Political News

ఇక్కడ టీడీపీకి అభ్యర్ధి దొరికినట్లేనా ?

చాలా కాలంగా గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సరైన అభ్యర్ధి లేరు. ఒకపుడు టీడీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గంలో ఇపుడు అసలు అభ్యర్ధే లేరంటే చాలా ఆశ్చర్యంగానే ఉంది. ఇలాంటి నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయం చంద్రబాబునాయుడుకు పెద్ద సమస్యగా మారింది. ఇదే సమయంలో వైసీపీ తరపున మాజీ మంత్రి కొడాలినాని చాలా బలమైన క్యాండిడేట్ గా ఉన్నారు. గడచిన మూడున్నరేళ్ళుగా కొడాలి తన టార్గెట్ …

Read More »

‘మీ రాజ‌ధాని ఏదంటూ మా అమ్మాయిని ఆట‌ప‌ట్టిస్తున్నారు’

ఏపీ రాజ‌ధాని అంశం.. గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే. ఏపీకి రాజ‌ధాని ఏదీ.. అంటూ.. ఇటీవ‌ల‌.. ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు నెట్ చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. దీంతో రాజ‌కీయంగా కూడా ఇది అప్ప‌ట్లో దుమారం రేపింది. ఒక‌.. క్యాంప‌స్‌లో ప్ర‌సంగించేందుకు వైసీపీ ఎంపీ వెళ్లిన సంద‌ర్భంగా.. అక్క‌డి విద్యార్థులు.. ‘మూడు రాజ‌ధానుల‌తో అభివృద్ధి సాధ్య‌మేనా?’ అని ప్ర‌శ్నించ‌డం కూడా వైసీపీని …

Read More »

ప్ర‌కాష్ రాజ్ సూప‌ర్ క్వ‌శ్చ‌న్‌.. ఆన్స‌ర్ దేదో మోడీజీ!

బ‌హుభాషా న‌టుడు.. ఫైర్‌బ్రాండ్ ప్ర‌కాష్ రాజ్‌.. తాజాగా చేసిన ట్వీట్‌.. రాజ‌కీయంగా సంచ‌ల‌నంగా మారింది. త‌రచుగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై విమ‌ర్శ‌లు గుప్పించే ప్ర‌కాష్ రాజ్‌.. ఆయ‌న విధానాలను నిశితంగా విమ‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో క‌వులు, ర‌చ‌యిత నిర్బంధాల నుంచి ముస్లింల‌పై దాడుల వ‌ర‌కు అనేక సంద‌ర్భాల్లో ప్ర‌కాష్‌రాజ్‌.. త‌న విమ‌ర్శ‌నాస్త్రాల‌ను ఎక్కు పెట్టారు. ఇప్పుడు కూడా అదేవిధంగా ఆయ‌న ప్ర‌ధాని మోడీ ని టార్గెట్ చేశారు. …

Read More »

రేవంత్ అంతపెద్ద ఆఫర్ ఇచ్చారా ?

మునుగోడు ఉపఎన్నికలో గెలుపు అన్ని పార్టీలకు అత్యంత ప్రతిష్టగా మారింది. టీఆర్ఎస్ సంగతి పక్కన పెట్టేస్తే కాంగ్రెస్, బీజేపీలకు మరీ ప్రతిష్టగా మారింది. కారణం ఏమిటంటే ఇక్కడ ఎంఎల్ఏగా ఉండి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ నేతే కాబట్టి. సో తన సీటును మళ్ళీ గెలిపించుకోవటం కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు రేవంత్ రెడ్డికి బాగా ప్రతిష్టగా మారింది. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంఎఏగా రాజీనామా చేసి బీజేపీలో చేరి …

Read More »

అమిత్ షా సీరియస్ అయ్యారా ?

కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణా విమోచన దినోత్సవ కార్యక్రమంలో హాజరైన హోంశాఖ మంత్రి అమిత్ షా నేతలపై బాగా సీరియస్ అయినట్లు సమాచారం. విమోచన దినోత్సవ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రత్యేకించి బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం ప్రధానంగా మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో గెలుపు విషయంపైనే జరిగింది. ఈ సమావేశంలో నేతల తీరుపై బాగా మండిపడినట్లు సమాచారం. కారణం ఏమిటంటే మునుగోడులో బీజేపీ కచ్చితంగా గెలుస్తుందనే వాతావరణం లేకపోవటమే. …

Read More »

పాదయాత్ర ఫైనల్ … కుప్పం నుంచే ఆరంభం !

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న అన్నీ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటి మార్గాల్లో పాదయాత్ర చేయటం కూడా ఒకట. అంటే చంద్రబాబు పాదయాత్ర చేస్తారని కాదు. ఆయన కొడుకు నారా లోకేష్ పాదయాత్రను మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. వచ్చేఏడాడి జనవరి 26వ తేదీ రిపబ్లిక్ దినోత్సవం రోజున పాదయాత్ర ఆరంభించాలని ముహూర్తం రెడీ చేసుకున్నట్లు ప్రచారం మొదలైంది. తన పాదయాత్రను లోకేష్ చిత్తూరు జిల్లాలోని కుప్పంలో …

Read More »

అప్పుల లెక్కలే తప్పుగా చెబితే ..

రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు, ఆర్థిక ఆరోగ్యానికి వచ్చిన ఢోకా ఏమీలేదని.. కొవిడ్‌ లాంటి మహమ్మారి వచ్చి సవాళ్లు విసిరినా ఆర్థిక వ్యవస్థను మెరుగ్గా నిర్వహిస్తున్నట్లు సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అంతేకాదు.. ఆయ‌న గ‌ణాంకాల‌తో స‌హా వివ‌రించారు. ఈ క్ర‌మంలో గ‌త ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల రాళ్లు రువ్వారు. ఇదే నిజం అనుకుందాం. కానీ, రాష్ట్ర ఆర్థిక నిర్వహణ బలహీనంగా ఉందని రేటింగు సంస్థ క్రిసిల్‌ ఆగస్టులో పేర్కొంది. అమరావతి బాండ్ల …

Read More »

కేసీయార్ ప్లాన్ మామూలుగా లేదుగా..

జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని చాలా స్పీడ్ మీదున్న కేసీయార్ ప్రత్యేకంగా తన టీమును రెడీ చేసుకుంటున్నారా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తాజాగా కేసీయార్ చేసిన ప్రకటన ఏమిటంటే ముఖ్యమంత్రిగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తానన్నారు. ఒకవైపు జాతీయ పార్టీ పెట్టాలనే ప్రయత్నాలు చేస్తునే మరోవైపు క్రియాశీలకంగా ఉంటానని ప్రకటించటంలో అర్ధమేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. సొంతంగా పార్టీ పెట్టుకున్నాక క్రియాశీలకంగా ఉండక వేరేదారేముంది …

Read More »

అమ‌రావ‌తి పై త‌న ప‌ట్టును వీడ‌డం లేదు

jagan

ఏపీ స‌ర్కారు.. అమ‌రావ‌తిపై త‌న ప‌ట్టును వీడ‌డం లేదు. 3 రాజధానులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ.. వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అమరావతే రాజధాని అని, దీనిని మూడు మాసాల్లోనే డెవ‌ల‌ప్ చేసి.. రైతుల‌కు ఇచ్చిన హామీ మేర‌కు.. ఫ్లాట్లు అభివృద్ది చేయాల‌ని.. అప్ప‌గించాల‌ని కూడా.. ఆదేశించింది. అయితే.. మూడు మాసాలు దాటిపోయినా.. ఏపీ స‌ర్కారు దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. తాజాగా.. మాత్రం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. …

Read More »

KCR: తెలంగాణ‌పై విషం చిమ్ముతున్నారు

Telangana ప్ర‌భుత్వం.. అధికారికంగా నిర్వ‌హిస్తున్న జాతీయ స‌మైక్య‌తా వ‌జ్రోత్స‌వాలు .. రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లి ప‌బ్లిక్ గార్డెన్‌లో నిర్వ‌హించిన వ‌జ్రో త్సవాల్లో.. సీఎం కేసీఆర్‌.. పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయన మ‌రోసారి ప‌రోక్షంగా కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై నిప్పులు చెరిగారు. ఎనిమిదేళ్ల టీఆర్ ఎస్‌ పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఈ తరుణంలో దేశం, రాష్ట్రంలో పేట్రోగిపోతున్న …

Read More »

Amit Shah: ఆపరేషన్‌ పోలో తో హైద‌రాబాద్ కు విముక్తి

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా.. ఆధ్వ‌ర్యంలో.. తెలంగాణ విమోచన దినోత్సవం జరుగుతోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన వేడుకల సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మత్రి అమిత్ షా తెలంగాణ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్‌ వల్లభాయి పటేల్ వల్లే ఇదంతా సాధ్యమైందని అమిత్‌షా పేర్కొన్నారు. హైదరాబాద్‌ …

Read More »

KCR: ఏపీలో బలపడటం కోసం కేసీఆర్ తో పొత్తు

రాజ‌కీయాలు ఎప్పుడూ.. ఒకేపంథాలో సాగ‌వు. ఎవ‌రు ఎవ‌రికీ శాశ్వ‌త శ‌త్రువులు కారు.. ఎవ‌రు ఎవ‌రికీ శాశ్వ‌త మిత్రులు కూడా కారు. ఒక‌ప్పుడు.. తెలంగాణ వ‌ద్ద‌న్న‌.. సీపీఎం.. కావాల‌న్న సీపీఐ.. ఈ రెండు పార్టీల విష‌యంలో చాలా ఏళ్ల‌పాటు.. (KCR) (Telangana) సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. వాటిని సైతం దూరంగా ఉంచారు. అంతేకాదు.. క‌మ్యూనిస్టుల కంచుకోట‌ను దెబ్బ‌తీశారు కూడా! సాగ‌ర్ నుంచి గెలిచిన‌.. కామ్రెడ్‌ నోముల న‌ర‌సింహ‌య్య‌ను త‌న‌వైపు తిప్పుకొని.. …

Read More »