Political News

బెజవాడ టీడీపీలో అయోమయం

బెజవాడ టీడీపీలో అయోమయం పెరిగిపోతోంది. ఒకవైపు కేశినేని చిన్ని పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు ఎంపీ కేశినేని నానియే వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపునే పోటీ చేస్తారంటు ఆయన మద్దతుదారులు ప్రచారం చేస్తున్నారు. దాంతో అసలిద్దరిలో వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసేది ఎవరనే విషయంలో పార్టీలోనే అయోమయం పెరిగిపోతోంది. సమస్య ఎక్కడ వచ్చిందంటే ఇద్దరు కూడా స్వయానా అన్నదమ్ములు కావటమే. వీళ్ళిద్దరు అన్నదమ్ములు కావటంతోనే ఇద్దరిలో …

Read More »

మోడీకి చిన్నారి లేఖ… ఎరేజర్ ధరపై నిలదీత

నరేంద్ర మోడీకి ఒక చిన్నారి రాసిన లేఖ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే కాన్పూరులో ఒకటో తరగతి చదువుతున్న కృతి దూబే అనే చిన్నారి తన పెన్సిల్ , ఎరేజర్ పోగొట్టుకున్నదట. ఆ విషయం తెలిసిన ఆపిల్ల తల్లి చిన్నారిని గట్టిగా మందలించింది. ఇదివరకు చాలాసార్లు పెన్సిల్, ఎరేజర్ పోగొట్టుకున్నా పట్టించుకోని తల్లి ఇపుడు మాత్రమే ఎందుకింతగా మందిలించిదో దుబేకి అర్ధంకాలేదు. అయితే ఎవరిద్వారానో …

Read More »

రౌత్ అరెస్ట్ వెనక ఇంత వ్యూహముందా ?

ముంబయ్ లో శివసేన కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఆదివారం ఉదయం నుండి 9 గంటల పాటు రౌత్లో ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు సాయంత్రం అదుపులోకి తీసుకుని తమ ఆఫీసుకు తీసుకెళ్ళారు. తర్వాత అర్ధరాత్రి రౌత్ ను అరెస్టుచేసినట్లు ప్రకటించారు. రౌత్ అరెస్టు వెనకాల చాలా పెద్ద వ్యూహమే దాగున్నట్లు సమాచారం. శివసేనకు చీఫ్ ఉద్థవ్ …

Read More »

ఇక‌, వారితో ఆర్థిక సంబంధాలు తెగిపోయిన‌ట్టేనా?

వైసీపీలో ఆస‌క్తిక‌ర విష‌యం చ‌ర్చ‌గా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో డ‌బ్బులు పెట్టేవారి కోసం.. వైసీపీ నాయ కులు ఎదురు చూస్తున్నారు.. గత ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఇమేజ్ క‌లిసి వ‌చ్చింది. ఆయ‌న చేసిన పాద‌యాత్ర, వైసీపీ హ‌వా వంటివి ప‌నిచేశాయి. దీనిని అడ్డు పెట్టుకుని చాలా మంది గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ప‌రిస్థితి ఇప్పుడు యూట‌ర్న్ తీసుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఇమేజ్ ఏమేర‌కు ప‌నిచేస్తుంద‌నేది ప్ర‌శ్న‌గా మారింది. దీంతో …

Read More »

అక్కలపైనే కేసు వేసిన భూమా జగత్

భూమా ఫ్యామిలీ వ్యవహారమే విచిత్రంగా ఉంటోంది. ఒకరిపై మరొకరు కోర్టులో కేసులు వేసుకుంటున్నారు. బయటవాళ్ళెవరితో సమస్యలు వస్తే అందరూ కలిసి వాళ్ళపై దాడులు చేస్తుంటారు. ఆ విషయం ముగిసిపోగానే మళ్ళీ ఒకళ్ళపై మరొకళ్ళు కేసులు మామూలే. ఇపుడిదంతా ఎందుకంటే దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి కొడుకు జగద్విఖ్యాత్ రెడ్డి తన అక్కలైన భూమా అఖిలప్రియ, భూమా మౌనికపై తెలంగాణ హైకోర్టులో కేసు వేశారు. తన చిన్నపుడే తన …

Read More »

హిందూపురం టికెట్‌పై తెలుగు త‌మ్ముళ్ల పోరు..!

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని హిందూపురం పార్ల‌మెంటు టికెట్ కోసం.. టీడీపీలో కొన్ని రోజులుగా వివాదం ర‌గులుతోంది. ఈ టికెట్ కోసం.. నిన్న మొన్న‌టివ‌ర‌కు ఇద్ద‌రు కీల‌క నాయ‌కుల మ‌ధ్య వివాదం రేగ‌గా.. ఇప్ప‌డు మ‌రో నాయ‌కుడు కూడా రెడీ అయ్యారు. దీంతో ఒక్క సీటు కోసం.. ముగ్గురు నాయ‌కులు పోటీ ప‌డుతున్న ‘దృశ్యం’ క‌ళ్ల‌కు క‌డుతోంది. వాస్త‌వానికి గ‌త ఏడాది వ‌ర‌కు కూడా ఒక్క‌రే పోటీ లో ఉన్నారు. కానీ, …

Read More »

“మధ్యనిషేధమా”?.. మా మ్యానిఫెస్టోలో లేదు

మద్యపాన నిషేధంపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ వింత వివరణ ఇచ్చారు. “మా మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం అనే మాటే లేద”ని.. అన్నారు. అంతేకాదు.. మద్యం ధరను ఫైవ్‌స్టార్ హోటల్ రేట్లకు తీసుకెళ్తామని మాత్రమే చెప్పామన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి. “మద్యం కాపురాల్లో చిచ్చు పెడుతోంది.. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి.. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం… మద్యాన్ని ఫైవ్‌ స్టార్ …

Read More »

సీమ‌లో భేష్‌.. కోస్తాలో డ‌ల్‌.. తాజా రిపోర్ట్‌..!

ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎక్క‌డైతే పుంజుకుందామ‌ని..ఎక్క‌డైతే పుంజుకోవాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుందో.. అక్క‌డ మాత్రం పుంజుకోలేకపోతోంది. గ‌తంలో ఎక్క‌డ బ‌లం ఉందో.. అక్కడ మాత్రం అలానే ఉంది. ఇదీ.. ఇప్పుడు తాజాగా వైసీపీకి అందిన రిపోర్టు. ప్ర‌స్తుతం.. పార్టీ నిర్వ‌హిస్తున్న గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగాల‌ని.. పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ కోరుకున్నారు. ఇది ప్ర‌జ‌ల్లో మంచి జోష్ నింపుతుంద‌ని కూడా అనుకున్నారు. ఆయ‌న అనుకున్న‌ది …

Read More »

ఏపీ ప్ర‌భుత్వ ఖ‌జానాకు ‘కోట్ల కిక్కు’

ఏపీలో మద్య నిషేధం అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. తాజాగా మ‌రో మూడేళ్ల‌పాటు బార్ల‌ను నిర్వ‌హించుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన పిలుపుతో.. బార్ల య‌జ‌మానులు పోటెత్తారు. పోటీ ప‌డి మ‌రీ.. పాట‌పాడుకుంటున్నారు. అదికూడా.. అధిక మొత్తానికే కావ‌డం.. గ‌మ‌నార్హం. దీంతో జిల్లాల‌కు జిల్లాల్లో రాష్ట్ర ఖ‌జానాకు కోట్ల రూపాయ‌ల మ‌ద్యం ఆదాయం స‌మ‌కూరుతుండ డం గ‌మ‌నార్హం. రాష్ట్రంలో కొత్తగా బార్ల ఏర్పాటుకు సంబంధించిన వేలం పాటకు పలు జిల్లాలో విశేష …

Read More »

రెండు వారాల్లో యుద్ధ‌మే: కోమ‌టిరెడ్డి డెడ్‌లైన్‌

10-15 రోజుల్లో యుద్ధం ప్రకటిస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి డెడ్‌లైన్ విధించారు. మునుగో డు తీర్పు తెలంగాణ మార్పునకు నాంది కావాలని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ భావిస్తే ఉప ఎన్నిక రాదని.. ప్రజలు సిద్ధంగా ఉంటే వస్తుందని ఆయన స్పష్టం చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడనున్నారనే వార్తలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఆదేశాల …

Read More »

కొంద‌రు నేత‌లు అంతే.. మార్చ‌లేం మ‌హ‌ప్ర‌భో!!

ఔను.. కొంద‌రు నేత‌లు అంతే.. ఈ మాట‌.. ఏపీలో రెండు కీల‌క పార్టీల మ‌ధ్య జోరుగా వినిపిస్తోంది. వీరిలో వైసీపీ నాయ‌కులు ఉన్నారు. టీడీపీ నేత‌లు కూడా ఉన్నారు. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తుంటే.. చోద్యం చూస్తున్న త‌మ్ముళ్లు.. వైసీపీని రికార్డు స్థాయి లో గ‌ట్టెక్కించి.. తిరిగి అధికారంలోకి రావాల‌ని.. వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తుంటే.. నేత‌లు.. త‌మ‌కు ఏమీ ప‌ట్ట‌న‌ట్టు.. తాము …

Read More »

ఏపీలో ఇదేం మిస్ట‌రీ.. జ‌గ‌న‌న్నా?

శ‌వాలు మాట్లాడుతున్నాయ్‌!!-యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ రాసిన‌.. ఒక న‌వ‌ల‌లో.. డైలాగు ఇది! ఇప్పుడు ఇదే డైలాగు.. ఏపీలోనూ వినిపిస్తోంది. అదేంటి? అనుకుంటున్నారా? క‌రోనా మృతుల కుటుంబాలకు చెల్లించాల్సిన నిధుల విష‌యంలో గోల్‌మాల్‌ జ‌రిగింద‌ని.. ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నారు. అందుకే.. శ‌వాలు మాట్లాడితే.. త‌ప్ప‌.. స‌మ‌స్య‌కు ప‌రిష్కారం లేద‌ని.. అంటున్నారు. చాలా చిత్రంగా.. అంత‌కు మించి గోప్యంగా ఉన్న .. ఈ కేసు.. ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఏం జ‌రిగింది.?దేశంలోని …

Read More »