తెలుగు రాష్ట్రాన్ని రెండుగా విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్లో పార్టీ దెబ్బ తింటే తిననీ.. తెలంగాణలో అయినా అధికారంలోకి వస్తాం కదా అనుకుని ఆరేళ్ల కిందట వ్యూహాత్మకంగా ముందడుగు వేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ విభజన క్రెడిట్ ఆ పార్టీకి దక్కలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం నాయకత్వ లేమితో ఇబ్బంది పడ్డ ఆ పార్టీకి 2014లో ఎన్నికల్లో ఒక ముఖచిత్రం అంటూ లేకపోయె. అటు వైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ …
Read More »ముద్దుకృష్ణమ కుటుంబానికి కలిసిరాని రాజకీయం.. ఏం చేస్తున్నారంటే!
గాలి ముద్దుకృష్ణమ నాయుడు. టీడీపీలో సీనియర్ నాయకుడు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, చివరి దశలో ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన గత ఎన్నికలకు ముందు మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబానికి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యం పెంచారు. అయితే, కుటుంబం అంతర్గత కలహాలతో కకావికలం కావడం, ముద్దు కుమారుల్లో ఒకరు వైసీపీకి లోపాయికారీ మద్దతుదారుగా వ్యవహరించడం వంటివి వారి రాజకీయ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశాయి. ముద్దు కృష్ణ జీవించి ఉన్న సమయంలోనే ఆయన …
Read More »ఎగ్జిట్ పోల్స్ మొత్తం ఫెయిలయ్యాయా ?
బీహార్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరిగాయి. ఎందుకంటే ఎన్నికల ఫలితాల విషయంలో ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ నూరుశాతం ఫెయిలయ్యాయా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మూడు దశల్లో జరిగిన పోలింగ్ పూర్తియిన తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వేలు తమ రిజల్ట్స్ ను విడుదల చేశారు. వాటి ప్రకారం మహాగట్ బంధన్ అధికారంలోకి రాబోతోందని చాలా స్పష్టంగా చెప్పాయి. ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఎంజీబీ అధికారంలోకి రావటం ఖాయమంటూ …
Read More »తేజస్వికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
మామూలుగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే గెలిచిన టీంలోని ఆటగాళ్ళకే దక్కుతుంది. అలాకాదని ఓడిన టీంలోని ఆటగాడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కిందంటే సదరు ఆటగాడు ఏ స్ధాయిలో ఆడుంటాడు ? అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇపుడు బీహార్ ఎన్నికల్లో జరిగిందిదే. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఎన్నికల్లో అంతిమ విజయం ఎన్డీయే కూటమినే వరిచింది. అయితే యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది మాత్రం ఆర్జేడీ చీఫ్, …
Read More »బాయ్కాట్ అమేజాన్.. ఎందుకు ట్రెండవుతోంది?
#Boycottamazon.. నిన్నట్నుంచి ఇండియాలో ఈ హ్యాష్ ట్యాగ్ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. మంగళవారం ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అలాగే ఐపీఎల్ ఫైనల్ జరిగింది. అంత సందడిలోనూ అమేజాన్ను బాయ్కాట్ చేయాలనే పిలుపునిస్తూ వేసిన హ్యాష్ ట్యాగ్ టాప్లో ట్రెండ్ అవడం విశేషం. ఇండియా అవతల కూడా ఈ హ్యాష్ ట్యాంగ్ ట్రెండింగ్లో ఉంది. దీన్ని ట్రెండ్ చేసింది ఇండియన్సే. మరి మన వాళ్లను అమేజాన్ అంతగా ఏం హర్ట్ …
Read More »నితీశ్కు అసలు సిసలు పరీక్ష ఇప్పుడే!
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఫలితం కూడా దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఎన్డీయే పక్షం జేడీయూ-బీజేపీల కూటమి.. మేజిక్ మార్కును సాధించాయి. సో.. ఈ కూటమి సర్కారు అధికారం చేపట్టడం ఖా యం! అదేసమయంలో నితీశ్ కుమార్ మరోసారి.. సీఎం కావడం కూడా ఖాయమే!! అనుకుంటున్నారా? అయితే.. అక్కడే ఉంది అసలు చిక్కు. రాజకీయాలంటేనే వ్యూహం.. పైగా బీజేపీ అనే బ్రహ్మపదార్థం.. సర్వకాల.. సర్వవిధ..సర్వావస్థల్లోనూ దేశవ్యాప్తంగా విస్తరించాలనే ఏకైక భావజాలంతో …
Read More »భూమా ఫ్యామిలి జిల్లాలో ఒంటరైపోయిందా ?
బండ్లు ఓడలు..ఓడలు బండ్లు అయిపోవటమంటే భూమా ఫ్యామిలిని చూస్తే అర్ధమైపోతుంది. ఒకపుడు కర్నూలు జిల్లాను దశాబ్దాల పాటు ఏలిన భూమి ఫ్యామిలి ఇపుడు రాజకీయంగా నిలదొక్కుకోవటానికి నానా అవస్తలు పడుతోంది. ఏడాది వ్యవధిలో భూమా శోభానాగిరెడ్డి, నాగిరెడ్డి దంపతులు మరణించటంతో వారసులు రాజకీయంగా నిలదొక్కుకోవటానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా గడచిన ఏడాదిన్నరగా మాజీమంత్రి భూమా అఖిలప్రియ వ్యవహారం చూస్తుంటే అందరికీ అవుననే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే నంద్యాల, …
Read More »కొత్త నేతలు రారు.. పాత నేతలు.. ఉండలేరు.. కాంగ్రెస్లో చిత్రమైన పరిస్థితి!
ఏపీ కాంగ్రెస్ పరిస్థితి చిత్రంగా మారుతోంది. ఘర్ వాపసీ నినాదంతో పార్టీలో ఉత్తేజాన్ని నింపాలని భావిస్తు న్న నేతలకు ఆ పరిస్థితి లేకపోగా.. ఉన్నవారుసైతం పార్టీని వదిలిపోయే పరిస్థితి వస్తోందనే మాట వినిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్కు అధ్యక్షులుగా అనంతపురం జిల్లాకు చెందిన నాయకులే ఉన్నారు. అయితే.. అనంతపురంలోనే పార్టీ వీక్గా మారడం.. కీలకమైన కృష్ణాజిల్లాలోనూ పార్టీ తరఫున వాయిస్ వినిపించేవారు.. ఇప్పటికే వెళ్లిపోగా.. మరింత మంది …
Read More »రాష్ట్రాలకు కేంద్రం ‘వ్యాక్సిన్’ సంకేతం
ఆ దేశంలో వ్యాక్సిన్ రెడీ.. ఈ దేశంలో వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు.. ఫలానా కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్తో సత్ఫలితాలు.. అని వార్తల గురించి మాట్లాడుకోవడానికే సరిపోతోంది. మన దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్ల పరిస్థితి ఏంటి.. ప్రభుత్వం చేతికి వ్యాక్సిన్లు ఎప్పుడు వస్తాయి.. జనాలకు వాటిని ఎప్పుడు వేస్తారు అన్నది మాత్రం తెలియడం లేదు. ఆగస్టు 15కే వ్యాక్సిన్ అంటూ ఊరించిన నేతలు, ఫార్మా కంపెనీల ప్రతినిధుల మాటలు నీటి …
Read More »బందరు పోర్టు నిర్మాణానికి 36 నెలలే డెడై లైన్ ?
సంవత్సరాల తరబడి వివాదాస్పదంగా ఉండిపోయిన మచిలీపట్నం పోర్టు నిర్మాణం, అభివృద్ది పనులు ఇప్పటికైనా మొదలవుతుందా అని అందరు ఆశగా ఎదురు చూస్తున్నారు. 2009 లో మచిలీపట్నం పోర్టు నిర్మాణం, అభివృద్ధి కాంట్రాక్టు బాధ్యతను నవయుగ కంపెనీకి ప్రభుత్వం ఇచ్చినా వివిధ కారణాల వల్ల పనులు మొదలుకాలేదు. చివరకు 2014లో జరిగిన రాష్ట్ర విభజన కారణంగా అసలు ప్రాజెక్టు పనులే అటకెక్కాయి. దాన్ని ఇపుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుమ్ముదులిపి ప్రాజెక్టును …
Read More »అమరావతి ప్రత్యేక జిల్లా.. వైసీపీ వ్యూహమేంటి?
ఏపీ రాజధాని అమరావతి.. ప్రత్యేక జిల్లా కానుందా? దీనికి సంబంధించిన వైసీపీ సర్కారు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందా? అంటే.. ఔననే సంకేతాలే వస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును ప్రజాసంకల్ప యాత్రలోనే ప్రకటించిన వైసీపీ అధినేత జగన్.. దీనికి తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే, ఇటీవల కాలంలో తాను తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పద మవుతుండడం, ప్రజల్లో గత ఏడాది ఉన్న రేంజ్లో జగన్పై సానుకూల లోపించిన నేపథ్యంలో …
Read More »రోడ్డెక్కిన రాజుల వివాదం
విజయనగరంలో పూసపాటి రాజుల వివాదం రోడ్డెక్కింది. ఇంతకాలం కోర్టుల్లోను, ట్విట్టర్ వేదికలకు మాత్రమే పరిమితమైన అశోక్ గజపతిరాజు-సంచైత గజపతి రాజు వివాదం చివరకు రోడ్డున పడింది. ‘సేవ్ మాన్సాస్ ట్రస్ట్’ పేరుతో అశోక్ సంచైతకు వ్యతిరేకంగా రోడ్డుపై ఆందోళనలు మొదలుపెట్టారు. మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ గా సంచైత బాధ్యతలు తీసుకున్న తర్వాత ట్రస్టు ప్రిస్టేజ్ అంతా రోడ్డుపాలైనట్లు అశోక్ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాకుండా సంచైతపై కోర్టులో …
Read More »