Political News

వైసీపీలో ఉండదలచుకోలేదు.. తేల్చేసిన కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మనసులో మాట చేప్పేశారు. అధికార వైసీపీలో ఉండదలచుకోలేదని నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. మౌనంగా తప్పుకోదలచుకున్నానని వెల్లడించారు.భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానన్నారు. కొంతకాలంగా ఆయన పార్టీ పట్ల, జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ వ్యతిరేక ప్రకటనలిస్తున్నారు. కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చి మాట్లాడినా ఆయన మెత్తబడలేదు. అన్ని విషయాలు మాట్లాడుకుందామన్నా.. వెనక్కి తగ్గేది …

Read More »

మ‌రిదిపై వ‌దిన పోటీ.. గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి కొత్త ఎత్తు!

రాజ‌కీయాల్లో పేకాట త‌ర‌హా సూక్తులు వినిపించ‌డం కొత్త‌కాదు. అన్న‌మీద త‌మ్ముడు.. అక్క‌పై చెల్లి పోటీ చేసిన సంద‌ర్భాలు ఈ దేశంలో కామ‌న్‌. అలానే తండ్రి, త‌న‌యులు కూడా పోటీ చేసిన సంద‌ర్భాలు ఏపీలోనే ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి క‌ర్ణాట‌క‌లో చోటు చేసుకుంటోంది. కర్ణాటకలో క‌ళ్యాణ రాజ్య ప్ర‌గ‌తి ప‌క్ష‌ పేరుతో కొత్త పార్టీ స్థాపించిన మైనింగ్ కింగ్‌ గాలి జనార్దన రెడ్డి.. తన తమ్ముడిపై భార్యను పోటీకి …

Read More »

జ‌గ‌న్ యాక్ష‌న్‌.. ర‌ఘురామ రియాక్ష‌న్‌.. అదిరిపోయిందిగా!

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు.. ఆ పార్టీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఉంద‌న్న విష‌యం తెలిసిం దే. ఇప్ప‌టికే ర‌ఘురామ‌.. సీఎం జ‌గ‌న్ బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని ఒక‌సారి కోర్టులో కేసు వేశారు. ఇక‌, ర‌ఘురామ‌ను అరెస్టు చేయించి కొట్టించార‌నే వాద‌న ఉంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు తాజాగా సీఎం జ‌గ‌న్ చేసిన కామెంట్ల‌పై ర‌ఘురామ రియాక్ట్ అయ్యారు. జ‌గ‌న్ యాక్ష‌న్ అంటే..ర‌ఘురామ రియాక్ష‌న్ అన్నారు. …

Read More »

బ‌ల‌మైన జిల్లాల్లో బ‌ల‌హీన‌మవుతున్న వైసీపీ..!

గ‌త 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ విజృంభించిన విష‌యం తెలిసిందే. టీడీపీకి కంచుకోట‌లు వంటి జిల్లాల్లోనూ వైసీపీ ఫ్యాన్ భారీ ఎత్తున వీచింది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా.. పార్టీ పుంజుకుంది. ఉభ‌య గోదావ‌రులు, నెల్లూరు, క‌ర్నూలు, గుంటూరు వంటి జిల్లాల్లో టీడీపీ ఓటు బ్యాంకును ఛిన్నాభిన్నం చేసుకుని మ‌రీ .. వైసీపీ దూసుకుపోయింది. ఇక‌, క‌డ‌ప‌లో క్లీన్ స్వీప్ చేసేసింది. అదేవిధంగా నెల్లూరు , క‌ర్నూలలోనూ విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. ఇది …

Read More »

యాంటీ ప్ర‌చారంపై వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌…!

వైసీపీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని.. తాము అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నామ‌ని.. ప్ర‌జ‌ల్లో సింప‌తీ పెరిగింద‌ని.. ఇది ప్ర‌తిప‌క్షాల‌కు కంట‌గింపుగా మారింద‌ని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌తిప‌క్షాలు కొన్ని వ‌ర్గాల మీడియా చేస్తున్న వ్య‌తిరేక ప్ర‌చారానికి అడ్డుక‌ట్ట వేయాల‌ని కూడా నిర్ణ‌యించుకున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతు న్నాయి. నిజానికి గ‌తంలోనే వైసీపీ ప్ర‌భుత్వం అంటే.. 2020లోనే ప్ర‌భుత్వ వ్య‌తిరేక ప్ర‌చారం చేసే వారిపై చ‌ర్య‌లు …

Read More »

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పుల్లో ఉన్నారు.. మెగా బ్ర‌ద‌ర్

జ‌న‌సేన అధినేత‌, ఓ వైపు రాజకీయాలు మరోపైవు సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పుల్లో ఉన్నార‌ని.. ఆయన‌కు వ‌చ్చే ఆదాయం క‌న్నా.. చేసే ఖ‌ర్చులే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని.. ఆయ‌న సోద‌రుడు, జ‌న‌సేన కీల‌క నాయ‌కుడు నాగ‌బాబు వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల కాలంలో కౌలు రైతు భ‌రోసా యాత్ర స‌హా.. వివిధ రూపాల్లో ప‌వ‌న్ త‌న పార్టీ త‌ర‌ఫున ఆర్థిక సాయం అందిస్తున్న విష‌యం తెలిసిందే. ఎంతో మందికి సాయం …

Read More »

తెలుగు రాష్ట్రలకు ఒట్టి చేతులేనా..

వార్షిక బడ్జెట్ వచ్చేస్తోంది. మధ్య తరగతి వర్గాలకు కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం వర్గాలు అంటున్నాయి. బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే పద్దుల్లో ఆదాయపన్ను పరిమితిని గతంలోలాగే రెండున్నర లక్షలుగా కొనసాగిస్తూ, శ్లాబులను మాత్రం మార్చనున్నారని విశ్వసిస్తున్నారు.స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50 వేల నుంచి మరో 15 నుంచి 25 వేల వరకు పెంచే వీలుందని చెబుతున్నారు. సెక్షన్ 80సీ కింద ఇచ్చే రాయితీని …

Read More »

ఆనం, మాగుంట, కోటంరెడ్డి.. ఇంకా ఎవరెవరు?

పాలక వైసీపీ లో రోజురోజుకూ అసమ్మతి పెరుగుతోంది. పార్టీ అధిష్ఠానం తీరుపై సీనియర్‌ నేతల్లో అసంతృప్తి ఎక్కువవుతోంది. ఈ క్రమంలో సీనియర్ నేతలు పార్టీని వీడడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా దక్షిణ కోస్తాలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉండడంతో వైసీపీ పెద్దలలో కలవరం మొదలైంది. వైసీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, వెంకటగిరి శాసన సభ్యుడు ఆనం రామనారాయణరెడ్డి ఇటీవల ప్రభుత్వం తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. …

Read More »

జగన్ వ్యూహం అదిరిందిగా

వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్‌.. తాజాగా చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌పై విశ్లేష‌కులు త‌మ మెద‌ళ్ల‌కు ప‌దును పెంచారు. విశాఖ‌ప‌ట్నం రాజ‌ధాని త్వ‌ర‌లోనే ఏర్పాటు చేస్తున్నామ‌ని.. త్వ‌ర‌లోనే తాను కూడా విశాఖ ప‌ట్నానికి వెళ్లిపోతున్నాన‌ని.. ఇదంతా కూడా రెండు మూడు రోజుల్లోనే జ‌రిగిపోతుంద‌ని పెద్ద ఎత్తున సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. ఇంత స‌డెన్‌గా సీఎం ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం వెనుక ఉద్దేశం ఏంటి? ఎందుకు? అనేది ప్ర‌శ్న‌. ఢిల్లీలో ఉన్న …

Read More »

ప్ర‌పంచం భార‌త్ వైపు చూస్తోంది: ప్ర‌ధాని మోడీ

ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంద‌ని.. దేశ ప్రవేశ పెట్టబోయే తాజా బడ్డెట్ వైపు ఎంతో ఉత్సుక‌త‌తో ఎదురు చూస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బడ్జెట్ స‌మావేశాలు ప్రారంభమయ్యే ముందు పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. ప్రపంచ దేశాల్లో ఆర్థిక అనిశ్చితి నెల‌కొన్న‌ నేపథ్యంలో భారత బడ్జెట్ సామాన్య పౌరుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. …

Read More »

త్వ‌ర‌లోనే విశాఖ రాజ‌ధాని: సీఎం జ‌గ‌న్

ఏపీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లోనే విశాఖ‌ప‌ట్నం ఏపీకి పాల‌నా రాజ‌ధాని అవుతుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. త్వ‌ర‌లోనే తాను విశాఖ ప‌ట్నానికి మ‌కాం మారుస్తున్న‌ట్టు కూడా చెప్పేశారు. విశాఖ‌కు పెట్టుబ‌డుల వ‌ర‌ద పారాల‌ని తాము కోరుకుంటున్న‌ట్టు వ్యాఖ్యానించారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏపీనేన‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌పంచ వేదిక‌ల‌పై ఏపీని నిల‌బెట్ట‌డానికి శ‌త‌థా కృషి చేస్తున్నామ‌ని సీఎం వెల్ల‌డించారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ …

Read More »

కేటీఆర్ కూడా ప్రజలకు దూరమవుతున్నారా?

నాయకులుగా ఎదిగే క్రమంలో జనంలోనే ఉండేవాళ్లు కూడా క్రమేపీ ఆ జనానికి దూరమవుతున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఆ లిస్టులో చేరుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ జిల్లాలకు వెళ్తుంటే ఎవరూ నిరసనలు తెలపకుండా ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. విపక్ష నేతలను అరెస్టు చేస్తున్నట్లు చెప్తున్నప్పటికీ అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ హనుమకొండ, కరీంనగర్ జిల్లాల పర్యటన సందర్భంగానూ అరెస్టులు జరుగుతున్నాయి. …

Read More »