టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి అఫీషియల్ గా తన పార్టీతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అసలు పార్టీ ఎలా పుట్టింది? టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ ప్రస్థానం ఏమిటి అన్న చర్చ జరుగుతోంది. 2001 ఏప్రిల్ 27న కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం దగ్గర తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ పార్టీని కేసీఆర్ ప్రకటించారు. ఆ ఇల్లే కొంతకాలం పార్టీ కార్యాలయంగా …
Read More »బ్రేకింగ్: టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్
విజయదశమి నాడు సీఎం కేసీఆర్ తాను పెట్టబోతోన్న జాతీయ పార్టీ పేరు ప్రకటించారు. టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారుస్తూ టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు బేషరతుగా బలపర్చారు. కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో మొత్తం 283 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు హాజరయ్యారు. పార్టీ జెండా గతంలో మాదిరిగానే …
Read More »దెందులూరులో పస తగ్గని చింతమనేని.. రీజన్లు ఇవే..!
ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చౌదరి.. పస ఏమాత్రం తగ్గలేదా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే.. ఏకపక్షంగా ఇక్కడి ప్రజలు ఆయనను గెలిపిస్తారా? లక్ష ఓట్ల మెజారి టీతో ఆయన గెలిచే ఛాన్స్ ఉందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరగడం .. ఒక కారణమైతే.. ఆయన అసలు ప్రజల మధ్య ఉండకపో వడం మరోకారణంగా కనిపిస్తోంది. …
Read More »ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. వైసీపీకి వచ్చే సీట్లు ఇవేనా?
అవును.. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే.. అధికార పార్టీకి వచ్చే ఓట్లెన్ని..సీట్లెన్ని.. ఇదీ.. ఇప్పుడు జరుగుతున్న చర్చ. కొన్నాళ్లుగా.. ఈ చర్చ సాగుతున్న నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీనే.. దీనిపై దృష్టి పెట్టింది. నిజమే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లిపోతే.. మనకు ఎన్ని స్థానాల్లో విజయం దక్కుతుంది? గతంలో తెచ్చుకున్న 49.9 శాతం ఓటు బ్యాంకు నిలుస్తుందా? అని అంతర్మథనం చెందింది. ఈ క్రమం లోనే తనకు ఉన్న ఇంటిలిజెన్స్, వలంటీర్ …
Read More »ఇంట గెలిచేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ రచ్చ?
దసరా నాడు కేసీఆర్ జాతీయ పార్టీపై ప్రకటన చేయబోతున్నారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ పై కొందరు రాజకీయ విశ్లేషకులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాల్సిన కేసీఆర్…రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేయకుండా…జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ పై ఫోకస్ పెడితే టీఆర్ఎస్ బలహీన పడి ఓటమి పాలయ్యే చాన్స్ ఉందని అనుకుంటున్నారు. అలా కాకుండా, …
Read More »మెగా కుటుంబం కదలడం ఖాయం
ప్రశ్నిస్తానంటూ.. ఉద్భవించిన రాజకీయ పార్టీ జనసేనకు 9 ఏళ్లు నిండాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దీనిని 2014 ఎన్నికలకు ముందు స్తాపించారు. అయితే.. దీనిపై ఆయన ఒంటరి పోరాటమే చేస్తున్నారు. 2014 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. చంద్రబాబు, మోడీలకు సపోర్ట్ చేశారు. తర్వాత 2019లో ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచారు. 148 స్థానాలలో తన పార్టీ నేతలను నిలబెట్టారు. ఇది ఒక అంకం. ఈ పరిణామంలో ఎక్కడా మెగా …
Read More »కేసీఆర్ పీఎం కావాలని.. ‘మద్యం-కోడి’ పంపిణీ
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని కావాలంటూ టీఆర్ ఎస్ నాయకులు మద్యం.. కోళ్లు పంపిణీ చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. వరంగల్ చౌరస్తాలో అధికార పార్టీకి చెందిన రాజనాల శ్రీహరి హమాలీ(కూలీలు)లకు మద్యం బాటిళ్లతో పాటు కోళ్లను పంపిణీ చేశారు. సుమారు 200 మంది హమాలీ కార్మికులకు పంపిణీ చేశారు. అధికార పార్టీలో ఉంటూ మద్యం పంపిణీ చేయడం అనేక విమర్శలకు దారితీస్తోంది. అంతేకాదు.. పీఎం అయితే.. ఇవే చేస్తారా? అంటూ.. …
Read More »ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం.. ఫస్ట్ సైన్ దానిమీదే !!
దాదాపు ఏపీ ప్రజలు మరిచిపోయిన ప్రత్యేక హోదా విషయంపై కాంగ్రెస్ ఆసక్తిగా స్పందించింది. తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే.. తొలి సంతకం.. ప్రత్యేక హోదా ఫైల్పైనే చేస్తామని సంచలన ప్రకటన చేసింది. వాస్తవానికి ఈ ప్రకటన 2019 ఎన్నికలకు ముందుకూడా చేశారు. అయితే.. కేంద్రంలో మళ్లీ మోడీనే అధికారంలోకి వచ్చారు.కానీ, ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ ఇదే ప్రకటన చేయడం.. ఆసక్తిగా మారింది. రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర …
Read More »వ్యతిరేకతను పట్టించుకోని కేసీఆర్
మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరపున పోటీ చేయబోయే పార్టీ అభ్యర్థి విషయంలో కేసీయార్ ఎవరినీ లెక్కచేయటం లేదు. ఉపఎన్నికలో పార్టీ తరపున కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని పోటీచేయించాలన్నది సీఎం ఆలోచన. అయితే సీఎం ఆలోచనతో స్ధానిక నేతల్లో అత్యధికులు తీవ్రంగా విభేదిస్తున్నారు. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే తాము పనిచేసేదిలేదని డైరెక్టుగా కేసీయార్ కే తెగేసి చెప్పారు. దీంతో ఏమిచేయాలో అర్థం కాని కేసీఆర్ మంత్రి జగదీశ్ రెడ్డిని రంగంలోకి దింపారు. …
Read More »హైదరాబాద్ సిటీలో రాహుల్ మారథాన్ నడక
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో 13 రోజులు ఉండబోతున్నారు. కాంగ్రెస్ పునరుజ్జీవనానికి రాహుల్ 3500 కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. కన్యాకుమారిలో మొదలైన ఈ పాదయాత్ర కాశ్మీర్లో ముగుస్తుంది. తమిళనాడు, కేరళ, కర్నాటకలో యాత్ర పూర్తిచేసుకుని ఈనెల 24వ తేదీన తెలంగాణాలోకి ఎంటరవుతున్నారు. ఈనెల 24వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు రాహుల్ యాత్ర తెలంగాణాలోనే జరగబోతోంది. వచ్చే నెల 6వ …
Read More »ఆపరేషన్ సక్సెస్.. బట్ పేషంట్ డెడ్!!
ఆపరేషన్ సక్సెస్.. బట్ పేషంట్ డెడ్!! అన్న సూత్రం.. రాజకీయ వ్యూహకర్త.. ప్రశాంత్ కిశోర్కు అచ్చుగుద్ది నట్టు సరిపోతుందని అంటున్నారు పరిశీలకులు. సరికొత్త రాజకీయ వ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యమంటూ 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందానికి తొలిరోజే షాక్ తగిలింది. యాత్ర మొదటిరోజు.. పశ్చిమ చంపారణ్ జిల్లా బేతియాలో బహిరంగ సభ జనం లేక వెలవెలబోయింది. రాజకీయ వ్యూహకర్తగా ఇప్పటి …
Read More »గంగవ్వ, కేటీఆర్ ల మధ్య కామెడీ..వైరల్
యూట్యూబర్, సోషల్ మీడియా సెలబ్రిటీ గంగవ్వ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘మై విలేజ్ షో’ ఛానల్ తో పాపులర్ అయిన గంగవ్వ తనదైన మాటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆ తర్వాత ఏకంగా బిగ్ బాస్ షో లోనే పాల్గొన్న గంగవ్వ మరింత ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే కరీంనగర్ కళోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ గంగవ్వను కలిశారు. ఈ సందర్భంగా గంగవ్వ నిర్వహిస్తున్న మై విలేజ్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates