Trends

హైదరాబాద్ లో పెట్రోల్ బంకులు బంద్.. గుర్రంపై ఫుడ్ డెలివరీ

పెట్రోల్.. డీజిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ధర్నా చేస్తున్న వేళ.. సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని తప్పుడు వార్తలు హైదరాబాద్ మహానగరాన్ని అల్లకల్లోలం చేశాయి. వేలాదిగా వాహనాలు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరాయి. దీంతో.. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్.. డీజిల్ నిండుకొంది. పలు బంకులు మూసేసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. డెలివరీ బాయిస్ పరిస్థితి ఆగమాగంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక …

Read More »

ఆర్కే బాట‌లో న‌డిచేది వీరేనా?

మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే(ఇటీవ‌ల రాజీనామా చేశారు) ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఉర‌ఫ్ ఆర్కే బాట‌లో మ‌రికొంద‌రు న‌డిచేందుకు రెడీగా ఉన్నారా?  వైఎస్‌ను అభిమానించేవారు.. ఆర్కేను అనుస‌రిస్తారా?  ఈ క్ర‌మంలో తొలి అడుగు ఆర్కేతోనే మొద‌లైందా?  అంటే.. ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఎందుకంటే.. ప్ర‌స్తుతం వైఎస్ వ‌ర్గంగా ఉన్న చాలా మంది సుప్త‌చేత‌నావ‌స్థ‌లో ఉన్నారు. వీరంతా ఒక‌ర‌కంగా చెప్పాలం టే వైసీపీలో ఉన్నారు. బొత్స‌, ధ‌ర్మాన వంటి కొంద‌రికి మాత్ర‌మే ప‌ద‌వీ భాగ్యం …

Read More »

ఒకే ఒక్క‌డు.. 9 వేల కండోమ్‌లు

ఒక‌డే ఒక్క‌డు మొన‌గాడు..అనే మాట ఆ వ్య‌క్తికి అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతుంది. ఎందుకంటే… `అంత పోటుగాడు` మ‌రి అంటున్నా నెటిజ‌న్లు. ఈ ఏడాదిలో అత‌గాడు..ఏకంగా 9940 కండోమ్‌ల‌ను వాడేశాట‌. దీంతో అత‌ని య‌వ్వార్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు.. ఈ విష‌యం తెలిసిన వారు.. `ఎంత‌టి ర‌సికుడ‌వో.. తెలిసెరా!` అంటూ కూనిరాగాలు తీస్తున్నారు. ఇంత హాట్ ఘైని ఎక్క‌డా చూసి ఉండ‌రని కూడా నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. విష‌యంలోకి …

Read More »

సెక‌నుకు న‌లుగురు.. నిమిషానికి 24 మంది పుడ‌తార‌ట‌!

కొన్ని కొన్ని విష‌యాలు ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. నిజ‌మే. వాటి వెనుక చాలానే రీజ‌న్లు ఉంటాయి. ప్ర‌పంచంలో జ‌నాభా పెరుగుద‌ల విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. అమెరికాకు చెందిన జ‌న‌గ‌ణ‌న శాఖ అధికారులు ఒక సంచ‌ల‌న విష‌యాన్ని చెప్పుకొచ్చారు. వ‌చ్చే ఏడాదిలో ప్ర‌పంచ వ్యాప్తంగా సెక‌నుకు 4 చొప్పున పిల్ల‌లు పుడ‌తార‌ని తేల్చి చెప్పారు. అంటే.. ఒక నిమిషానికి.. 24 మంది పుట్ట‌నున్నారు. వారు ఆడైనా..మ‌గైనా.. ఎవ‌రైనా కావొచ్చు.. నిముషానికి 24 మంది పుట్ట‌డం …

Read More »

గుడ్ న్యూస్‌: ద్వార‌క‌ను చూడొచ్చు!

ద్వార‌క‌.. హిందువుల‌కు ప్ర‌త్యేకమైన దివ్య ప్రాంతం. భ‌గ‌వాన్ శ్రీకృష్ణుడు నిర్మించిన భ‌వ‌నంగా ఆయ‌న నివ‌సించిన భ‌వ‌నంగా పురాణాలు చెబుతున్నాయి. అయితే.. ఇది ప్ర‌త్యక్షంగా క‌నిపించ‌దు. ఎందుకంటే.. ఇది స‌ముద్రంలో చాలా లోతున మునిగిపోయి ఉంది. దీంతో ద్వారక ప‌ర్య‌ట‌న అంటే.. కేవ‌లం స‌ద‌రు స‌ముద్ర తీరానికి వెల్లి ఓ న‌మ‌స్కారం చేసుకుని రావ‌డ‌మే. దీనినే ప‌విత్రంగా హిందు వులు భావిస్తున్నారు. అయితే.. ఇప్పుడు స‌ముద్రంలో నిక్షిప్త‌మైన ద్వార‌క‌ను ప్ర‌త్య‌క్షంగా చూసి …

Read More »

ఘోరం: అమెరికాలో ఐదుగురు అమలాపురం వాసులు దుర్మరణం

అగ్రరాజ్యం అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు తెలుగు వారు దుర్మరణం పాలు కావటం షాకింగ్ గా మారింది. ఈ ఉదంతం గురించిన సమాచారం అందినంతనే అమలాపురంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. టెక్సాస్ హైవేలో జరిగిన ఈ ప్రమాదాన్ని జీర్ణించుకోవటం కష్టంగా మారింది. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన వారంతా ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులుగా చెబుతున్నారు. జాన్సన్ కౌంటీ వద్ద …

Read More »

బ్రహ్మచారి భక్తుడికి అయోధ్య ట్రస్టు ఆహ్వానం

అయోధ్యలో రామాలయం కోసం ఎంతమంది ఎన్నో త్యాగాలు చేశారు. కష్టాలు అనుభవించారు. భారీ శపధాలు చేశారు. అలాంటి వారికి సంబంధించిన ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. మధ్యప్రదేశ్ కు చెందిన రవీంద్ర గుప్తా ఉదంతం ఈ కోవకే వస్తుంది. అతగాడు అయోద్యలో రాముడి గుడి కోసం భారీ శపధాన్నే తీసుకున్నాడు. అయోధ్యలో రామాలయం నిర్మించే వరకు తాను పెళ్లి చేసుకోకూడదని.. బ్రహ్మచారిగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకుతగ్గట్లే అతను పెళ్లి చేసుకోలేదు. …

Read More »

సన్ రైజర్స్.. ఇది తగునా?

ఐపీఎల్ లో డెక్కన్ చార్జర్స్ స్థానంలోకి వచ్చిన సన్ రైజర్స్ జట్టుకు మొదట్లో పెద్దగా ఫాలోయింగ్ ఉండేది కాదు. ఇటు లోకల్ ఫీలింగ్ తో హైదరాబాదీలను ఆకర్షించలేక, అటు స్టార్ ఆటగాళ్ల కళ తీసుకురాలేక కొన్నేళ్లపాటు బాగా ఇబ్బంది పడింది ఆ ఫ్రాంచైజీ. కొన్ని సీజన్ల పాటు ఆ జట్టు ఆట కూడా అంతంతమాత్రంగా ఉండడంతో ఫాలోయింగ్ పెరగలేదు. అలాంటి స్థితిలో ఓ ఆటగాడు ఆ జట్టు రాత మారడంలో …

Read More »

ఐపీఎల్ చరిత్రలో ఖరీదైన ఆటగాడు ఇతడే

భారత్ లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. టీ20 ఫార్మాట్ లో అత్యంత విజయవంతమైన టోర్నీగా ఐపీఎల్ ఖ్యాతి గడిచింది. వేల కోట్ల రూపాయల వ్యాపారం ఐపీఎల్ చుట్టూ జరగడంతో ప్రపంచ క్రికెట్లో ప్రతి ఆటగాడు ఐపీఎల్ లోని ఏదో ఒక జట్టుకు ఆడాలని భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇక, ఐపీఎల్ తర్వాతే ప్రపంచ క్రికెట్ లో బీసీసీఐ అత్యంత …

Read More »

డ్రగ్స్ నివారణకు యాక్షన్ ప్లాన్

తెలంగాణాలో ప్రత్యేకించి హైదరాబాద్ లో డ్రగ్స్ వాడకం బాగా పెరిగిపోతోంది. పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లలో యువతకు డ్రగ్స్ బాగా అందుబాబులోకి వచ్చేసింది. కాలేజీలు, కొన్ని స్కూళ్ళల్లో సైతం డ్రగ్స్ వాడుతున్నట్లు బాగా ప్రచారంలో ఉంది. దీనికి కారణం ఏమిటంటే డ్రగ్స్ నివారణలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవటమే. డ్రగ్స్ బిజినెస్ చేస్తున్న వారు, వాడుతున్న వారిలో కొందరికి రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. కేసీయార్ ప్రభుత్వంలో …

Read More »

ఇంటి కోసం.. ఆ ఇంట్లో ఆరుగురిని చంపేశాడు

కలలో కూడా ఊహించలేని దుర్మార్గమిది. ఒక ఇంటి మీద కన్నేసి.. ఆరుగురిని చంపేసిన ఆరాచక ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. స్నేహితుడి ఇంటిని సాంతం చేసుకోవటానికి.. ఆ ఇంట్లోని ఆరుగురిని హత్య చేసిన వైనం షాకింగ్ గా మారింది. వరస పెట్టి సాగుతున్న హత్యల పరంపర మీద ఫోకస్ చేసిన పోలీసులు ఒక్కొక్క హత్య వెనకున్న మిస్టరీని చేధించగా ఈ ఆరాచక ఉదంతం వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లాలో చోటు …

Read More »

ముంబై ఇండియన్స్.. మోత మోగిపోతోంది

రెండు రోజుల కిందట ఒక షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించింది ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్. తమ జట్టుకు 5 టైటిల్లు అందించిన రోహిత్ శర్మను పక్కనపెట్టి హార్దిక్ పాండ్యను కెప్టెన్ గా ఎంపిక చేసింది. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసినప్పుడే.. భవిష్యత్తులో అతనికి జుట్టు పగ్గాలు అప్పగిస్తారని అంచనా ఏర్పడింది. కానీ ఈ సీజన్ …

Read More »