Political News

ఔను.. ఆ స్టిక్క‌ర్ నాదే.. అయితే ఏంటి?

క్యాసినో వ్యవహారంలోని నిందితుడైన మాధవరెడ్డి ఇంట్లో జరిగిన సోదాల్లో దొరికిన కారు స్టిక్కర్పై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. క్యాసినోలు నిర్వహిస్తూ ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల ఇళ్లల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐఎస్ సదన్‌కు చెందిన ప్రవీణ్, బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్న మాధవరెడ్డితో పాటు పలువురు ఏజెంట్ల ఇళ్లల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో మాధవరెడ్డి కారుకు …

Read More »

కేటీఆర్ బ‌ర్త్‌డే ఎఫెక్ట్.. ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు

తెలంగాణ‌లో కేసీఆర్ స‌ర్కారు పాల‌న‌పై విప‌క్షాలు కొన్ని విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసింది. ఇది గ‌డీ ల పాల‌న అంటూ.. వ్యాఖ్యానిస్తున్నాయి. రాచ‌రికం న‌డుస్తోంద‌ని దుయ్య‌బ‌డుతున్నాయి. నిజాం పాల‌న‌ను మ‌రిపిస్తున్నారంటూ.. కేసీఆర్ కుటుంబంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీనికి త‌గిన‌ట్టుగానే ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో ఓ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ నెల 24న‌ మునిసిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్‌.. పుట్టిన రోజు. అయితే.. ఆ రోజు.. మంచిర్యాల మునిసిపాలిటీలో అధికారులు …

Read More »

దాచుకున్న సొమ్మును ప్ర‌భుత్వం వాడేసింది: ఉద్యోగ సంఘాల ఫైర్‌

ఏపీ ప్ర‌భుత్వ వైఖ‌రిపై ఉద్యోగ సంఘాల నాయ‌కులు.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. త‌మ సొమ్మును కూడా ప్ర‌భుత్వం వాడుకుంద‌ని.. త‌మ‌కు ఏ మాత్రం ప్రయోజ‌నాలు చేకూర్చ‌డం లేద‌ని.. వారు వాపోతున్నారు. ఒక ఉద్యోగి త‌న కూతూరు పెళ్లి కోసం జీపీఎఫ్‌ లోన్‌కు పెట్టుకుంటే మనవరాలి బారసాలకు కూడా రాలేదని ఏపీ ఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు ధ్వ‌జ‌మెత్తారు. ఇదే విషయాన్ని మంత్రివర్గ ఉపసంఘం ముందు ఉంచామన్నారు. …

Read More »

మంత్రయితే ఏమైనా చేయొచ్చా

లిప్త‌కాలం పాటు.. తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం సామాన్యుడు అల్లాడిపోతున్న విష‌యం తెలిసిందే. రెప్ప‌పాటు కాల‌మైనా.. వైకుంఠధాముని ద‌ర్శ‌నం దొరికితే చాల‌ని త‌పించిపోతాడు. అయితే.. త‌మ‌కున్న ప్రొటోకాల్ ను అడ్డు పెట్టుకుని.. మంత్రులు.. ఇక్క‌డ రెచ్చిపోతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. వారానికి రెండు సార్లు.. విధిగా ద‌ర్శించుకునే మంత్రులు పెరిగిపోతున్నారు. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. తాజాగా మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు.. తిరుమ‌ల‌లో హ‌ల్చ‌ల్ చేశారు. త‌న వెంట 150 …

Read More »

కేంద్రం మరింత రెచ్చిపోతుందా ?

సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు కేంద్ర ప్రభుత్వం రెచ్చిపోవటానికి మరింత మద్దతిచ్చినట్లే అనిపిస్తోంది. నరేంద్ర మోడీ సర్కార్ ప్రత్యర్ధులపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ, ఐటి లాంటి దర్యాప్తు సంస్ధలను ఉసిగొల్పుతోందంటు గోల పెరిగిపోతోంది. పై మూడింటిలో కూడా ఈడీ చాలా కీలకంగా మారింది. ప్రత్యర్ధి పార్టీల్లోని చాలా మంది పై ఈడీ దాడులు చేసి కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం రెగ్యులర్ అయిపోయింది. ఇలాంటి నేపధ్యంలోనే …

Read More »

కాంగ్రెస్ పార్టీ ఓవర్ చేస్తోందా ?

మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లే అనిపిస్తోంది. నల్గొండ జిల్లాలోని మునుగోడు ఎంఎల్ఏ రాజగోపాలరెడ్డి అనేకమంది సీనియర్ నేతల్లో ఒకరు. కాకపోతే ఆర్ధిక, అంగబలమున్న నేత. నియోజకవర్గంలో గట్టి పట్టున్న నేతగానే చెప్పాలి. అలాంటి నేత పార్టీకి రాజీనామా చేసి తొందరలోనే బీజేపీలో చేరాలని అనుకున్నారు. ఈ మాత్రం దానికే పార్టీ అధిష్టానం నుండి పీసీసీ అధ్యక్షుడు వరకు ఎందుకింత …

Read More »

డేటే లేటు.. పార్టీలో చేరటం పక్కా

Bandi Sanjay

తెలంగాణ సీనియ‌ర్ నాయ‌కుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. డేటే లేటు.. ఇది క‌న్ఫ‌ర్మ్ కాగానే ఆయ‌న‌ను పార్టీలో చేర్చేసుకుంటాం అని ఆయ‌న వ్యాఖ్యానించారు. త్వ‌ర‌లోనే బీజేపీలోకి చేర‌నున్న‌ట్టు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరికతో నల్గొండ జిల్లాలో బీజేపీ బలోపేతం అవుతుందని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. టీఆర్ …

Read More »

‘ఉచితాల’ను సుప్రింకోర్టు కంట్రోల్ చేయగలదా ?

ఇపుడిదే అంశం రాజకీయ పార్టీల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో జనాలకు ఎలాంటి హామీలివ్వాలనేది పూర్తిగా రాజకీయ పార్టీ ఇష్టమే. అయితే ఎన్నికల సమయంలో ఇస్తున్న హామీల అమలు అధికారంలోకి వచ్చేసరికి చాలా కష్టమవుతోంది. జనాలను ఆకర్షించటమే టార్గెట్ గా చాలా పార్టీలు బుర్రకు తోచిన హామీలిచ్చేస్తున్నాయి. చాలా పార్టీలు అధికారంలోకి రాగానే అంతకుముందిచ్చిన హామీలను గాలికొదిలేస్తున్నాయి. ఈ అంశంపై ఇపుడు సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. బీజేపీ నేత, …

Read More »

ఉద్యోగులకు అస్సలు నచ్చని పని చేస్తున్న జగన్

వైసీపీలో తీవ్ర సంచ‌ల‌నంగా మారిన ఈ నినాదం.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. ఇదే నిజ‌మైతే.. మ‌నం ఇంట‌కే జ‌గ‌నన్నా.. అంటూ.. నాయ‌కులు ల‌బోదిబోమంటున్నారు. ఇంత‌కీ.. ఏం జ‌రిగింది? ఎందుకు? అంటే.. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సంబంధించిన సీపీఎస్ ర‌ద్దును తొక్కి పెట్టి..రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో 4200 కోట్ల రూపాయ‌ల‌ను అప్పుగా తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోద‌న్న వ్యాఖ్య‌లు.. మీడియాలో జోరందుకు న్నాయి. బుధ‌వారం ఈ వార్త‌లు.. రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించాయి. …

Read More »

పోల‌వ‌రం కోసం కేంద్రంతో యుద్ధాలు చేస్తున్నాం: జ‌గ‌న్

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. పోల‌వ‌రం ప్రాజెక్టుపై సంచ‌ల‌న‌, ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పోల‌వ‌రం నిర్మాణం పూర్తి చేసేందుకు తాముకేంద్రంతో యుద్ధాలు.. ఫైటింగులు చేస్తున్నామ‌ని చెప్పారు. కొన్ని కొన్ని సార్లు బ్ర‌తిమాలుతున్న‌ట్టు చెప్పారు. అయితే.. కేంద్రం నుంచి నిధులు రావ‌డం లేదన్నారు. ఇక‌, పోల‌వ‌రం క‌ట్టినా.. నీళ్లు పూర్తిగా నింపేది ఉండ‌ద‌ని.. దీనికి కేంద్ర ప్ర‌బుత్వం ఒప్పుకోద‌ని చెప్పారు. నిధుల విడుదల కోసం తరచూ కేంద్రానికి వినతిపత్రాలు పంపిస్తున్నామని.. సెప్టెంబర్‌ లోగా …

Read More »

కొవ్వూరు వైసీపీలో ఏం జరుగుతోంది ?

హోంశాఖ మంత్రి తానేటి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గం సహకార బ్యాంకు ఎన్నికల ఫలితం రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులోని 11 డైరెక్టర్ పోస్టులకు జరిగిన ఎన్నికలో టీడీపీ గెలవటమే ఆశ్చర్యంగా ఉంది. మొత్తం అన్ని స్దానాలను ప్రతిపక్ష టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకున్న విషయంపైనే అందరి దృష్టి పడింది. ఒక పార్టీ ఏకగ్రీవంగా అన్నీ స్ధానాలు గెలిచిందంటేనే ప్రతిపక్షం లేదనే కదా అర్ధం. …

Read More »

ముద్ర‌గ‌డ‌.. రూటు మారుతోందా?

కాపు ఉద్యమ నాయ‌కుడు.. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం రూటు మార్చారా? టీడీపీవైపు చూస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన రాజ‌కీయ ప‌రిశీల‌కులు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న‌ టీడీపీకి వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు గుప్పించారు. నిర‌స‌న వ్య‌క్తం చేశారు. దీంతో ముద్ర‌గ‌డ అనుకూల వ‌ర్గం.. టీడీపీని వ్య‌తిరేకించింది. ఇది అప్ప‌ట్లో వైసీపీకి మేలుచేసింద‌నే విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. పైగా.. ముద్ర‌గ‌డ కూడా.. వైసీపీని కాపుల రిజ‌ర్వేష‌న్ విష‌యంలో బ‌ల‌వంతం చేయ‌లేదు. దీంతో …

Read More »