ఇపుడిదే అంశం టీఆర్ఎస్ లోనే కాకుండా రాజకీయపార్టీలతో పాటు మామూలు జనాల్లో కూడా చర్చలు జరుగుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని కేసీయార్ డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే ప్రాంతీయపార్టీ అయిన టీఆర్ఎస్ ను జాతీయపార్టీగా మార్చాలని కేసీయార్ అనుకున్నారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ స్ధానంలో బీఆర్ఎస్ (భారత్ రాష్ట్రీయ సమితి) తెరమీదకు వచ్చింది. బీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ ఒకవైపు జరుగుతున్నాయి. అయితే బీఆర్ఎస్ పెట్టిన తర్వాత కేసీయార్ సక్సెస్ …
Read More »ట్విట్టరు వార్ – అదుపు తప్పిన రాజు, రెడ్డి యవ్వారం
సామాజిక మాధ్యమాలు అంటే.. సమాచారం ఇచ్చి పుచ్చుకునే సాధనాలుగానే చూడాలి. కానీ, ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాలు… రాజకీయ వివాదాలకు, సంఘర్షణలకు వేదికగా మారుతున్నాయి. దీని వల్ల శాంతి యుత వాతావరణం కూడా పోయి.. ఇబ్బందులు వస్తున్నాయి. సరే.. ఈ విషయం ఎలా ఉన్నా.. వైసీపీలో ట్విట్టర్ వేదికగా.. జరుగుతున్న మాటల యుద్ధం మరింత వేడెక్కింది. సొంత పార్టీ నాయకులే ఒకరిపై ఒకరు సభ్యత మరిచిపోయి మరీ.. వ్యాఖ్యలు సంధించుకుంటున్నారు. …
Read More »గణేష్ గడబిడ.. వైసీపీలో ఉన్నా సుఖం లేదా?
గత 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచి తర్వాత కాలంలో వైసీపీకి అనుబంధంగా కొనసాగుతామంటూ వలస వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలకు.. వారి నియోజకవర్గాల్లో సెగ పెరిగింది. వారి పరిస్థితి ఉండలేక, వెళ్లలేక అన్నట్లుగా ఉంది. పార్టీ అధిష్ఠానం నుంచి మద్దతు లభిస్తుందనుకున్న వారికి ఆశాభంగం తప్పడం లేదు. ఈ నలుగురిలో ఒకరైన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నియోజకవర్గ సమన్వయ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈ పరిస్థితి …
Read More »ఏపీ మీద మమత నమ్మకం కోల్పోయారా ?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహారం చూసిన తర్వాత ఈ విషయం స్పష్టంగా అర్ధమైపోతోంది. వచ్చే నెలలో జరగబోతున్న రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాలని మమత అనుకున్నారు. ఇందుకోసం ఈనెల 15వ తేదీన ఢిల్లీలోని కాన్సిస్టిట్యూషన్ క్లబ్ లో ప్రత్యేకించి మమత సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సోనియా గాంధీతో సహా 22 పార్టీల అధినేతలకు మమత ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. సోనియా గాంధీ, శరద్ …
Read More »రేవంత్ లేకుంటే.. కాంగ్రెస్ అంతేనా..!
రేవంత్ లేకపోతే రాష్ట్ర కాంగ్రెస్ కు ఊపు లేదా..? ఇతర సీనియర్లపై శ్రేణులకు నమ్మకం లేదా..? వచ్చే ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించేంది.. ముంచేది ఆయనేనా..? అంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి. పార్టీకి రేవంతే ఆశాదీపంలా కనిపిస్తున్నారని.. టీఆర్ఎస్, బీజేపీలను ఢీకొని అధికారంలోకి రావాలంటే ఆయన వల్లే సాధ్యమనే ధీమాతో పార్టీ నేతలు కనిపిస్తున్నారు. టీడీపీ నుంచి కాంగ్రెసులోకి రేవంత్ వచ్చినపుడే చాలా మంది సీనియర్లు వ్యతిరేకించారు. ఓటుకు …
Read More »టీడీపీ ని తిట్టు.. పదవి పట్టు?
విపక్షాలను బూతులు తిడితే పదవులు అన్న మాట ఎన్నో సార్లు నిరూపణ అయింది అన్నది ఎప్పటి నుంచో టీడీపీ అంటున్న మాట. ఆ మాటకు వస్తే తిట్టడంతోనే చాలా మంది వైసీపీ నాయకులు పేరు తెచ్చుకున్నారు అని పరిశీలకులు అంటున్నారు. ఈ లాజిక్ పసిగట్టిన కొందరు వైసీపీ నేతలు డోసు పెంచి మరీ టీడీపీపై పవన్ పై విరుచుకుపడుతున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. బూతులు వాడితో వచ్చే పదవుల కోసం …
Read More »టీఆర్ ఎస్ను ఏం చేద్దాం.. కేసీఆర్ అంతర్మథనం?!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలని నిర్ణయించినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడున్న టీఆర్ ఎస్ను ఏం చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. జాతీయ పార్టీకి భారత రాష్ట్ర సమితి(బీఆర్ ఎస్)గా పేరు పెట్టాలని కేసీఆర్ ఒక తీర్మానం చేసినట్టు తెలిసింది. ఈ నెలాఖరులోనే జాతీయ పార్టీపై కేసీఆర్ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. జాతీయ స్థాయిలో రాజకీయ శూన్యత ఉందని, …
Read More »కొత్త పదవుల వేట లో జగన్!
త్వరలో .. వైసీపీ తరఫున నాలుగు విప్ పదవులు రానున్నాయి. తాజా సమాచారం ప్రకారం కమ్మ సామాజికవర్గ నేతకు ఒకటి కేటాయించే అవకాశాలున్నాయి. మిగిలిన 3 కూడా గత ఎన్నికల్లో బలమైన నాయకులను ఢీకొన్న వారికే వరించనున్నాయి అని తెలుస్తోంది. కొత్త పదవుల వేటలో వైసీపీ ఉంది. అదేవిధంగా పదవుల సంఖ్య పెంపుపై కూడా ఆసక్తిగా ఉంది. తాజా సమాచారం అనుసరించి శాసన సభలో విప్ -ల సంఖ్య పెంచేందుకు …
Read More »ఇప్పటికి ముగ్గురు చనిపోయారు.. మిగిలివారినైనా కాపాడండి
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సాక్షులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు.. ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు సాక్షులు చనిపోయారని.. మిగిలిన వారినైనా కాపాడాలని కోరారు. వివేకా కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నగంగాధర్ రెడ్డి మృతిపై ఎంపీ విజయసాయి చేసిన వ్యాఖ్యలు సరికావని …
Read More »రఘురామ రాజు ఎలా గెలిచారంటే ?
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు పడే అవకాశాలు లేవని దాదాపు తేలిపోయింది. అనర్హత పిటిషన్ వేయాలని వైసీపీ, వేసేందుకు లేదని తిరుగుబాటు ఎంపీ లోక్ సభ స్పీకర్ కార్యాలయం వేదికగా పరస్పరం వాదులాడుకుంటున్నారు. ఎంపీ పై అనర్హత వేటు వేయాల్సిందే అని పట్టుదలగా లోక్ సభలో పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ చాలాకాలంగా పోరాటం చేస్తున్నారు. అయితే ఎవరెంత పోరాటం చేసినా ఎంపీగా అనర్హత వేటు …
Read More »కఠినంగా కొట్టి చంపి.. వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య వెనుక నిజం ఇదే!
ఏపీ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ను హత్య చేసిన కేసులో పోలీసులు కట్టుకథ అల్లారా? పోస్టుమార్టం నివేదిక.. ఔననే అంటోంది. డ్రైవర్ సుబ్రమణ్యం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని నమ్మించేందుకు.. మృతదేహాన్నిఎమ్మెల్సీ కొట్టారని పోలీసులు చెప్పగా.. మరణానికి ముందే గాయాలయ్యాయని పోస్టు మార్టం నివేదిక నిగ్గుతేల్చింది. ఏపీలో డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును కాపాడేందుకు.. కేసు తీవ్రతను తగ్గించేందుకు విశ్వప్రయత్నాలు చేశారని పోలీసులు మొదట్నుంచీ విమర్శలు ఎదుర్కొన్నారు. …
Read More »ఏపీ మద్యం విధానంపై పవన్ హాట్ కామెంట్స్..
ఏపీలో జగన్ ప్రభుత్వం మద్యం విషయంలో ప్రజలకు ఇచ్చిన హామీ.. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తామన్నట్లు పరిస్థితి తయారైందని పవన్ కల్యాణ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు.. సత్యవర్తనులు ఆయనకిష్టులు అంటూ బైబిల్ సూక్తిని ట్వీట్లో జోడించారు. రాష్ట్రంలో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates