Political News

కోటంరెడ్డి వస్తే ఆనం రెడ్డి టీడీపీలోకి వెళ్లరా?

నెల్లూరు రాజకీయాలు రోజురోజుకూ మలుపు తిరుగుతున్నాయి. అధికార వైసీపీలో అసమ్మతి ఏకంగా బయటపడిపోవడంతో రోజూ రచ్చరచ్చ జరుగుతోంది. ఇంతకాలం తమ ప్రభుత్వం ఏ పనీ చేయడం లేదంటూ అసమ్మతి వ్యక్తంచేసిన నేతలు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో జగన్‌ను ఇరకాటంలో పడేశారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏమైతే అది కానీ అన్నట్లుగా జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, స్థానిక వైసీపీ మంత్రి, మాజీ మంత్రులను లక్ష్యంగా …

Read More »

టీపీసీసీలో ఐకత్య వచ్చిందా ?

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా యాత్ర రెండు నెలల పాటు కొనసాగబోతోంది. ముందుగా అనుకున్నట్లుగా భద్రాచలం రామయ్య గుడి నుంచి కాకుండా మేడారం సమ్మక్క సారలమ్మ గుడిలో పూజలు చేసి రాష్ట్ర పర్యటనకు బయలుదేరుతున్నారు. మంచికి, మానవత్వానికి మారుపేరైన ఎమ్మెల్యే సీతక్క యాత్ర ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారు. తొలి నాళ్లలో జన సమీకరణ కూడా కాంగ్రెస్ పార్టీ ఆమె …

Read More »

అప్పుడు ముద్దులు.. ఇప్పుడు గుద్దులు..

యువ‌గ‌ళం పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్న టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ .. సీఎం జ‌గ‌న్‌పై స‌టైర్ల‌తో విరుచుకుప‌డ్డారు. ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ నిర్వ‌హించిన పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల‌కు ముద్దులు పెట్టాడ‌ని.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత గుద్దులు గుద్దుతున్నాడ‌ని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పదో రోజు యువ‌గ‌ళం పాదయాత్ర కొనసాగింది. ఆదివారం ఉదయం తవనంపల్లె నుంచి ప్రారంభమైన యాత్ర.. తవనంపల్లె, ఐరాల మండలాల మీదగా సాగింది. కాణిపాకంలో ముస్లిం …

Read More »

కేసీఆర్ నోట ‘బటన్’ మాట

నాందేడ్ బహిరంగ సభలో బీఆర్ఎస్ నేత కేసీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. మేక్ ఇన్ ఇండియా పథకం జోక్ ఇన్ ఇండియాగా మారిపోయిందంటూ భారీ సెటైర్ వేశారు. అంతేకాదు.. చైనాను బూచిగా చూపుతూ ఓట్లు రాబట్టకుంటున్న బీజేపీ చిన్న విషయానికి కూడా చైనాపైనే ఆధారపడుతోందని ఆరోపించారు. గాలిపటానికి కట్టే దారం నుంచి జాతీయ జెండా వరకు అన్నీ చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. చిన్నచిన్న ఊళ్లలోనూ ఇప్పుడు చైనా …

Read More »

‘వివేకా హ‌త్య కేసు.. జ‌గ‌న్ స‌హ‌క‌రిస్తే.. 10 రోజుల్లో ఫినిష్‌!!’

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌.. మాజీ మంత్రి వైఎస్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు అనేక మ‌లుపులు తిరుగుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ.. త‌ర్వాత‌.. ఏకంగా సీఎం జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న ఓఎస్‌డీ, భార‌తీ రెడ్డి పీఏ న‌వీన్‌ను కూడా దీనిలో పేర్కొంది. అయితే.. వైఎస్ వివేకా కేసులో మ‌రిన్ని నిజాలు.. త్వ‌ర‌లోనే బ‌ట్ట‌బ‌య‌లు కానున్నాయ‌ని.. ఈ కేసులో అప్రూవర్‌గా …

Read More »

నాందేడ్ లో బీఆర్ఎస్ స‌భ‌.. క‌లిసొచ్చేదేంటి?

దేశమంతా తెలంగాణ మోడల్‌ను అమలు చేయాలనే సంకల్పం, కుదిరితే కేంద్రంలో పాగా వేయాల‌నే కీల‌క ల‌క్ష్యంతో ఆవిర్భవించిన భార‌త రాష్ట్ర‌స‌మితి(బీఆర్ఎస్).. తన తొలి రాష్ట్రేతర సభను మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ పాల్గొనే సభ కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. నాందేడ్‌లో కేసీఆర్‌ కటౌట్‌లు, బీఆర్ఎస్ ఫ్లెక్సీలు పెద్దఎత్తున వెలిశాయి. మహారాష్ట్ర స‌రిహ‌ద్దు, తెలంగాణ సమీప గ్రామాల నుంచిపెద్ద ఎత్తున‌ ప్రజల్ని సభకు తరలించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ …

Read More »

మంత్రి గుడివాడ‌కు రామ‌జోగ‌య్య అదిరిపోయే కౌంట‌ర్‌!

వైసీపీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌.. తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. జ‌న‌సేన అనేది అస‌లు పార్టీనే కాద‌ని.. దానికి ప‌వ‌న్ అధ్య‌క్షుడు కూడా కాద‌ని.. అస‌లు ఆ పార్టీలేద‌ని అమ‌ర్నాథ్ వ్యాఖ్యానించారు. టీడీపీ జెండా మోస్తూ.. చంద్ర‌బాబు ద‌గ్గ‌ర కూలి ప‌నిచేస్తున్న ఆ పార్టీ సీనియ‌ర్ కార్య‌క‌ర్త మాత్ర‌మేన‌ని చెప్పుకొచ్చారు. అయితే.. మంత్రి గుడివాడ కామెంట్ల‌పై తాజాగా మా ఎంపీ, కాపుసేన …

Read More »

‘ప‌వ‌న్‌ టీడీపీ లో సీనియ‌ర్ కార్య‌క‌ర్త‌’

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఏపీ మంత్రి, వైసీపీ నాయ‌కుడు గుడివాడ అమ‌ర్నాథ్ సంచ‌ల‌న వ్యాఖ్య లు చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెట్టిన జ‌న‌సేన అస‌లు పార్టీనే కాద‌న్నారు. ఆయ‌న కేవ‌లం టీడీపీలో ఒక సీనియ‌ర్ కార్య‌క‌ర్త మాత్ర‌మేన‌ని చెప్పారు. కాపు సామాజిక వ‌ర్గం ఈ విష‌యాన్ని గుర్తించాల‌ని సూచించారు. పార్టీ పెట్టిన వారు ఎవ‌రైనా త‌మ కాళ్ల‌పై తాము ఎద‌గాల‌ని కోరుకుంటార‌ని చెప్పారు. కానీ, ప‌వ‌న్ మాత్రం.. మాకు …

Read More »

కంటతడి పెట్టిన కోటంరెడ్డి గన్ మెన్లు

నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే వైసీపీ రెబ‌ల్ నేత‌గా మారిన కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి తాను ఎక్క‌డా త‌గ్గేదేలా.. అంటూ.. వ‌రుస‌గా రెండో రోజు కూడా ప్ర‌భుత్వం పై విరుచుకుప‌డ్డారు. తాను ప్ర‌జ‌ల మ‌నిషిన‌ని చెప్పిన ఆయ‌న తాను ఎవ‌రికీ భ‌య‌ప‌డేది లేద‌న్నారు. ప్ర‌తి విష‌యాన్ని ప్ర‌జ‌ల‌తోనే పంచుకుంటాన‌ని చెప్పారు. అయితే.. తాజాగా ప్ర‌బుత్వం ఆయ‌న‌కు 2+2 గా ఉన్న భ‌ద్ర‌త‌ను 1+1 గా కుదించ‌డం పై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. …

Read More »

అఖిల‌ప్రియ‌ది… చీటింగ్ మెంటాలిటీ: శిల్పా ఫైర్‌

ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లా నంద్యాల రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా ర‌వి చంద్ర‌కిశోర్ రెడ్డి వ‌ర్సెస్ మాజీ మంత్రి టీడీపీ నాయ‌కురాలు.. భూమా అఖిల ప్రియ‌ల మ‌ధ్య రాజ‌కీయాలు మ‌రింత రాజుకున్నాయి. నీ అవినీతిని బ‌ట్ట‌బ‌య‌లు చేస్తా.. ఆధారాల‌తో స‌హా నిరూపిస్తా.. అంటూ.. మాజీ మంత్రి చేసిన వ్యాఖ్య‌లు.. త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు నంద్యాల‌ను ఒక్క‌సారిగా హీటెక్కించాయి. ఈ క్ర‌మంలో అఖిల ప్రియ‌ను గృహ నిర్బంధం …

Read More »

మ‌ళ్లీ మోడీనే.. ఈ స‌ర్వే ఏం చెప్పిందంటే!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ భేష్ అంటూ.. ఇటీవ‌ల కాలంలో కొన్ని స‌ర్వేలు వ‌స్తున్నాయి. వాస్త‌వం ఎలా ఉన్నా.. ఈ స‌ర్వేలు మాత్రం సంచ‌ల‌నం రేపు తుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా ఇలాంటి స‌ర్వేనే ఒక‌టి మోడీకి 78 శాతం ప్రజామోదం ఉందని పేర్కొంది. ‘మార్నింగ్‌ కన్సల్ట్‌’ అనే సంస్థ ఈ స‌ర్వే చేసింది. ప్రపంచ నాయకులు అందరికంటే అధిక జనాదరణ ఉన్న నేత మోడీనేన‌ని పేర్కొంది. ఈ స‌ర్వేలో మొత్తం 22 …

Read More »

చంద్ర‌బాబుతో క‌లిసి ప్ర‌యాణించిన వైసీపీ నేత‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వైసీపీ నేత‌లకు..టీడీపీ నేత‌ల‌కు ఎంత దూరం అంటే.. చాలా చాలా దూర‌మేన‌ని చెప్పాలి. పైగా ఒక‌రు ఉత్త‌రం అయితే.. మ‌రొక‌రు ద‌క్షిణం కూడా.. రెండు పార్టీ ల‌నాయ‌కులు ఎదురు ప‌డే సంద‌ర్భాలు కూడా చాలా అరుదు. అంతేకాదు.. ఒకరిపై ఒక‌రు దూష‌ణ‌లు కూడా చేసుకుంటున్న ప‌రిస్థితి పెరిగిపోయింది. అయితే.. అలాంటి స‌మ‌యంలో ఏకంగా టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబుతో క‌లిసి ప్ర‌యాణించారు వైసీపీ నేత ఒక‌రు. ఇది యాదృచ్ఛికంగానే …

Read More »