Political News

చిరాగ్… పవర్ స్టార్… ఒకటేనా

అవును వీళ్ళద్దరు సేమ్ టు సేమ్ అనే అనిపిస్తోంది. ఒకళ్ళేమో ఏపిలోని జనసేన అధినేత పవన్ కల్యాణ్. మరొకరేమో బీహార్ లోని ఎల్జీపీ అధినేత చిరాగ్ పాశ్వాన్. ఎక్కడో బీహార్లో ఉన్న చిరాగ్ ఇంకెక్కడో ఉన్న పవన్ కు ఏమిటి పోలిక అనే డౌట్ వస్తోంది. ఇద్దరు వారసులుగానే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇద్దరు మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. ఇద్దరు ఒకేలాగ దెబ్బతిన్నారు. కాకపోతే ఇద్దరిలో చిన్న తేడా ఉంది. …

Read More »

గంటాకు బ్యాంకు షాక్ ఇచ్చినట్లేనా ?

ఉత్తరాంధ్రలో సీనియర్ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇండియన్ బ్యంకు పెద్ద షాకే ఇచ్చింది. ఎందుకంటే గంటా కీలకంగా వ్యవహరించిన చాలా సంస్ధలకు చెందిన ఆస్తులను వేలం వేయబోతున్నట్లు పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఈనెల 23వ తేదీ వరకు ఈ- వేలం పాటలో పాల్గొనే వాళ్ళు టెండర్ దాఖలు చేసేందుకు గడువు ఇచ్చింది. 25వ తేదీన టెండర్లను బ్యాంకు ఓపెన్ చేస్తుంది. ప్రత్యూషా గ్రూప్ ఆఫ్ …

Read More »

తన తర్వాతి టార్గెట్ ఏమిటో చెప్పేసిన అసదుద్దీన్ ఓవైసీ

దేశంలో మత రాజకీయాలు చేస్తున్నారంటూ బీజేపీపై తరచూ విరుచుకుపడే రాజకీయ పార్టీలు.. కేవలం మతం ఆధారంగానే రాజకీయాలు చేయటమే కాదు.. తమ మతస్తుల గురించి మాత్రమే మాట్లాడే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ గురించి కానీ ఆయన పార్టీ గురించి పెద్దగా మాట్లాడరు. ఆ మాటకు వస్తే..ఆయన్నుపెద్దగా పట్టించుకోరు. ఈ నిర్లక్ష్యానికి భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఆ మధ్యన మహారాష్ట్ర.. ఇప్పుడు బిహార్ రాష్ట్రంలో ఐదు అసెంబ్లీ …

Read More »

నేత‌లు మ‌రో రూట్ వెతుక్కోవాల్సిందే.. ఆ కార్డు ప‌నిచేయ‌దు!

రాజ‌కీయాల్లో సింప‌తీ పాలిటిక్స్‌కు ఉండే ప్రాధాన్యమే వేరు. నాయ‌కులు,పార్టీలు కూడా సింప‌తీతో ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అనేక సంద‌ర్భాల్లో ఈ దేశంలో అవి రుజ‌వ‌య్యాయి కూడా! ఇందిర‌మ్మ హ‌త్య‌కు గురైన‌ప్పుడు.. దేశం మొత్తం రాజీవ్ బాట న‌డిచింది. ఆ త‌ర్వాత రాజీవ్‌గాంధీ హ‌త్య‌కు గురైన‌ప్పుడు కూడా దేశ ప్ర‌జ‌లు కాంగ్రెస్‌కు అండ‌గా నిలిచారు. భారీ స్థాయిలో గెలిపించారు. ఈ ప‌రిణామాలే కాదు.. అనేక రాష్ట్రాల్లో నాయ‌కులు చ‌నిపోతే.. ఆ …

Read More »

ఆర్జేడీపై ఎంఐఎం దెబ్బ పడిందా ?

ఫలితాలు వచ్చి విశ్లేఫణలు మొదలైన తర్వాత చూస్తుంటే ఆర్జేడీపై ఏఐఎంఐఎం పార్టీ దెబ్బ గట్టిగానే పడిందని అర్ధమైపోతోంది. ప్రస్తుత ఎన్నికల్లో ఎంఐఎం 5 నియోజకవర్గాల్లో గెలిచింది. ఎంఐఎం తరపున 25 నియోజకవర్గాల్లో పోటీ చేసింది మొత్తం ముస్లిం అభ్యర్ధులే అన్నది గుర్తుంచుకోవాలి. మామూలుగా అయితే బీహార్ లో ముస్లిం, యాదవ్ సామాజికవర్గాలు మొదటి నుండి ఆర్జేడీతోనే ఉన్నారు. ఇపుడు కూడా పై సామాజికవర్గాలు ఆర్జేడీతోనే ఉన్నాయి. కానీ కొన్ని నియోజకవర్గాల్లో …

Read More »

లబ్దిదారుల క్షేమం గురించి ప్రభుత్వానికి పట్టదా ?

ప్రభుత్వానికి మంకుపట్టు ఉండుకూడదు. అధికారంలో ఉన్నాం కాబట్టి తాము ఏమి చేసినా చెల్లుబాటైపోతుందని అనుకుంటే అంతిమంగా నష్టపోయేది ప్రజలే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్రభుత్వం అమలు చేయాలని అనుకున్న సంక్షేమ పథకాల్లో లోపాలున్నాయని ప్రతిపక్షాలు చెప్పినపుడు వాస్తవాలు ఏమిటో ఆలోచించాలి. అంతేకానీ ప్రతిపక్షాలు చెప్పినట్లుగా ఎందుకు చేయాలనే మంకుపట్టు ఉండకూడదు. అలా కాదని మొండిగా తాను అనుకున్నదే చేసుకుపోతానంటే అంతిమంగా నష్టపోయేది లబ్దిదారులే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంతకీ …

Read More »

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకి త‌గ్గ‌ని హ‌వా.. దూకుడు లేని వైసీపీ నేత

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీలో కీల‌క‌మైన నాయ‌కుడిని ఓడించిన వైసీపీ యువ నేత‌, ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు.. దూకుడు చూపించ‌లేక పోవ‌డంతో.. స‌ద‌రు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నేత హ‌వా.. య‌థాత‌థంగా కొన‌సాగుతుండ‌డం గ‌మనార్హం. ముఖ్యంగా రైతులు, కార్మికులు ఆయ‌న చుట్టూనే తిరుగుతున్నారు. దీంతో స‌ద‌రు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారాయి. విష‌యంలోకి వెళ్తే.. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం దెందులూరు. ఇక్క‌డ నుంచి టీడీపీ నాయ‌కుడు, క‌మ్మ …

Read More »

బాబు-జ‌గ‌న్‌ల‌కు బీహార్ ఫ‌లితం నేర్పుతున్న పాఠం!!

మితిమీరిన ఉత్సాహం.. ప‌క్క‌పార్టీల‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌డం.. యువ నేత‌ల‌ను తీసిపారేయ‌డం.. వీటిని ప్ర‌జ‌లు స‌హించ‌లేక పోయిన వైనం.. బిహార్ ఎన్నిక‌లు స్ప‌ష్టం చేసేశాయి. నేను త‌ప్ప మీకు మ‌రో మంచి ముఖ్య‌మంత్రి ఉన్నారా? అన్న నితీశ్‌కు ప్ర‌జ‌లు స‌మాధానం చెప్ప‌క‌నే చెప్పారు. ఆయ‌న ఎక్క‌డ నుంచైనా పోటీ చేసి ఉంటే.. అది మ‌రింత గ‌ట్టిగా ఆయ‌న‌కు వినిపించేదని అంటున్నారు ప‌రిశీల‌కులు. కానీ, ఆయ‌న గ‌త ముప్పైఏళ్లుగా విధాన ప‌రిష‌త్‌(మ‌న‌ద‌గ్గ‌ర …

Read More »

ఈ దెబ్బతో కాంగ్రెస్ ఖల్లాస్

తెలుగు రాష్ట్రాన్ని రెండుగా విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ దెబ్బ తింటే తిననీ.. తెలంగాణలో అయినా అధికారంలోకి వస్తాం కదా అనుకుని ఆరేళ్ల కిందట వ్యూహాత్మకంగా ముందడుగు వేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ విభజన క్రెడిట్ ఆ పార్టీకి దక్కలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం నాయకత్వ లేమితో ఇబ్బంది పడ్డ ఆ పార్టీకి 2014లో ఎన్నికల్లో ఒక ముఖచిత్రం అంటూ లేకపోయె. అటు వైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ …

Read More »

ముద్దుకృష్ణమ కుటుంబానికి క‌లిసిరాని రాజ‌కీయం.. ఏం చేస్తున్నారంటే!

గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు. టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కుడు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, చివ‌రి ద‌శ‌లో ఎమ్మెల్సీగా ప‌నిచేసిన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల‌కు ముందు మృతి చెందారు. దీంతో ఆయ‌న కుటుంబానికి చంద్ర‌బాబు నాయుడు ప్రాధాన్యం పెంచారు. అయితే, కుటుంబం అంత‌ర్గ‌త క‌ల‌హాల‌తో క‌కావిక‌లం కావ‌డం, ముద్దు కుమారుల్లో ఒక‌రు వైసీపీకి లోపాయికారీ మ‌ద్ద‌తుదారుగా వ్య‌వ‌హ‌రించ‌డం వంటివి వారి రాజ‌కీయ భ‌వితవ్యాన్ని ప్ర‌శ్నార్థ‌కం చేశాయి. ముద్దు కృష్ణ జీవించి ఉన్న స‌మ‌యంలోనే ఆయ‌న …

Read More »

ఎగ్జిట్ పోల్స్ మొత్తం ఫెయిలయ్యాయా ?

బీహార్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరిగాయి. ఎందుకంటే ఎన్నికల ఫలితాల విషయంలో ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ నూరుశాతం ఫెయిలయ్యాయా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మూడు దశల్లో జరిగిన పోలింగ్ పూర్తియిన తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వేలు తమ రిజల్ట్స్ ను విడుదల చేశారు. వాటి ప్రకారం మహాగట్ బంధన్ అధికారంలోకి రాబోతోందని చాలా స్పష్టంగా చెప్పాయి. ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఎంజీబీ అధికారంలోకి రావటం ఖాయమంటూ …

Read More »

తేజస్వికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

మామూలుగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే గెలిచిన టీంలోని ఆటగాళ్ళకే దక్కుతుంది. అలాకాదని ఓడిన టీంలోని ఆటగాడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కిందంటే సదరు ఆటగాడు ఏ స్ధాయిలో ఆడుంటాడు ? అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇపుడు బీహార్ ఎన్నికల్లో జరిగిందిదే. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఎన్నికల్లో అంతిమ విజయం ఎన్డీయే కూటమినే వరిచింది. అయితే యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది మాత్రం ఆర్జేడీ చీఫ్, …

Read More »