Political News

బీజేపీలోకి రాయ‌పాటి?

ఒకింత ఆశ్చ‌ర్యంగా ఉన్నా.. ఇది నిజ‌మే! గుంటూరుకు చెందిన మాజీ ఎంపీ.. టీడీపీ సీనియ‌ర్ నేత‌.. రాయపాటి సాంబ‌శివ‌రావు త్వ‌ర‌లోనే .. బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నార‌నే వార్త క‌మ‌ల‌ద‌ళంలో భారీ ఎత్తున హ‌ల్చ‌ల్ చేస్తోంది. పార్టీ సీనియ‌ర్ కావ‌డం.. మంచి ప‌లుకుబ‌డి ఉండడం.. ఆర్థికంగా కూడా బ‌లంగా ఉండడంతో ఇలాంటి వారికోస‌మే.. బీజేపీ ఎదురు చూస్తోంది. ఆయ‌న గెలిచి.. మ‌రో ఇద్ద‌రిని గెలిపించ‌గ‌లిగితే.. చాలు.. అనే ధోర‌ణిలో బీజేపీ నేత‌లు …

Read More »

కేసీయార్ కు షాక్ తప్పదా ?

దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకే టీఆర్ఎస్ పార్టీని కేసీయార్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మార్చిన విషయం అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా విస్తరించటం మాటేమిటో కానీ తెలంగాణాలోనే షాక్ తప్పేట్లు లేదని సమాచారం. కారణం ఏమిటంటే ఇంతకాలం మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం తన విస్తరణను సొంత రాష్ట్రంలో కూడా చేయాలని అనుకున్నదట. కేసీయార్ తో ఉన్న స్నేహం కారణంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బలమున్నా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పార్టీ విస్తరణకు …

Read More »

ఉత్త‌రాంధ్ర వెల‌మ‌లు.. సీమ‌లో రెడ్లే టార్గెట్‌.. కేసీఆర్ వ్యూహం ఇదే..!

భార‌త రాష్ట్ర స‌మితి… బీఆర్ ఎస్‌ని ఏర్పాటు చేసిన కేసీఆర్‌.. ఏపీపై వ్యూహం విస్త‌రించార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నియ‌మాల ప్ర‌కారం.. క‌నీసం.. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో.. లోక్‌ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6 శాతం చెల్లుబాటు అయ్యే ఓట్లను పొందాల్సి ఉంటుంది. ఈ విష‌యం కేసీఆర్‌కు తెలియంది కాదు. ఆయ‌న అన్నీ ప‌క్కాగా లెక్క‌లు వేసుకునే జాతీయ పార్టీ …

Read More »

మునుగోడుపై టీడీపీ వ్యూహం ఇదే!

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం మునుగోడులో ఇప్ప‌టికే మూడు ప్ర‌దాన పార్టీల మధ్య హోరా హోరీ పోరు రెడీ అయిపోయింది. కాంగ్రెస్‌-బీజేపీ-టీఆర్ఎస్‌(బీఆర్ఎస్‌) పార్టీలు.. నువ్వా-నేనా అన్న‌ట్టుగా పోటీ ప‌డుతున్నాయి. గెలిచి తీరాల‌నే ప‌ట్టుద‌ల‌తో ముందుకు సాగుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపు మంత్రాలు ప‌ఠిస్తున్నాయి. ఎలాగైనా.. ఇక్క‌డ పాగావేయాల‌ని.. బీజేపీ.. ప్ర‌య‌త్నిస్తుంటే.. సిట్టింగ్ స్తానాన్ని ద‌క్కించుకునేందుకు కాంగ్రెస్ యుద్ధ‌భూమిలో ప్ర‌యోగాలు చేస్తోంది. ఇక‌, అధికార పార్టీకి ఈ …

Read More »

చిరంజీవితో గంటా భేటీ.. పొలిటిక‌ల్ ఇంట్ర‌స్టేనా?

మాజీ మంత్రి, టీడీపీ నాయ‌కుడు.. విశాఖ ఉత్త‌రం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు.. తాజాగా మెగా స్టార్ చిరంజీవితో భేటీ కావ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇటీవ‌ల విడుద‌లైన గాడ్ ఫాద‌ర్ మూవీ స‌క్సెస్ లో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌లో గంటా శ్రీనివాస‌రావు.. చిరుతో భేటీ అయి.. అభినందించారు. అయితే.. ఈ సందర్భంగా.. వీరి మ‌ధ్య రాజ‌కీయ ప్ర‌స్తావ‌న కూడా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం రాజ‌కీయంగా …

Read More »

జేసీ దివాకర్ కుటుంబాన్ని టార్గెట్ చేసిన బీజేపీ

దేశంలోని ప్రతిపక్షాల నేతలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసిందంటే చాలు దానివెనుక బీజేపీ హస్తముందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అనుమానాలు ఎందుకంటే ఇప్పటివరకు జరిగిందిదే కాబట్టి. ఇప్పుడిదంతా ఎందుకంటే టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, దివాకర్ ట్రావెల్స్ యజమాని జేసీ ప్రభాకర్ రెడ్డిని ఈడీ విచారించింది కాబట్టే. హైదరాబాద్ లో ఈడీ అధికారులు జేసీని సుమారు 8 గంటల పాటు విచారించారు. అశోక్ లేల్యాండ్ నుండి …

Read More »

ఏపీలో సెంటిమెంట్ పిండే ఐడియా వేసిన బీజేపీ

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీయార్ ను విచిత్రమైన డిమాండ్ చేశారు. ఏపీలోకి అడుగుపెట్టేముందే కేసీయార్ క్షమాపణలు చెప్పాలట. ఆంధ్రప్రదేశ్ కు తీరని ద్రోహం చేసిన కేసీయార్ ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వద్దామని అనుకుంటున్నారంటు నిలదీశారు. గతంలో తెలుగుతల్లి విగ్రహానికి చెప్పులదండ వేసి కాళ్ళు, చేతులు తొలగించిన వ్యక్తి కేసీయార్ అంటు మండిపడ్డారు. సరే రాష్ట్ర విభజన సందర్భంగా కానీ …

Read More »

ఈ ప్రశ్నలకు కేసీఆర్ వద్ద ఆన్సరుందా?

కేసీయార్ బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఏర్పాటుపై సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున మండిపోతున్నారు. కేసీయార్ జాతీయ పార్టీ పై రాజకీయ పార్టీలు నెగిటివ్ గా స్పందించటం లేదు. బీజేపీ నేతలు మాత్రం కాస్త ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ నేతలు కేసీయార్ పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. టీడీపీ నేతలు మాత్రం సున్నితంగానే వ్యతిరేకతను తెలిపారు. సరే పార్టీ నేతలుగా ఎవరెలా స్పందించినా సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు విపరీతంగా …

Read More »

బీఆర్ఎస్‌పై వైసీపీ స్టాండ్ ఎలా ఉందంటే…!

బీఆర్ఎస్‌.. భార‌త రాష్ట్ర స‌మితి .. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్థాపించిన జాతీయ పార్టీ. దేశ‌వ్యాప్తంగా.. దీనిపై చ‌ర్చ జ‌రుగుతున్న‌దా.. లేదా.. అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. మ‌న తెలుగు వాడు.. పెట్టిన పార్టీ కాబ‌ట్టి.. తెలుగు వారిగా.. ఒకింత గ‌ర్వించ‌ద‌గ్గ విష‌య‌మే అవుతుంది. ఎందుకంటే.. ప్రాంతీయ పార్టీల‌ను జాతీయ పార్టీగా మార్చ‌డంలో ఇప్ప‌టికే టీడీపీ లైన్‌లో ఉంది. టీడీపీ జాతీయ పార్టీగా ఎన్నిక‌ల సంఘంలో గుర్తింపు పొందింది. అయితే.. …

Read More »

కాంగ్రెస్‌లోకి కీల‌క టీఆర్ఎస్ నేత‌.. ?

తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు.. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాపై మంచి ప‌ట్టున్న నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. కమ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన తుమ్మ‌ల‌.. టీడీపీ త‌ర‌ఫున కొన్ని ద‌శాబ్దాల పాటు రాజ‌కీయాల్లో ఉన్నారు. అయితే.. రాష్ట్ర విబ‌జ‌న త‌ర్వాత‌..ఆయ‌న టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. త‌ర్వాత‌.. జ‌రిగిన ఉపఎన్నిక‌లో విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈ క్ర‌మంలోనే కేసీఆర్ ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌విని అప్ప‌గించారు. 2018లో జ‌రిగిన ముందస్తు ఎన్నిక‌ల్లో పాలేరు నుంచి పోటీ చేశారు. అయితే.. …

Read More »

వైసీపీకి ఓటేయ‌క‌పోతే.. పింఛ‌న్లు ఆగిపోతాయ్‌: ఎమ్మెల్యే వార్నింగ్

అధికార పార్టీ నేత‌లు.. ప్ర‌జ‌ల‌కు చేస్తున్న హెచ్చ‌రిక‌లు.. తీవ్ర వివాదానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కే ఓటు వేయాల‌ని.. లేక‌పోతే.. ప‌థ‌కాలు ఆపేస్తామ‌ని.. నాయ‌కులు త‌ర‌చుగా హెచ్చరిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ కోవ‌లో ఇప్పుడు ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని ప‌త్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే ప‌ర్వత పూర్ణ‌చంద్ర ప్ర‌సాద్ కూడా చేరిపోయారు. ఆయ‌న కూడా ప్ర‌జ‌ల‌ను బెదిరించే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ప్ర‌స్తుతం వైసీపీ నాయ‌కులు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మానికి వెళ్తున్న విష‌యం …

Read More »

పాల‌పిట్ట వివాదం.. సీఎం కేసీఆర్ చిక్కుకున్నారా?

తెలంగాణ సీఎం కేసీఆర్ వివాదంలో చిక్కుకున్నారు. సెంటిమెంట్ కోసం అధికారులను రిస్క్‌లో పడేసారని ఆయనపై విమర్శలు వస్తున్నాయి. దసరా రోజు పాలపిట్టను చూస్తే శుభమని తెలంగాణలో ఆచారం ఉంది. దీంతో పాలపిట్టను చూడడం కోసం ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌కు ఆ పిట్ట‌ను తెప్పించుకున్నారు. దీనిపైనే ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర పక్షిగా పాల‌పిట్టను అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీని ప్ర‌కారం.. ఈ ప‌క్షిని బంధించ‌డం.. పెంచ‌డం.. చంపి తిన‌డం …

Read More »