వైసీపీ సీనియర్ నాయకులు, పైగా.. సీఎం జగన్కు అత్యంత సన్నిహితులుగా పేరున్నవారు.. ఇప్పుడు రోడ్డున పడ్డారు. ముఖ్యంగా జగన్ ఈ ఏడాది ఏప్రిల్లో చేపట్టిన మంత్రి వర్గ విస్తరణ తర్వాత.. ఈ అసంతృప్తి మరింత పెరిగిపోయింది. వీరిలో జగన్కు మామ వరస అయ్యే.. ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెరమీదికి రాగా.. 24 గంటలు గడవక ముందే.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, జగన్కు మిత్రుడు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి …
Read More »ఇదేంది థాక్రేకి మరో గట్టి దెబ్బ ?
మహారాష్ట్రలో సంకీర్ణప్రభుత్వ సంక్షోభం నానాటికీ పెద్దదయిపోతోంది. ఇప్పటికే మంత్రి ఏక్ నాధ్ షిండే నాయకత్వంలో మంత్రులు, ఎంఎల్ఏలు అంతా కలిపి సుమారు 40 మంది తిరుగుబాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. తిరుగుబాటు లేవదీసిన ఎంఎల్ఏల సంఖ్య ఎంతన్నది కచ్చితంగా తెలియకపోయినా షిండే వర్గానిదే మెజారిటి అని తెలుస్తోంది. తిరుగుబాటు లేవదీసిన ఎంఎల్ఏలను ఎలా దారికితెచ్చుకోవాలో అర్ధంకాక సీఎం థాక్రే బుర్రగోక్కుకుంటున్నాడు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఎంపీల్లో కూడా తిరుగుబాటు …
Read More »సాయిరెడ్డీ.. ఎంత కోపముంటే మాత్రం ఇలా రాయుడేంది?
వైసీపీ కీలక నాయకుడు.. ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా పార్లమెంటు స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖ వివాదానికి దారితీసింది. రాజకీయంగా ఎంతో పరిపక్వత సాధించానని.. చెప్పుకొనే సాయిరెడ్డి ఏమాత్రం పరపక్వత లేకుండా వ్యవహరించారనే వాదన వినిపిస్తోంది. దీనికి కారణం.. తాజాగా సాయిరెడ్డి రాసిన లేఖే. విషయం ఏంటంటే.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు పార్టీ అధిష్టానానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయన నిత్యం రచ్చబండను వేదికగా …
Read More »అమరావతి భూములు ఎకరం 10 కోట్లు.. జగన్ వ్యూహం ఏంటి?
ఏపీ కలల రాజధాని అమరావతి విషయంలో ప్రస్తుతం సీఎం జగన్ ఏం చేస్తున్నారు. ఆయన ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతున్నారు..? ఇదీ..ఇప్పడు జరుగుతున్న చర్చ. ఎందుకంటే.. తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లనట్టుగా.. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని.. ఈ విషయంలో వెనక్కి తగ్గేదిలేదని.. పదే పదే చెప్పారు. ఈ విషయంలో ఏకంగా.. శాసన మండలిని రద్దు చేసేందుకు కూడా వెనుకంజ వేయలేదు. రాత్రికి రాత్రి.. మండలి రద్దుకు …
Read More »‘మొగుళ్లు వద్దన్నా వారి పెళ్లాలే మాకు ఓటేస్తారు’
నోటికి ఎంత మాట వస్తే.. అంత అనేస్తున్న వైసీపీ నాయకులు. నాలుగు గోడల మధ్యమాట్లాడుకోవాల్సిన వ్యాఖ్యలను కూడా బహిరంగ వేదికలపై నోరు జారేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. మొగుళ్లు వద్దన్నా వారి పెళ్లాలే మాకు ఓటేస్తారు. సంక్షేమ పథకాల కింద వేలకు వేలు ఇస్తున్నాం.. మాకు కాకుండా ఎవరికి ఓటేస్తారు. అసలు అంత దమ్ము ఎవరికి ఉంది! అని సదరు …
Read More »ఏబీవీని వీడని ఏపీ సర్కారు.. మరోసారి సస్పెన్షన్ వేటు
ఏపీ సర్కారు.. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును వెంటాడుతూనే ఉంది. ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సస్పెన్షన్ తొలగించిన ఏపీ ప్రభుత్వం ఇటీవల పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా వైసీపీ ప్రభుత్వం ఆయనను నియమించింది. అయితే ఇప్పుడు సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ఏబీ వెంకటేశ్వరరావు క్రమశిక్షణారహిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ ప్రభుత్వ సీఎస్ సమీర్ శర్మ మరోసారి సస్పెన్షన్ ఉత్తర్వులు …
Read More »వైసీపీ కార్యకర్తల పిల్లలకే వలంటీర్ పదవులు ఇచ్చాం
రాజకీయాల్లో ఒక విషయాన్ని సూటిగా చెప్పడం నాయకులకు చాలా కష్టంతో కూడిన పని. ఏం డ్యామేజీ వస్తుందో.. ఏం జరు గుతుందో అనే భావన వారిలో ఉంటుంది. అందుకే విషయం కనుక కొంత సంక్లిష్టం అయినప్పుడు దానిని అటు తిప్పి.. ఇటు తిప్పి.. కవర్ చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు. కొన్ని కొన్ని సార్లు దాటవేత వైఖరి కూడా అవలంభిస్తారు. అయితే.. ఇలాంటి పరిణామం.. ఎక్కడైనా ఉంటుందేమో కానీ.. వైసీపీలో మాత్రం …
Read More »కిల్లి స్టేచర్ ఇంతేనా ?
జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. జగన్ దిగిన హెలిప్యాడ్ దగ్గరకు మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలు వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. కొందరు చోటా మోటా నేతలు కూడా వెళ్ళారు. అయితే కేంద్ర మాజీమంత్రిగా పనిచేసిన డాక్టర్ కిల్లి కృపారాణి పేరు మాత్రం ప్రోటోకాల్ జాబితాలో నుండి మయమైపోయిందట. అందుకనే హెలిప్యాడ్ దగ్గరకు వెళ్ళేందుకు అనుమతిలేదని పోలీసులు స్పష్టంగా చెప్పేశారు. తనకు అవమానం జరిగిందని మండిపోయిన కిల్లి …
Read More »కావాలనే సంజయ్ ను బిగిస్తోందా ?
మహారాష్ట్రలో మొదలైన రాజకీయ సంక్షోభం నుండి ప్రభుత్వాన్ని బయటపడేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న సంజయ్ రౌత్ చుట్టూ కేంద్రప్రభుత్వం ఉచ్చు బిగిస్తున్నట్లే ఉంది. కష్టకాలంలో కావాలనే ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉథ్థవ్ థాక్రే నుండి రౌత్ ను దూరం చేసేందుకే కేంద్రం ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని వాడుకుంటుందోనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. నిజానికి సీఎంకు బదులు మొత్తం వ్యవహారాలను ఇపుడు రౌతే పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి సమయంలో రౌత్ గనుక అందుబాటులో లేకపోతే …
Read More »రెండేళ్లే ఉంది.. ఏదైనా చేయండి సార్..
రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వచ్చి.. మూడేళ్లు అయింది. ఇది ఏ ప్రబుత్వానికైనా.. చాలా మెజారిటీ కాలం. అయితే.. అనూహ్యంగా జగన్కు ఇబ్బందికర పరిణామం ఎదురైంది. కరోనా రావడంతో రెండేళ్ల కాలం కాలగర్భంలో కలిసిపోయింది. దీంతో అభివృద్ధి చేసేందుకు.. పెట్టుబడులు తెచ్చేందుకు కొంత ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యాయనేది వాస్తవం. అయితే.. ఈ విషయాన్ని ప్రొజెక్టు చేసుకుని.. ప్రజలను తమ వైపు తిప్పుకోవడంలో వైసీపీ నాయకులు విఫలమయ్యారు. ఎందుకంటే.. ఇప్పుడు …
Read More »ఏపీకి త్వరలోనే మంచి రోజులు: కె. రాఘవేంద్రరావు
రాష్ట్రంలో ‘ఎలక్షన్లు రాబోతున్నాయి.. టీడీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి’ అని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పిలుపునిచ్చారు. అన్నగారి(ఎన్టీఆర్) ఆశీస్సులతో మంచి రోజులు వస్తాయని ఆయన హితవు పలికారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో ‘వేటగాడు’ సినిమాను వీక్షించారు. ఎన్నికలు రాబోతున్నాయి.. కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో ప్రదర్శించిన వేటగాడు …
Read More »ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు..
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పుట్టిన గడ్డపైనే ఆయనకు ఘోర అవమానం జరిగింది. మరో రెండు రోజుల్లో ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉన్న నేపథ్యంలో అధికార వైసీపీ కార్యకర్తలు.. కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. టీడీపీ నేతలను రెచ్చగొట్టి.. ఏదో ఒక విధంగా ఇక్కడ రసాభాస సృష్టించాలనే వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి కొందరు వైసీపీ కార్యకర్తలు.. ఆ పార్టీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates