Political News

గృహసారథుల నియామకం హుళక్కేనా ?

ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. సకాలంలో వేతనాలు అందని ప్రభుత్వోద్యోగులు మాట వినేందుకు నిరాకరిస్తున్నారు. విపక్షం రోజురోజుకు బలపడుతోంది. చంద్రబాబుకు జనం నీరాజనం పడుతున్నారు. ఈ నేపథ్యంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం సీఎం జగన్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. కింది స్థాయి నుంచి ప్రతీ ఇంటిని ప్రతీ ఒక్కరినీ డేగకంటితో కనిపెడితే ఓట్లు రాబట్టడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చి ఆ దిశగా అడుగులు వేశారు. ప్రతీ …

Read More »

పరిశ్రమలు ఏపీ వైపు చూస్తే ఒట్టు…

జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల మాటేగానీ.. అభివృద్ధి పథంలో నడవాలన్న సంకల్పం కనిపించడం లేదు. ప్రజల తలసరి ఆదాయం పెంచేందుకు అపసరమైన చర్యలు దాదాపు శూన్యానికి చేరిపోయాయి. ప్రభుత్వోద్యోగాలు ఒట్టిపోతున్న తరుణంలో ఉపాధి అపకాశాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన వైసీపీ సర్కారు.. ఉన్న పరిశ్రమలనే తరిమేస్తున్న వార్తలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జగన్ పాలనలో అమరరాజా సంస్థకు జరిగిన …

Read More »

సీనియ‌ర్ త‌మ్ముడి అస‌హ‌నం.. బాబుకు ఇబ్బందే బ్రో!!

ఆయ‌న సీనియ‌ర్‌నాయ‌కుడు, మాజీ మంత్రి. పైగా చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. కీల‌క‌మైన నాయ‌కుడు కూడా. అయితే.. ఇప్పుడు ఆయ‌న తీవ్ర అస‌హ‌నంలోకూరుకుపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు సీటు వ‌స్తుందో రాదో అనే బెంగ ఆయ‌న‌ను వెంటాడేస్తోంది. దీంతో నిన్న మొన్న‌టి వ‌ర‌కు య‌క్టివ్‌గా ఉన్న స‌ద‌రు సోద‌రుడు.. ఇప్పుడు.. టీడీపీపై నిర్లిప్త వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఆయ‌నే మాజీ మంత్రి ఆలపాటి రాజా అలియాస్ ఆలపాటి రాజేంద్రప్రసాద్. రాష్ట్రంలో …

Read More »

తెలంగాణ‌ లోనే కాదు.. అమెరికాలోనూ రాజ‌కీయం చేస్తా!

తెలుగు వాళ్లు ఎక్క‌డుంటే.. అక్క‌డ రాజ‌కీయం చేస్తాన‌ని.. త‌న‌ను ఎవ‌రు ఆపుతారో చూస్తాన‌ని .. టీడీపీ అధినేత అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న కామెంట్లు చేశారు. అంతేకాదు.. తెలంగాణ‌లో రాజ‌కీయం త‌న‌కు కొత్త‌కాద‌ని.. త‌ను ఎక్క‌డున్నా.. అభిమానించే తెలుగు వారు ఉన్నార‌ని చెప్పారు. తెలంగాణ‌ను అభివృద్ధి చేసింది తానేన‌ని చెప్పారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో రాజ‌కీయాలు చేస్తుంటే.. కొంద‌రు వ‌ణికి పోతున్నారంటూ.. సీఎం జ‌గ‌న్‌ పై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. …

Read More »

ఆ ఇద్దరు నేతలు టీడీపీలోకి వస్తారా.. ?

రాజకీయాలంటే విమర్శలు. విపక్షంలో ఉంటే ప్రభుత్వ పథకాలు, విధానాలు, నిర్ణయాలను విమర్శించడమే పనిగా పెట్టుకోవడం. అధికారంలో ఉంటే విపక్షాలకు ఓ విధానం లేదని, ఐనదానికి, కానిదానికి తమను టార్గెట్ చేయాలను చూస్తున్నాయని చెప్పుకోవడం.. ఇదీ సాధారణంగా జరిగేదే. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖమ్మం టూర్లో మాత్రం తెలంగాణ అధికార పార్టీని పేరు పెట్టి విమర్శించినట్లుగా అనిపించలేదు. రెండు రాష్ట్రాలు మళ్లీ కలవాలంటున్నారని వైసీపీని విమర్శించారే తప్ప…. కేసీఆర్ విధానాలను ఒక్క …

Read More »

వైసీపీ నేతకు టీడీపీలో ఎంపీ టికెట్

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి పేరు తెలియని వారుండరు. ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయన తర్వాత బాగా వెనుకబడిపోయారు. కడప జిల్లాకు చెందిన ఆయన ఇప్పుడు మాత్రం అమావాస్యకు, పౌర్ణానికి మీడియా ముందుకు వచ్చి స్టేట్ మెంట్లు ఇస్తుంటారు. ఆయన మాటల్లో రాజకీయాల కంటే రాజకీయ విశ్లేషణలే ఎక్కువగా ఉంటుంటాయి.రవీంద్రా రెడ్డి కూడా ఎంపీ రఘురామ కృష్ణంరాజులాగే తయారయ్యారు. వైసీపీలో ఉంటూ జగన్ ను విమర్శించడం …

Read More »

2019 వ‌ర‌కు ఎక్క‌డున్నారు జ‌గ‌న‌న్నా?

Jagan to pick 50 new candidates for 2024 elections

రాజ‌కీయాల్లో నాయ‌కులు ఏం చెప్పినా.. ఏం మాట్లాడినా.. చెల్లుతుంద‌నే రోజులకు కాలం చెల్లింది. ఎందుకంటే.. ప్ర‌జ‌ల‌కు అన్ని లెక్క‌లు ఇప్పుడు అందుబాటులోనే ఉన్నాయి. ప్ర‌జ‌లు ఇంకా కొన్ని జ్ఞాప‌కాల‌ను మ‌రిచిపోలేదు. గురివింద నీతులు చెబితే.. ఎవ‌రూ ఊరుకోరు కూడా. తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. క‌డ‌ప జిల్లాలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ.. తాను ఏపీ వాడిన‌నే ముద్ర వేసుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఖ‌మ్మంలో ఇటీవ‌ల చంద్ర‌బాబు నిర్వ‌హించిన స‌భ‌.. ఆయ‌న డైలాగుల‌కు …

Read More »

ఉద‌య‌గిరిలో.. సీఎం జ‌గ‌న్ ఫ్లెక్సీలు చించేసి మ‌రీ..

సీఎం జ‌గ‌న్ వ‌స్తున్నాడంటే.. రెండు రోజుల ముందు నుంచే చేస్తున్న హ‌డావుడి అంతా ఇంతా కాదు.. మ‌రి అలాంటి ప్రొటోకాల్‌లో ఉన్న నాయ‌కుడు.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఫ్లెక్సీల‌ను క‌ట్ట‌డ‌మే కానీ.. చింప‌డం .. తెలియ‌ని.. ఏపీలో ఇప్పుడు అవే ఫ్లెక్సీల‌ను చింపేస్తున్నారు. ధిక్కార‌మున్ సైతువా.. కాదు.. చేస్తున్నారు. వ‌ర్గ‌పోరులో.. సీఎం కూడా ఒక భాగం అయిపోయారు. అది కూడా బ‌ల‌మైన నెల్లూరు జిల్లాలోనే కావ‌డం.. అది కూడా …

Read More »

కేంద్రంపై యుద్ధం.. వెన‌క్కి త‌గ్గిన కేసీఆర్.. రీజ‌నేంటి?

లేస్తే.. త‌గ్గేదేలేదు..! అన్న‌ట్టుగా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై నిప్పులు చెరిగే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. గ‌తం లోనూ ధాన్యం కొనుగోలు విష‌యంలో త‌లెత్తిన వివాదంతో రోడ్డెక్కారు . సీఎంగా ఉంటూనే.. ఇందిరా పార్కు ద‌గ్గ‌ర నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఇక‌, అదేవిధంగా ఇత‌ర స‌మ‌స్య‌ల‌పైనా కేంద్రాన్ని ఆయ‌న‌ నిలదీస్తున్నారు. తాజాగా కూడా ఉపాధి హామీ ప‌నుల‌కు సంబంధించి కేంద్రం ఇచ్చిన నిధుల‌ను రైతుల క‌ల్లాల‌కు.. సంబంధించి ఖ‌ర్చు చేయ‌డంపైనా.. …

Read More »

రూ.250 పెరిగింది.. 50 వేల పింఛ‌న్లు క‌ట్‌!

ఏపీలో సామాజిక‌ పెన్షన్ పొందే వారికి వైసీపీ ప్ర‌భుత్వం భారీ షాకిచ్చింది. ముఖ్యంగా దివ్యాంగులు.. ఇత‌ర‌త్రా ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి పింఛ‌న్ ఇస్తున్నారు. అయితే.. ఇప్పటి వ‌ర‌కు లేని నిబంధ‌న‌లు వీరికి కూడా వ‌ర్తింప జేస్తూ.. తాజాగా పింఛ‌న్‌ను క‌ట్ చేస్తోంది. 1000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ ఉన్నా.. 300 యూనిట్లు దాటి విద్యుత్ బిల్లులు కట్టేవారికి పెన్షన్ కట్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో పెన్షన్‌ …

Read More »

వాళ్ల‌లాగా.. ఈ భార్య కాకపోతే మరో భార్య..

ఏపీ సీఎం జ‌గ‌న్ తీవ్ర‌మైన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌హా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌పై క‌లిపి ఆయ‌న కామెంట్లు సంధించారు. ప్ర‌స్తుతం క‌డ‌ప ప‌ర్య‌ట న‌లో ఉన్న జ‌గ‌న్‌.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. త‌న‌కు ఒక‌టి పోతే.. ఇంకొక‌టి ఆప్ష‌న్ లేద‌ని వ్యాఖ్యానించా రు. తాను ఏపీనే న‌మ్ముకుని ఉన్నాన‌ని చెప్పారు. ఏపీ ప్ర‌జ‌ల‌తోనే త‌న రాజ‌కీయాలు ఉంటాయ‌న్నారు. త‌న‌కు మ‌రో …

Read More »

25-30 సీట్లు ఖాయం.. జ‌న‌సేన‌లో గుస‌గుస‌!

ఏపీలో వ‌చ్చే 2024లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లోనే అధికారంలో వ‌చ్చేస్తామ‌ని జ‌న‌సేన చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. దీనికి విరుద్ధంగా.. పార్టీలో అంత‌ర్గ‌త చ‌ర్చ ఒకటి జ‌రుగుతోంది. ఇప్ప‌టికి ప్పుడు అధికారం రాకున్నా రాక‌పోయినా.. 2029 ఎన్నిక‌ల‌ను టార్గెట్ చేసుకుని.. ఇప్ప‌టి నుంచి పునాదులు బ‌లంగా వేసుకునే వ్యూహాన్ని అమ‌లు చేస్తున్న‌ట్టు నాయ‌కులు గుస‌గుస‌లాడుతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. రాష్ట్రంలో 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన‌ను పోటీకి పెట్టేందుకు అభ్య‌ర్థులు లేరు. …

Read More »