దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన అయిదు రాష్ట్రాల ఎన్నికల సమరం ముగింపు దిశగా సాగుతోంది. ఈ నెల 10న ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో పార్టీల భవిష్యత్ ఏమిటన్నది తేలుతుంది. ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారాన్ని దక్కించుకోబోతుందన్న విషయంపై స్పష్టత వస్తుంది. అయితే ముఖ్యమంత్రుల భవితవ్యాన్నే కాదు.. ఈ ఎన్నికల ఫలితాలు తదుపరి రాష్ట్రపతిని నిర్ణయించడంలోనూ అత్యంత కీలకం కానున్నాయి. జులై 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ …
Read More »వివేకా హత్య.. త్వరలోనే రంగంలోకి ఈడీ!!
మాజీమంత్రి వివేకా హత్యకు సుపారీగా చెల్లించిన డబ్బును నిందితులకు ఎవరిచ్చారు? అంత మొత్తం ఎక్కడి నుంచి, ఎలా వచ్చిందనే అంశాలపై సీబీఐ కొన్ని ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. వివేకాను అంతమొందిస్తే దేవిరెడ్డి శివశంకర్రెడ్డి రూ. 40 కోట్లు ఇస్తారని… అందులో రూ. 5 కోట్లు తనకు ఇస్తారని ఎర్రగంగిరెడ్డి చెప్పినట్టు అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ ఆర్థిక మూలాలను లెక్కతేల్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ …
Read More »చివరి క్షణంలో టీడీపీ మనసు మార్చుకుందా ?
అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో చివరి నిముషంలో తెలుగుదేశంపార్టీ మనసు మార్చుకున్నట్లుంది. ముఖ్యమంత్రి అయ్యేవరకు అసెంబ్లీకి హాజరయ్యేది లేదని గత సమావేశాల్లో చంద్రబాబునాయుడు చేసిన భీషణ ప్రతిజ్ఞ అందరికీ తెలిసిందే. చంద్రబాబు శపథం చేశారు సరే మరి మిగిలిన సభ్యుల సంగతి ఏమిటి ? అనే విషయంలో పార్టీలోనే ఇన్ని రోజులు బాగా అయోమయం ఉండేది. అయితే ఇపుడు ఏదో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చి పడింది. ఎందుకంటే సొమవారం …
Read More »రేవంత్ను మరోసారి టార్గెట్ చేసిన కాంగ్రెస్ నేతలు
తెలంగాణలో తిరిగి పుంజుకోవడం కోసం కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి సారథ్యంలో పునర్వైభవం సాధించాలని చూస్తోంది. కానీ టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఎంపిక దగ్గర నుంచి పార్టీలోని ఓ సీనియర్ నేతల వర్గం ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ విషయం అధిష్ఠానం దృష్టికి వెళ్లడం.. హై కమాండ్ సరిదిద్దే చర్యలు చేపట్టినా ఎలాంటి మార్పులేదు. ఓ వైపు సీనియర్ల …
Read More »వంశీకి చెక్ పెట్టేందుకు ఆ నేతలపై బాబు కన్ను
ఏపీలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యవసరం. తనకు రాజకీయ మనుగడ ఉండాలన్నా.. టీడీపీకి భవిష్యత్ ఉండాలన్నా 2024 ఎన్నికల్లో పార్టీకి గెలుపు కావాలి. దీంతో ఇప్పటికే పార్టీ బలోపేతంపై బాబు సీరియస్గా దృష్టి సారించారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తూ ఇంఛార్జీలను నియమిస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా గన్నవరంపై బాబు ఫోకస్ చేసినట్లు తెలిసింది. గన్నవరంలో మొదటి నుంచి టీడీపీకి మంచి …
Read More »కేసీఆర్ వర్సెస్ గవర్నర్: తగ్గేదే లేదు
తెలంగాణ రాజకీయాలు గవర్నర్ వర్సెస్ టీఆర్ఎస్గా మారాయి. కేంద్రంలోని బీజేపీపై పోరు బావుటా ఎగరేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. గవర్నర్ తమిళి సైతో దూరం పెంచుకున్నట్లే కనిపిస్తోంది. తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు గవర్నర్ ప్రసంగం ఉండదని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. గత సమావేశాలకు ఇవి కొనసాగింపు కాబట్టి గవర్నర్ ప్రసంగాన్ని పెట్టడం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనిపై గవర్నర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం …
Read More »ఉక్రెయిన్ – రష్యా యుద్ధం.. టాప్ 5 లేటెస్ట్ అప్డేట్స్
ఉక్రెయిన్ – రష్యాల మధ్య జరుగుతున్న యద్ధం పదకొండో రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్ ను పూర్తిగా ఆక్రమించుకునే దిశగా రష్యా దళాలు ప్రయత్నిస్తున్నప్పటికీ.. వారికి ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. అలా అని.. ఉక్రెయిన్ ఆస్తుల్నిను నాశనం చేయటంతో పాటు.. వారి ఆర్థిక మూలాలు.. ప్రజల ప్రాణాలతో పాటు సైనిక సామర్థ్యాన్ని దారుణంగా దెబ్బ తీసే విషయంలో రష్యా అంతకంతకూ ముందుకు వెళుతూనే ఉంది. మరోవైపు.. రష్యా సైన్యానికి ఉక్రెయిన్ల నుంచి ఎదురవుతున్న …
Read More »జగన్ వెయ్యి రోజుల పాలన: పంచు… దంచు..
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చి అక్షరాలా 1000 రోజులు అయింది. ఒక్క ఛాన్స్ అంటూ.. 2019లో ఏపీ ప్రజలకు ఆయన చేసిన విన్నపాల ఫలితంగా దేశంలోని ఏ రాష్ట్ర ప్రజలు.. ఏ పార్టీకి కట్టబెట్టనటువంటి స్థాయిలో అనూహ్యమైన మెజారిటీతో 151 మంది ఎమ్మెల్యేలతో ఆయనకు అధికారం ఇచ్చారు. మరి ఇంత భారీ విజయాన్ని అది కూడా తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా సాధిం చని …
Read More »రాయుడుగారు ‘జంప్’ జిలానీ
ఇప్పటికే నాలుగు పార్టీలు మారిన ఆ సీనియర్ నేత మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారా? వైసీపీ నుంచి జంప్ అయేందుకు రంగం రెడీ చేసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ నాయకుడు ఎవరూ అంటే.. కొత్తపల్లి సుబ్బారాయుడు. సీనియర్ నేత అయిన ఆయన మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పటికే టీడీపీ, ప్రజారాజ్యం, కాంగ్రెస్, వైసీపీ కండువాలు కప్పుకున్న ఆయన.. మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం …
Read More »జంపింగ్లకు సిద్ధంగా వైసీపీ ఎమ్మెల్యేలు!
ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో ఘన విజయంతో వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చింది. జగన్ తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. జగన్ హవా సాగడంతో 2019 ఎన్నికల్లో వైసీపీకి ఏకంగా 151 సీట్లు దక్కాయి. జగన్ పేరుతో ఫ్యాను గాలి వీచడంతో అభ్యర్థులు విజయాలు సాధించారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టి ఇటీవల 1000 రోజులు పూర్తయ్యాయి. ఈ రెండున్నరేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో ఒడుదొడుకులు …
Read More »‘జగన్ ను మోడీ తండ్రిలా అప్యాయంగా చూసుకుంటారు’
అడిగిన దానికి అడిగినంత వరకు సమాధానం చెప్పటం కొంతమంది రాజకీయ నేతలకు అలవాటు. అందుకు భిన్నంగా అడిగిన దానికి అవసరం లేకున్నా సమాధానం చెబుతూ.. ఆ క్రమంలో మరింత సమాచారాన్ని అందించి రాజకీయ కాకకు కారణమవుతుంటారు మరికొందరు నేతలు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మొదటి కోవలోకి వస్తారు. ఆమెను ఎంతలా ఇరుకున పెట్టాలని చూసినా.. పప్పులు ఉడకవు. ఎంతవరకు సమాధానం ఇవ్వాలో అంతే ఇచ్చే ఆమె.. అనవసర వ్యాఖ్యలకు.. …
Read More »డిసెంబరులోనే అసెంబ్లీ రద్దు.. ముందస్తు ఖాయం
అవినీతికి చిట్టా బయటపడుతుందనే సీఎం కేసీఆర్ రోజుకో నాటకానికి తెరలేపుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. డిసెంబర్లో సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీని కథ తేలుస్తా.. గద్దె దించేవరకు నిద్రపోనని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారని అన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates