Trends

హార్దిక్ సిక్సులతో మరోసారి మొదలయిన ప్రేమ పుకార్లు

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తన బ్యాటింగ్ ప్రెజెన్స్‌తో మరోసారి హాట్ టాపిక్ గా మారాడు. అలాగే వ్యక్తిగత జీవితంలోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా, స్టేడియంలోని వీరాభిమానుల్లో ఒకరుగా కనిపించిన జాస్మిన్ వాలియా, హార్దిక్‌కు ప్రత్యేకంగా హార్దిక అభినందనలు తెలిపిన దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆమె హార్దిక్ సిక్సర్లకు స్టాండ్స్‌లోంచి చప్పట్లు కొడుతూ అతనికి మద్దతు ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య కీలక పాత్ర …

Read More »

మహా కుంభమేళ : పడవలు నడిపి 30కోట్లు సంపాదించారు

ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన కుంభమేళా దేశవ్యాప్తంగా విశేష చర్చనీయాంశంగా మారింది. కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా, ఆర్థికంగా కూడా భారీ స్థాయిలో లాభాలను తెచ్చిపెట్టింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివరణ ప్రకారం, ఈ ఉత్సవం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగిందని.. ప్రధానంగా, కుంభమేళా వల్ల పలు రంగాల్లో వాణిజ్యం విస్తరించి, వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు అంచనా వేశారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించిన …

Read More »

భారత్ కి ట్రంప్ పెద్ద షాక్ : ఏప్రిల్ 2 నుండి మొదలు…

అమెరికా నుంచి భారత్‌కు ఒక కారు దిగుమతి చేసుకుంటే, దాని ధర 10 లక్షలు అయితే, భారత ప్రభుత్వం 100% టారిఫ్ పన్ను విధిస్తే, కస్టమర్ ఆ కారును 20 లక్షలకి కొనాల్సి వస్తుంది. ఇలా చేస్తే, స్థానికంగా తయారయ్యే కార్ల కొనుగోలు పెరిగి, భారత్ కు లాభం కలుగుతుంది. ఇప్పుడు ట్రంప్ కు ఇదే నచ్చడం లేదు. డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య రంగంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. …

Read More »

AWS: మొన్న తెలంగాణ – నేడు మహారాష్ట్ర.. ఏపీకి ఎప్పడు?

భారతదేశంలో పెట్టుబడుల ప్రవాహం కొత్త గమ్యస్థానాలను ఆకర్షిస్తోంది. తెలంగాణ తర్వాత మహారాష్ట్రలో కూడా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) భారీ పెట్టుబడులు పెట్టనుంది. రూ.68 వేల కోట్లతో (8.2 బిలియన్ డాలర్లు) మహారాష్ట్రలో AWS డేటా సెంటర్ల విస్తరణను ప్రకటించింది. ఇదే తరహాలో ఇటీవలే తెలంగాణకు కూడా రూ.60 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ రెండు రాష్ట్రాలు వరుసగా ప్రపంచస్థాయి కంపెనీలను ఆకర్షించడంలో విజయం సాధించాయి. అయితే ఆంధ్రప్రదేశ్ …

Read More »

ఆస్ట్రేలియాపై రివేంజ్.. ఫైనల్‌కు భారత్!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అదే ఆసీస్ చేతిలో చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. కానీ ఈసారి ఆ తప్పును సరిదిద్దుకుంటూ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్ష్యఛేదనలో విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో మరోసారి టీమిండియా విజయంలో కీలక …

Read More »

సిరాజ్ తో డేటింగ్.. తేల్చేసిన బిగ్ బాస్ పాప!

టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పేరు డేటింగ్ గాసిప్‌లలో చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ టెలివిజన్ నటి, బిగ్‌బాస్-13 ఫేమ్ మహిరా శర్మతో సిరాజ్ ప్రేమలో ఉన్నట్టు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. వీరిద్దరూ తరచుగా పార్టీలలో పాల్గొనడం, అలాగే కలిసి ఉన్న ఫోటోలు బయటకు రావడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. అయితే, తాజాగా ఈ పుకార్లపై మహిరా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. …

Read More »

పేరే పెట్టుబడి.. కటకటాల్లోకి ‘సుల్తాన్’ రాజా

నిజమే.. అతడో వైద్యుడు. సర్కారీ గుర్తింపు ఉన్న వైద్య కళాశాలలోనే వైద్య విద్యను అభ్యసించాడు. వైద్య వృత్తినీ ప్రారంభించాడు. సొంత రాష్ట్రం తమిళనాడు వదిలేసి… తెలంగాణ చేరుకున్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని జనగామ పట్టణంలో ఏకంగా ఆసుపత్రినే తెరిచాడు. ప్రాక్టీస్ బాగానే సాగుతోంది. తన పేరు చివరలోని రెండు పదాలు అతడిని బాగా టెంప్ట్ చేసినట్టున్నాయి. ఆ పేర్లనే పెట్టుబడిగా ఎందుకు పెట్టకూడదు అని అతడు ఆలోచించాడు. ఆ …

Read More »

డీప్‌సీక్ దెబ్బకు మస్క్, మార్క్ ల ఆస్తులు ఆవిరి

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో చైనా కంపెనీ డీప్‌సీక్ (DeepSeek) సంచలనంగా మారింది. ఈ కంపెనీ తీసుకొచ్చిన ఉచిత ఏఐ మోడల్ కారణంగా అమెరికా టెక్ దిగ్గజాలకు భారీ నష్టం తప్పలేదు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ , అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బీజోస్.. లాంటి ప్రపంచ కుబేరులు కేవలం నెలరోజుల్లోనే తమ సంపదలో లక్షల కోట్లు కోల్పోయారు. ఫిబ్రవరి నెల మొదట్లోనే మస్క్ …

Read More »

సోషల్ మీడియా నియంత్రణపై సుప్రీం కీలక సూచనలు!

సోషియల్ మీడియా కంటెంట్ నియంత్రణపై కేంద్రమంత్రిత్వ శాఖ విధానం రూపొందించాల్సిందిగా సుప్రీంకోర్టు సూచించింది. అయితే, ఈ నియంత్రణ అభిప్రాయ స్వేచ్ఛను దెబ్బతీయకూడదని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు సూర్యకాంత్, ఎన్.కోటిశ్వరసింగ్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఉద్దేశించి అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. కోర్టు అభిప్రాయ ప్రకారం, సోషల్ మీడియా నియంత్రణలో సరైన సంతులనం అవసరం. పౌరుల వ్యక్తిగత హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, అసభ్యకరమైన కంటెంట్‌కు నియంత్రణ అవసరమని …

Read More »

భారత్ సెమీస్ సెంటిమెంట్.. ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు సెమీ ఫైనల్‌ దశ దాటిన ప్రతిసారి ఫైనల్‌కు చేరిన ఘనత ఉంది. గత 27 ఏళ్లుగా సెమీ ఫైనల్‌ వరకు వెళ్లినప్పుడల్లా విజయాన్ని సాధించిందన్న ట్రాక్‌ రికార్డు టీమిండియాను మరింత కృతనిశ్చయంతో నిలిపే అంశం. ఈసారి మళ్లీ అదే ఫీట్‌ రిపీట్‌ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. దుబాయ్‌లో ఇవాళ ఆస్ట్రేలియాతో జరిగే సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ గెలిచి తుదిపోరుకు చేరాలని టీమ్‌ …

Read More »

ఆ దేశంలో భారత మహిళకు మరణశిక్ష

విదేశాల్లో ఉద్యోగం పేరుతో వెళ్లిన ఓ భారతీయ మహిళకు అక్కడే మరణశిక్ష అమలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన షెహజాది ఖాన్‌ అనే మహిళ యూఏఈలో హత్య కేసులో దోషిగా తేలడంతో ఆమెకు అక్కడి ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ఫిబ్రవరి 15న ఈ శిక్షను అమలు చేయగా, తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కుమార్తెను కాపాడాలని ఆమె కుటుంబం ఎంతగా ప్రయత్నించినా, చివరకు ఫలితం లేకుండానే ఆమె …

Read More »

రోహిత్ పై కాంగ్రెస్ నేత కామెంట్స్… BCCI కౌంటర్!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత శమా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి. లావుగా ఉన్నాడంటూ ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపింది. ఈ వ్యాఖ్యలు కేవలం అభిమానులను మాత్రమే కాదు, భారత క్రికెట్ బోర్డును కూడా తీవ్ర అసహనానికి గురిచేశాయి. ఐసీసీ టోర్నీ మధ్యలో ఉన్న సమయంలో ఇలాంటి అనవసర వ్యాఖ్యలు అవసరమా అని కౌంటర్లు వస్తున్నాయి. …

Read More »