Trends

వ‌య‌సు 60…. ఏడు రాష్ట్రాల్లో 14 మందితో పెళ్లి

ఆయ‌నేమీ స్వీట్ 16 కాదు. నిజంగా 60 ఏళ్ల వ‌య‌సున్న వాడు. ఎంత‌మందిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా? 14 మందిని. అది కూడా ఏడు రాష్ట్రాల్లో. కేవ‌లం పెళ్లి మాత్ర‌మే కాకుండా వారి నుంచి డబ్బులు వసూలు చేసిన ఈ ఘ‌రానా మోస‌గాడిని తాజాగా అరెస్టు చేశారు. ఒడిశాలోని కేంద్ర పారా జిల్లా పట్కురాకు చెందిన సదరు వ్యక్తి.. పెళ్లి చేసుకొని ఆ తర్వాత పరారైనట్లు తాజాగా వెళ్ల‌డైంది. అంతేకాకుండా …

Read More »

సన్‌రైజర్స్.. వీళ్లు మారరా?

ఐపీఎల్‌లో ప్రస్తుతం అతి తక్కువ ఆదరణ, అభిమాన గణం ఉన్న జట్టు ఏదైనా ఉంది అంటే అది సన్‌రైజర్స్ అనడంలో మరో మాట లేదు. ఐపీఎల్‌లో ఏ ఫ్రాంఛైజీ అయినా ఎక్కడ జట్టును ఏర్పాటు చేస్తుంటే ఆ ప్రాంతంలో లోకల్ అభిమానులను ఆకట్టుకోవడానికి ఏమేం చేయాలో అంతా చేస్తుంది. వీలైనంత మేర స్థానిక ఆటగాళ్లను తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అలాగే స్థానికంగా ప్రమోషనల్ కార్యక్రమాలు బాగా చేసి, అభిమానులను ఎంగేజ్ చేసి, …

Read More »

ఉక్రెయిన్ను కమ్ముకుంటున్న రష్యా సైన్యాలు

ఉక్రెయిన్ను ఆక్రమించేందుకు రష్యా దాదాపు డిసైడ్ అయిపోయింది. ఉక్రెయిన్ పై సైన్యాన్ని మోహరించటం ద్వారా ఆక్రమించుకోవాలని రష్యా చాలా స్పీడుగా ముందుకెళుతోంది. ఉక్రెయిన్ కు మూడు వైపులా తూర్పు ఉక్రెయిన్, బెలారస్, క్రిమియా వైపుల నుండి సైన్యాలను మోహరింపచేసింది. పై మూడు వైపుల్లో రష్యా సైన్యం భారీ ఎత్తున మోహరించటం శాటిలైట్ ఫొటొల్లో స్పష్టంగా కనబడుతోంది. దీంతో అమెరికాతో పాటు ఇతర దేశాల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నది. తన అమ్ములపొదిలో …

Read More »

నెల క్రితమే అమెరికా.. దొంగల చేతుల్లో బలైన తెలుగు కుర్రాడు

విన్నంతనే.. అయ్యో పాపం అనిపించటమే కాదు.. చనిపోవటం కోసమే అమెరికాకు వెళ్లినట్లుగా అనిపించక మానదు. ఏపీలోని విశాఖకు చెందిన 27 ఏళ్ల సత్యక్రిష్ణ చిట్టూరి అనే యువకుడు దోపిడీ దొంగలు జరిపిన కాల్పులకు బలయ్యాడు. గత ఏడాదే ఇతడికి పెళ్లి కాగా.. ప్రస్తుతం భార్య గర్భవతి. ఉన్నత విద్య కోసం గత నెలలోనే అప్పు చేసి మరీ అమెరికాకు వెళ్లిన ఇతడు.. అనూహ్యంగా దోపిడీదారుల చేతుల్లో బలైపోయిన వైనం జీర్ణించుకోలేనిదిగా …

Read More »

కరోనా వైరస్ కంటే వేగంగా పాకిన హిజాబ్ వివాదం

కర్నాటకలోని ఉడిపి ప్రభుత్వ కాలేజీలో మొదలైన హిజాబ్ వివాదం దేశమంతా పాకుతోంది. ప్రభుత్వ కళాశాలలో నిబంధనలకు విరుద్ధంగా కొందరు ముస్లిం విద్యార్ధినులు హిజాబ్ ధరించి కాలేజీకి రావటంతో యాజమాన్యం అభ్యంతరం చెప్పింది. హిజాబ్ లేకుండానే కాలేజీకి రావాలని స్పష్టంగా చెప్పింది. దీన్ని ఐదు మంది ముస్లిం విద్యార్ధినులు పట్టించుకోకపోవటంతో వివాదం మొదలైంది. వీళ్ళ చర్యను నిరసిస్తూ హిందు విద్యార్ధుల్లో కొందరు కాషాయం కండువాలను, తలపాగాలను ధరించి కాలేజీకి రావటం మొదలుపెట్టారు. …

Read More »

క‌ర్ణాట‌క‌లో హిందూ-ముస్లిం వివాదం.. ఎందుకంటే?

కర్ణాటక ర‌గులుతోంది. కొన్ని రోజులుగా నెల‌కొన్ని చిన్న వివాదం చినికి చినికి గాలివాన‌గా మారింది. హిందూ-ముస్లింల మ‌ధ్య మ‌రింత ఘ‌ర్స‌ణ‌ల‌కు దారితీస్తోంది. హిజాబ్(ముస్లిం మ‌హిళ‌లు ధ‌రించే ఒక విధ‌మైన వ‌స్త్రం) వివాదం అంతకంతకూ తీవ్రమవుతోంది. హిజాబ్ నిబంధన అనేక విద్యాసంస్థల్లో ఉద్రిక్తతలకు దారి తీసింది. పరిస్థితి చేయి దాటిపోవడం వల్ల సెలవులు ప్రకటించాల్సిన గత్యంతరం ఏర్పడింది. విద్యా సంస్థలను మూడు రోజులు మూసేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదేశాలు …

Read More »

మ‌హిళా పోలీసుల యూనిఫాం.. ఇలా షాకిచ్చారేంటి?

నెల్లూరు పోలీసు విభాగంలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. నెల్లూరు మహిళా పోలీసుల యూనిఫామ్ సైజులని పురుష ద‌ర్జీ తీసుకుంటున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. మహిళల డ్రెస్ సైజులు పురుషులు తీయడమే జగన్ రెడ్డి చేసే రివర్స్ పరిపాలన అంటూ తెలుగుదేశం పార్టీ ఓ రేంజ్‌లో విరుచుకుప‌డింది. మహిళల పట్ల వైసీపీ ప్ర‌భుత్వం చేస్తున్న ఈ ఘోరాన్ని అందరూ ఖండించండి …

Read More »

లెంప‌లేసుకున్న ట్విట్ట‌ర్‌

జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఈ వ్యాఖ్య‌ల‌ను తొల‌గించేందుకు సాధ్య‌ప‌డ‌ద‌ని నిన్న మొన్న‌టి వ‌ర‌కు చెప్పుకొచ్చిన సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట్ట‌ర్ దిగి వ‌చ్చింది. త‌ప్పేన‌ని ఒప్పుకొంది. లెంప‌లు కూడా వేసుకుంది. దీనిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటా మ‌ని.. ఇక‌పై పోస్టులు క‌నిపించ‌డం కుండా చూస్తామ‌ని పేర్కొంది. జడ్జిలపై వ్యాఖ్యలు ఇక నుంచి కనిపించవని ట్విట్టర్ తరఫు న్యాయవాది తాజాగా జ‌రిగిన విచార‌ణ‌లో హైకోర్టుకు హామీ ఇచ్చారు. అఫిడవిట్‌లో పూర్తి …

Read More »

ప్రపంచకప్ విజయంలో తెలుగు క్రికెటర్

దేశంలో యువ క్రికెట్ ప్రతిభకు లోటే లేదని మరోసారి రుజువైంది. రికార్డు స్థాయిలో భారత్ అండర్-19 ప్రపంచకప్‌ను ఐదోసారి గెలుచుకుంది. వరుసగా నాలుగ ప్రపంచకప్‌ల్లో యువ భారత్ ఫైనల్ చేరడం.. రెండుసార్లు కప్పు సాధించడం విశేషం. ఐతే గత మూడు ప్రపంచకప్పుల్లో తెలుగు కుర్రాళ్లెవరికీ జట్టులో ప్రాధాన్యం లభించలేదు. తుది జట్టులో ఆడి సత్తా చాటిన కుర్రాళ్లెవరూ కనిపించలేదు. కానీ ఈసారి మాత్రం భారత్ అండర్-19 కప్ గెలవడంలో మన …

Read More »

క్రికెట్ హీరోల కోసం ల‌తాజీ చేసిన గొప్ప ప‌ని

అండ‌ర్-19 ప్ర‌పంచ‌కప్ గెలిచిన కుర్రాళ్ల‌కు బీసీసీఐ తాజాగా ఒక్కొక్క‌రికి రూ.40 ల‌క్ష‌ల చొప్పున న‌జ‌రానా ప్ర‌క‌టించింది. టీనేజీలో ఉన్న కుర్రాళ్ల‌కే ఇంతింత న‌జ‌రానాలంటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. త‌మ రాష్ట్రాల‌కు చెందిన కుర్రాళ్ల‌కు ఆయా రాష్ట్రాల క్రికెట్ సంఘాలు వేర్వేరుగా క్యాష్ ప్రైజ్‌లు ఇస్తున్నాయి. ఇక వీరికి ఐపీఎల్ వేలంలోనూ భారీగానే రేటు ప‌లికే అవ‌కాశ‌ముంది. ఇప్పుడు క్రికెట్లో పేరు సంపాదిస్తే ఇలా క‌న‌క వ‌ర్షం కురుస్తుంది. కానీ నాలుగు ద‌శాబ్దాల కింద‌ట …

Read More »

మీమ్స్ పంట పండించిన ఆ కుర్రాడు ఇక లేడు

యూట్యూబ్‌లోకి వెళ్లి గ‌ద్వాల్ బిడ్డ అని టైప్ చేస్తే కుప్ప‌లు కుప్ప‌లుగా వ‌చ్చి ప‌డ‌తాయి వీడియోలు. ఆ కుర్రాడి పేరేంటో తెలియ‌దు కానీ.. తెలుగు మీమ్స్ ఫాలో అయ్యేవాళ్ల‌కు అత‌ను బాగా ప‌రిచ‌యం. అత‌డి మీద ఎన్ని వంద‌ల‌ జోకులు పేలాయో.. ఎన్ని వేల మీమ్స్ వ‌చ్చాయో లెక్కే లేదు. ఇప్పుడా పిల్లాడు హ‌ఠాత్తుగా చ‌నిపోవ‌డం అంద‌రినీ విషాదంలో ముంచెత్తింది. ఆస్త‌మా స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్న ఈ పిల్లాడు మ‌ర‌ణించిన …

Read More »

బ‌డ్జెట్ ఎఫెక్ట్‌: ధ‌ర‌లు త‌గ్గేవి.. పెరిగేవి.. ఇవే!

కేంద్రం బడ్జెట్-2022ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారమన్. సాధారణంగా ఉపయోగించే కొన్ని వస్తువు లపై దిగుమతి సుంకం పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే కొన్నింటిపై దిగుమతి సుంకంలో కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొన్ని వస్తువులు చౌకగా రానుండగా, మరికొన్ని మాత్రం ప్రియం కానున్నాయి. దీంతో మొబైల్ కెమెరా లెన్స్ ధరలు తగ్గనున్నాయి. అలాగే కస్టమ్స్ సుంకం పెంచడం వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే హెడ్ఫోన్స్, ఇయర్ఫోన్స్, లౌడ్ …

Read More »