రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక కుదుపు కుదుపుతున్న క్యాసినో అంశంపై.. ఏపీ మాజీ మంత్రి, సీఎం జగన్ కు మేనమామ వరసయ్యే.. బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. తను కూడా.. క్యాసినోకు వెళ్తుంటానని ఆయన చెప్పారు. అయితే.. ప్రవీణ్ చీకోటి అనే వ్యక్తి ఎవరో మాత్రం ఆయనకు తెలియదని చెప్పడం విశేషం. క్యాసినో విషయంపై అడ్డమైన రాతలు రాస్తే.. బాగోదని.. మీడియాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. “నేను ఎప్పుడైనా క్యాసినోకు పోయి …
Read More »మంగళగిరి యూటర్న్.. ఆళ్ల వల్ల కాదట
వైసీపీలో రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కేదెవరు.. అసలు టికెట్ దక్కించు కునేదెవరు? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఒకవైపు.. రాష్ట్రంలో అన్ని పార్టీలూ.. ఎవరి వ్యూహాలు వారు వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి గెలుపైనా అంత ఈజీకాదని అంటున్నారు. సో.. ప్రతి ఒక్కరి పరిస్థితి ఇబ్బందిగానే ఉందనేది.. తాజాగా పార్టీ అధిష్టానం చేయించిన సర్వేని బట్టి తెలుస్తోంది. ఇదిలావుంటే.. ముఖ్యంగా మంగళగిరిపై వైసీపీ …
Read More »మళ్ళీ చంద్రబాబు జై తెలంగాణ
తెలంగాణలోనూ టీడీపీని పరుగులు పెట్టించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవాలని సూచించారు. భద్రాచలంలో తెలంగాణ టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. వరద ముంపు ప్రాంతాల్లో సమస్యలపై చర్చించారు. స్థానిక సమస్యలను నేతలు… చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. విలీన గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సెప్టెంబర్లో ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరు కావాలని నేతలు …
Read More »సోముకు షాక్… దుమ్ముదులిపేసిన పెద్దాయన
కళ్లు మూసుకుని తాగినంత మాత్రాన పిల్లిని ఎవరూ చూడరని అనుకోవడం తప్పే కదా..! అలాగే.. ఏపీ రాజధాని విషయంలో బీజేపీ నేతలు.. ముఖ్యంగా కేంద్రంలోని పెద్దలు చేయాల్సిందంతా చేసేసి.. ఇప్పుడు ఏమీ ఎరుగబోమని.. చేస్తున్న వ్యాఖ్యల పై సామాన్యులు మండిపడుతున్నారు. తాము ఏం చేసినా.. ప్రజలు ఏమీ అనరు ధోరణి ఇటీవల కాలంలో నాయకులకు పెరిగిపోయింది. ఎన్నికలు రాగానే.. ఏమీ తెలియని అమాయకుల్లా ప్రజల ముందు నటించేస్తున్నారు. అయితే.. ప్రజలు …
Read More »నిండా మునిగిపోయిన విద్యార్థులు
వేలాదిమంది వైద్య విద్యార్ధులు నిండా మునిగి పోయినట్లే అనిపిస్తోంది. వీరంతా ఉక్రెయిన్లో వైద్య విద్య చదవటానికి వెళ్ళి తిరిగి వచ్చేసినవారే. ఉక్రెయిన్లో చదువుకునేందుకు ఇండియా నుండి సుమారు 25 వేల మంది వెళ్ళారు. వీరిలో 20 వేలమంది వైద్య విద్యను చదువుతున్నారు. యుద్ధం మొదలవ్వటానికి ముందే వీళ్ళల్లో అత్యధికుల వైద్య విద్య అయిపోయింది. కాకపోతే ఫైనల్ పరీక్షలు జరగాల్సుండగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. కొద్దిరోజుల్లో యుద్ధం అయిపోతుందని తమ చదువు …
Read More »‘రాజన్న రాజ్యం కావాలంటే.. షర్మిల ఏపీకి పోవాలి’
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి.. వైఎస్ తనయ షర్మిలపై టీఆర్ఎస్ కీలక నాయకుడు, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “రాజన్న రాజ్యం కావాలని ఎవరైనా అనుకుంటే.. వాళ్లు తక్షణం ఏపీకి పోవాలి. ఇది.. రాజన్నకు వ్యతిరేక రాజ్యం. రాజన్న(వైఎస్)తెలంగాణ విషయంలో ఏమన్నాడో.. వాళ్లు(షర్మిల అండ్ కో) మరిచిపోయినా.. తెలంగాణ సమాజం మాత్రం మరిచిపోలేదు. ఈ విషయాన్ని వారు తెలుసుకుంటే మంచిది. లేకుంటే తెలంగాణ ప్రజలే …
Read More »కేంద్రంపై నిందలు మొదలుపెట్టిన వైసీపీ !
ఇపుడిదే ఎవరికీ అర్థం కావటం లేదు. రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటు జగన్మోహన్ రెడ్డి అటు విజయసాయిరెడ్డితో పాటు కొందరు ఎంపీలు గట్టిగా మాట్లాడుతున్నారు. కోనసీమ జిల్లాలో వరద బాధితులను పరామర్శించిన సందర్భంగా జగన్ మాట్లాడుతూ పునరావాస ప్యాకేజికి నిధులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. తాను నరేంద్రమోడీకి కలిసినపుడు ఈ విషయమై నిలదీస్తానని చెప్పారు. కేంద్రం నుండి పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన రు. 20,000 కోట్లు …
Read More »మునుగోడు ‘రిజల్ట్’.. ఎవరికి అనుకూలం?
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకా రాజీనామా చేయలేదు. ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోలేదు. కానీ, తెరవెనుక .. ఆయన రాజకీయాలు మాత్రం హాట్ టాపిక్గా మారిపోయాయి. ఆయన రేపో మాపో.. బీజేపీలోకి చేరిపోవడం ఖాయమనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే.. ఆయన బీజేపీ పార్టీలో చేరినా.. ఎమ్మెల్యేగా కొనసాగవచ్చు. ఎవరూ ఆయనకు అభ్యంతరం చెప్పరు. ఎందుకంటే.. …
Read More »ఈ సర్వేల పరమార్థం ఏంటి? వైసీపీలో రగడ
వైసీపీలో సర్వేలపై సర్వేలు చేస్తున్నారు. నాయకుల పనితీరును బూతద్దంలో చూస్తున్నారు. ఎవరు ప్రజలతో ఉంటున్నారు? ఎవరు ఉండట్లేదు..? అనే అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దీంతో నాయకులు ఎక్కడికక్కడ హడలి పోతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే.. చివరకు ఏం జరుగుతుందనేది.. ఎవరికి అర్ధం కావడం లేదు. “ఇన్ని సర్వేలు చేయిస్తున్నారు. మాకు టికెట్ ఇస్తామనో.. ఇవ్వమనో తేల్చేస్తే. మా దారి మేం చూసుకుంటాం” అని ఒక నాయకుడు వ్యాఖ్యానించే వరకు వచ్చిందంటే.. …
Read More »ఒక్క మాట.. కాంగ్రెస్ను కిందకు దించేసిందిగా!
ఔను.. ఒకే ఒక్క మాట.. కాంగ్రెస్ను పూర్తిగా డోలాయమానంలోకి పడేసింది. కిందకు దించేసింది. నిన్నటి వరకు కేంద్రంపై విరుచుకుపడిన గొంతులను సైలెంట్ చేసేసింది. అదే.. రాష్ట్రపతి కాదు.. రాష్ట్రపత్ని! ఇది.. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్య. దీనిపై ఉభయ సభల్లోనూ రచ్చ రంబోలా అయిపోయింది. ధరల పెరుగుదల, ఎంపీల సస్పెన్షన్పై కేంద్రంపై ముప్పేట దాడికి విపక్షాలు ప్రయత్నిస్తున్న వేళ.. ఒక్క సారిగా సీన్ రివర్స్ అయింది. …
Read More »చంద్రబాబుకు ఘన స్వాగతం.. గతానికి మించి..!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరో విడత వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆయనకు వరద ప్రభావిత ప్రాంతాల్లో కనీవినీ ఎరుగని స్వాగతం లభించింది. జయహో చంద్రన్నా.. అంటూ..యువత నుంచి వృద్ధుల వరకు ఆయనను చూసేందుకు తరలి వచ్చారు. అడుగడుగునా.. ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూల మాలలు, గజ మాలలతో ఆయనకు ఎదురొచ్చి.. కాన్వాయ్ ముందే.. ఆయనకు మాలలు ధరించేందుకు పోటీ పడ్డారు. రెండు మూడు సందర్భాల్లో అభిమానులను అదుపు …
Read More »ఔను.. ఆ స్టిక్కర్ నాదే.. అయితే ఏంటి?
క్యాసినో వ్యవహారంలోని నిందితుడైన మాధవరెడ్డి ఇంట్లో జరిగిన సోదాల్లో దొరికిన కారు స్టిక్కర్పై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. క్యాసినోలు నిర్వహిస్తూ ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల ఇళ్లల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐఎస్ సదన్కు చెందిన ప్రవీణ్, బోయిన్పల్లిలో నివాసం ఉంటున్న మాధవరెడ్డితో పాటు పలువురు ఏజెంట్ల ఇళ్లల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో మాధవరెడ్డి కారుకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates