Political News

వివేకాను ఎవ‌రు చంపారో.. జ‌గ‌న్‌కు తెలుసు: మాజీ మంత్రి

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ నాయ‌కుడు, ప్ర‌స్తుతం తాను వైసీపీలో ఉన్నాన‌ని చెప్పుకొంటున్న డీఎల్ ర‌వీంద్రారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌.. వైఎస్ వివేకానంద‌రెడ్డిని దారుణంగా హ‌త్య చేసిన వారు ఎవ‌రో.. సీఎం జ‌గ‌న్‌కు తెలుసున‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. చంపింది ఎవ‌రో చెప్పి.. జ‌గ‌న్ త‌న నిజాయితీని నిరూపించుకోవాల‌ని స‌వాల్ రువ్వారు. అంతేకాదు.. కుటుంబ పెద్ద‌ను, తండ్రిత‌ర్వాత తండ్రిఅంత‌టి వాడిని దారుణంగా చంపిన …

Read More »

శ్రీదేవి, సుచరిత, ఆనం, కోటం.. అన్ని జిల్లాల్లో ఉన్నారు జగన్

వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రోజురోజుకూ ఎక్కువవుతోంది. జగన్ కోసం ప్రాణాలిస్తామన్న నేతలు కూడా ఇప్పుడు ఆయనపై నోరెత్తుతున్నారు. జనం గుండె జగన్ జగన్ అంటూ కొట్టుకుంటోందని ఒకప్పుడు చెప్పిన తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి… ఇప్పుడు అదే జగన్‌పై అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. తాడికొండకు తాను ఎమ్మెల్యే అయినప్పటికీ అక్కడ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడంపై ఆమె అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. వైసీపీ అనే చెట్టు నీడనే తామంతా పెరిగామని.. …

Read More »

ఏమిటీ ‘స‌ర‌ళ్‌’.. తెలంగాణ‌లో బీజేపీ ఏం చేస్తోంది?

తెలంగాణ‌లో రాజ‌కీయాలు వ‌డివ‌డిగా మారుతున్నాయి. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న కొద్దీ.. రాజ‌కీ య వేడి పెరుగుతోంది. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం ద‌క్కించుకోవాల‌ని భావిస్తున్న బీజేపీ త‌న‌దైన శైలిని ఎంచుకుని.. తెలంగాణ‌లో పార్టీని ముందుకు న‌డిపించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే తాజాగా.. ‘స‌ర‌ళ్‌’ యాప్‌ను తెలంగాణ బీజేపీ ప్ర‌వేశ పెట్ట‌నుంది. ఏంటీ యాప్‌? ఈ యాప్ విష‌యానికి వ‌స్తే.. S- సంఘటన్‌, R- రిపోర్టింగ్‌, A- అనాలసిస్‌ …

Read More »

కొమ్మినేనికి షాకిచ్చిన జర్నలిస్టులు…

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు‌ను సాక్షి టీవీలో చాలామంది చాలాకాలం చూసే ఉన్నారు. వారందరికీ ఆయన జర్నలిజం బాగా తెలుసు. ఆయన ‘కృషి’కి మెచ్చి వైసీపీ ప్రభుత్వం ఆయన్ను ప్రెస్ అకాడమీ చైర్మన్‌ను చేసిన విషయమూ తెలుసు. అలా మొత్తానికి ప్రభుత్వ పదవిలో కూర్చుని తన కోరిక తీర్చుకున్న కొమ్మినేని శ్రీనివాసరావు ఎప్పటిలా జగన్ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చి అంతా చంద్రబాబు వల్లే అని చెప్పడానికి …

Read More »

కేంద్రం ముందు ప‌రువుపోతోందిగా.. జ‌గ‌న‌న్నా?!

కేంద్రం ముందు ఏపీ ప‌రువు పోతోందా? జ‌గ‌న్ పాల‌న‌పై కేంద్రం పెద్ద‌లు పెద‌వి విరుస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌ప్పుడు జ‌గ‌న్ చెప్పినంత‌, అడిగినంత అప్పులు చేసుకునేందుకు ప‌చ్చ‌జెండా ఊపిన కేంద్రం పెద్ద‌లు.. ఇప్పుడు క‌నీసంలో క‌నీసం స‌గం కూడా ఇవ్వ‌క‌పోవ‌డం.. అది కూడా.. ఆచి తూచి అనేక సార్లు బ్ర‌తిమాలించుకుని.. చివ‌రి నిముషంలో మొక్కుబ‌డిగా త‌లూప‌డం వంటివి చూస్తే.. కేంద్రం ముందు ప‌రువుతోంద‌ని అంటున్నారు. తాజాగా జ‌రిగిన …

Read More »

రోజాపై మంటెత్తిపోతున్న చిరు ఫ్యాన్స్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత‌లు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఏ స్థాయిలో తిడుతుంటారో, ఆయ‌న‌పై ఎంత ఘోర‌మైన విమ‌ర్శ‌లు చేస్తుంటారో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. 2014 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ద్వారా త‌న‌కు అధికారం ద‌క్క‌కుండా చేశాడని జ‌గ‌న్‌కు ప‌వ‌న్ మీద తీవ్ర‌మైన కోపం ఉన్న మాట వాస్తవం. అందుకోస‌మ‌ని ఆయ‌న్ని మెప్పించ‌డానికి ప‌వ‌న్‌ను టార్గెట్ చేస్తుంటారు ఆ పార్టీ నేత‌లు. …

Read More »

చైత‌న్య ర‌థం.. చుట్టూ కుప్పం రాజ‌కీయం..

త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యించుకుని.. అక్క‌డ‌కు చేరుకున్న ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ప్ర‌భుత్వం అన్ని వైపుల నుంచి అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. దీనిలో భాగంగా.. చంద్ర‌బాబు ప్ర‌జ‌ల మ‌ద్యకు వెళ్లేందుకు వీలు లేకుండా.. చైత‌న్య ర‌థాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మూడు రోజులైనా టీడీపీ నేత‌ల‌కు అప్ప‌గించ‌లేదు. దీంతో కుప్పం రాజ‌కీయం ఇప్పుడు చైత‌న్య రథం చుట్టూ తిరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. త‌మ వాహ‌నాన్ని తిరిగి …

Read More »

జ‌గ‌న్.. నీకో రూలూ.. నాకో రూలా.. చంద్ర‌బాబు ఫైర్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో వ‌రుస వివాదాలు, ఘ‌ర్ష‌ణ‌లు.. అడ్డంకులు చోటు చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. తాజాగా కుప్పంలోపి గుడిపల్లిలో చంద్రబాబు పర్యటనకు సిద్ధ‌మ‌య్యారు. అయితే.. ఇక్క‌డి టీడీపీ కార్యాల‌యానికికూడా వెళ్ల‌డానికి వీల్లేద‌ని చంద్ర‌బాబు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన బాబు..బ‌స్టాండు స‌మీపంలో రోడ్డుపై కాసేపు బైఠాయించా రు. అయిన‌ప్ప‌టికీ.. పోలీసులు దారివ్వకపోవడంతో.. చంద్రబాబు తన బస్సు పైకి ఎక్కి ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు …

Read More »

తండ్రి కాంగ్రెస్‌.. కొడుకు టీడీపీ..రంజుగా రాజ‌కీయం!

తండ్రి కాంగ్రెస్‌లో ఉన్నాడు. అంతేకాదు.. త‌ర‌చుగా ఆయ‌న రాజ‌కీయ సుద్దులు కూడా చెబుతుంటాడు. రాజకీయాలు నాశ‌నం అయిపోయాయ‌ని కూడా అంటూ ఉంటాడు. కానీ, ఆయ‌న సైలెంట్‌గా త‌న కుమారుడిని మాత్రం టీడీపీ సైకిల్ ఎక్కించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న స‌క్సెస్ కూడా అయ్యారు. ఆయ‌నే అమ‌లాపురం మాజీ ఎంపీ జీవీ హ‌ర్ష‌కుమార్‌. వైసీపీ స‌ర్కారు పై త‌ర‌చుగా విరుచుకుప‌డే హ‌ర్ష‌కుమార్ ప్ర‌స్తుతం కాంగ్రెస్‌లో కొన‌సాగుతున్నారు. ఆయ‌న‌కు ఇటీవ‌ల …

Read More »

చిత్తూరులో చంద్రన్న దరహాసం…

రూటు మారింది. ప్రజల ఆలోచన మారింది. టీడీపీ వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. చంద్రబాబు కూడా దరహాసం చేస్తున్నారు. ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. దీనంతటికీ కారణం.. సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ బలం పెరగడమే…. ఇప్పుడు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. తాజాగా కుప్పం పర్యటనలో తన మాస్ డైలాగులతో ఉక్కిరిబిక్కిరి చేశారు… ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి .. చంద్రబాబు సొంతూరు. చదువు మొత్తం …

Read More »

జీవో-1/2023… మ‌నోళ్ల‌కు వ‌ర్తించ‌దా జ‌గ‌న‌న్నా!

కొత్త సంవ‌త్స‌రంలో ఏపీ ప్ర‌భుత్వం కొత్త‌కొత్త‌గా తీసుకువ‌చ్చిన జీవో 1/2023 ప్ర‌తిప‌క్షాల‌కు చుక్క‌లు చూపి స్తోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుప్పం ప‌ర్య‌ట‌న‌ను.. ఈ జీవో ఆధారంగానే పోలీసులు అడుగ‌డుగునా.. అడ్డుకున్నార‌నేది వాస్త‌వం. రోడ్డు షో నిర్వ‌హించ‌రాద‌ని, రోడ్లపై స‌భ‌లు పెట్ట‌రాద‌ని.. రోడ్ల‌పై ఎలాంటి స‌మావేశాలు నిర్వ‌హించ‌రాద‌ని… ఇలా ఈ జీవో అనేక కార‌ణాలతో రాజ‌కీయ నేత‌ల దూకుడుకు ముకుతాడు వేసే ప్ర‌య‌త్నం చేసింది. ఓకే.. ప్ర‌భుత్వం చెబుతున్న‌ట్టు.. …

Read More »

సునీల్ దేవధర్.. ఏపీలో ఎందుకు ఫెయిలయ్యారు?

తెలంగాణలో తొడ కొడుతున్న బీజేపీ ఏపీలో మాత్రం నీరసంగా అడుగులు వేస్తోంది. అక్కడి నాయకుల్లోనే ఆ నీరసం ఉండగా వారిని నడిపించడానికి నియమించిన ఏపీ వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్ మరింత నీరసంగా మారి ఇటువైపు చూడడమే మానేశారు. ఇక సహాయ ఇంచార్జి సునీల్ దేవధర్ కూడా ఏపీ విషయంలో ఏమీ చేయలేకపోతున్నారు. ఇంకా చెప్పాలంటే సునీల్ దేవధర్‌కు ఇది ఫస్ట్ ఫెయిల్యూర్. 2018 జులైలో ఏపీ బీజేపీ వ్యవహారాల సహాయ …

Read More »