ఆయన మాజీ మంత్రి. మంచి మాట కారి కూడా. పైగా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అయితే ఏం.. ఇప్పుడు ఆయనకు భయం పట్టుకుందని అంటున్నారు. ఒకింత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. ఇది నిజం. వచ్చే ఎన్నికల్లో తను గెలుస్తానో లేదో.. అని ఆయన తెగ మధన పడుతున్నారట. ఈ విషయం సొంత అనుచరుల్లోనే జరుగుతుండడం గమనార్హం. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. మాజీ మంత్రి.. వైసీపీ నాయకుడు.. భీమిలి …
Read More »సీఎం పోస్టు వర్సెస్ పవన్.. రాజకీయ చర్చ ఇదే..!
వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని.. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలకుండా చూస్తానని చెప్పిన పవన్ తడవకోమాట మారుస్తున్నారు. కొన్నిరోజులు తానే ఒంటరిగా పోటీ చేస్తానని చెబుతున్నారు. ఇంకొన్ని సార్లు.. పొత్తులు పెట్టుకునే విషయంలో వైసీపీ నాకు నీతులు చెబుతుందా? అని ప్రశ్నిస్తున్నారు. మరికొన్ని సార్లు.. తనకు పొత్తు అంటూ.. ఉంటే అది ప్రజలతోనే ఉంటుదని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు పవన్ వ్యూహం ఏంటనేది.. చర్చకు దారితీస్తోంది. …
Read More »ఉధ్ధవ్ అట్టర్ ఫెయిలయ్యారా ?
పరిపాలనలో అధికార యంత్రాంగాన్ని నడిపించటంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు ఎలాగుందో తెలీదు. అయితే ఇంటెలిజెన్స్ ను సమర్ధవంతంగా ఉపయోగించుకోవటంలో మాత్రం అట్టర్ ఫెయిలైనట్లు స్పష్టంగా కనబడుతోంది. ముఖ్యమంత్రిగానే కాదు పార్టీ అధినేతగా కూడా విఫలమయ్యారు. ఇంటెలిజెన్స్ శాఖ యావత్తు ముఖ్యమంత్రి ఆధీనంలోనే ఉంటుంది. అలాగే పార్టీ అధినేతగా పార్టీలో ఏమి జరుగుతోందో వెంటనే తెలుసుకునే యంత్రాంగం కూడా ఉద్థవ్ చేతిలోనే ఉంటుంది. అలాంటిది ఇటు సీఎంగా అటు పార్టీ అధినేతగా …
Read More »మోడీకి అదాని థ్రెట్ తప్పినట్టే
వివిధ రంగాల్లో తారాపథంలో దూసుకుపోతున్న కారణంగా తమకు దిష్టి తగులుతుందని అనుకున్నారో ఏమోగానీ సడెన్ గా సమాజసేవలోకి దిగేసింది అదానీ ఫౌండేషన్. విద్య, వైద్యం, నైపుణ్య రంగాల్లో రు. 60 వేల కోట్లు ఖర్చు చేయాలని డిసైడ్ చేసినట్లు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు. 60 వేల కోట్ల రూపాయలంటే మామూలు విషయం కాదు. ఏపీ బడ్జెట్ లో దాదాపు సగానికన్నా పెద్ద మొత్తంమనే చెప్పాలి. ఇన్ని …
Read More »అమ్మ ఒడిలో స్కాలర్ షిప్ కట్.. మోసం గురూ!
ఏపీలోని జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకంలో అంతులేని మోసం వెలుగు లోకి వచ్చిందని.. లబ్ధిదారులు అంటున్నారు.. అంతేకాదు.. దీనికి సంబంధించి సాక్ష్యం కూడా చూపిస్తు న్నారు. వాస్తవానికి ఈ పథకంలో లబ్ది దారుల సంఖ్యను గత ఏడాది కంటే.. లక్ష మందిని తగ్గించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. విద్యార్థుల అటెండెన్సు.. 75 శాతం లేదని… లబ్ధిదారుల కుటుంబం విద్యుత్ వాడకం ఎక్కువగా చేసిందని.. ట్యాక్సులు …
Read More »తెలుగు మీడియా కథనాల పై వెంకయ్య ఆవేదన?
ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన చెందారా? తన సన్నిహితుల వద్ద.. బాధపడ్డారా? అం టే.. ఔననే అంటున్నారు బీజేపీ కీలక నాయకుడు.. సత్యకుమార్. అంతేకాదు.. ఏపీలోనూ.. తెలంగాణలో నూ..తనపై జరుగుతున్న ప్రచారంతో వెంకయ్య తల్లడిల్లుతున్నారని కూడా ఆయన చెప్పారు. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు..? అనే విషయం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ కమిటీ.. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ …
Read More »ఇక్కడ కూడా ‘దొంగ ఓట్లు’ వసేసారట?
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి గురువారం జరిగిన ఉప ఎన్నిక… అనేక చిత్ర విచిత్రాలకు నిల యంగా మారింది. ఓవైపు.. సింపతీ ఓట్లను తన వైపు తిప్పుకొనేందుకు అధికార పార్టీ వైసీపీ ప్రయత్నాలు చే స్తున్నా.. ఎక్కడో బెడిసికొట్టిన నేపథ్యంలో దొంగ ఓట్ల పర్వానికి తెరదీసిందని.. బీజేపీ నాయకులు విమర్శిస్తు న్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికల్లో మర్రిపాడు మండలం డీసీపల్లిలో దొంగ ఓట్లు కలకలం రేపాయి. బీజేపీ అభ్యర్థి …
Read More »మాజీ సీఎం నల్లారి రీఎంట్రీ.. వచ్చే ఎన్నికల్లో పోటీ?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి త్వరలోనే మళ్లీ ఏపీలో అడుగు పెట్టనున్నారా? ఆయన వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచే పోటీ చేయనున్నారా? అంటే.. ఔననే అంటున్నారు ఆయన సహచరులు.. కాంగ్రెస్ పార్టీ నాయకులు.. తాజాగా ఆయన చిత్తూరు జిల్లా కలికిరిలో పర్యటించారు. కలికిరి లో అందరినీ పలకరించిన ఆయన ‘త్వరలో వస్తా.. అందరితో కలుస్తా.. అందుబాటులో ఉంటా.. అప్పుడు అందరం కూర్చోని మాట్లాడుకుందాం’ అని చెప్పారు. ఈ …
Read More »సీఎం కేసీఆర్కు హైకోర్టు నోటీసులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు. ఆయనపై తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఏ అధికారంతో మీరు మీ పార్టీకి భూములు కేటాయించారు? మీరు ప్రభుత్వ పాలకుడా? లేక.. పార్టీ పాలకుడిగా అధికారం చేపట్టారా? ప్రజలు మీకు.. అధికారం ఎందుకు ఇచ్చారు. మీ పార్టీకి భూములు కేటాయించుకునే హక్కు మీకు ఎక్కడిది? అని ప్రశ్నల వర్షం కురిపించింది. విషయం ఏంటంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి …
Read More »బీజేపీకి జనసేన హ్యాండిచ్చినట్లేనా ?
మిత్రపక్షం బీజేపీకి జనసేన హ్యాండిచ్చినట్లే అనిపిస్తోంది. ఏ విషయంలో హ్యాండిచ్చిందంటే నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికలో. ఆత్మకూరులో పోటీ చేస్తున్నట్లు అప్పట్లో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఏకపక్షంగా ప్రకటించారు. జనసేనకు పోటీ చేసే ఉద్దేశ్యం లేకపోయినా కనీసం వాళ్ళతో బీజేపీ సంపద్రించనుకూడా లేదు. ఎలాగూ తమకు పోటీ చేసే ఉద్దేశ్యం లేదు కాబట్టే సోము వీర్రాజు ప్రకటనను జనసేన నేతలు కూడా పట్టించుకోలేదు. సరే అభ్యర్థి ప్రకటన …
Read More »వీళ్ళకన్నా కేఏ పాలే బెటరా ?
తెలంగాణాలో ఇపుడీ విషయంపైనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీ నేతలకన్నా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ చాలా బెటరని చెప్పుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యల పై సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కాంత్ జైశ్వాల్ ను కలిసి వ్రాత మూలకంగా ఫిర్యాదుచేశారు. కేసీయార్, ఆయన కుటుంబసభ్యులు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రు. 9 లక్షల కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. …
Read More »‘అమ్మ ఒడి’ లక్షల మందికి కోత.. 27న డబ్బుల విడుదల
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమ్మ ఒడి’ పథకం నిధులను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఈ పథకం అందుకుంటున్న వారిలో.. ఈ ఏడాది లక్ష మందికి పైగా లబ్ధిదారులను ప్రభుత్వం అనర్హులుగా తేల్చింది..! దీంతో లక్ష మంది అమ్మలకు ‘అమ్మ ఒడి’ పథకం దూరం అయిపోయింది. నవరత్నాల్లో ప్రతిష్టాత్మక పథకమైన “అమ్మఒడి” పథకం నిధులను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates