కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ యాత్రకు ఇప్పుడు భారీ దెబ్బతగిలింది. ట్విటర్ ఖాతాలను తాత్కాలికంగా నిలుపుదల చేయాలంటూ బెంగళూరులోని కమర్షియల్ కోర్టు ఆదేశాలిచ్చింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ రూపొందించిన పాటలకు కేజీఎఫ్-2 చాప్టర్లోని పాటల మ్యూజిక్ను కాపీ కొట్టారంటూ ఎంఆర్టీ మ్యూజిక్ కంపెనీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన అనంతరం …
Read More »ఔను.. మా జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత ఉంది..
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు ఇటీవల కాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో నిలుస్తున్నారు. మూడు రాజధానులకు అనుకూలంగా ఇటీవల రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించేందుకు ముందుకు వచ్చారు. ఆ సమయంలో మీడియలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. ఇప్పుడు తన సంచలన వ్యాఖ్యలతో మరోసారి మీడియాలో నిలిచారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఇటీవల కాలంలో ప్రజలు మరింత ఏవగించుకుంటున్నారని ఒకవైపు టీడీపీ …
Read More »మరో వివాదంలో గోరంట్ల మాధవ్
హిందూపురం ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ఇటీవల నగ్న వీడియో కాల్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఓ మహిళతో మాధవ్ న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా బుక్కయ్యారని ఆరోపణలు వచ్చాయి. అయితే, తనపై బురద జల్లేందుకే ఆ వీడియోను మార్ఫ్ చేశారని మాధవ్ ఆరోపించారు. కానీ, ఆ వీడియోలో ఉన్నది మాధవేనని, ఫోరెన్సిక్ నిపుణులు కూడా అదే విషయం చెప్పారని టిడిపి నేతలు విమర్శలు గుప్పించారు. …
Read More »Viral Video: ఏపీ మంత్రి ఇంగ్లీష్ ఛానెల్లో ఇంగ్లీష్ మాట్లాడితే..
పొలిటికల్ లీడర్లు టీవీ ఛానెళ్లలో, అందులోనూ ఇంగ్లిష్ ఛానెళ్లలో డిబేట్లకు వెళ్లాలన్నా.. మధ్యలో అభిప్రాయం చెప్పాలన్నా కొంచెం డొక్క శుద్ధి, భాషా నైపుణ్యం చూసుకుని రంగంలోకి దిగితే బెటర్. అదేమీ చూసుకోకుండా పిలిచారు కదా అని మనకు నచ్చినట్లు వాదించేద్దాం, ఒపీనియన్ చెప్పేద్దాం అనుకుంటే బొక్క బోర్లా పడడం ఖాయం. ఇంగ్లిష్ రానపుడు నాకు వచ్చింది ఇదే అంటూ తెలుగులో మాట్లాడేస్తే దాన్ని అనువాదం చేసుకోవడానికి వాళ్ల పాట్లేవో వాళ్లు …
Read More »మళ్లీ మానవత్వం చాటుకున్న పవన్
రాజకీయ పార్టీలంటే పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడం.. వాటిని ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగించడమే చూస్తుంటాం. కానీ పార్టీ పెట్టిన వ్యక్తి కోట్ల కొద్దీ తన ఆదాయాన్ని పార్టీ ఫండ్ కింద ఇవ్వడం.. ఆ డబ్బుల్లోంచి అభాగ్యులకు సాయం చేయడానికి పెద్ద మొత్తంలో కేటాయించడం ఒక్క పవన్ కళ్యాణ్ విషయంలోనే జరుగుతోంది. ఇటీవలే ఒక సమావేశంలో భాగంగా ఆరేళ్లుగా తన ఆదాయ వివరాలను వెల్లడిస్తూ పార్టీ కోసం అందులోంచి ఎంత కేటాయించింది.. …
Read More »పవన్ ఇచ్చిన హామీకి మైలేజీ వస్తోందా… !
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం దక్కించుకుని ఏపీలో అధికారం చేపడతామని పదే పదే చెబుతున్న పవన్ కళ్యాణ్.. ఇటీవల ఒక సంచలన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగులు ఎన్నోఏళ్లు గా ఎదురు చూస్తున్న సీపీఎస్ (కంట్రిబ్యూటరి పింఛన్ పథకం)ను రద్దు చేస్తామని, తాము అధికారంలోకి రాగానే రెండో సంతకం ఈ ఫైలుపైనే పెడతామని ఆయన చెప్పారు. వాస్తవానికి ఇది పెద్ద హామీ అనే చెప్పుకోవాలి. పైగా.. ఇప్పటి వరకు అటు …
Read More »అక్కడ బలం పెంచుకుంటున్న వైసీపీ
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇది చాలా హాట్ టాపిక్గా ఉంది. టీడీపీకి కంచుకోట అనే ఈ జిల్లాపై వైసీపీ అధినేత జగన్ కన్నేశారు. ఇక్కడ ఎట్టి పరిస్థితిలోనూ పట్టు పెంచుకునేం దుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని టెక్కలిలో ఓడించి తీరాలనేది ఆయన సంకల్పంగా ఉంది. అందుకే ఇక్కడ టికెట్ను కూడా దువ్వాడ శ్రీనివాస్కు ముందుగానే కన్ఫర్మ్ చేశారు. ఇక, మిగిలిన నియోజకవర్గాల్లోనూ నాయకులను అలెర్ట్ చేశారు. …
Read More »‘మీ ప్రతీకారం రాజకీయాల్లోకి మమ్మల్ని లాగొద్దు’
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాజధాని అమరావతిలోని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ రద్దుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. విచారణకు సహకరించకపోతే దర్యాప్తు సంస్థలు న్యాయ స్థానాలను ఆశ్రయించాలని సూచించింది. ప్రతి చిన్న దానికి సుప్రీంకోర్టుకు రావడం ఏపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం చురకలంటించింది. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్రోడ్డు …
Read More »జగన్కు బీజేపీ పెద్దల ఆశీర్వాదం.. ఉంటుందా… ఉండదా!
వైసీపీ అధినేత.. ఏపీ సీఎం జగన్… తన పాలన సూపర్గా ఉందని.. తన పాలనలో తీసుకువస్తున్న అనేక పథకాలను.. అనేక సంక్షేమ కార్యక్రమాలను.. ఇతర రాష్ట్రాలు సైతం అనుసరిస్తున్నాయని చెబుతున్నారు. అంతేకాదు.. తాను మేనిఫెస్టోలో 2019 ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నామని.. ఇప్పటికి ఈ మూడున్నరేళ్లలో ఈ హామీలను 98 శాతం పూర్తిచేశామని కూడా చెబుతున్నారు. అన్ని వర్గాల వారికీ తమ ప్రభుత్వం న్యాయం …
Read More »మునుగోడు చెబుతున్న ‘నిజం’ ఏంటి?
సార్వత్రిక ఎన్నికలను తలపించే రీతిలో సాగిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పరాజయం పాలయ్యారు. అయితే, రాజగోపాల్ రెడ్డి ఓటమిపాలైనప్పటికీ టీఆర్ఎస్పై దీటుగానే పోరాడారనే అభిప్రాయాలు వ్యక్తమమవుతున్నాయి. ఎందుకంటే.. మెజారిటీ మరీ అంత ఎక్కువగా లేకపోవడం, రాజగోపాల్ రెడ్డికి పోలైన ఓట్ల సంఖ్యే ఇందుకు తార్కాణమని విశ్లేషకులు చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను, అధికారులను సైతం మోహరించిన టీఆర్ ఎస్ అభ్యర్తి కూసుకుంట్ల …
Read More »ఇది సర్కారు వ్యతిరేకతా..? బాబు సానుకూలతా?
రాజకీయంగా ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీ ఒక కీలకమైన పొజిషన్లో ఉంది. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. దీంతో ఎక్కడ ఏం జరిగినా.. తమకు అనుకూలంగా ఉందా? వ్యతిరేకంగా ఉందా? అని నాయకులు తెగ చర్చించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విషయంలో ఈ చర్చ మరింత ఎక్కువగానే ఉంది. చంద్రబాబు పాల్గొంటున్న సభలకు, కార్యక్రమాలకు జనాలు వస్తున్న తీరును వైసీపీ నాయకులు నిశితంగా …
Read More »డిపాజిట్ దక్కని కాంగ్రెస్.. ఎవరు బాధ్యులు?
కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. పైగా మహిళా సెంటిమెంటు. ఇంతకుమించి పాల్వాయి ప్రభంజనం.. వెరసి ఇవన్నీ కూడా పనిచేస్తాయని.. గెలుపు తథ్యమని భావించిన కాంగ్రెస్కు ఇప్పుడు ఘోర పరాభవం ఎదురైంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ చరిత్రలో డిపాజిట్ దక్కలేదు.. అనే మాట ఎరుగని మునుగోడులో ఇప్పుడు డిపాజిట్ సైతం కోల్పోయిన పరిస్థితి. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు? అనేది ఇప్పటికైనా నాయకులు అంతర్మథనం చేసుకుంటే రాబోయే రోజుల్లో పార్టీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates