Political News

బాబాయికి గుండెపోటు, కోడిక‌త్తి డ్రామాలు నాకు రావ్‌! : ప‌వ‌న్

తాజాగా మంగ‌ళ‌గిరిలో ప‌ర్య‌టించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. పాల‌క‌ వైసీపీనేత‌ల‌పై తీవ్ర విమ‌ర్శ లు గుప్పించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న దివంగ‌త వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌ను ప్ర‌స్తావించారు. బ‌హుశ‌.. ప‌వ‌న్ ఇటీవ‌ల కాలంలో ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. “క‌త్తుల‌, గొడ్డ‌ళ్లు, బాడిత‌లు ఉప‌యోగించే వాళ్లం కాదు మేం. మేం క‌ష్టాన్ని న‌మ్ముకున్నాం. మీ లాగా.. పాపం వైఎస్ వివేకానంద‌రెడ్డిగారిని.. క‌త్తులు గొడ్డ‌ళ్లు, బాడిత‌లు ఉప‌యోగించి హ‌త్య చేయించ‌లేదు” అని …

Read More »

జ‌గ‌న్‌ BirthDay వేడుకలు.. ఇక వీరిని ఆపలేం

kodali

మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ఇన్నాళ్ల‌కు సీఎం జ‌గ‌న్ గొప్ప అవ‌కాశం ఇచ్చార‌ని అంటున్నారు నాని అనుచ‌రులు. అదేంటంటే.. వ‌చ్చే నెల 21న సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజు ఉంది. ఆ రోజుతో జ‌గ‌న్‌కు 50 ఏళ్లు పూర్త‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే జ‌గ‌న‌న్న స్వ‌ర్ణోత్సవ సంబ‌రాలు పేరిట పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పండ‌గ వాతావ‌ర‌ణంలో ప్ర‌భుత్వ‌మే కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. ఇక‌, పుట్టిన రోజు నాడు, …

Read More »

‘ఆఖ‌రుకు క‌ట్ డ్రాయ‌ర్ ఫ్యాక్ట‌రీని కూడా వ‌ద‌ల్లేదు జ‌గ‌న్‌’

వైసీపీపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిప్పులు చెరిగారు. రాష్ట్రం నుంచి అనేక ఫ్యాక్ట‌రీలు వైసీపీ ప్ర‌భుత్వ దెబ్బ‌తో పొరుగు రాష్ట్రాల‌కు, పొరుగు దేశాల‌కు వెళ్లిపోతున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆఖ‌రుకు క‌ట్ డ్రాయ‌ర్‌లు త‌యారు చేసే జాకీ సంస్థ కూడా ఇక్క‌డి వైసీపీ నేత‌ల‌కు లంచాలు, ముడుపులు ఇచ్చుకోలేక వేరే రాష్ట్రానికి వెళ్లిపోయింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇది మీకు సిగ్గ‌ని పించ‌డం లేదా? అని సీఎం జ‌గ‌న్‌ను సూటిగా ప్ర‌శ్నించారు. …

Read More »

జగన్‌ వల్ల రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారు

సంక్షేమ పథకాల ద్వారా ఇస్తున్న డబ్బులను ప్రజలు ఆపేయాలని చెప్పితే.. వెంటనే నిలుపుదల చేస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలేన‌ని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న‌ పెద్ద రెల్లివీధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ధర్మాన పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అందరూ సంతోషంగా …

Read More »

బొత్స డ‌మ్మీ .. ఆయ‌న వ‌ల్ల ఏమీ కాదు: ప‌వ‌న్

ఏపీ సీనియ‌ర్ మినిస్ట‌ర్, విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన బొత్స స‌త్య‌నారాయ‌ణ‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి బొత్స డమ్మీ అయ్యార‌ని, ఆయ‌న వ‌ల్ల ఏమీ కావ‌ని, ఆయ‌న పై ఆశ‌లు కూడా పెట్టుకోవ‌ద్ద‌ని తూర్పు కాపు సామాజిక వ‌ర్గానికి ప‌వ‌న్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ కూడా తూర్పుకాపుల సమస్యలను అధిష్టానానికి చెప్పడం తప్ప చేసేదేమీ కనిపించడం లేదని …

Read More »

ఇలా మాట్లాడితే టీడీపీ కి చాలా నస్టం

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీని చంద్ర‌బాబు నాలుగు అడుగులు ముందుకు తీసుకువెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తు న్నారు. ఆయ‌న‌కు తోడుగా త‌మ్ముళ్లు కూడా మరింత‌ ముందుకు తీసుకువెళ్లాల‌ని..బాబు పిలుపునిస్తున్నా రు. అయితే, కొంద‌రు మాత్రం చంద్ర‌బాబు లెక్క ప్ర‌కారం అంతో ఇంతో ముందుకు తీసుకువెళ్లే ప్ర‌య త్నం చేస్తుంటే ఎక్కువ మంది మౌనంగా ఉంటున్నారు. స‌రే.. మౌనంగా ఉన్నా ఫ‌ర్వాలేదు. కానీ, వీరిలో ఒక‌రిద్ద‌రు చేస్తున్న ప‌నులు పార్టీని న‌ల‌భై అడుగుల మేర‌కు వెన‌క్కి …

Read More »

కుల రాజకీయాన్ని కొత్తగా డీల్ చేసిన పవన్ 

ఏపీలో కుల రాజ‌కీయాలు పెరిగిపోయాయ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కులాలను వాడుకుని నేతలు ఎదుగుతున్నారు.. ఆడుతున్నారు తప్ప… కులాల్లోని ప్రజలు మాత్రం వెనకబడి పోతున్నారని అన్నారు.  సంఖ్యా బలం ఉన్న కులాలు ఐక్యతతో ఉంటే భవిష్యత్తులో రాష్ట్రం వారి చేతిలోనే ఉంటుందని తెలిపారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో తూర్పుకాపు సంక్షేమ సంఘం నాయకులతో పవన్ భేటీ అయ్యారు. బీసీ కులాలకు ఒక్కొక్క దానికీ ఒక్కొక్క …

Read More »

‘వైఎస్ క‌నుసైగ చేసి ఉంటే.. బాబు అప్పుడే అయిపోయేవారు!’

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై వైసీపీ నాయ‌కుడు, అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అప్పట్లో మొద్దు శీనుకు ఒక్కమాట చెప్పుంటే చంద్రబాబును ఆయన ఇంట్లోనే చంపేసేవాడని వ్యాఖ్యానించారు. తమ ప్రాంతంలో హత్యా రాజకీయాలు జరిగితే.. మొదట చంద్రబాబు కొడుకునే టార్గెట్ చేస్తామని హెచ్చరించా రు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు పై ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. …

Read More »

విశాఖ భూముల కుంభ‌కోణం.. వైఎస్ పాత్రే కీల‌కం: సిట్

విశాఖ భూకుంభకోణంలో కొత్త కోణాలు వెలుగుచూశాయి. సాక్షాత్తూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కార్యాలయం జోక్యంతోనే కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమైన విషయం బయటికొచ్చింది. అవసరమైన నిరభ్యంతర పత్రాలు జారీ చేయించడంలో సీఎంవో పాత్ర ఎంతో కీలకమని… ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చిచెప్పింది. ప్రభుత్వ భూములు అమ్ముకునేందుకు వీలు కల్పించే ఫైళ్లపై సిఫార్సు చేస్తూ నాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంతకాలు చేయడం, ఆ తర్వాత ఉన్నతస్థాయి వ్యక్తుల …

Read More »

ఇప్ప‌టం.. పవన్ తొందర పడ్డాడా?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఇప్పుడు పెద్ద సంక‌ట‌మే వ‌చ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఆయ‌న శ‌నివారం మంగ‌ళ‌గిరి స‌మీపంలోని ఇప్ప‌టంలో ప‌ర్య‌టించి.. ఇక్క‌డి కూల్చివేత‌ల బాధితుల‌కు రూ.ల‌క్ష చొప్పున నిధులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇప్ప‌టికే బాధితుల‌ను కూడా సెల‌క్టు చేశారు. వీరికి వారి ఇంటి వ‌ద్దే ఈ నిధులు పంపిణీ చేయాలా? లేక ఆఫీసుకు తీసుకువ‌చ్చి ఇవ్వాలా? అనేది ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. దీనిక‌న్నా.. ముందు అస‌లు ప‌వ‌న్ …

Read More »

కేసీఆర్ స‌ర్ విన్నారా.. కామ్రెడ్లు కండిష‌న్ పెట్టేశారు!

ఇటీవ‌ల జ‌రిగిన మునుగోడు ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి, విజ‌యంలో భాగ‌స్వామ్యమైన కామ్రెడ్లు.. తాజాగా సీఎం కేసీఆర్‌కు కొన్ని కండిష‌న్లు పెట్టారు. ఈ కండిష‌న్ల‌కు ఒప్పుకొంటేనే.. తాము వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తామ‌ని తేల్చి చెప్పారు. మ‌రి దీనిపై సీఎం కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇంత‌కీ కామ్రెడ్‌.. సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కూనంనేని సాంబ‌శివ‌రావు ఏమ‌న్నారంటే.. భవిష్యత్తులోనూ టీఆర్ఎస్‌తో కలిసి పని చేస్తామని.. అయితే అది …

Read More »

ఢిల్లీకి రేవంత్‌.. తెలంగాణ కాంగ్రెస్‌పై పోస్టు మార్ట‌మ్‌

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఆ పార్టీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. పార్టీలో నేతల మధ్య సమన్వయం పెంచి.. అందరినీ కలుపుకుని.. వచ్చే ఎన్నికల్లోగా పుంజుకునేలా కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని హితబోధ చేస్తోంది. బలమైన పునాదులున్న రాష్ట్రంలో పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతుండడంపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. ఏఐసీసీ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత వివిధ రాష్ట్రాల్లో సంస్థాగత పరిస్థితులపై మల్లికార్జున్ …

Read More »