Political News

బాబు నమ్మిన కొద్ది మందే హ్యాండిస్తున్నారే

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏ విష‌యంలో అయినా ఆచితూచి అడుగులు వేస్తార‌నే పేరు తెచ్చుకున్నారు. అంత తేలిక‌గా ఎవ‌రినీ న‌మ్మే నాయ‌కుడు కూడా కార‌ని పేరుంది. అయితే, ఆయ‌న సాహ‌సం చేసిన న‌మ్మిన వారిలో చాలా మంది నాయ‌కులు ఆయ‌న‌కు హ్యాండివ్వ‌డ‌మే ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా రాజ‌కీయాల్లో త‌మ‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును పొందిన కుటుంబం కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ఈలి ఫ్యామిలీ. ఈలి ఆంజ‌నేయులు, …

Read More »

`బాబ్రీ` తీర్పుతో న్యాయాన్ని సమాధి చేశారు:ప్రకాష్ రాజ్

ప్రస్తుతం బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. 1992 డిసెంబరు 6వ తేదీన జరిగిన బాబ్రీ కూల్చివేత కేసులో నిందితులంతా నిర్దోషులేనని లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషితోపాటు బీజేపీ మహిళా నేత ఉమాభారతి సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ఈ కేసును కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఈ తీర్పుపై ఎంఐఎం …

Read More »

స్నేహం మిస్ ఫైర్… ఏపీపై కేసీఆర్ ఫైర్

పార్టీ ప‌రంగా రాజ‌కీయాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. పాల‌న ప‌రంగా మాత్రం.. ఏపీతో క‌లిసి ముందుకు సాగుతాం.. రాష్ట్ర ప‌రంగా భౌతికంగా విడిపోయినా.. అన్న‌ద‌మ్ముల మాదిరిగా క‌లిసి ఉందాం. మ‌న స‌మ‌స్య‌లల్ల‌.. వేరొక‌రు వేలు పెట్ట‌కుండా చూసుకుందాం – ఇదీ.. తెలంగాణ నాయ‌కుడిగా.. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ప‌దే ప‌దే చెప్పేమాట‌. మ‌రీ ముఖ్యంగా ఏపీలో ఏ నాయ‌కుడు ప‌గ్గాలు చేప‌డితే.. ఇరు రాష్ట్రాలూ కీచులాట‌లు లేకుండా ముందుకు సాగుతాయ‌ని …

Read More »

జై శ్రీరామ్…నా నిబద్ధతకు ప్రతిబింబం ఈ తీర్పు:అద్వానీ

28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నో ప్రత్యేక సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మసీదు కూల్చివేత కుట్రకాదని … కూల్చివేతకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు లేవని జడ్జి ఎస్‌కే యాదవ్ తీర్పునిచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతీ, …

Read More »

జ‌న‌సేన‌కు స‌క్సెస్ ఇవ్వ‌ని వైట్ కాల‌ర్ పాలిటిక్స్‌

పాలిటిక్స్ అంటేనే.. ఏ రోజుకు ఆరోజు ఉన్న ప‌రిస్థితులకు అనుగుణంగా మార్పులు తెచ్చుకుని ముందుకు సాగే ప్ర‌ధాన ప్ర‌క్రియ‌. అలాంటి రాజ‌కీయాల్లో నేత‌ల‌కు ఉండాల్సింది.. దూకుడు.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లే చొర‌వ! పైగా మారుతున్న నేటి రోజుల్లో మారుతున్న వ్యూహాల‌కు అనుగుణంగా.. రాజ‌కీయాల్లో కూడా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గ‌తంలో పుచ్చ‌ల‌ప‌ల్లి సుంద‌ర‌య్య వంటి వారు చేసిన రాజ‌కీయాలు చేస్తామంటే.. వినేవారు.. క‌నేవారు కూడా నేడు క‌రువ‌య్యారు. అంతా సంచ‌ల‌న‌మే.. …

Read More »

ఇన్ని వ్య‌తిరేక‌త‌ల్లోనూ.. మోడీ గ్రాఫ్ దూకుడు.. రీజ‌నేంటి?

దేశంలోనే కాదు.. ప్ర‌పంచ వ్యాప్త్యంగా కూడా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గ్రాఫ్ పెరుగుతోంది. ఇటీవ‌ల టైమ్ మేగ‌జీన్ నిర్వ‌హించిన అత్యంత ప్ర‌తిభావంతులైన నాయ‌కుల్లో మోడీ చోటు సంపాయించుకున్నారు. అదేస‌మ‌యంలో ఇప్పుడు ఐక్య‌రాజ్య‌స‌మితి కూడా ఆయ‌న నాయ‌క‌త్వానికి జోహార్లు.. అంటూ.. కొనియాడింది. ఇక‌, దేశంలో చూసుకుంటే.. ఆయ‌న‌ను నేరుగా ఎదిరించే.. ఎద‌ర్కొనే నాయ‌కులు కూడా క‌నిపించ‌డం లేదు. మ‌రి దీనికి కార‌ణ‌మేంటి? నిజంగానే ఆయ‌న నాయ‌క‌త్వ ప‌టిమ అలాంటిదా? లేక ఎలాంటి …

Read More »

ఏపీ మంత్రుల‌కు వ‌న్ ఇయ‌ర్ టార్గెట్‌.. విష‌యం ఏంటంటే!

ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు ఏర్ప‌డి.. దాదాపు ఏడాదిన్న‌ర పూర్త‌వుతోంది. ఈ కాలంలో అనేక కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాల‌ను తెర‌మీదికి తెచ్చారు. ప్ర‌జ‌ల‌కు.. ప్రభుత్వ సేవ‌ల‌ను చేరువ చేశారు. ఈ క్ర‌తువులో ముఖ్యంగా కీల‌క భూమిక పోషించాల్సిన పాత్ర‌ను మంత్రుల‌పైనే పెట్టారు సీఎం జ‌గ‌న్‌. ప్ర‌జ‌ల‌కు చేరువ అవండి.. ప్ర‌జ‌ల‌లో ఉండండి.. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను వారికి చేరువ చేయండి.. ఇలా అనేక రూపాల్లో దిశానిర్దేశం చేశారు. మ‌రి ఈ ప్ర‌ణాళిక‌ను పాటించింది ఎంత‌మంది? …

Read More »

ఈ తిరుగుబాటు మోడీ ఊహించలేదా?

వ్యవసాయ సంస్కరణలపై కేంద్రప్రభుత్వం చేసిన చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కూడా మెల్లిగా ఆందోళనలు రాజుకుంటున్నాయి. ఇప్పటికే దేశంలోని పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో రైతులు ఆందోళలన పేరుతో రెడ్డెక్కిన విషయం అందరికీ తెలిసిందే. గడచిన పదిరోజులుగా పంజాబ్ లో రైతులంతా ఏకతాటిపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. దాని ఫలితంగానే కేంద్రం ప్రభుత్వం ఎన్డీఏ లో నుండి అకాలీదళ్ బయటకు వచ్చేసింది. ముందుగా అకాలీదళ్ తరపున మంత్రి …

Read More »

‘బాబ్రీ’ కేసులో నిందితులంతా నిర్దోషులే

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు, రాజకీయ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ సహా 49 మంది నిందితులు నిర్దోషులేనని లక్నో సీబీఐ కోర్టు కీలక తీర్పునిచ్చింది. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈ కేసులో నిందితులపై నమోదైన అభియోగాలను కోర్టు కొట్టివేసింది. నిందితులపై సీబీఐ అభియోగాలు నిరూపించలేకపోయిందని, కాబట్టి నిందితులంతా నిర్దోషులేనని …

Read More »

ఏ అవకాశాన్నీ వదలని జగన్ !

ముఖ్యమంత్రి జగన్ పథకాలు గాని, నిర్ణయాలు గాని, ఆలోచనలు గాని భవిష్యత్తు రాజకీయాలకు పునాదులు వేసుకునే విధంగానే ఉంటున్నాయి. ప్రతి నిర్ణయంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బలమైన ఓటు బ్యాంకును తయారుచేసుకునే వ్యూహాలు కనిపిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం నియమించనున్న బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకాల్లో అత్యధికారం మహిళలనే నియమించాలని డిసైడ్ అయ్యారు. 56 బీసీ కార్పొరేషన్ల పోస్టులను నియమించాలని …

Read More »

ఈరోజు బీజేపీకి అత్యంత కీలకం

దాదాపు 25 సంవత్సరాల క్రిందటి కేసులో తుది తీర్పు బుధవారం వెలువడబోతోంది. భారతదేశ రాజకీయాలను ఓ కీలకమలుపు తిప్పిన అప్పటి ఘటనలో ఈరోజు సుప్రింకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో అన్న టెన్షన్ అందరిలోను పెరిగిపోతోంది. ఎందుకంటే అప్పటి ఘటనలో నిందితులంతా బిజెపి అగ్రనేతలు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు, సంఘ్ పరివార్ ప్రముఖులే కాబట్టి. ఇంతకీ విషయం ఏమిటంటే 1992 డిసెంబర్ 6వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని బాబ్రీ మసీదును కూల్చేసిన విషయం …

Read More »

జ‌వ‌హ‌ర్‌, ఏలూరి, గ‌న్ని.. విష‌యంలో బాబు రాంగ్ స్టెప్‌?

ఒక త‌ప్పు నుంచి పాఠం నేర్చుకుని.. స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం ఎవ‌రైనా ఏ పార్టీలో అయినా..చేస్తారు. కానీ, టీడీపీలో మాత్రం ఆ దిశ‌గా పాఠాలు నేర్చుకుంటున్న ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదని ప‌రిశీలకులు చెబుతున్నారు. వ్య‌వ‌స్థీకృతంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పార్టీని గ‌ట్టెక్కించేందుకు పార్టీ అధినేత‌గా చంద్ర‌బాబు తాజాగా చేసిన ప్ర‌యోగం.. పార్ల‌మెంట‌రీ జిల్లా క‌మిటీల‌నుఏర్పాటు చేయ‌డం, వాటికి ఇంచార్జ్‌ల‌ను నియ‌మించ‌డం. మంచిదే. ఇప్ప‌టికైనా ఓ కీల‌క ఘ‌ట్టానికి చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. …

Read More »