తెలుగులో మంచి పేరున్న పాత్రికేయుల్లో మూర్తి పేరు ముందు వరుసలో ఉంటుంది. ప్రతి టీవీ ఛానెల్ కూడా యాజమాన్యం ఉద్దేశాలకు తగ్గట్లే పని చేస్తుంది. అందులో ప్రైమ్ ప్రోగ్రాంలను నిర్వహించే జర్నలిస్టులు కూడా యాజమాన్యం చెప్పినట్లే నడుచుకుంటారు. కాకపోతే మూర్తి మాత్రం మరీ ఏకపక్షంగా చర్చా కార్యక్రమాలను నిర్వహించరని.. సమతూకం పాటిస్తారని.. సమాజంలో జరిగే అన్యాయాలని ప్రశ్నిస్తారని పేరుంది. ఆయన కార్యక్రమాలను పరిశీలిస్తే ఆ విషయం అర్థమవుతుంది. సొంతంగా తనకంటూ …
Read More »టీఆర్ఎస్కు మాజీ మంత్రి గుడ్ బై.. రేవంత్తో సయోధ్య?
టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంట్రీతో తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ప్రకంపనలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే టిఆర్ఎస్ లో ప్రాధాన్యత లేని నేతలందరూ ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. టిఆర్ఎస్ లో ఎంతో మంది నేతలు ఎన్నో ఆశలతో పార్టీలో చేరినా ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా మౌనంగా ఉంటున్నారు. ఈ లిస్టులోనే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి …
Read More »ఎట్టకేలకు అలకవీడిన భట్టి..!
టీపీసీసీ చీఫ్ పదవి కోసం చాలా మందే ప్రయత్నించారు. తమకే దక్కుతుందని చాలా మంది సీనియర్లు ఎదురు చూశారు. కానీ చివరకు ఆ పదవి రేవంత్ రెడ్డిని వరించింది. దీంతో.. చాలా మంది కాంగ్రెస్ సీనియర్లు అలకపాన్పు ఎక్కారు. వారిలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. కాగా.. తాజాగా ఆయన తన అలక వీడారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియమాకంతో సైలెంట్ గా ఉన్న …
Read More »సుమలతను పడుకోబెట్టాలంటూ.. నోరు జారిన మాజీ సీఎం..!
మాండ్య ఎంపీ, నటి సుమలత పై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి నోరు జారారు. కావేరీ నదిపై కృష్ణసాగరాజ సాగర్ జలాశయం నుంచి నీరు లీకు అవుతోందని.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలంటూ.. గత కొంతకాలంగా.. సుమలత వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో.. కుమార స్వామి స్పందించారు. జలాశయం నుంచి నీరు లీక్ అవుతుంటే… అడ్డుగా… ఎంపీ సుమలతను పడుకోబెట్టాలంటూ.. కుమారస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మైసూరు …
Read More »షర్మిల పార్టీపై సర్వే… రిజల్టు నిజమేనా ?
సోషల్ మీడియాలో ఓ సర్వే వైరలవుతోంది. అదేమిటంటే పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల తాను పెట్టబోయే పార్టీ విషయమై జనస్పందన తెలుసుకునేందుకు సర్వే చేయించారట. మొత్తం 33 జిల్లాలో జరిగిన సర్వే ప్రకారం మంచి సానుకూల రిపోర్టు వచ్చిందట. చెన్నైకి చెందిన నేషనల్ పొలిటికల్ కన్సెల్టెన్సీ (ఎన్పీసీ) ద్వారా సర్వే చేయించుకున్నారట. ఈ సర్వేలోని ముఖ్యమైన అంశాలేమిటి ? ఏమిటంటే తెలంగాణా వ్యాప్తంగా దివంగత వైఎస్సార్ పై జనాల్లో అభిమానం …
Read More »కిషన్ రెడ్డికి ప్రమోషన్.. జీవీఎల్కు ఛాన్స్?
ప్రధాని నరేంద్ర మోడీ.. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎవరెవరికి పదవులు దక్కుతాయనే విషయంపై ఆసక్తి నెలకొన్న విషయాన్ని పక్కన పెడితే.. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. మరో ఆసక్తికర విషయం హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. కేవలం తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి ఒక్కరే మోడీ కేబినెట్లో ఉన్నారు. ఏపీ నుంచి ఎవరూ గత ఎన్నికల్లో విజయం …
Read More »హుజురాబాద్ ఉప ఎన్నిక తేదీ ఖరారు..?
హుజురాబాద్ ఉప ఎన్నిక త్వరలోనే జరగనుందా..? వచ్చే నెల ఈ ఉప ఎన్నిక నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. ఈ ఎన్నికకు సంబంధించి కొద్ది రోజుల్లో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయనుందట. మొన్నటి వరకు టీఆర్ఎస్ లో ఉన్న ఈటల రాజేందర్… ఇటీవల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో.. ఆ స్థానానికి …
Read More »బయటకొస్తున్న జగన్
చాలా కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి జనాల మధ్యలోని వస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా చాలా కాలంగా తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసుకే జగన్ పరిమితమైపోయిన విషయం తెలిసిందే. గడచిన ఏడాదిన్నరలో ఎంతో అవసరమైతే తప్ప జగన్ బయటకు రాలేదు. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ ప్రమాధం లాంటి ఘటనల్లో బాధితులను పరామర్శించేందుకు మాత్రమే క్యాంపు ఆఫీసు నుండి బయటకొచ్చారు. అలాంటిది ఈనెల 7, 8 తేదీల్లో కడప, అనంతపురం …
Read More »బీజేపీకి కష్టమేనా ?
తొందరలో ఉత్తరప్రదేశ్ లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి పెద్ద పరీక్షగా మారబోతున్నాయా ? అవుననే అనిపిస్తోంది క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే. ఒకవైపు పెద్దపార్టీలు, మరోవైపు చిన్న పార్టీలు కమలంపార్టీకి సవాలు విసురుతున్నాయి. పెద్దపార్టీల్లో ఎస్పీ, బీఎస్పీ యూపిలో బలమైన ప్రాంతీయ పార్టీలన్న విషయం అందరికీ తెలిసిందే. పై రెండు పార్టీలు కాకుండా జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) ఎలాగూ ఉండనే …
Read More »నానికి ఈ సారి పవన్ ఎఫెక్ట్ తప్పదా ?
కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ నియోజకవర్గం నుంచే రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 1989లో మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. అలాంటి కంచుకోటను ఇప్పుడు వైసీపీ మంత్రి కొడాలి నాని తన అడ్డాగా మార్చుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సిఫార్సుతో 2004లో తొలిసారి టిక్కెట్ దక్కించుకున్న నాని 2004, 2009లో టీడీపీ నుంచి వరుసగా …
Read More »అనుమానాలే నిజమవుతున్నాయా ?
ఆఫ్ఘనిస్ధాన్ విషయంలో ప్రపంచం అనుకుంటున్నదే అవుతోంది. ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా దళాలు దశలవారీగా వెళ్ళి పోవాలన్నది తాలిబన్లతో చేసుకున్న ఒప్పందం. నిజానికి ఒప్పందం ప్రకారం సెప్టెంబర్ వరకు అగ్రరాజ్యం దళాలు ఇక్కడే ఉండచ్చు. అయితే ఎలాగూ వెళిపోక తప్పదన్నపుడు వెంటనే ఖాళీ చేసేయటమే మేలుకదాన్న ఆలోచనతో అమెరికా సైన్యం వెళ్ళిపోతోంది. దీన్ని సాకుగా తీసుకున్న తాలిబన్లు యావత్ దేశాన్ని తమ చేతుల్లోకి దాదాపు తీసేసుకున్నారు. ఆఫ్ఘన్ లోని ప్రజా ప్రభుత్వాన్ని …
Read More »చిరంజీవి, ఎన్టీఆర్ లను కలిసిన మంత్రి పువ్వాడ.. మ్యాటరేంటి?
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. ఈ మధ్య యాక్టివ్ అయ్యారు. రాజకీయంగా కాకపోయినా.. ప్రముఖులను కలుస్తూ… తన ఉనిఖిని చాటుకుంటున్నారు. ఆ మధ్య చిరంజీవి ని ఆచార్య సినిమా సెట్స్ వద్దకు వెళ్లి మరీ కలిసిన ఆయన… తాజాగా.. మళ్లీ కలిశారు. ఈ సారి చిరంజీవితో పాటు.. జూనియర్ ఎన్టీఆర్ ని కలవడం గమనార్హం. ఇంత సడెన్ గా… టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనూ.. రాజకీయాలతో సంబంధం ఉన్న చిరంజీవి, …
Read More »