Political News

ఇప్ప‌టికి ఇంతే.. మాట వినండి ప్లీజ్‌.. జ‌గ‌న్ విన్న‌పాలు

“అవును.. ఇప్ప‌టికి ఇంతే.. మాట వినండి!” అని ఉత్త‌రాంధ్ర‌కు చెందిన కీల‌క నాయ‌కుడికి సీఎం జ‌గ‌న్ చెప్పిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల్లో గుస‌గుస వినిపిస్తోంది. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ఒక‌రిద్ద‌రు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ వార‌సుల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కొన్నాళ్లుగా సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర మొర‌పెడుతున్నారు. అయితే.. సీఎం జ‌గ‌న్ మాత్రం వారి వాద‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. చాలా మంది నాయ‌కులు.. త‌మ త‌మ వార‌సులను రంగంలోకి దింపాల‌ని భావిస్తున్నారు. పేర్ని నాని.. …

Read More »

ఆనంకు ఆ ఒక్క‌టీ త‌గ్గింద‌ట‌.. అదే అస‌లు స‌మ‌స్య‌ట‌..!

ఇప్ప‌టికే అనేక విశ్లేష‌ణ‌లు వ‌చ్చేశాయి. అనేక మంది నుంచి ప‌రామ‌ర్శ‌లు కూడా వ‌చ్చేశాయి. “అయ్యో.. ఎలా ఉండేవారు.. ఎలా అయిపోయారు.. అయ్యో.. అయ్య‌య్యో.. ఎలా ఉండాల్సిన వారు.. ఇలా ఉండిపోయారు!” అంటూ.. పెద్ద ఎత్తున వైసీపీ వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డిని చాలా మంది ప‌రామ‌ర్శిస్తున్నార‌ట‌. జిల్లా నుంచి రాష్ట్రం వ‌ర‌కు పొరుగు రాష్ట్రం దాకా కూడా.. అనే మంది ఈ జాబితాలో ఉన్నారు. దీనికి కార‌ణం.. ఇటీవ‌ల …

Read More »

చంద్రన్న మీటింగుల్లోనే తొక్కిసలాట ఎందుకు ?

వారం రోజుల్లోనే రెండు దుర్ఘటనలు. రెండు ఘటనల్లోనూ చంద్రబాబు, టీడీపీ కనెక్షన్. ఒకటి కందుకూరు. మరోకటి గుంటూరు. కందుకూరులో చంద్రబాబు కళ్లెదుటే తొక్కిసలాట జరిగింది. జనాన్ని వారించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్న తరుణంలోనే ఎనిమిది మంది ప్రాణాలు వదిలారు. గుంటూరు వికాస్ నగర్లో చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత జరిగిన తొక్కిసలాటలో కనీసం ముగ్గురు చనిపోయారు. కందుకూరులో ఇదేమీ ఖర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా రోడ్ షో నిర్వహిస్తుండగా… జనం తోసుకుని, …

Read More »

ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఆ జనసేన నేత?

బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఎవరు అవుతారనే అంశంపై కొద్ది రోజులుగా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆ పార్టీలోకి ఏపీకి చెందిన కొందరి చేరికలు ఉంటాయన్న సంకేతాలు కనిపిస్తున్నా.. పార్టీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇస్తారనే విషయంలో రకరకాల సమీకరణలు వినిపించాయి. ముఖ్యంగా ఇందులో కులాల లెక్కలూ కనిపించాయి. అయితే, ఏపీలో ఒక అధిక సంఖ్యాక వర్గాన్ని ఆకర్షించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ఉందని… అందుకే ఆ వర్గం …

Read More »

జ‌గ‌న్‌ను ఫాలో అవుతున్నారా? ఏపీలో మ‌రో రాజ‌కీయ ర‌చ్చ‌..!

త‌మ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారో తెలుసుకునేందుకు వైసీపీ స‌ర్కారు ఒక స‌ర్వే చేప‌ట్టింద‌నే విష‌యం వెలుగు చూసింది. అది కూడా వార్డుల్లో ఉండే మ‌హిళా పోలీసు కార్య‌ద‌ర్శులు.. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి.. వివిధ రూపాల్లో ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్న‌లు అడుగుతున్నార‌ట‌. వీటిలో వివాహేత‌ర సంబంధాలు ఉన్నాయా? అనే ప్ర‌శ్న కూడా ఉండ‌డం ప్ర‌భుత్వాన్ని డిఫెన్స్‌లో ప‌డేసిందని అంటున్నారు. దీంతో వెన‌క్కి త‌గ్గిన ప్ర‌భుత్వం కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసింది. ప్ర‌శ్నావ‌ళిని …

Read More »

ఏపీలో ముందస్తు ముచ్చట

Jagan Mohan Reddy Serious On His MLAs

ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు విశాఖ నుంచి హైదరాబాద్ వరకు ఎవరిని పలుకరించినా ఇదే ప్రశ్న వేస్తున్నారు. .సీఎం జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చినప్పటి నుంచి రాజకీయ, మీడియా వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీని జగన్ కలిసినప్పుడు నేరుగా ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు అందుకు కేంద్రం సహకారం తీసుకోవాలనుకుంటున్నట్లు జగన్ చెప్పారట. అయితే మోదీ మాత్రం ముక్తసరిగా …

Read More »

తేల‌ని రాజ‌ధాని.. ఏపీకి నిరాశ మిగిల్చిన 2022

కీల‌క‌మైన రాజ‌ధాని విష‌యంలో ఏపీ ప్ర‌జ‌ల‌కు 2022 తీవ్ర నిరాశ‌నే మిగిల్చింద‌ని చెప్పాలి. అమ‌రావ‌తిని రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని ఒక‌వైపు రైతులు ఉద్య‌మాన్ని తీవ్ర త‌రం చేశారు. మ‌లివిడ‌త పాద‌యాత్ర‌కు రెడీ అయ్యారు. ఈ సారి అమ‌రావ‌తి నుంచి అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు పాద‌యాత్ర నిర్వ‌హించేందుకు ఉద్యుక్తుల‌య్యారు. అయితే.. య‌థాప్ర‌కారం పోలీసులు వారికి అనుమ‌తి ఇవ్వ‌లేదు. దీంతో న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించి అనుమ‌తి పొందిన రైతులు.. పాద‌యాత్ర‌ను కొన‌సాగించారు. అయితే.. ఇది తూర్పు గోదావ‌రికి …

Read More »

2022 జ‌న‌సేన‌కు ఇచ్చిందేంటి? మిగిల్చిందేంటి?

ఏపీలో అధికారంలోకి వ‌చ్చితీరుతామ‌ని ప‌దే ప‌దే చెప్పిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు.. 2022 ఏం మిగిల్చింది? ఏం ఇచ్చింది? అనే విష‌యాల‌ను చూస్తే.. రిక్త‌హ‌స్తాలు.. శుష్క ప్ర‌య‌త్నాలు అనే చెప్పాల్సి ఉంటుంది. జూన్‌లో నిర్వ‌హించిన జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఆవేశ పూరితంగా చేసిన కొన్ని విష‌యాల‌ను ఆయ‌నే మ‌రిచిపోయార‌నే వాద‌న బ‌లంగా వినిపించింది. అన్ని పార్టీల‌ను ఏక‌తాటిపైకి తెస్తాన‌ని ప‌వ‌న్ చెప్పారు. వైసీపీ ఓటు బ్యాంకును …

Read More »

ప‌డి లేచిన ‘టీడీపీ’.. 2022 మిగిల్చింది ఇదే!

2022వ సంవ‌త్స‌రం.. ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న తెలుగు దేశం పార్టీకి పెద్ద సానుకూల సంవ‌త్స‌ర‌మ‌నే చెప్పాలి. 2019 ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం చ‌విచూసిన టీడీపీప‌ని అయిపోయింద‌ని.. ఇక‌, పార్టీ పుంజుకునే ప‌రిస్థితి కూడా లేద‌ని.. జ‌రిగిన ప్ర‌చారానికి ఈ సంవ‌త్స‌రం చెక్ పెట్టింది. ముఖ్యంగా పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు రెట్టించిన ఉత్సాహం తో ముందుకు క‌దిలారు. అధికార పార్టీ వైసీపీ దుర్నీతిని అడుగ‌డుగునా ఎండ‌గట్టారు. …

Read More »

2022 జ్ఞాప‌కాలు: వైసీపీని రోడ్డున ప‌డేసిన రెండు ఘ‌ట‌న‌లు ఇవే!

కాలం వ‌డివ‌డిగా క‌దిలిపోయింది.. క్యాలెండ‌ర్ గిర్రున తిరిగిపోయింది! 2022 చ‌రిత్ర‌లో క‌లిసిపోయింది!! కానీ, జ్ఞాప‌కాల దొంత‌ర‌ల‌ను త‌ర‌చి చూస్తే.. కొన్ని అనుభూతులు.. కొన్ని అప‌వాదులు.. మ‌రికొన్ని ఆవేద‌న‌లు.. ఇంకొన్ని ఆనందాలు! వ్య‌క్తిగ‌త జీవితంలో ఎవ‌రికైనా.. ఇవ‌న్నీ స‌ర్వ‌సాధార‌ణం. ‘మ‌న‌వ‌న్నీ.. ప్రైవేటు బ‌తుకులు’ అంటారు మ‌హాక‌వి శ్రీశ్రీ!! కాబ‌ట్టి.. మ‌న విష‌యాలు ప‌క్క‌న పెట్టి మ‌న‌ల‌ను పాలించే వారి గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఏపీలో వైసీపీ పాల‌న‌ను ఒక్క‌సారి వెనుదిరిగి చూస్తే.. …

Read More »

వైసీపీలో విక్ర‌ముడి ప‌రాక్ర‌మం అంద‌రికీ వ‌స్తుందా..!

వైసీపీలో కొంద‌రు ధ‌న‌వంతులైన ఎమ్మెల్యేలు ఉన్నారు. మ‌రికొంద‌రు మ‌ధ్య‌త‌ర‌గ‌తికి ఎగువ‌న ఉన్నవారు ఉన్నారు. దీంతో ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి నుంచి వ‌చ్చిన వారు ప్ర‌భుత్వం ఇచ్చే నిధుల‌పైనే ఆధార‌ప‌డుతున్నారు. కానీ, కొంద‌రు వ్యాపారులు మాత్రం(ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే) త‌మ సొంత నిధుల‌తో ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తున్నారు. ఇది మంచిదే అయినా.. దీనిని గ‌మ‌నించిన పొరుగు నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు వీరిపై ఒత్తిడి తెస్తున్నార‌నేది టాక్‌. తాజాగా నెల్లూరు జిల్లా, ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే మేకపాటి …

Read More »

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే మరో ప్రయత్నం

ఏపీలో అధికార వైసీపీకి ప్రజా వ్యతిరేకత తప్పడం లేదు. ఎమ్మెల్యేలను, మంత్రులను జనం ఎక్కడిక్కడ నిలదీస్తున్నారు. ఇదంతా తెలుగుదేశం చేయిస్తున్న పని అని వైసీపీ అనుమానిస్తోంది. దానితో విపక్షాన్ని డిఫెన్స్ లో పడేసేందుకు, రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు జగన్ పార్టీ తన దగ్గరున్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది.. ఈ మధ్య కాలంలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కూడా వెనుకాడటం లేదు.. ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావాలి ధర్మాస ప్రసాద రావుకు …

Read More »