యువగళం. గత 29 రోజులుగా చిత్తూరు జిల్లాలో సాగుతున్న పాదయాత్ర. టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న పాదయాత్ర. అయితే.. ఆదిలో పోలీసులు.. ఒకింత అడ్డంకులు సృష్టించారని.. మైకులు లాగేశారని.. స్టూల్ తీసుకువెళ్లారని టీడీపీ నాయకులు ఆందోళనలకు దిగారు. అయితే.. మధ్యలో ఒకింత దూకుడు తగ్గించిన పోలీసులు.. సజావుగానే సాగిస్తున్నారు. అయితే.. మళ్లీ ఏమైందో ఏమో.. పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. చంద్రగిరి, మామండూరు …
Read More »జగనన్నా.. మన ‘బాదుడు’ మనోళ్లకే నచ్చలేదే!!
వైసీపీ పాలనలో పన్నుల బాదుడు పెరిగిపోయిందని..ప్రతిపక్షాలు ఆందోళనలు చేశాయి. ఇంకా చేస్తున్నాయి. బాదుడే బాదుడు పేరుతో టీడీపీ నేతలు.. రోడ్డెక్కారు. అయితే.. ఇదంతా కూడా.. మేం 151 మందిని గెలిచామనే అక్కసుతోనే చంద్రబాబు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని.. సలహాదారు సజ్జల వంటివారు కామెంట్లు చేశారు. ఇక, ఇతర నేతలు కూడా మీ హయాంలో పన్నులు వేయలేదా? అని ఎదురుదాడి చేశారు. సరే.. ఈ విషయాన్ని ఇలా ఉంచితే..ఇప్పుడు సొంత పార్టీ …
Read More »గుడివాడ టీడీపీలో ముసలం.. నేతల రాజీనామాల బాట
కొన్నాళ్ల కిందట ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని.. ఒక కామెంట్ చేశారు. “ఇక్కడ టీడీపీ ఎలా బతికి బట్టకడుతుందో చూస్తా” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజంగానే నాని.. టీడీపీపై విమర్శలు చేస్తారు కదా.. ఇది కూడా అందులో భాగమేనని అందరూ అనుకున్నారు. కానీ, తీరా ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం టీడీపీకి కాక పుట్టిస్తున్నాయి. ఇటీవలే ఇక్కడ ఇంచార్జ్గా రావి …
Read More »చంద్రబాబుపై.. కేంద్రానికి సోము ఘాటు లేఖ..!
టీడీపీ అధినేత చంద్రబాబుపై తరచుగా పరోక్ష విమర్శలు గుప్పించే బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రా జు.. తాజాగా కేంద్ర బీజేపీ పెద్దలకు.. ఘాటు లేఖ రాసినట్టు తెలుస్తోంది. దీనిపై బీజేపీలోనే ఆసక్తికర చర్చ సాగుతోంది. రాష్ట్రంలో గత వారం చోటు చేసుకున్న పరిణామాలు.. రాష్ట్రంలో పరిస్థితిని సోము ఈ సందర్భంగా లేఖలో ప్రస్తావించారని సమాచారం. ముఖ్యంగా చంద్రబాబు వల్లే.. పార్టీ ఎదగడం లేదని..ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. అన్ని లోపాలకు.. …
Read More »10 ఎమ్మెల్యే-2 ఎంపీ స్థానాల్లో.. జనసేన దూకుడు!
ఏపీలో ఎన్నికలకు సమయం వచ్చేసింది. ఎవరికి వారు తమ తమ గ్రాఫ్ను సరిచూసుకుంటున్నారు. మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రాఫ్ ఎలా ఉంది? వచ్చే ఎన్నికల్లో ఆయన ఏయే జిల్లాల్లో ఎంత మేరకు సత్తా నిరూపించుకోనున్నారు? అనేది ఆసక్తిగా మారింది. ఈ విషయాలపైనే కొందరు చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. పవన్ రెండు స్థానాల నుంచి పోటీ చేయాల్సిందేనని.. ఈ సర్వే …
Read More »జగన్ సభ.. అధికారుల తిప్పలు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సభ పెట్టినా ఇప్పుడు జనం రావడం లేదు. జనాన్ని తోలేందుకు అధికారులు, అధికార పార్టీ వారు చేయని ప్రయత్నం లేదు. జగన్ పేరు చెబితే సభకు వచ్చేందుకు జనం పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న చర్చ కూడా ఊపందుకుంది.. తెనాలి సభ గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్, పంటలు నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ …
Read More »ఏపీలో నవరత్నాల గుడి.. పథకం కాదు..నిజమే!!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో నవరత్నాలు అనే కాన్సెప్టును తీసుకువచ్చింది. అంటే..తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. కీలకమైన 9 అంశాలను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. వీటిలో అమ్మ ఒడి, రైత భరోసా, ఆరోగ్యశ్రీ, జగనన్న ఇళ్లు, విద్యాకానుక ఇలా.. 9 కార్యక్రమాలు ఉన్నాయి. వీటిని అమలు కూడా చేస్తున్నారు. ఇవి పాతవా. కొత్తవా.. అనే శషభిషలు పక్కన పెట్టి.. అమలు చేస్తున్నారు. …
Read More »టీడీపీ.. ఘర్ వాపసీ మంత్రం!
ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ.. ఘర్ వాపసీ మంత్రాన్ని పఠిస్తోంది. గత ఎన్నికల తర్వాత.. పార్టీ నుంచి దూరమైన వారిని చేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. సమాజంలో మంచి పలుకు బడి.. ఆర్థికంగా బలం ఉన్నవారిని తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కడప జిల్లా కు చెందిన ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్, సహా.. అనేక మంది నాయకులను తిరిగి రావాలని కోరుతు న్నట్టు తెలుస్తోంది. అలానే.. ఉభయ …
Read More »ఏపీలో మరో సలహాదారు.. జగన్ ప్రకటన!
ఏపీ సర్కారులో మంత్రులకు మించి.. మరోమాటలో చెప్పాలంటే.. మంత్రి వర్గం కన్నా డబుల్ సంఖ్యలో ఉన్నారనేది అందరికీ తెలి సిందే. దీనిపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోయినా.. ప్రస్తుతం 56 నుంచి 62 మంది సలహాదారులు ఉన్నారు. అయితే.. వీరిపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. తెల్ల ఏనుగులను పోషిస్తున్నారనే కామెంట్లు కూడా వచ్చాయి. అంతేకాదు.. ఈ సలహాదారుల పరిస్థితి ఏంటంటూ.. హైకోర్టులో అనేక కేసులు కూడా పడ్డాయి. వీటిలో …
Read More »కేసీఆర్ తీరు బాగోలేదు.. ఇదేం పద్ధతి: సుప్రీం కోర్టు ఫైర్
మొయినాబాద్లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసుకు సంబంధించి విచారణ చేస్తున్న దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసీఆర్ తీరు ఏం బాగోలేదని.. ఇదేం పద్ధతని ప్రశ్నించింది. అంతేకాదు.. సీఎం అనుసరించిన పద్ధతి సరికాదని పేర్కొంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన ఆడియో, వీడియోలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు నేరుగా ఎలా పంపుతారని నిలదీసింది. ఈ మేరకు కేసు విచారణ …
Read More »రెచ్చిపోతున్న ప్రవీణ్ ప్రకాష్
ఏపీ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ అయ్యారు. రోజు బడులను సందర్శిస్తూ బోధనా, బోధనేతర సిబ్బందిని హడలెత్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. నేరుగా క్లాస్ రూములోకి వెళ్లి పిల్లల నోట్సులను పరిశీలిస్తున్నారు. పిల్లల నోట్సులు సరిగ్గా లేకపోతే టీచర్లను, డీఈవోలను తిడుతున్నాడు. సస్పెండ్ చేస్తానని హెచ్చరిస్తున్నారు. సార్ టైమ్ టేబులు బడిలో టైమ్ టేబుల్ అమలువుతుందో లేదో చెప్పడం కష్టం. ప్రవీణ్ ప్రకాష్ మాత్రం …
Read More »జబర్దస్త్ ఆంటీ.. టికెట్లు అమ్ముకుంటోంది: నారా లోకేష్
వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి రోజాపై టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. సటైర్లు వేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా.. చంద్రగిరిలో నడుస్తున్న నారా లోకేష్..జబర్దస్త్ ఆంటి అంటూ.. మంత్రి రోజాపై కమెంట్లు చేశారు. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, మంత్రి నారాయణస్వామి తిరుమల దర్శనాల టికెట్లు అమ్ముకుంటున్నారన్నారు. దేశంలోని టీటీడీ ఆస్తుల్ని అమ్మేయాలని జగన్ కుట్ర చేశాడని, రోజా ఆంటీ.. కూడా టికెట్లు అమ్ముకుంటున్నారని దుయ్యబట్టారు. చెవిరెడ్డి.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates