటుందన్న విషయంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాజా పరిణామాలు ఫుల్ క్లారిటీని ఇస్తాయన్న మాట వినిపిస్తోంది. ఇప్పటివరకు జగన్ కు తిరుగులేదు.. ఆయన మాటకు ఎదురే లేదన్నట్లుగా అనుకున్న దానికి భిన్నంగా.. ఆయనకు పరిమితులు ఉన్నాయన్న విషయం తాజా పరిణామాలు స్పష్టం చేశాయి. కాబినెట్ మార్పు విషయంలో అంతా తన మాటే ఫైనల్ అన్నట్లుగా …
Read More »కొత్త సైనికుల తయారీలో జగన్ !
యుద్ధం ఎలా ఉన్నా ఎప్పుడు ఆరంభం అయినా మనకు మాత్రం ఓ నిర్థిష్టం అయిన సమాచారం వచ్చేలోగానే ప్రమాద ఘంటికలు మోగిపోవడం ఖాయం. అసలు యుద్ధం ప్రత్యర్థితో అయితే బాగుంటుంది కానీ అంతఃకలహాల దృష్ట్యా అంతర్యుద్ధానికి తావిచ్చే పరిణామాల కారణంగా ఆంధ్రావనిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. అంతా నేను అని రాయడం బాగుంది. అంతా నేనే అని చెప్పడంలోనే ఇప్పటి ఇబ్బంది దాగి ఉంది. యుద్ధం లో భాగంగా టీడీపీ …
Read More »2024 టీడీపీ గెలుపు ఆశలన్నీ వాళ్లపైనే…!
వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని అధికార పీఠాన్ని అధిరోహించాలి. ఇదీ.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ లక్ష్యం. అయితే.. దీనిని సాకారం చేసుకునేందుకు ఉన్న మార్గాలు ఏంటి? ఎలా వెళ్లాలి ? ఏం చేయాలి ? అనేది కీలకంగా మారింది. జనసేనతో పొత్తు పెట్టుకున్న మాత్రాన.. అధికారంలోకి వచ్చేస్తారా? అనేది ఇప్పుడు.. మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే.. 2014లో బయట నుంచి మద్దతిచ్చినప్పుడు కూడా.. అనుకున్న విధంగా మెజారిటీ రాలేదు. ఇక, …
Read More »గౌతమ్ రెడ్డి ప్లేసులో వచ్చేది ఎవరు?
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్థానంలో మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలోకి దిగబోతున్నారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నుండి గౌతమ్ ప్రాతినిధ్యం వహించారు. అయితే ఆయన హఠాత్తుగా మరణించటంతో ఇపుడా స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయంలో ఇన్ని రోజులు సస్పెన్స్ నడిచింది. ఫైనల్ గా ఈ సస్పెన్స్ కు మేకపాటి ఫ్యామిలి తెరదించింది. గౌతమ్ సోదరుడు విక్రమ్ రెడ్డి ఆత్మకూరులో పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. మేకపాటి …
Read More »ఏపీ కొత్త కేబినెట్ తుది జాబితా ఇదే.. కసరత్తు పూర్తి..
మంత్రివర్గ కూర్పుపై ముఖ్యమంత్రి జగన్ కసరత్తు పూర్తయింది. గత మూడు రోజులుగా ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పలు దఫాలుగా చర్చించిన సీఎం.. ఈరోజు కూడా సమావేశమయ్యారు. సీఎం జగన్తో భేటీ అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్ కూర్పుపై సీఎం కసరత్తు ముగిసినట్లు చెప్పారు. సామాజిక సమతుల్యత ఉండేలా నూతన మంత్రివర్గ కూర్పు ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సామాజిక సమీకరణాలు, ప్రాంతాల మేరకు …
Read More »కమ్మ, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణులకు దక్కని చోటు
సీఎం జగన్ తన మంత్రి వర్గ కూర్పులో.. సరైన ప్రమాణాలు పాటించలేదనే వాదన బలంగా వినిపిస్తోంది. గతంలో తొలి కేబినెట్ను ఏర్పాటు చేసుకున్న సమయంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చి న ఆయన ఈ దఫా మంత్రి వర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనే చర్చ జోరుగా సాగింది. ఎందుకంటే.. వచ్చేది కీలకమైన ఎన్నికల నామ సంవత్సరం కావడంతో.. ఖచ్చితంగా ఈ రెండేళ్లలో ఆయా సామాజిక వర్గాలను సాధ్యమైనంత వరకు ప్రభావితం …
Read More »జగన్ కొత్త కేబినెట్లో వీళ్లదే ఫుల్ డామినేషనా…?
కొత్తమంత్రివర్గంలో బలహీనవర్గాలకు ప్రత్యేకించి బీసీ సామాజికవర్గానికి పెద్ద పీటవేయాలని జగన్మోహన్ రెడ్డి దాదాపు డిసైడ్ అయ్యారు. రాజీనామాలు చేసిన మంత్రుల్లో బలహీనవర్గాలకు చెందిన వారి శాతం 56 ఉండేది. అంటే అగ్రవర్ణాల వారి శాతం 44 కి జగన్ పరిమితం చేసేశారు. అయితే కొత్తగా కొలువుతీరబోయే మంత్రివర్గంలో అగ్రవర్ణాల శాతాన్ని మరింత కుదించేయబోతున్నట్లు తెలుస్తోంది. కొత్త మంత్రివర్గంలో బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటిల వాటాను సుమారు 60 శాతానికి తీసుకెళ్ళాలని …
Read More »పాత ఎవరు కొత్త ఎవరు.. అంతా ఒక్కటే బాస్ ?
పాత నీరు పోతుంది అని అనుకోకండి..కొత్త నీరు వస్తుంది అని సంబరపడిపోవద్దు. రెండింటి మేలు కలయికే కొత్త క్యాబినెట్ అని అంటున్నారు జగన్ 2.0 ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ పెద్ద సజ్జల రామకృష్ణా రెడ్డి. ఆయన చెబుతున్న ప్రకారం పాత కొత్తలు కలుస్తారు. కలిసి పనిచేస్తారు. ఇంకొందరు సీనియర్లు జిల్లాలకు పోయి పార్టీ పనులు పర్యవేక్షిస్తారు. ఆ విధంగా పార్టీనీ, ప్రభుత్వాన్నీ ఏక కాలంలో ప్రక్షాళన చేశామన్న …
Read More »జగన్ 2.0: కొత్త వారి లెక్క తేలినట్లే!
తాను అనుకున్నట్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. కొత్త కేబినెట్ ను కొలువు తీర్చిన వేళలో మంత్రులను రెండున్నరేళ్ల తర్వాత మారుస్తానని.. కొత్త వారికి అవకాశం ఇస్తానని చెప్పిన జగన్ అందుకు తగ్గట్లే.. పాత వారందరి చేత మూకుమ్మడి రాజీనామాలు చేయించటం తెలిసిందే. కొత్తగాకొలువు తీరే కేబినెట్ సైజు పాతిక మంది కాగా.. వారిలో కొత్త వారు ఎంతమంది? పాతవారు ఎంతమంది? అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సోమవారం ఉదయం …
Read More »YCP: అసంతృప్త వాదంలో సీనియర్లు?
పదవులు పోతే ఏమౌతుంది పరాజితులుగా పేరుండిపోతుంది. అసలు ఇలాంటి ఈక్వేషన్లే తప్పు. చెరో రెండున్నర ఏళ్ల చొప్పున మంత్రి పదవి పంచుకోవాలి అని చెప్పడమే తప్పు. గతంలో ఇలాంటి రూల్ మేయర్ ఎన్నికల సమయంలో ఉండేది. మున్సిపల్ చైర్మన్ ను కానీ చైర్ పర్సన్ కానీ ఎన్నుకునే సమయంలో ఉండేది. ఇప్పుడు ఈ రూల్ ను అప్లై చేసి ఎక్కువ మందికి పదవులు ఇవ్వాలని ఆ విధంగా అసంతృప్త వాదాన్ని …
Read More »మంత్రి వర్గంలో ఆ ముగ్గురే కీలకమా?
ఆంధ్రావనిలో మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి లేదా పునర్వ్యస్థీకరణ గురించి ఇప్పటిదాకా నెలకొన్న అయోమయ లేదా సంకట స్థితి అన్నది మరికొద్ది సేపట్లో తొలగి పోనుంది. ఈ రోజు సాయంత్రానికి సాధారణ పరిపాలన విభాగం ఇందుకు సంబంధించి ఓ స్పష్టత ఇవ్వనుంది అని తెలుస్తోంది. క్యాబినెట్ లోకి వచ్చే ఆశావహులు ఎవరు అన్నది ఇప్పటికే తేలిపోయిందని, తుది రూపు అన్నది సంబంధిత జాబితాకు ఇచ్చాక, కొత్త మంత్రులకు సమాచారం వెళ్తుందని …
Read More »ఆ నాటకీయత ఇక పనికి రాదు జగన్
పరిస్థితులు అనుకూలంగా ఉన్నపుడు ఏం చేసినా చెల్లుతుంది. కానీ ప్రతికూల పరిస్థితులు మొదలయ్యాక అతి చేస్తే తిరగబడుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇదే జరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. ఆయన మామూలుగా ఎంత నాటకీయంగా మాట్లాడతారో తెలిసిందే. మిగతా రాజకీయ నాయకుల్లా ఆయన ప్రజలు, జనాలు అనే మాటలు వాడరు. అక్క చెల్లెమ్మలు.. ఆడబిడ్డలు.. అన్నదమ్ములు.. పేదవాడు.. చిన్నారులు.. ఇలాంటి పదాలతోనే కనికట్టు చేసే ప్రయత్నం చేస్తుంటారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates