నానమ్మ పెంచి పోషించిన పగ ఆధారంగా తమ చెల్లి భర్తను చంపేసిన ఇద్దరు మనవళ్లు…ఇప్పుడు నానమ్మతో కలిసి ఊచలు లెక్కబెడుతున్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన గడచిన 3 రోజులుగా కలకలం రేపింది. క్రైమ్ థ్రిల్లర్ మూనీని తలపించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే… సూర్యపేటలోని పిల్లలమర్రికి చెందిన కోట్ల నవీన్ రాజకీయంగా ఎదిగే దిశగా సాగుతున్నాడు. ఈ క్రమంలో అదే జిల్లాలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్డకొండ …
Read More »కాన్సర్ట్ షోలతో ఊహించని ఆదాయం.. ఏ రేంజ్ లో ఉందంటే..
ఇటీవల ఇండియాలో నిర్వహించిన బ్రిటిష్ రాక్ బ్యాండ్ కోల్డ్ప్లే వంటి భారీ లైవ్ షో ఈవెంట్లు దేశంలో సంగీత వినోద రంగాన్ని విస్తరిస్తున్నాయి. ప్రత్యేకించి, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జనవరి 25, 26 తేదీల్లో జరిగిన మ్యూజిక్ ఆఫ్ ద స్పియర్స్ వరల్డ్ టూర్ కన్సర్ట్కు 2.2 లక్షల మంది హాజరయ్యారు. ఇది దేశంలో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద స్టేడియం కాన్సర్ట్గా నిలిచింది. ఈ షోలతో భారతదేశం …
Read More »ఛాంపియన్స్ ట్రోఫీ కోసం హైప్ ఎక్కిస్తున్న ధోని
కెప్టెన్ కూల్ ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే. అతని బ్రాండ్ ఇమేజ్ తోనే ప్రస్తుతం CSK కు క్రేజ్ పెరుగుతోందని చెప్పవచ్చు. ఒకప్పటి జనరేషన్ కు MSD ఆల్ టైమ్ పేవరేట్. అందుకే ధోని ఎక్కడున్నా కూడా ఆ హడావుడి చాలా ఎక్కువగానే ఉంటుంది. ఏదేమైనా ఇప్పట్లో ధోని లేని ఐసీసీ టోర్నమెంట్స్ ను చూడడం అనేది ఓ వర్గం క్రికెట్ లవర్స్ కు మింగుడు పడడం లేదు. …
Read More »రిపబ్లిక్ డే పరేడ్లో ఏపీ ఘనత… దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ శకటం గొప్ప విజయాన్ని అందుకుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా వివిధ రాష్ట్రాలు తమ శకటాలను ప్రదర్శించగా, ఏపీ శకటం మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఏటికొప్పాక బొమ్మల ప్రధాన అంశంగా రూపొందించిన ఈ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేంకటేశ్వర స్వామి, గణపతి ఆకారాలు ప్రధాన హైలెట్ గా నిలిచాయి. ఇక పరేడ్ను వీక్షించిన …
Read More »కుంభమేళా తొక్కిసలాట ఎలా జరిగిందంటే..?
భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న మహా కుంభేళాలో 16వ రోజు అయిన బుధవారం తెల్లవారుజామున ఊహించని రీతిలో జరిగిన తొక్కిసలాట ఒక్కసారిగా దేశాన్ని షాక్ కు గురి చేసింది. మౌని అమావాస్య కావడంతో బుధవారం పుణ్య స్నానాలతో అంతా మంచే జరుగుతుందన్న భావనతో కోట్లాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ కు తరలి వచ్చారు. మంగళవారం రాత్రికి ఇలా ఏకంగా 10 కోట్ల మంది దాకా భక్తులు అక్కడికి చేరుకున్నారట. ఈ …
Read More »మహా కుంభమేళాలో తొక్కిసలాట… 10 మందికి పైగా మృతి?
పరమ పవిత్రంగా సాగుతున్న మహా కుంభమేళాలో బుధవారం ఉదయం అపశృతి చోటుచేసుకుంది. బుధవారం మౌని అమావాస్య కావడంతో ఊహించిన దాని కంటే అధిక సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు తరలివచ్చారు. అదే సమయంలో వీఐపీలు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీ జన సందోహంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కేంద్రంగా జరుగుతున్న …
Read More »అండర్-19 ప్రపంచ కప్ లో తొలి సెంచరీ తెలుగమ్మాయిదే
సెంచరీతో త్రిష ప్రపంచ రికార్డ్అండర్-19 ప్రపంచ కప్ లో త్రిష అరుదైన రికార్డ్కౌలాలంపూర్లో జరుగుతున్న అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా అదరగొడుతోంది. సూపర్ సిక్స్ స్టేజ్ లో వరుసుగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ రోజు స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో స్కాట్లాండ్ పై భారత్ 150 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష సెంచరీ చేసి …
Read More »ఛాంపియన్స్ ట్రోఫీ.. బుమ్రా సెట్టవ్వకపోతే..
భారత క్రికెట్ అభిమానుల ఆశలపై మరోసారి మబ్బులు కమ్ముకున్నాయి. త్వరలో పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ ప్రశ్నార్థకంగా మారింది. ఎనిమిదేళ్ల తర్వాత పునరాగమనం చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో బుమ్రా హాజరుకావడం అనుమానంగా మారిందని సమాచారం. గతంలో గాయపడ్డ బుమ్రా, ఆస్ట్రేలియాతో చివరి టెస్టు నుంచి బయటే ఉన్నాడు. ప్రస్తుతానికి అతను న్యూజిలాండ్లోని ప్రముఖ సర్జన్ రోవాన్ …
Read More »సూక్ష్మదర్శిని స్ఫూర్తితో మర్డర్ ప్లాన్ ?
సమాజం మీద సినిమాలు, వెబ్ సిరీస్ ప్రభావం పాజిటివ్ గా ఏమో కానీ నెగటివ్ అయితే ఖచ్చితంగా ఉంటుందనే దానికి బోలెడు సంఘటనలు సాక్ష్యాల రూపంలో కళ్ళముందు కనిపిస్తున్నాయి. ఇటీవలే మీర్ పేట్ కు చెందిన గురుమూర్తి అనే వ్యక్తి భార్యను అత్యంత దారుణంగా హత్య చేసి ఆచూకీ దొరక్కుండా చేసిన వైనం చదివిన వాళ్ళ ఒళ్ళు జలదరించేలా చేసింది. అంత భయానకంగా ఎలా చంపాడాని మానవ హక్కుల సంఘాలు …
Read More »ఇక వన్ నేషన్.. వన్ టైమ్!
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి. అప్పటిదాకా వచ్చిన ప్రభుత్వాలన్నీ.. అప్పటిదాకా అమల్లో ఉన్న పాత పద్దతులనే అమలు చేస్తూ వచ్చాయి. అయితే వారందరికీ భిన్నంగా సాగుతున్న మోదీ మాత్రం ప్రతి చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి…వాటిలో అవసరమైన మార్పులు చేర్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా వన్ నేషన్… వన్ ఎలక్షన్ అన్న నూతన పద్ధతిపై …
Read More »బాత్రూమ్ లో కెమెరా.. భార్య ఇచ్చిన ట్విస్టుకు మైండ్ బ్లాక్!
బెంగళూరులో జరిగిన ఓ సంఘటన అక్కడి స్థానికులను షాక్కు గురిచేసింది. గీజర్ రిపేర్ పేరుతో ఇంట్లోకి వచ్చిన ఓ యువకుడు, గీజర్లో సీక్రెట్ కెమెరా అమర్చి వీడియో తీశాడు అని, తన భార్య నగ్న వీడియో నెట్లో ప్రత్యక్షం అవుతుందన్న అనుమానంతో భర్త ఆ యువకుడిపై దాడి చేయడం కలకలం రేపింది. అంతే కాకుండా తన భార్యను బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నం చేశాడని చితకబాదిన తర్వాత అతన్ని పోలీసులకు …
Read More »హుస్సేన్ సాగర్ లో భారీ అగ్ని ప్రమాదం… తప్పిన ప్రాణ నష్టం
భాగ్యనగరి హైదరాబాద్ లో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఈ ప్రమాదంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉండి ఉన్నా… భారీ ప్రాణ నష్టమే సంభవించేది. అయితే రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడం, ఆదివారం సెలవు దినం కావడంతో ప్రమాదం జరిగిన ప్రాంతంలో అప్పటికీ ఇంకా జన సందోహం భారీగా ఉన్న నేపథ్యంలో… ప్రమాదం జరిగిన విషయాన్ని క్షణాల్లో గమనించి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates