Trends

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఆసక్తికరమైన విశేషాలు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు రంగం సిద్ధమైంది. పాకిస్తాన్, దుబాయ్ వేదికగా హైబ్రిడ్ మోడ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో టీమిండియా దుబాయ్‌లోనే అన్ని మ్యాచ్‌లు ఆడనుంది. బంగ్లాదేశ్‌తో రేపటి మ్యాచ్‌తో భారత్ తన జర్నీ ప్రారంభించనుంది. 1998లో నాకౌట్ ట్రోఫీగా ప్రారంభమైన ఈ టోర్నీ 2017 వరకు కొనసాగింది. 2021లో రద్దు చేసిన తర్వాత, 2025లో మళ్లీ పునరుద్ధరించడం క్రికెట్ అభిమానులను ఉత్సాహంలో ముంచేసింది. 1998లో మొదటి ఛాంపియన్స్ ట్రోఫీని …

Read More »

ఛాంపియన్స్ ట్రోఫీ: పాకిస్థాన్ సెక్యూరిటీ ఏ రేంజ్ లో ఉందంటే?

పాకిస్థాన్ లో క్రికెట్ ఆడాలి అంటేనే భయపడే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్థాన్ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. 29 ఏళ్ల తర్వాత ఐసీసీ ఈవెంట్ కు ఆతిథ్యం ఇస్తున్న పాక్, ఈ అవకాశం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. సెక్యురిటీ విషయంలో బలాన్ని చూపించుకోవాలి అని పాకిస్థాన్ ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేనంత హడావుడి చేస్తోంది. కరాచీ, లాహోర్, రావల్పిండి స్టేడియాలను …

Read More »

వీడియో : రాడ్ మెడపై పడడంతో పవర్‌లిఫ్టర్ మృతి…!

మ‌ర‌ణం ఎలా వ‌స్తుందో ఊహించ‌డం క‌ష్టమ‌నే మాట‌ను ఈ ఘ‌ట‌న రుజువు చేస్తుంది. ప్ర‌ముఖ యువ ప‌వ‌ర్ లిఫ్ట‌ర్ య‌శ్తికా ఆచార్య‌.. రెప్ప‌పాటులో క‌న్నుమూశారు. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న అంత‌ర్జాతీయ పోటీల‌కు ప్రిపేర్ అవుతున్న ఆమె.. అదే ఆట‌లో ప్రాణాలు కోల్పోయారు. ఆట‌గ‌ద‌రా శివా! అన్న‌ట్టుగా య‌శ్తికా మ‌ర‌ణం చోటు చేసుకోవ‌డం చిత్రం. 270 కిలోల బ‌రువు ఎత్తేందుకు శిక్ష‌ణ తీసుకుంటున్న క్ర‌మంలో ఆమె ఆ బ‌రువు త‌న మెడ‌పై ప‌డ‌డంతో …

Read More »

చిన్న గదిలో కోట్ల విలువైన పంట

నాగపూర్‌కు చెందిన ఆకాష్ హోలే, దివ్య లోహకారే హోలే దంపతులు కేవలం 400 చదరపు అడుగుల గదిలో ఎటువంటి నేల లేకుండా, కేవలం గాలి, మబ్బుగా ఉపయోగించి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యమైన కుంకుమను పెంచుతున్నారు. సాధారణంగా చల్లని కాశ్మీర్ వాతావరణంలో మాత్రమే ఉత్పత్తి అయ్యే కుంకుమను, భారతదేశంలోని అత్యంత వేడికాలిన నగరాల్లో ఒకటైన నాగపూర్‌లో పెంచడం నిజంగా ఒక అద్భుతం. ఈ వినూత్నమైన ఏరోపోనిక్ టెక్నిక్ ద్వారా …

Read More »

టెస్లా ఫ్యాక్టరీ కోసం మహారాష్ట్ర ముందంజలో?

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం స్థలాన్ని వెతుకుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర ఈ ప్రాజెక్ట్ కోసం ముందంజలో ఉందని సమాచారం. పుణెలో ఇప్పటికే టెస్లా కార్యాలయం ఉండటంతో, కంపెనీకి ఆ రాష్ట్రం సహజమైన ఎంపికగా మారింది. టెస్లా సరఫరాదారులలో చాలా మంది కూడా మహారాష్ట్రలోనే ఉన్నారు, అందుకే కంపెనీ అక్కడే తన ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోందని సమాచారం. ఈ క్రమంలో మహారాష్ట్ర …

Read More »

నీ మాటలు సమాజానికే సిగ్గు చేటు : రణవీర్ పై సుప్రీం ఫైర్

ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అలహాబాదీ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రుల శృంగారంపై రణవీర్ ఓ టీవీ షోలో అసందర్భ, జుగుత్సాకరంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అయ్యాక గానీ… తన వ్యాఖ్యలు ఎంత తప్పో అతడికి తెలియరాలేదు. దీంతో వెంటనే నష్ట నివారణకు దిగిన రణవీర్… తన వ్యాఖ్యలు తప్పేనని బహిరంగ క్షమాపణలు చెప్పాడు. అయినా కూడా …

Read More »

టీమిండియా జెర్సీపై పాక్ ‘పాకిస్తాన్’ : బీసీసీఐ ఏమనదంటే…!

టీమిండియా పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అసలు భారత జట్టు వెళుతుందా లేదా అనే అంశంపై మొదటి నుంచి అనేక రకాల చర్చలు వైరల్ అయిన విషయం తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్‌లో ఆడటానికి బీసీసీఐ నిరాకరించింది. దీంతో ICC భారత్ మ్యాచ్ లను మాత్రమే దుబాయ్ వేదికగా నిర్వహించేలా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20న బంగ్లాదేశ్‌తో మొదటి మ్యాచ్‌ ఆడనుండగా, BCCI ఆటగాళ్ల …

Read More »

ఇక ఎయిర్ అంబులెన్స్ లు… ఖరీదైనా క్షణాల్లోనే చికిత్సలు

కాంగ్రెస్ పార్టీ దివంగత నేత పి. జనార్దన్ రెడ్డి పేరు వినే ఉంటారు కదా. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేసిన ఆయన పీజేఆర్ గా జనానికి చిరపరచితులు. నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాలుపంచుకున్న సందర్భంగా… అక్కడే గుండెపోటుకు గురయ్యారు. పీజేఆర్ ను ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు, ఆయన భద్రతా సిబ్బంది చేయని యత్నం లేదు. గాంధీ …

Read More »

దుర్మార్గాలపై కేసులు తప్పవు : జనసేన మనోహర్!

మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి రికార్డు విక్టరీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వరుసబెట్టి వైసీపీ అక్రమాలపై కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటిదాకా ఈ కేసులన్నీ దాదాపుగా టీడీపీ తరఫు నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగానే నమోదు అయ్యాయని చెప్పాలి. ఇప్పుడు కూటమిలోని మరో భాగస్వామి జనసేన నుంచి కూడా వైసీపీకి ఈ తరహా ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు, …

Read More »

గాడిత‌ప్పిన యూట్యూబర్స్ ఆర్జ‌న కోసం అడ్డ‌దారులు!

సామాజిక మాధ్య‌మాల్లో అత్యంత బ‌ల‌మైన‌.. క్ష‌ణాల్లోనే ఆక‌ర్షించ‌గ‌ల స‌త్తా ఉన్న మాధ్య‌మం యూట్యూబ్‌. దీనికి చ‌దువుతో ప‌నిలేదు. కేవ‌లం ఒక్క క్లిక్ తో వీక్షించే స‌దుపాయం.. వినే అవ‌కాశం రెండు ఉన్నాయి. దీంతో పండితుల నుంచి పామ‌రుల వ‌ర‌కు ఇత‌ర సామాజిక మాధ్య‌మాలైన ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టా వంటి వాటికంటే.. అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందుతున్న మాధ్య‌మంగా యూట్యూబ్ రికార్డు సృష్టించింది. అంతేకాదు.. ఇత‌ర సామాజిక మాధ్య‌మాల్లో ఆదాయం సంపాయించుకునే అవ‌కాశం …

Read More »

గ్రేట్… బ్రాండింగ్ లో భారత కంపెనీ సత్తా!

ప్రపంచ వాణిజ్య విఫణిలో భారత దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ సత్తా చాటింది. గతంలో ఏ ఒక్క బారత కంపెనీకి దక్కని కీర్తి ప్రతిష్ఠలను ఒడిసిపట్టేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్… టాప్ బ్రాండింగ్ కంపెనీల్లో రెండో స్థానంలో నిలిచి భారతీయులకు గర్వ కారణంగా నిలిచింది. నిజంగానే రిలయన్స్ సాధించిన ఈ ఘనతతో ప్రతి భారతీయుడి ఛాతీ ఉప్పొంగిపోయిందని చెప్పక తప్పదు. నిన్నటిదాకా బ్రాండింగ్ లో తొలి స్థానంలో ఉన్న అమెరికా దిగ్గజం ఆపిల్ …

Read More »

భారత్-పాక్ మ్యాచ్ క్రేజ్ – టికెట్ల కోసం ఐసీసీ కొత్త ప్లాన్!

వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా మ్యాచ్‌లకు ప్రత్యేకంగా అదనపు టికెట్లు విడుదల చేయాలని ఐసీసీ నిర్ణయించింది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీలో భారత్ గ్రూప్-ఏలో భాగంగా బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లతో తలపడనుంది. భారత అభిమానుల నుంచి భారీ డిమాండ్ ఉన్నందున, ఈ అదనపు టికెట్లు అందుబాటులోకి తెచ్చామని ఐసీసీ ప్రకటించింది. ఈ టోర్నీ …

Read More »