Political News

ఏదోరకంగా ఇరికించటమే టార్గెట్టా ?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఏదోరకంగా ఇరికించటమే నరేంద్రమోడీ సర్కార్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. మోడీకి కేజ్రీవాల్ కు ఏమాత్రం పడటంలేదని అందరికీ తెలిసిందే. ప్రధానమంత్రిగా ఉన్న మోడీకి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ కంట్లో నలుసులాగ తయారయ్యారు. పైగా వరసగా మూడుసార్లు బీజేపీని దెబ్బకొట్టి ఆప్ అధికారంలోకి రావటాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోంది. అందుకనే కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏదోరకంగా ఇబ్బంది పెడుతునే ఉంది. తాజాగా లోఫ్లోర్ బస్సుల …

Read More »

రాజగోపాల్ ది సెల్ఫ్ గోలేనా ?

కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి బీజేపీలో చేరి పోటీచేయబోతున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. బీజేపీ అభ్యర్ధిగా పోటీచేయబోతున్న తనను గెలిపించాలని కోరుతు రాజగోపాల్ మునుగోడు నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో పర్యటిస్తున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో మాజీ ఎంఎల్ఏకి చేదు అనుభవం ఎదురవుతోంది. మర్రిగూడెం, నాంపల్లి గ్రామాల్లో జనాలు రాజగోపాల్ ను ప్రచారానికి తమ …

Read More »

జగన్ ని జైలుకు పంపేవాడిని – సుప్రీం కోర్టు మాజీ జడ్జి

న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రిపై అన్నివైపుల నుం చి తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు.. కేవ‌లం ప్ర‌భుత్వ విధానాల‌పైనే విమ‌ర్శ‌లు గుప్పిం చిన వారు.. తాజాగా ప్ర‌భుత్వాధినేత‌పైనా.. నిప్పులు చెరుగుతున్నారు. ఉద్దేశ పూర్వ‌కంగానే అమ‌రావ‌తిని తొక్కేస్తున్నారని.. ఇది కోర్టుల‌తో ఆడుకునే ప‌రిణామంగానే చూడాల్సి ఉంటుంద‌ని.. సుప్రీం కోర్టు రిడైర్డ్ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ గోపాల గౌడ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఈ వ్య‌వ‌హారంలో హైకోర్టు కూడా బ‌లంగా …

Read More »

మొత్తానికి ఒక్కపార్టీ మద్దతు దొరికింది

మొత్తానికి కేసీయార్ కు ఒక పార్టీ మద్దతు ప్రకటించింది. ఆదివారం ప్రగతి భవన్లో కేసీయార్ ను కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి కలిశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న కేసీయార్ ఆలోచనకు తాను మద్దతిస్తున్నట్లు చెప్పారు. కేసీయార్ లాంటి వ్యక్తి జాతీయ రాజకీయాల్లో ఇపుడు చాలా అవసరముందన్నారు. దసరా పండుగ లోపలే తాను జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నట్లు తనతో కేసీయార్ చెప్పారని కుమారస్వామి చెప్పారు. …

Read More »

ఇటు రైతులు.. అటు ఏపీ ప్ర‌భుత్వం.. పాద‌యాత్ర నేటి నుంచే!

అమరావతి రైతుల రెండో విడత మహాపాదయాత్రకు సర్వం సిద్ధమైంది. రాజధానిలోని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి చెందిన‌ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అరసవెల్లి సూర్యదేవుని సన్నిధి వరకూ జరిగే యాత్ర కోసం రైతులు, రైతుకూలీలు ఉత్సాహంతో ఉన్నారు. సోమవారం ఉదయం ప్రారంభమయ్యే యాత్ర 60 రోజుల పాటు జరగనుంది. తమకు జరిగిన అన్యాయాన్ని జనంలోకి తీసుకెళ్లటంతో పాటు.. అమరావతి ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయటమే లక్ష్యంగా పాదయాత్ర జరుగుతుందని రైతులు చెబుతున్నారు. …

Read More »

ఏపీలో త‌హ‌సీల్దార్ల తిరుగుబాటు.. మంత్రుల ఖ‌ర్చుపై గరంగ‌రం

ఎవరైనా మంత్రి జిల్లాలో పర్యటనకు వస్తే ఎంతో హంగామా.. ఎన్నో ఏర్పాట్లు ఉండాల్సిందే. వాహనాలు, వచ్చిన వారికి భోజనాలు, కార్యక్రమం కోసం టెంట్లు, కుర్చీలు.. ఇలా ఎన్నో ఖర్చులు. ఒక్కో పర్యటనకు దాదాపు రెండు మూడు లక్షల రూపాయలు ఖర్చయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. వీటన్నింటికీ సొమ్మును స్థానిక రెవెన్యూ అధికారులే భరిస్తున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు భ‌రించాం.. ఇక మేం భ‌రించ‌లేం.. అంటూ వారు తిరుగుబాటు ప్ర‌ద‌ర్శించే ప‌రిస్థితి …

Read More »

బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నదా ?

వచ్చే ఎన్నికలకు సంబంధించి తెలంగాణా బీజేపీ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ కీలకమైన నిర్ణయం ఏమిటంటే సీనియర్లందరినీ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయించాలనట. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు నలుగురు ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎంఎల్ఏలతో పాటు సీనియర్లను కూడా అసెంబ్లీ ఎన్నికల పోటీలోకి దింపాలని ఢిల్లీ నుండి ఆదేశాలు వచ్చాయట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 119 అసెంబ్లీ …

Read More »

గుడివాడ గ‌రం గ‌రం.. మాజీ మంత్రి పెట్టిన మంట‌!

మాజీ మంత్రి, వైసీపీ నాయ‌కుడు కొడాలి నాని ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం అడ్డుడికిన‌ట్టు ఉడుకుతోంది. తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ప‌దుల సంఖ్య‌లో టీడీపీ నాయ‌కుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ స‌హా.. ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుల‌ను సైతం పోలీసులు అరెస్టు చేశారు. దీంతో గుడివాడ ప‌ట్టణం ఒక్క‌సారిగా గ‌రంగరం అయిపోయింది. రెండు రోజుల కింద‌ట‌.. కొడాలి నాని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై …

Read More »

మీ భేటీలు.. ఓట్లు రాల్చ‌వ్‌.. విప‌క్షాల‌పై బాంబు పేల్చిన పీకే

2024 సార్వత్రిక ఎన్నికల్లో జనామోదం పొందాలంటే విపక్షాల కూటమికి సారథిగా విశ్వసనీయమైన వ్యక్తిని నిలబెట్టడం, ప్రజా ఉద్యమం తీసుకురావడం అవసరమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అభిప్రాయ‌ప‌డ్డారు. విపక్ష నేతలు.. వేర్వేరు పార్టీల నాయకులతో వరుస భేటీలు నిర్వహించినా పెద్దగా ఉపయోగం ఉండదని బాంబు పేల్చారు. అసలు అలాంటి సమావేశాల్ని.. విపక్షాల ఐక్యత లేదా రాజకీయంగా సరికొత్త పరిణామంగా చూడరాదని సూచించారు. బీజేపీని ఎదుర్కోవడమే ప్రధాన అజెండాగా.. తెలంగాణ …

Read More »

మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? రాహుల్‌

Rahul Gandhi

ఎప్పుడూ గంభీరంగా ఉండే.. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీలో సిగ్గు మొగ్గ‌లేసింది. అది కూడా అత్యంత కీల‌క‌మైన, సీరియ‌స్ కార్య‌క్ర‌మం భార‌త్ జోడో యాత్ర‌లో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న తెగ సిగ్గుప‌డిపోయారు. దీనికి కార‌ణం.. ఈ యాత్ర స‌మ‌యంలో అనూహ్యంగా రాహుల్ గాంధీకి పెళ్లి ప్ర‌స్తావ‌న రావ‌డ‌మే. అది కూడా మా అమ్మాయిని ఇస్తాం అంటూ.. త‌మిళ‌నాడు మ‌హిళ లు అనూహ్య‌మైన ఆఫ‌ర్ ఇవ్వ‌డ‌మే. దీంతో ఆయ‌న బిడియంతో కూడిన …

Read More »

ఆ హామీనే ఇపుడు జగన్ మెడకు చుట్టుకుందా ?

అనాలోచితంగా అప్పట్లో ఇచ్చిన హామీనే ఇపుడు వైసీపీ మెడకు చుట్టుకుంది. ఇంతకీ ఆ హామీ ఏమిటంటే సీపీఎస్ రద్దు. రిటైర్ అయిన ఉద్యోగులకు వర్తింపచేసే పెన్షన్ పద్దతిని 2004లో కేంద్రప్రభుత్వం మార్చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం ఓల్డ్ పెన్షన్ స్కీం (ఓపీఎస్) బదులుగా కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) అమల్లోకి వచ్చింది. అయితే కేంద్రం రాష్ట్రాలకు ఒక వెసులుబాటు ఇచ్చింది. అదేమిటంటే ఆయా రాష్ట్రాల పరిస్ధితులను …

Read More »

ఈ ఎంపీ ఆలోచనేంటో అర్ధం కావటం లేదే ?

కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలోచనలు ఏమిటో అర్థం కావటం లేదు. మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికను అడ్డంపెట్టుకుని పార్టీలో ఎంపీ నానా రచ్చ చేస్తున్నారు. రోజుకోరకంగా మాట్లాడుతు అందరినీ అయోమయంలో పడేస్తున్నారు. ఇదంతా తమ్ముడు, బీజేపీ అభ్యర్ధిగా పోటీచేయబోతున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గెలుపు కోసమే వెంకటరెడ్డి రంగం సిద్ధం చేస్తున్నట్లుందని అందరు అనుమానిస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి గెలుపుకోసం పీసీసీ …

Read More »