రాష్ట్రంలో కొందరు షాడో మంత్రులుగా పనిచేస్తున్నారనే వాదన కొన్నాళ్లుగా వినిపిస్తూనేఉంది. ఎమ్మెల్యే ల సోదరులు షాడో ఎమ్మెల్యేలుగా చక్రం తిప్పుతున్నారు. మహిళా ఎమ్మెల్యేల భర్తలు కూడా ఇదే పనిలో ఉన్నారు. వీరిని నిలువరించాలని.. పార్టీలో ఉన్న కొందరు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయినా… కూడా అధిష్టానం ఎందుకనో.. చూసి కూడా చూడనట్టే వ్యవహరిస్తోందా? అనే వాదన వినిపిస్తోంది. తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక కీలక ఎమ్మెల్యే కమ్ …
Read More »వాపు తగ్గిన ఆప్…కేజ్రీవాల్ జైత్రయాత్రకు బ్రేక్?
ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు కనిపించడం లేదు. ఆప్ హడావుడి ఢిల్లీ, పంజాబ్ కే పరిమితమవుతోంది. కేజ్రీవాల్, సిసోడియా మాటలు జనం నమ్మేందుకు సిద్ధంగా లేరని తేలిపోయింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో ఆప్ తన ప్రాబల్యాన్ని విస్తరించలేకపోయిందని తాజా ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. దశాబ్దం క్రితం 2012లో ఏర్పాటైన ఆప్… రాజధాని ఢిల్లీకే పరిమితమవుతుందన్న అనుమానాలు బలపడుతున్నాయి. అన్నా హజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేకోద్యమం నుంచి పుట్టిన ఆప్ ను …
Read More »చంద్రబాబు ఎఫెక్ట్: జేసీలే తేల్చుకోవాలా?
వచ్చే 2024 ఎన్నికలు లేదా.. అంతకు ముందే వచ్చే అవకాశం ఉన్న ఎన్నికల్లో గెలిచి తీరాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే గట్టిగా నిర్ణయించుకున్నారు. దీనికి రెండు కీలక కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి తాను స్వయంగా అసెంబ్లీలో చేసిన ప్రతిజ్ఞ. కౌరవ సభలో నేను ఉండను. గౌరవ సభ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతాను! అని గత ఏడాది జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తన కుటుంబాన్ని …
Read More »ప్రజల్లో పవన్ పల్స్ ఎలా వుంది?
అవును.. ఇది నిజంగానే హెచ్చరిక. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని పదే పదే చెబుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అతితీవ్ర హెచ్చరిక అని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే, ఏ పార్టీ అయినా, ప్రజానేత అయినా.. ఎప్పటికప్పుడు తన గ్రాఫ్ను ప్రజల్లో ఎంతుందో పోల్చుకుని, కొల్చుకుంటూ ఉంటారు. దానికి తగినట్టుగా మార్పులు చేర్పులు చేసుకుని.. పుంజుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ఇలానే జనసేన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ప్రజలు …
Read More »బాబు దూకుడు.. మోడీ మెచ్చిన సంగతి..!
టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడును సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడడం ఆసక్తిగా మారింది. అంతేకాదు.. టీడీపీలోనూ ఉత్సాహాన్ని పెంచిందనే చెప్పాలి. తాజాగా జీ20 సదస్సుకు సంబంధించి ప్రధాని అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. ఇది.. ఈ సమావేశానికి పాల్గొన్న వారిని మంత్ర ముగ్ధులను చేసిందనే చెప్పాలి. చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే పాతికేళ్లకు …
Read More »వైసీపీ నేతలు వంశీ, అవినాష్ ఇళ్లలో ఐటీ దాడులు రీజనేంటి?
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంగళవారం ఉదయం నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. తెల్లవారు జామునే రంగంలోకి దిగిన ఐటీ అధికారులు కీలకనాయకులు, వ్యాపార వేత్తల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు ప్రారంభించాయి. వీటిలో ఏపీ అధికార పార్టీ నేతలు వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ లు కూడా ఉండడంతో రాజకీయంగా కూడా ఈ దాడులు చర్చకు దారితీశాయి. రెండు రాష్ట్రాల్లోనూ 36 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. …
Read More »ఏపీ రాజకీయాల్లో ‘వెంట్రుక’ లాగిజమ్!
ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతల్లో ప్రస్టేషన్ బాగా పెరిగిపోతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు చేసే సమయంలో పార్టీల అధినేతల మొదలు కింది స్థాయి చోటామోటా నాయకుల వరకు కొన్ని సార్లు బూతు పురాణం అందుకుంటున్నారు. కొంతమంది నేతలైతే వారు మాట్లాడే భాష వినాలంటే చెవులు మూసుకోవాల్సి వస్తోంది. అంతగా నేతలు తమ ప్రత్యర్థులపైన మాట్లాడే సమయంలో కంట్రోల్ తప్పుతున్నారు. ఒకప్పుడు ఒక చిన్న పరుష పదజాలం అనాలంటే …
Read More »చంద్రబాబు బిగ్ స్టెప్… టీడీపీ ఎంపీలతో రాజీనామాలు?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, విపక్షాలు రెండూ ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నాయి. ఒకరి వైఫల్యాలను మరొకరు ఫుల్లుగా ఓట్లుగా మలచుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఆ క్రమంలోనే టీడీపీ అధినేత బిగ్ స్టెప్ వేస్తున్నట్లు సమాచారం. డిసెంబరు 7 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు ఢిల్లీలో ల్యాండయిన చంద్రబాబు రానున్న సమావేశాలను రాజకీయంగా వాడుకోవాలని మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. 2019లో …
Read More »గుజరాత్ పీఠంపై కమల వికాసం.. ఎగ్జిట్ పోల్స్ ఇవే
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ హవానే కొనసాగనుందా? తిరిగి అదికార పీఠంపై కమల వికాసం జరగనుందా? అంటే.. ఔననే అంటున్నారు ఎగ్జిల్ పోల్స్ నిర్వాహకులు తాజాగా సోమవారం రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన గంటలోనే ఇక్కడ ఎవరు పాగా వేస్తున్నారనే విషయంపై ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఎగ్జిట్ పోల్ నిర్వహించిన మెజార్టీ సంస్థల అంచనాల ప్రకారం.. గుజరాత్లో బీజేపీ మరోసారి అధికారంలోకి రానుంది. ప్రజలు …
Read More »టాలీవుడ్ కి ఏపీ మంత్రి అల్టిమేటం !
ఆంధ్రప్రదేశ్లో అటు ఇటుగా ఒక ఏడాది వ్యవధిలో ఎన్నికలు జరుగుతాయన్న అంచనాతో ఉన్నారు రాజకీయ పరిశీలకులు. ఈసారి ‘రాజధాని’ ఎన్నికల అంశంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గత ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతికి పూర్తి మద్దతు పలికి.. ఆ తర్వాత పూర్తిగా స్టాండ్ మార్చేసిన జగన్ అండ్ కో.. మూడు రాజధానుల పాట అందుకుని దాని చుట్టూ రాజకీయాన్ని రక్తి కట్టించే ప్రయత్నం చేస్తోంది. అటు ఉత్తరాంధ్ర జనాలను.. ఇటు రాయలసీమ …
Read More »గర్జన సభలో జగన్ బదులు చంద్రబాబు!
ఏపీ అధికార పార్టీ వైసీపీ ప్రతిష్టాత్మకంగా భావించిన రాయలసీమ గర్జన సభ సక్సెస్ అయిందా.. ఫెయిల్ అయిందా.. అనే విషయాలను పక్కన పెడితే.. దీనిలో కొన్ని ఆసక్తికర పరిణామాలు అందునా వైసీపీ నేతలకు తల బొప్పికట్టే సంగతులు చోటు చేసుకున్నాయి. దీంతో వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయింది. భారీ ఎత్తున సభకు జనాలను తరలించినా వైసీపీ నేతలకు మనశ్శాంతి లేకుండా పోయింది. పాపం.. ఎన్నో సొమ్ములు ఖర్చు చేసి.. …
Read More »అలా మాట్లాడటం వల్ల పార్టీకి నష్టమా…? లాభమా… ?
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్మొహమాటంగా మాట్లాడతారు. నిజాల్ని నిర్భయంగా ఒప్పుకుంటారు. ఈమధ్య హైద్రాబాద్ లో సీఏ విద్యార్థులతో నిర్వహించిన సెమినార్ లో ” నేనో ఫెయిల్యూర్ పొలిటీషియన్ని” అనేశారు. ఆ తర్వాత విజయం కోసం పోరాడతాను అని దానికి కంటిన్యుటీ ఇచ్చారు కానీ.. అక్కడ “ఫెయిల్యూర్ పొలిటీషయన్” అనే పదమే హైలైట్ అయింది. ఇప్పుడే కాదు గతంలో కూడా పవన్ ఇలా నిజాయితీగా మాట్లాడిన సందర్భాలు చాలానే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates